గంగమ్మ దేవాలయం దగ్గర నూతన శివ విగ్రహ ప్రతిష్టాపన

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో గల ఉన్న శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర శివ విగ్రహ పున ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం నుండి మూడు రోజులపాటు జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు,భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

 New Shiva Idol Installed Near Gangamma Temple, New Shiva Idol , Gangamma Temple,-TeluguStop.com

మూడవ రోజు అనగా శుక్రవారం రోజున శివ విగ్రహ ప్రతిష్టాపన,

మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు,భక్తులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube