పనిచేయని గ్రామపంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chendurthi ) మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర మినరల్ వాటర్ ప్లాంట్ గత ఐదు రోజుల నుండి గ్రామస్తులకు మంచినీరు అందించడం లేదు.

 Defunct Gram Panchayat Mineral Water Plant-TeluguStop.com

ఇప్పటికైనా గ్రామపంచాయతీ చర్య తీసుకొని ఈ మినరల్ వాటర్ ప్లాంట్( Mineral Water Plant) ను రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులకు తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గతంలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ను టెండర్ల రూపంగా వాడేది గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ వచ్చిన తర్వాత దీన్ని ఉచితంగా ప్రజలకు అందజేశారు.గత ఐదు రోజుల నుండి రిపేర్ లో ఉండడం వల్ల గ్రామస్తులకు మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇప్పటికైనా గ్రామ ప్రత్యేక అధికారి చొరవ తీసుకొని ఏమైనా మరమ్మత్తులు చేయించి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube