పోలింగ్ సరళిపై మాజీ మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు( Telangana Parliament Elections ) ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

 Former Minister Ktr's Review On The Polling Pattern , Telangana Parliament Ele-TeluguStop.com

ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులతో కేటీఆర్( KTR ) భేటీ అయ్యారు.

ఎన్నికల్లో పోలింగ్ సరళిపై ఆయన అభ్యర్థులతో చర్చిస్తున్నారు.అనంతరం ఖమ్మం, నల్గొండ మరియు వరంగల్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.అయితే ఈ స్థానంలో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy ) ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube