హైదరాబాద్ అబిడ్స్ లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు టోకరా

హైదరాబాద్ లోని అబిడ్స్ లో ( Abids ) ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్( Sri Priyanka Enterprises ) పేరుతో దంపతులు మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

 Fraud In Hyderabad Abids Cheated Rs 200 Crores Details, Basheerbagh Police Stati-TeluguStop.com

అధిక వడ్డీలు వస్తాయని ఆశ చూపించిన వాణీబాల, నేతాజీ దంపతులు రూ.కోట్లలో దండుకున్నారు.ఈ క్రమంలోనే మొత్తం రూ.200 కోట్ల వరకు వసూలు చేశారని తెలుస్తోంది.

భారీ లాభాలు ఇస్తామంటూ సుమారు 517 మందికి టోకరా వేశారు.అయితే మోసపోయామని గ్రహించిన బాధితులు బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్( Basheerbagh Police Station ) ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

టెస్కాబ్ లో జీఎంగా వాణీబాల పని చేసేవారు.మోసాలను గుర్తించిన అధికారులు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube