అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని బంటు ఆనందం గత కొద్ది నెలల నుండి అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న మల్యాల గ్రామ యువకుడు పొంచెట్టి వెంకటేష్ సన్నాఫ్ తిరుపతి శనివారం రోజున కుటుంబ సభ్యులకు

 Financial Assistance To The Family Of The Deceased, Financial Assistance , Famil-TeluguStop.com

ఆర్థిక సాయం 5000 రూపాయలు అందించారు.

ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆనందం గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఈసరి శ్రీనివాస్ సంటి ప్రసాద్ రొండి సాగర్ బంటు అంజయ్య,రొండి రాజు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube