వేములవాడ రాజన్న కోడెలకు రైతుల గడ్డి వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరి గడ్డిని రైతులు వితరణగా భక్తి భావంతో ఆలయ గోశాలకు అందజేశారు.ఆలయ గోశాల అధికారులు రైతులకు వరి వితరణకు సంబంధించిన రసీదుతో పాటు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.

 Distribution Of Grass By Farmers To Vemulawada Rajanna Heifers, Distribution Of-TeluguStop.com

ప్రతి సంవత్సరం గోశాలకు గడ్డి వితరణ చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.స్వామివారి ఆశీస్సులతో పాడి పంట సమృద్ధిగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube