రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chendurthi ) మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర మినరల్ వాటర్ ప్లాంట్ గత ఐదు రోజుల నుండి గ్రామస్తులకు మంచినీరు అందించడం లేదు.
ఇప్పటికైనా గ్రామపంచాయతీ చర్య తీసుకొని ఈ మినరల్ వాటర్ ప్లాంట్( Mineral Water Plant) ను రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులకు తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గతంలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ను టెండర్ల రూపంగా వాడేది గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ వచ్చిన తర్వాత దీన్ని ఉచితంగా ప్రజలకు అందజేశారు.గత ఐదు రోజుల నుండి రిపేర్ లో ఉండడం వల్ల గ్రామస్తులకు మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇప్పటికైనా గ్రామ ప్రత్యేక అధికారి చొరవ తీసుకొని ఏమైనా మరమ్మత్తులు చేయించి
.