ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం(Vemulawada ) ఎదురుగట్ల గ్రామం లో అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం( PDS rice) 13 క్వింటల్ లు, ఆటో ని పట్టుకొని కేసు నమోదు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు.

 Public Distribution Of Rice, Public Distribution, Vemulawada , Pds Rice,rajanna-TeluguStop.com

వివరాలు ఎదురుగట్ల గ్రామానికి చెందిన పస్తం శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రభుత్వ ప్రజా పంపిణీ బియ్యం ను అక్రమంగా సేకరించి ఎక్కువ ధరకు అమ్ముకొనుటకు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు, ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు అని ఎస్ ఐ మారుతీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube