Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

రేపు పిఠాపురంలో ప్రచారం చేయబోతున్న రామ్ చరణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పిఠాపురంలో ప్రచారం చేశారు.మెగా...

Read More..

కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ వీడియో..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విన్నపం చేస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు.ఈ వీడియోలో ప్రజలంతా టీడీపీ-బీజేపీ-జనసేన( TDP BJP Janasena ) అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

Read More..

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) శుక్రవారం గన్నవరంలో( Gannavaram ) ప్రజాగళం సభ నిర్వహించారు.ఒక్కసారిగా గన్నవరంలో వాతావరణం మారటంతో వర్షం పడింది.అయినా గాని వర్షంలోనే చంద్రబాబు ప్రసంగించడం జరిగింది.జోరుగా వర్షం పడుతున్న లెక్కచేయకుండా తడుస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు.ఈ క్రమంలో...

Read More..

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.( CM Revanth Reddy )...

Read More..

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల ఫీవర్ నడుస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రతి పార్టీ కూడా తమ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సారి ఎలాగైనా సరే తాము అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంలో అన్ని పార్టీలు ప్రయత్నం అయితే చేస్తున్నాయి.ఇక...

Read More..

ఏపీలో టీడీపీ కుట్రలు..! డీబీటీ లబ్ధిదారుల ఇక్కట్లు

ఏపీలో డీబీటీ లబ్దిదారులు( DBT Beneficiaries ) తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.టీడీపీ( TDP ) ముఠా కుట్రల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లింపులు ఆగిపోయాయి.ఎన్నికల కోడ్ ను సాకుగా చూపిస్తూ లబ్ధిదారులపై కక్ష తీర్చుకుంటున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.డీబీటీ నిధులు ఎలక్షన్...

Read More..

జగన్ సూటి ప్రశ్న :  ఇన్ని పథకాలు ఎప్పుడైనా తెచ్చారా .. హామీలు అమలు చేశారా ? 

ఏపీలో ఎన్నికల ప్రచార తంతు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో,  వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) విపక్షాలను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా, తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన మేలు, ...

Read More..

బాబుకు వరుస షాకులు.. జగన్ కు అనుకూలం.. ఏపీలో జగన్ వేవ్ మొదలైందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికల సమయంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి.ఏపీలో మారుతున్న పరిణామాల వల్ల వైసీపీకి మేలు జరుగుతుండగా అదే సమయంలో టీడీపీ నష్టపోతుండటం గమనార్హం.ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్(...

Read More..

లోకేష్ ఓటమికి ' భారీ'గా ప్లాన్ చేసిన వైసీపీ ?

మరో మూడు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ,ప్రత్యర్థులపై పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి.ఈసారి ఎన్నికల్లో గెలవడం అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో వైసిపి దానికి తగ్గట్లుగానే వ్యూహాలు రచిస్తోంది.టీడీపీ, ...

Read More..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపిన అల్లు అర్జున్..!!

2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.దీంతో ఈసారి పిఠాపురం( Pithapuram ) నుండి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు...

Read More..

ఏపీలో పర్యటించనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) గతంలో కంటే ఇప్పుడు పుంజుకుంది.వైయస్ షర్మిలకి( YS Sharmila ) కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత.గతంలో కంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది.ఇటీవల అధికార పార్టీకి చెందిన కొంతమంది...

Read More..

పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు అంటూ వైసీపీ పై మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.వచ్చే సోమవారమే పోలింగ్ కావడంతో ఈ శనివారం ప్రచారానికి చివరి రోజు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా( Devineni...

Read More..

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు అంటూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తారీకు ఎన్నికల జరగనున్నాయి.జూన్ 4వ తారీఖు ఫలితాలు.వచ్చే సోమవారమే పోలింగ్. ప్రస్తుతం ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారు.ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.ఇదిలా ఉంటే...

Read More..

వైసీపీ నాయకులపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ ఎన్నికల ప్రచారంలో జనసేన తరఫున హైపర్ ఆది( Hyper Adi ) ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పలుచోట్ల సభలో మరియు కొన్నిచోట్ల రోడ్ షోలలో పాల్గొంటున్నారు.ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గెలుపు కోసం...

Read More..

రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు ఆ యోగ్యమే లేదు.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అందరికీ చాలా ఆసక్తిని కనబరుస్తున్నాయి.అయితే మరొక మూడు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వచ్చే ఎన్నికలలో గెలుపు ఎవరిది అనే విషయంపై చర్చలు కూడా మొదలయ్యాయి.అయితే తాజాగా వచ్చే ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అని అంశం గురించి...

Read More..

వాలంటీర్లతో  'రాజకీయం '.. అదిరిపోయే స్కెచ్ వేసిన వైసిపి ?

మరికొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు( Assembly and Parliament elections ) జరగబోతూ ఉండడం తో, ఈ ఎన్నికల్లో గెలుపును అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.దీనికి తగ్గట్లు గానే ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే ప్రత్యర్థుల ఎత్తులను...

Read More..

ఒక్క ఇంటర్వ్యూతో బాబును చిత్తు చేసిన జగన్.. వ్యూస్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan )ఒక్క ఇంటర్వ్యూతో ఏపీ పొలిటికల్ లెక్కల్ని మార్చేశారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.ఈ నెల 8వ తేదీన రాత్రి టీవీ9 ఛానల్ లో జగన్ ఇంటర్వ్యూ ప్రసారం...

Read More..

టీడీపీ నుంచి మహసేన రాజేష్ సస్పెండ్ ! కారణం ఇదే

మహాసేన పేరుతో ఏపీలో బాగా ఫేమస్ అయిన సరిపెల్లె రాజేష్( Saripelle Rajesh ) ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది.మొదట్లో వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan )...

Read More..

బీజేపీ ఫోకస్ అంతా తెలంగాణ పైనే .. నేడు అమిత్ షా రాక

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో గెలవడమే బిజెపి అగ్రనతలు టార్గెట్ పెట్టుకున్నారు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బిజెపి ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో, ఎంపీ స్థానాల్లో గెలిచి తమపట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.బిజెపి అగ్రనేతలంతా తెలంగాణలోని...

Read More..

బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ? 

మరో నాలుగు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది.టీడీపీ, జనసేన,బీజేపీ ( TDP, Jana Sena, BJP )కూటమిని ఎదుర్కొనేందుకు వైసిపి అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తోంది.మూడు పార్టీల కూటమిపై విమర్శలు చేస్తూ.2019...

Read More..

ఇంకా మూడు రోజులే ..  ఈ ముగ్గురూ బిజి బిజీ 

వచ్చే సోమవారం ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.ఈ శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.ఇప్పటి వరకు మారుమోగిన మైకులు ఇక మూగబోతున్నాయి.ప్రజలను ఆకట్టుకునే విధంగా తమ ప్రసంగాలతో ఓదరగొట్టిన రాజకీయ నాయకులంతా సైలెంట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది.ఇంకా ఎన్నికల ప్రచారానికి...

Read More..

విశాఖ రాజధానిగా ప్రకటించింది...అందుకే సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ఎలక్షన్స్ గురించి ప్రత్యర్ధులు గురించి అనేక విషయాలు తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద...

Read More..

ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రభాస్ పెద్దమ్మ..!!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.మే 13వ తారీకు పోలింగ్ జరగనుంది.ఈ శనివారంతో ప్రచారం ముగియనుంది.సో ఇటువంటి పరిస్థితులలో ఏపీ ఎన్నికల ప్రచారాలలో సినిమా తారల సందడి ఎక్కువయ్యింది.ప్రధానంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని...

Read More..

వైయస్ జగన్ ని తక్కువగా అంచనా వేశా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో పాల్గొన్నారు.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.“జీవితంలో కొందరు ఊహకు అందరూ.గత ఎన్నికల్లో జగన్( YS Jagan...

Read More..

విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో..!!

విజయవాడలో మోదీ, చంద్రబాబు, ( Chandrababu )పవన్ రోడ్ షో ప్రారంభమైంది.అంతకముందు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ పొర్టుకు చేరుకున్నారు.కూటమిలోని పార్టీలకు చెందిన 14 మంది ప్రతినిధులు మోదీకి స్వాగతం పలికారు.రోడ్డు మార్గంలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు బయల్దేరిన...

Read More..

చింతమనేని ప్రభాకర్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.రోజుకి రెండు మూడు సభలలో పాల్గొంటూ కూటమి అభ్యర్థులను బలపరుస్తున్నారు.ఈ క్రమంలో బుధవారం హనుమాన్ జంక్షన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి దెందులూరు ఎమ్మెల్యే...

Read More..

వైసీపీ మహిళలే టార్గెట్ గా టీడీపీ నేతల దాడులు.. ఏపీలో పరిస్థితులు ఇంత ఘోరమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికల సమయంలో వైసీపీ మహిళలే టార్గెట్ గా టీడీపీ నేతల దాడులు జరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఒక ఘటనను మరవక ముందే మరో ఘటన జరుగుతుండటం గమనార్హం.కొంతకాలం క్రితం మంత్రి బాలినేని కోడలుపై...

Read More..

అక్కడ మోదీ ఇక్కడ మేము ! చంద్రబాబు ఇంకేమన్నారంటే ?

మూడోసారి ప్రధాని మంత్రిగా నరేంద్ర మోది( Narendra Modi ) బాధ్యతలు స్వీకరిస్తారని టిడిపి అధినేత చంద్రబాబు జోష్యం చెప్పారు.  అలాగే ఏపీలో టీడీపీ,  జనసేన,  బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని , ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం గ్యారెంటీ...

Read More..

మెగా ఫ్యామిలీ టార్గెట్ గా  ' ముద్రగడ ' సంచలన వ్యాఖ్యలు

గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి , వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను టార్గెట్ చేస్తూనే సంచలన విమర్శలు చేస్తున్న ముద్రగడ,  పిఠాపురంలో పవన్ కళ్యాణ్...

Read More..

చంద్రబాబు హామీలపై ఇన్ని అనుమానాలు ఉన్నాయా ?

త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది .రెండోసారి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో వైసిపి ఉంది.  వై నాట్ 175 అనే స్లోగన్ వినిపిస్తూ,  175 నియోజకవర్గాల్లోనూ( 175 constituencies ) గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది. ...

Read More..

జగన్ ఒకవైపు.. మిగతా వాళ్లంతా మరోవైపు.. ఎన్నికల యుద్ధంలో వైసీపీ గెలుస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో 4 రోజుల సమయం మాత్రమే ఉంది.ఎన్నికల సమయానికి ఏ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారతాయో అనే చర్చ జరుగుతోంది.జగన్(jagan) ఒకవైపు మిగతా ప్రధాన నేతలంతా మరోవైపు ఉండటంతో ఎన్నికల యుద్ధంలో వైసీపీ(YCP) గెలుస్తుందా? అనే చర్చ...

Read More..

విజయనగరం యువగళం సభలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )విజయనగరంలో యువగళం సభ నిర్వహించారు.చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు సంబంధించిన అనేక మంచి పనులు చేసినట్లు తెలిపారు.ఒకపక్క ఉపాధి అవకాశాలు మరోపక్క.స్పోర్ట్స్ లో కూడా...

Read More..

ఎన్నికలవేళ పవన్ కళ్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ నాయకురాలు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ( Lakshmi Parvathi )మంగళవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కపటం లేని మంచి మనిషి అని.అలాంటి వ్యక్తి చంద్రబాబును...

Read More..

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.మొన్నటి వరకు జబర్దస్త్...

Read More..

గాజువాక సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది.ఈ శనివారం ప్రచారంకి చివరి రోజు.దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదే సమయంలో ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్( YS Jagan...

Read More..

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కొన్నిరోజుల క్రితం వరకు పేదలకు క్రమం తప్పకుండా అందిన పథకాలు ఇప్పుడు అందడం లేదు.ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యాదీవెన, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ సకాలంలో అందేలా చేయడానికి అనుమతులు ఇవ్వాలని...

Read More..

ప్రియమైన ప్రధాని గారు వీటికి సమాధానం చెప్పండి

” ప్రియమైన ప్రధాని గారు.  ప్రధానిగా పదేళ్లు గడిచినా.తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారు ?  ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు ? మా యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కి ఎందుకు పాతరేశారు...

Read More..

పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి .. ఇట్లు మీ చిరంజీవి

జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించి దాదాపు పదేళ్లు అవుతున్నా.  ఎప్పుడు జనసేన అధినేత,  తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు మెగాస్టార్ చిరంజీవి.గతంలో కాంగ్రెస్ లో కీలకంగా చిరంజీవి( Chiranjeevi...

Read More..

ఫోకస్ పెంచిన కేటీఆర్.. నేడు రోడ్డు షో

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఓటమి చెందడం తో మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) 17 స్థానాలలో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనతో ఉంది...

Read More..

నేడు జగన్ ఎన్నికల ప్రచారం .. ఎక్కడెక్కడంటే..?

విపక్ష పార్టీలన్నీ తమను టాబ్లెట్ చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న క్రమంలో, వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మరింత స్పీడ్ పెంచారు.ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తూనే ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇక వరుసగా...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!

ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది.ఈ వారంతో ప్రచారం ముగియనుంది.దీంతో మండుటెండల్లో సైతం ప్రధాన పార్టీల నేతలు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలో...

Read More..

పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం అంటున్న ఎంపీ భరత్..!!

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలో ప్రధాని మోడీ( PM Modi ) ఎన్డిఏ కూటమి నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది.ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ కూటమి అధికారంలోకి...

Read More..

సీఎం జగన్ పై మందకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది.ప్రచారానికి ఇది చివరివారం కావడంతో ప్రధాన పార్టీల నేతలు భారీ ఎత్తున బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.అదేవిధంగా తాము అధికారంలోకి వస్తే...

Read More..

మచిలీపట్నం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

మచిలీపట్నం( Machilipatnam ) “మేమంతా సిద్ధం” సభలో సీఎం జగన్( CM Jagan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.ఈ పరిస్థితులలో ఎన్నికలు బాగా జరుగుతాయని నమ్మకం కూడా రోజురోజుకి సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించారు.ఇష్టానుసారంగా...

Read More..

ఏపీకి మంచి రోజులే ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు. ప్రచారానికి ఈ వారమే చివరివారం కావడంతో.ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.2014లో మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే సోమవారం ప్రధాని మోడీ( PM...

Read More..

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్.. టీడీపీ కుట్రలో పీవీ రమేశ్..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై( Land Titling Act ) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రజల ఆస్తులను కొట్టేసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ...

Read More..

అప్పుడు కరెక్టే కానీ ఇప్పుడే..? ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ డ్రామాలు..!!

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని టైటిలింగ్ యాక్టు విషయంలో వైసీపీపై బురద జల్లేందుకు టీడీపీ( TDP ) నానా ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.ఎలాగైనా ప్రజలను మెప్పించాలని...

Read More..

కూటమికి 111, వైసీపీకి 63.. రవిప్రకాష్ సర్వే తప్పని ఎన్నికల్లో ప్రూవ్ కానుందా?

ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీది అధికారమో చెబుతూ ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేలు వెల్లడయ్యాయి.సర్వేల ఫలితాలను ఇప్పటికే చాలా సంస్థలు ప్రకటించినా ఆ సంస్థల్లో విశ్వసనీయత ఉన్న సంస్థలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.రవి ప్రకాష్ తన సొంత యూట్యూబ్ ఛానెల్...

Read More..

మోదీ సభకు చంద్రబాబు దూరం.. కారణం ఏంటంటే ..? 

బీజేపీ అగ్ర నేత ప్రధాని నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi )ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.కూటమి అభ్యర్థులకు మద్దతుగా రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు.దీనిలో భాగంగా ఈరోజు రాజమండ్రి ,అనకాపల్లి సభలో ప్రధాని పాల్గొంటారు.ఇప్పటికే...

Read More..

తెలంగాణ ఎంపీ స్థానాలపై బీజేపీ ఆశలు.. క్యూ కట్టేస్తున్న అగ్ర నేతలు 

తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలనే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బిజెపి అధికారంలోకి రాకపోవడం, ఆశించిన స్థానాలు దక్కకపోవడం వంటివి బిజెపిని బాగా నిరాశకు గురిచేసినా.ఎంపీ...

Read More..

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాయి రాజకీయ పార్టీలు.బీఆర్ఎస్ ,బిజెపి, కాంగ్రెస్ (BRS, BJP, Congress)ఇలా అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.బీఆర్ఎస్ అధినేత...

Read More..

గెలిపించేది వాళ్లే ..  జగన్ ధీమా అందుకేనా ? 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.రెండోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని అధికార పీఠం పై కూర్చుంటాననే నమ్మకంతో ఉన్నారు.టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి వచ్చినా తమ విజయాన్ని...

Read More..

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే

రసవత్తరంగా సాగబోతున్న ఏపీ ఎన్నికల్లో విజయం సాదించేందుకు వైసిపి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.ఒంటరిగా ఎన్నికలకు ఆ పార్టీ వెళ్తూ ఉండగా, టిడిపి, జనసేన, బిజెపిలు(TDP, Janasena, BJP) కూటమిగా ఏర్పడి వైసిపిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ...

Read More..

సీఎం జగన్ రేపటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!

సీఎం జగన్( CM Jagan ) రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ( Thalashila Raghuram )విడుదల చేశారు.సోమవారం మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటలకు రేపల్లె, మధ్యాహ్నం 12.30కు...

Read More..

ఎన్నికలవేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎనిమిది రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు.2019 కంటే 2024 ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి.వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేస్తోంది.టీడీపీ.బీజేపీ.జనసేన(...

Read More..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వార్ వన్ సైడ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే పడుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం...

Read More..

'భరత్ టెన్ ప్రామిసెస్ ' సొంత మ్యానిఫెస్టో ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

రాజమండ్రి( Rajamahendravaram ) సెట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్( Margani bharath ) సొంత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద భారీ జన సందోహం మధ్య నగర ప్రముఖుల సమక్షంలో...

Read More..

అందరికీ నమస్కారం ! నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని 

పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) ఎన్నికల పోరు హారహోరిగా ఉంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇక్కడ నుంచి పోటీ చేస్తుండడంతో,  ఇక్కడ వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ వంగా గీతను( MP Vanga...

Read More..

కూటమి గెలిస్తే ఇంట్లో ఒక్కరికే పథకమా.. బాబు షాకింగ్ షరతులు అలా ఉండబోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు( Chandrababu )ఇచ్చిన హామీల ప్రకారం పథకాలను అమలు చేయాలంటే 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అంత డబ్బులు ఖర్చు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు.మరి ఒకవేళ కూటమి...

Read More..

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంకా ఎన్నాళ్లు హైదరాబాద్ ని రాజధానిగా చూస్తారంటూ ప్రశ్నించారు.బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి ఉపాధి కోసం వెళ్తాం.మనకి పౌరుషం లేదా.? ఆత్మగౌరవం లేదా.? ఆత్మవిశ్వాసం...

Read More..

వైసీపీ మేనిఫెస్టో పై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో( Kakinada ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో, జగన్ ది నకిలీ నవరత్నాలు అంటూ సెటైర్లు వేశారు.జగన్ ప్రవేశపెట్టిన...

Read More..

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్ ( CM Jagan ) శనివారం నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై( Muslim Reservations ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల బీజేపీ పార్టీకి( BJP ) చెందిన నేతలు ముస్లిం రిజర్వేషన్లను...

Read More..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) చట్టం విషయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.దీంతో తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల...

Read More..

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు ఇండియాలో పలుచోట్ల లోక్ సభ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి.అయితే నేదురు మల్లి జనార్దన్ రెడ్డి నుంచి వైయస్సార్ వరకు చాలామంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కి పని చేశారు.అందులో ఎక్కువ మంది రాయల సీమ,...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు చూసి అలా కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?

స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్,( NTR ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడగా కొన్నిసార్లు పవన్ కు అనుకూలంగా ఫలితాలు వస్తే మరి కొన్నిసార్లు ఎన్టీఆర్...

Read More..

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

ఏపీలో ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది .టిడిపి , జనసేన,  బిజెపి కూటమి తరుపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని మోది ఏపీకి రానున్నారు.ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో, ...

Read More..

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు 

ఎన్నికల ప్రచార సమయంలో ఒక పార్టీ అభ్యర్థులపై మరో పార్టీ అభ్యర్థులు విమర్శలు చేయడం సాధారణ అంశమే.తమ ప్రత్యర్థులపై వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేస్తూ, వారిని ఇరుకున పెట్టి,  రాజకీయంగా పై చేయి సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయితే తాజాగా కాకినాడ...

Read More..

నెల్లూరు కూటమి రోడ్ షోలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రచారంలో స్పీడ్ పెంచారు.శుక్రవారం కైకలూరు, గిద్దలూరు సభలలో పాల్గొని సాయంత్రం నెల్లూరు నగరంలో( Nellore ) కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించడం జరిగింది.నెల్లూరులో ఇంతటి...

Read More..

గిద్దలూరు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.కేవలం 10 రోజుల మాత్రమే సమయం ఉంది.దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచడం జరిగింది.రోజుకి కనీసం రెండు నుంచి మూడు బహిరంగ సభలలో పాల్గొంటూ.ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.2024...

Read More..

ఉద్యోగులు, నిరుద్యోగులకు చంద్రబాబు సంచలన హామీలు..!!

ఎన్నికలవేళ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లకు చంద్రబాబు లేఖ రాశారు.తామా అధికారంలోకి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) పైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అందిస్తామని పేర్కొన్నారు.సకాలంలో జీతాలు, పింఛన్ లు అందజేయడంతో...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) సంచలన వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ని( Jr NTR ) అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని అభిమానులకు పిలుపునిచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు( Chandrababu ) నమ్మకద్రోహం చేసి...

Read More..

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి తమ పార్టీదే అధికారమని సీఎం జగన్( CM Jagan ) పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.జగన్ ఇంత నమ్మకంగా ఉండటానికి ఒక విధంగా సీమ జిల్లాలు కారణమైతే మరో విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు( Uttarandhra Districts )...

Read More..

పిఠాపురంలో పవన్ గెలవడం కష్టం.. వంగా గీతాన్ని ఎవరు ఓడించలేరు: శ్యామల

మరొక పది రోజులలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎలక్షన్ హీట్ భారీగా పెరిగిపోయింది.అయితే ఏపీ ఎన్నికలు( AP Elections ) మొత్తం ఒకవైపు అయితే పిఠాపురం ఎన్నికలు మాత్రం మరో వైపు అనేలా ఆసక్తి నెలకొంది పిఠాపురం( Pithapuram...

Read More..

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.బయట కాలు పెట్టాలంటే జనాలు హడలిపోయే పరిస్థితి కనిపిస్తోంది .గత వందేళ్ళలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది .46 డిగ్రీల ఉష్ణోగ్రతలు( Temperatures of 46 degrees...

Read More..

ముద్రగడ ' పై కుమార్తె ఫైర్.. పవన్ కు మద్దతు 

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తుండడంతో, ఆయనను ఓటింగ్చేందుకు వైసిపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎంపీ వగా గీతను పోటీకి దించారు.పవన్ కు మద్దతుగా సినిమా రంగానికి చెందిన అనేకమంది...

Read More..

ఓటుకు నోటు కేసు: నేడు సుప్రీం కోర్టులో విచారణ 

అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ,తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరుగుతున్న సమయంలోనే ఈ కేసు తెరపైకి రావడం, రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.ఓటుకు నోటు కేసులో ప్రస్తుత తెలంగాణ...

Read More..

జగన్ కోసం సిద్ధం : ప్రతి ఇంటికి వెళ్లేలా సరికొత్త ప్లాన్ 

రెండోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) ఈ ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుంది.ఒకవైపు టిడిపి, జనసేన బిజెపిలు కూటమిగా ఏర్పడి తమను ఓడించేందుకు ప్రయత్నిస్తూ ఉండడం, ప్రజలను ఆకట్టుకునే విధంగా...

Read More..

ఏపీలో సమస్యత్మక నియోజకవర్గాలు ఇవేనా ? ఎన్నికల కమిషన్ ఏం చేయబోతోంది ? 

ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ఒక అంచనాకు వచ్చింది.ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అల్లర్లు , జరిగే అవకాశం ఉందని గుర్తించింది.ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో భారీగా బలగాలను...

Read More..

నేటి ఎన్నికల ప్రచారం :   నంద్యాలలో లోకేష్ .. జగన్ ఎక్కడంటే 

మరో పది రోజుల్లో ఏపీలో పోలింగ్ జరగబోతుండడంతో ప్రధాన పార్టీల కు చెందిన కీలక నాయకులంతా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నారు.మొన్నటి వరకు మంగళగిరి నియోజకవర్గానికే పరిమితమై,  అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి...

Read More..

కడప ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) గురువారం కడపలో ప్రజాగళం నిర్వహించారు.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ( YCP ) ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఈసారి కడపలో మార్పు కనిపిస్తుంది.ప్రజా స్పందన అద్భుతంగా ఉంది.కడపలో రౌడీయిజం పనిచేయటంలో...

Read More..

విశాఖ సౌత్ వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురువారం విశాఖ సౌత్ లో వారాహి విజయభేరి సభ( Varahi Vijayabheri Sabha ) నిర్వహించారు.ఈ సభలో పవన్ మాట్లాడుతూ… తన సినిమా కెరియర్ విశాఖ నుండి ప్రారంభమైందని తెలిపారు.ఉత్తరాంధ్ర ఆటపాట...

Read More..

ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రధానంగా జనసేన పార్టీ( Janasena party ) గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీల నేతలకు ఊహించని షాక్ ఇవ్వటం జరిగింది.జనసేన పోటీ చేసే...

Read More..

ముద్రగడపై నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) పై జనసేన నేత నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.భీమవరం జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.పిఠాపురంలో పవన్ నీ ఓడిస్తామంటున్న ముద్రగడపై ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉండేది.కానీ...

Read More..

ఎన్నికల వేళ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చెప్పిన వైసీపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది.ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల ప్రచారంలో మిగతా పార్టీల కంటే ముందంజలో ఉంది.ఆ పార్టీ అధినేత వైయస్ జగన్(YS Jagan) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎట్టి పరిస్థితులలో అధికారం చేజారిపోకుండా...

Read More..

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!

సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి(laxmi parvati) ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తెలుగుదేశం పార్టీని నేను ఎప్పుడూ తిట్టలేదని లక్ష్మీపార్వతి తెలిపారు.కొంతమంది చేతిలో పడి తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత...

Read More..

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?

ఏపీలో రోజుకొక సర్వే ఫలితాలు వెలువడుతుండగా ఆ సర్వేల ఫలితాలు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏ సర్వే ఫలితాలు నమ్మాలో ఏ సర్వే ఫలితాలు నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు.వైసీపీకి 2019 స్థాయిలో అనుకూల పరిస్థితులు లేకపోయినా మరీ...

Read More..

ఆ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిగ్ బాస్ శివాజీ... సరైన నిర్ణయం తీసుకోడంటూ?

ఆపరేషన్ గరుడ శివాజీ ( Shivaji ) మళ్లీ వచ్చేసారు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి శివాజీ తర్వాత రాజకీయాలకు కాస్త దూరమయ్యారు.తాను రాజకీయాలలోకి ఏమాత్రం...

Read More..

ఏపీకి ప్రధాని మోది .. ఎన్నికల టూర్ ప్లాన్ ఇలా

ఏపీలో బిజెపి( BJP ) ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుంది.10 అసెంబ్లీ ,ఆరు లోక్ సభ స్థానాల్లో బిజెపి పోటీ చేస్తుంది.అయితే టిడిపి, జనసేనలు ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా...

Read More..

బాబు వల్ల అవ్వాతాతలకు పెన్షన్ కష్టాలు.. పండుటాకులను ఇంతలా ఇబ్బంది పెట్టాలా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ చేసిన పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవ్వాతాతలు పడుతున్న కష్టాలు అంతాఇంతా కాదు.మార్చి నెల వరకు ఒకటో తేదీ వచ్చిందంటే కోడి కూయకముందే వాలంటీర్లు వచ్చి అవ్వా తాతా అంటూ...

Read More..

బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా ? తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ? 

మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఆ పార్టీతో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu) అనేక రకాలుగా ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపి పెద్దలను ఒప్పించి ఏపీలో పొత్తు...

Read More..

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !

ప్రతి ఎన్నికల్లోనూ ఒక పార్టీ ఎన్నికల గుర్తును పోలి ఉండే విధంగా .స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు టెన్షన్ పెట్టిస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు ఇబ్బందులు పెట్టాయి.త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో(...

Read More..

గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బుధవారం గుంటూరులో( Guntur ) ప్రజాగళం సభ ( Prajagalam Meeting ) నిర్వహించారు.ఈ క్రమంలో ఊహించని విధంగా ర్యాలీకి మంచి స్పందన వచ్చిందని ప్రజలను అభినందించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న...

Read More..

పెందుర్తి వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రచారంలో స్పీడ్ పెంచారు.బుధవారం మండపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గలలో ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో పెందుర్తిలో సీఎం జగన్ పై( CM Jagan ) పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు...

Read More..

పిఠాపురంలో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం..!!

2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.దీంతో పవన్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.మొన్న...

Read More..

నెల్లూరు యువగళం సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఎన్నికల సమరభేరిలో భాగంగా నెల్లూరులో యువగళం( Yuvagalam ) నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను( Volunteer System ) కొనసాగిస్తామని తెలియజేశారు.వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పదివేల...

Read More..

నా చర్మం వలిచి చెప్పులు కుట్టించి .. కోమటిరెడ్డి ఎమోషనల్ కామెంట్స్ 

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkatreddy ) ఎమోషనల్ కామెంట్స్ చేశారు.నల్గొండ నియోజకవర్గ( Nalgonda Constituency ) కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వెంకటరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.గల్లి నుంచి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా...

Read More..

కడప ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రినవుతా  ..ఇంకా షర్మిల ఏమన్నారంటే ..?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కడప( Kadapa ) నుంచి ఎంపీగా విజయం సాధిస్తాననే ధీమాలో ఉన్నారు.  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తన అన్న జగన్ ను,( Jagan ) ...

Read More..

చిరంజీవినే అవమానిస్తారా ? జగన్ పై పవన్ ఫైర్ 

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీవ్ర స్థాయి లో మండి పడ్డారు.  మెగాస్టార్ చిరంజీవి అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై నిప్పులు చెరిగారు. ...

Read More..

ఏపీలో దూకుడు పెంచుతోన్న బీజేపీ .. భారీగా  స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు 

ఏపీలో బిజెపి( AP BJP ) ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.ప్రస్తుతం టిడిపి, జనసేన పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.అయితే ప్రధానంగా ఎన్నికల ప్రచారం అంతా.టిడిపి,  జనసేనలే అన్నట్టుగా ఉండడం,  బిజెపి అంతంతమాత్రంగానే ఎన్నికల ప్రచారంలో...

Read More..

కూటమికి భారీ షాకులిస్తున్న 16 మంది రెబల్స్.. ఆ స్థానాల్లో ఓటమి తప్పదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ( Chandrababu, Pawan Kalyan, Modi )ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే.అయితే మూడు పార్టీల పొత్తు వల్ల చాలా నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులకు టికెట్లు దక్కలేదు.చంద్రబాబు నాయుడు కొన్ని...

Read More..

రంగంలోకి నందమూరి బ్రదర్ .. నేటి  నుంచే ఎన్నికల ప్రచారం 

ఈ ఎన్నికల్లో గెలుపు టిడిపికి చావో , రేవో అన్నట్టుగా ఉండడంతో,  గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.జనసేన , టిడిపి,  బిజెపి( Janasena, TDP, BJP ) కూటమిని గెలిపించుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.కూటమి విజయ...

Read More..

ఉమ్మడి మ్యానిఫెస్టో కి బీజేపీ దూరం అందుకేనా ? అమలు అసాధ్యమేనా ? 

టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు తమ ఉమ్మడి మ్యానిఫెస్టో ను విడుదల చేశాయి.మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిసిద్దార్ధనాథ్ సింగ్ పక్కనే ఉన్నా .ఆయన మేనిఫెస్టో కాపీని తీసుకునేందుకు కానీ, విడుదల సమయంలో మేనిఫెస్టోను...

Read More..

'గాజు గ్లాస్ ' నష్టం తీవ్రంగానే ఉండబోతోందే ? టీడీపీలో వణుకు 

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును( Glass ) జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కేటాయించగా, మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తును కేటాయించడం సంచలనంగా మారింది.ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టిడిపి,...

Read More..

నేటి ఎన్నికల ప్రచారం : కడప లో షర్మిల .. జగన్ ఎక్కడంటే ?

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు 13 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసాయి .ఏపీ అధికార పార్టీ వైసిపి ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా, టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena,...

Read More..

దెందులూరు ఎమ్మెల్యే పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై( Denduluru MLA Abbaya Chowdary ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మంగళవారం దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దెందులూరును దందాలు ఊరుగా మార్చేశారని అన్నారు.పేకాట, కోడిపందాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.అలాగే పోలవరం కాలువ గట్లను తవ్వేస్తున్నారని మండిపడ్డారు.నియోజకవర్గాన్ని ఏమైనా...

Read More..

పవన్ కోసం ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా అంటున్న సీనియర్ హీరోయిన్ ఖుష్బు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ, ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది.ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు( TDP BJP Janasena ) కలిసి పోటీ చేస్తున్నాయి.ఈ మూడు పార్టీల...

Read More..

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) తాజాగా కూటమి మేనిఫెస్టోను( Manifesto ) ప్రకటించగా మేనిఫెస్టో ప్రస్తుతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.కూటమి మేనిఫెస్టో హామీలు అద్భుతంగా ఉన్నాయని ఆహా ఓహో అనేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయితే...

Read More..

టీడీపీ మేనిఫెస్టో పై జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 13 రోజులు మాత్రమే సమయము ఉంది.ఈ క్రమంలో మంగళవారం చంద్రబాబు( Chandrababu ) కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు.టీడీపీ మేనిఫెస్టోపై( TDP Manifesto ) సీఎం జగన్( CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.అన్నమయ్య జిల్లా...

Read More..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

ఏదో సినిమాలో డైలాగ్ చెప్పిన విధంగా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) రాజకీయాలను వదిలినా రాజకీయాలు ఎన్టీఆర్ ను మాత్రం వదలడం లేదు.టీడీపీ ర్యాలీలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తారక్ ఫ్లెక్సీలను ప్రదర్శించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా చిత్తూరు జిల్లాలో(...

Read More..

ఏపీలో విపక్ష కూటమి ‘ఉమ్మడి మ్యానిఫెస్టో రిలీజ్.. దూరంగా బీజేపీ..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ తమ మ్యానిఫెస్టోను( Manifesto ) విడుదల చేయగా.తాజాగా కూటమి ‘ఉమ్మడి మ్యానిఫెస్టో -2024 ’ ను రిలీజ్ చేసింది.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ( Chandrababu...

Read More..

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

జనసేన పార్టీ ( Janasena party ) ఎన్నికల గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేస్తోంది.జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుంది.ఈ...

Read More..

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు.తమ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒకపక్క వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ బస్సు...

Read More..

నేడు కేసీఆర్ బస్సు యాత్ర .. ఎక్కడ జరగబోతోందంటే ..? 

తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరగబోతుండడంతో, హోరాహోరీగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంపైనే పూర్తిగా ఫోకస్ చేశాయి.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్, బిజెపి...

Read More..

షర్మిల ఓడిపోతుందని బాధపడుతున్న జగన్ 

గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.ముఖ్యంగా మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.వివేకానంద రెడ్డి హత్యకు కారణం వైస్ అవినాష్ రెడ్డి అంటూ...

Read More..

గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈరోజు తన పుట్టినరోజు అయినప్పటికీ, ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.విలువైన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు ( Lavu Sri Krishna Devarayalu )పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం( Bollapalle )లోని, పలు తండాల్లో అడవితల్లి బిడ్డలు గిరిజనుల...

Read More..

కూటమి కొంప ముంచబోతున్న ' గాజు గ్లాస్ ' 

ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP )లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి.పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్ల పంపకాలు చేపట్టాయి.అయితే ఇప్పుడు కూటమి పార్టీలో ఉన్న జనసేన పార్టీ కారణంగా మొత్తం కూటమిలో ఉన్న పార్టీలు నష్టపోయే...

Read More..

మంగళగిరిలో స్త్రీ శక్తి కార్యక్రమంలో లోకేష్ పై నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి( Nara Lokesh Wife Nara Brahmani ) మంగళగిరిలో స్త్రీ శక్తి కార్యక్రమం( Stree Shakti Program )లో పాల్గొన్నారు.మంగళగిరి ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులేనని లోకేష్ తనతో...

Read More..

ఏపీ ఎన్నికల ప్రచారంలో భారత యువజన పార్టీ అధ్యక్షుడిపై దాడి..!!

ఏపీలో ఎన్నికల( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది.ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది.మరో రెండు వారాలలో పోలింగ్ జరగనుంది.దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఆల్రెడీ వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల...

Read More..

ఉంగుటూరు ఎన్నికల ప్రచారంలో వైసీపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) సోమవారం ఉంగుటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం( YCP Govt )పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసు.ఇంటి దగ్గరే...

Read More..

నందికొట్కూరు సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్( CM YS Jagan ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.బాబాయ్ నీ గొడ్డలితో చంపినది ఎవరని...

Read More..

చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో మరో రెండు వారాలలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ క్రమంలో పెన్షన్ పంపిణీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి.ఏప్రిల్ మొదటి తారీకు వాలంటీర్లు( Volunteers ) పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో ఆ సమయంలో...

Read More..

వైసీపీ మేనిఫెస్టో తర్వాత మొదటి సర్వే.. ఏపీలో అన్ని స్థానాల్లో వైసీపీదే విజయమా?

వైసీపీ తాజాగా మేనిఫెస్టోను( YCP Manifesto ) విడుదల చేయగా ఈ మేనిఫెస్టో విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.మరీ అద్భుతంగా మేనిఫెస్టో లేదని రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి సంచలన హామీలను జగన్( CM Jagan ) ప్రకటిస్తారని భావిస్తే...

Read More..

కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా విప్పుతా : బండి సంజయ్

త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )అక్రమాస్తుల చిట్టా విప్పుతానంటూ కరీంనగర్ బిజెపి ఎంపీ,  తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )సంచలన వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ అక్రమ ఆస్తుల కు సంబంధించిన అన్ని...

Read More..

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి మండలి ఛైర్మన్ గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి..!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్( BRS ) కు మరో షాక్ తగిలింది.తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్ర ఇంఛార్జ్...

Read More..

చంద్రబాబు ఎన్నికల హామీల వెనుక ఇంత లోగుట్టు ఉందా ?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటికే ప్రకటించారు . సూపర్ సిక్స్( TDP Super 6 Manifesto ) పేరుతో ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు.టిడిపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని...

Read More..

రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారానికి లోకేష్ సిద్ధం .. షెడ్యూల్ ఇలా 

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం వేడెక్కింది.జనాలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ఇస్తూ వారి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, వైసీపీ అధినేత...

Read More..

పిఠాపురంలో పవన్ కు ఓటమి భయం పట్టుకుందా.. అందుకే సెలబ్రిటీలందరిని దింపారా?

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అందరి ఆసక్తి ఏపీ ఎన్నికల( Ap Elections ) ఫలితాలపై ఉండే అయితే ఈసారి వైసీపీ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తూ ఉండగా మరోవైపు జనసేన, బీజేపీ, టిడిపి కూటమిగా ఎన్నికలలో...

Read More..

పెన్షన్ టెన్షన్ .. ఇప్పుడు వైసీపీలో మొదలయ్యిందా ? 

నిన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్( TDP Super Six ) పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతో, అంతకుమించిన స్థాయిలో...

Read More..

సోషల్ మీడియాలో వైసీపీ కింగే.. జగన్ కు తిరుగులేని సైన్యం

ఏపీ అధికార పార్టీ వైసీపీకి( YCP ) తిరుగులేని శక్తిగా మారింది ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం.జగన్ పైన,( CM Jagan ) వైసీపీ పైన ఎవరు విమర్శలు చేసినా, ఆ విమర్శలను తిప్పుకొట్టడంతో పాటు , ఆ విమర్శలు...

Read More..

వరంగల్ కు నేడు కేసీఆర్ .. కాంగ్రెస్ కీలక నేతలతో నేడు రేవంత్ భేటీ 

గత కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.తాజాగా నేడు వరంగల్ జిల్లాలో( Warangal District ) కేసీఆర్ పర్యటించనున్నారు.ఈనెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టి...

Read More..

ఏపీ సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్..!!

ఏపీలో మరో పదహారు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.2024 ఎన్నికలను వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.దాదాపు ఏడాది నుండి ఎమ్మెల్యేలను.మంత్రులను నిత్యం ప్రజలలో ఉంచుతూ...

Read More..

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) శనివారం కాకినాడ రూరల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై.సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.కన్నబాబుతో తనకు ప్రత్యేకమైన సంబంధం...

Read More..

మెజారిటీ కోసమే ఈ ఎన్నికలు అంటూ చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!!

దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం ప్రచారంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ.ప్రజల నుండి కూటమికి అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పుకొచ్చారు.వైసీపీని తాము ఎదురుకోవాల్సిన పనిలేదని.ప్రజలే ఓడిస్తారని అన్నారు.తమకు ప్రజలు బ్రహ్మరథం...

Read More..

ఆ సినిమాను అవసరమైతే యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనుకున్నా.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనే సంగతి తెలిసిందే.పవన్ సినిమాల విషయంలో జగన్ సర్కార్ ఒకింత కఠినంగా వ్యవహరించడం ఒకింత హాట్ టాపిక్...

Read More..

ఇదేంటి జగనన్నా... మ్యానిఫెస్టో షాక్ ఇచ్చిందిగా..? 

ఏపీ అధికార పార్టీ వైసిపి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో( YSRCP election menifesto ) పై సొంత పార్టీ నేతల్లోనే పెదవిరుపులు కనిపిస్తున్నాయి.2019 ఎన్నికల్లో జనాలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిన జగన్ ఇప్పుడు అంతకంటే రెట్టింపు స్థాయిలో...

Read More..

వైసీపీ మ్యానిఫెస్టో -2024.. వచ్చే ఐదేళ్లు సుపరిపాలన

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) విడుదల చేసింది.ఈ మేరకు ‘నవరత్నాలు ప్లస్’( Navarathnalu Plus ) పేరిట మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన వైసీపీ...

Read More..

రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన జగన్.. వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలివే!

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) మేనిఫెస్టోను ప్రకటించారు.ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలలో సీఎం జగన్ స్వల్ప మార్పులు చేసి అవే పథకాలను ప్రకటించడం గమనార్హం.అయితే తాను కొన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలను కచ్చితంగా అమలు...

Read More..

ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేయడాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ..

ఆద్యాత్మిక వాతావరణం కలిగిన చంద్రగిరి( Chandragiri )ని.రణరంగంగా మార్చవద్దని తుడా ఛైర్మెన్, చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతిపక్ష నేతకు హితవు పలికారు.తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నామినేషన్ కోసం వచ్చిన తన తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి...

Read More..

మంగళగిరిలో లోకేష్ పరిస్థితేంటి ?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) మంగళగిరి నియోజకవర్గం  నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు .2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఓటమి...

Read More..

ఏపీ ఎన్నికలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరివాడు.. ఈ ప్రశ్నలకు జవాబు ఇదే!

ఏపీ ఎన్నికల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Junior NTR ) ఎవరివాడు అనే ప్రశ్నకు ఏ మాత్రం సందేహం అవసరం లేకుండా ఏ పార్టీకి చెందినవాడు కాదని సమాధానం చెప్పవచ్చు.ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తారక్ ఏ పార్టీకి...

Read More..

పెనుగొండ మండలం సిద్దాంతం నక్కావారి పాలేంలో వైసిపి అభ్యర్థికి వ్యతిరేఖ సెగ..!?

ఆచంట నియోజక వర్గం వై యస్ ఆర్ సిపి( YSRCP )లో బయట పడిన లు కలుకలు.!?సిద్దాంతం అభివద్దిని తుంగలోకితోక్కి ఆరు కాపుసంఘాలను అవమానించారంటు రంగనాథరాజు( Ranganatha Raju )ను నిలిదీత.వై సి పి అభ్యర్థి రంగనాథరాజును ఐదేళ్ళలో అభివృధ్దికి అడ్డుపడి...

Read More..

చింతలపూడి ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ పై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా పుంజుకోవడం జరిగింది.విభజన జరిగిన తర్వాత రెండు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని జనాలు ఎవరు పట్టించుకోలేదు.కానీ ఎప్పుడైతే వైయస్ షర్మిల.కాంగ్రెస్ లో  జాయిన్ అయిందో.అధ్యక్ష పదవి అందుకుందో ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం...

Read More..

తెలుగుదేశం పార్టీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..!!

మాజీ మంత్రి వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్( Dokka Manikya Varaprasad ) టీడీపీలో చేరారు.కొద్దిసేపటి క్రితం చంద్రబాబు డొక్కాకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈరోజు ఉదయమే డొక్కా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి…పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి...

Read More..

రాజోలు వారాహి సభలో సిఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) శుక్రవారం రాజోలులో వారాహి సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ( CM Jagan ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సొంత చెల్లెలు వేసుకున్న బట్టల పైన కామెంట్లు చేసే దిగజారుడు...

Read More..

హిందూపురంలో టీడీపీ తరపున వసుంధర కూడా నామినేషన్ వేశారా.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నియోజకవర్గాలలో హిందూపురం నియోజకవర్గం( Hindupuram Constituency ) కూడా ఒకటనే సంగతి తెలిసిందే.హిందూపురం టీడీపీ కంచుకోట అయినప్పటికీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.వైసీపీ ఈ నియోజకవర్గంపై...

Read More..

కొడాలి నాని, బుగ్గన నామినేషన్లకు ఆమోదం..!!

మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి( YCP MLA Kodali Nani, Minister Buggana Rajendranath Reddy ) నామినేషన్స్ సాయంత్రం వరకు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.కొడాలి నాని అఫిడవిట్ లో...

Read More..

ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఏ నియోజకవర్గం అంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.కూటమి, వైసీపీ( YCP ) గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నా ఏ పార్టీది గెలుపో చెప్పలేని పరిస్థితి నెలకొంది.అయితే ఏపీలోని ఒక...

Read More..

రేపు పిఠాపురంలో జనసేన తరఫున వరుణ్ తేజ్ ప్రచారం..!!

ఈసారి ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి పవన్ ఓడిపోవడం జరిగింది.దీంతో ఈసారి ఎన్నికలను పవన్ చాలా...

Read More..

వివేకా హత్య కేసు.. సౌభాగ్యమ్మకు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు వ్యవహారంపై చర్చ సాగుతోంది.ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.అయితే దీనిపై ప్రజల నుంచి పలు...

Read More..

పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

పిఠాపురంలో( Pithapuram) చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు( Edida Bhaskara Rao ) ఎన్నికల బరిలో నిలిచారు.నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు....

Read More..

మళ్లీ 'సిద్ధం ' అవుతున్న జగన్ .. రూట్ మ్యాప్ ఇలా

ఇప్పటికే సిద్ధం …మేమంతా సిద్ధం( Memantha Siddham ) పేరుతో బస్సు యాత్రల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి శ్రేణుల్లో ఉత్సాహం పెంచడంతో పాటు, జనాల్లోనూ వైసీపీపై మరింత ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం...

Read More..

ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ రెడీ .. షెడ్యూల్ ఇలా . 

ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల పొత్తు( TDP Janasena BJP Alliance ) పెట్టుకున్నాయి.పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్ల పంపకాలు పూర్తి చేసుకుని, పూర్తిగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యాయి.టిడిపి, జనసేన తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం జనాల్లోనే...

Read More..

ఊరుకుంటే లాభం లేదనుకున్నారేమో ..! ఈ క్లారిటీ చాలా ? 

మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి సుమారు ఐదేళ్లు అవుతున్నా.ఇప్పటికీ ఆయన హత్యకు సంబంధించిన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతూనే ఉంది.ముఖ్యంగా వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan )...

Read More..

పసుపు చీర కామెంట్లపై.. వైయస్ షర్మిల కౌంటర్..!!

వైసీపీ అధినేత వైయస్ జగన్ ( YS Jagan ) గురువారం పులివెందులలో నామినేషన్ వేయటం తెలిసిందే.ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో.పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థుల కుట్రల్లో.తన చెల్లెలు భాగస్వాములు అయ్యారని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ...

Read More..

రైల్వే కోడూరులో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు( Elections in AP ) దగ్గర పడుతున్నాయి.దీంతో కూటమి పార్టీల నేతలు ప్రచారం స్పీడ్ పెంచారు.గురువారం రాజంపేట, రైల్వే కోడూరులో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.ఈ క్రమంలో రైల్వే కోడూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులపై పవన్ కళ్యాణ్(...

Read More..

మరోసారి జనంలోకి జగన్.. కొత్త షెడ్యూల్ విడుదల..!!

2024 ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ ( YCP chief Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో… ప్రచారం విషయంలో స్పీడ్ పెంచారు.మొదట నాలుగు ప్రాంతాలలో “సిద్ధం” సభలు నిర్వహించారు.ఆ తర్వాత మార్చి...

Read More..

రాజంపేట బహిరంగ సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో చంద్రబాబు( Chandrababu ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై...

Read More..

అమ్మో ఒకటో తారీఖు : టీడీపీ కి మళ్లీ పెన్షన్ టెన్షన్

అమ్మో ఒకటో తారీకు అంటూ టిడిపి( TDP ) మళ్ళీ టెన్షన్ పడుతోంది.ఈనెల ఒకటో తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఏపీ ప్రభుత్వం అందించే పెన్షన్( Pension ) సరేనా సమయంలో అందకపోవడం, పెన్షన్ తీసుకునేందుకు వారు అనేక ఇబ్బందులు పడడం...

Read More..

జనసేన పోటీ చేయని స్థానాలలో టీడీపీ అలా నష్టం కలగనుందా.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన( TDP BJP Janasena ) ఏ స్థానం నుంచి పోటీ చేయాలో ఇప్పటికే ఫిక్స్ అయింది.అయితే జనసేన గాజు గ్లాస్( Janasena Glass Symbol ) గుర్తును ఎన్నికల...

Read More..

న్యూట్రల్ ఓటర్లు జగన్ వైపేనా.. ఆ పనులు చేయడమే జగన్ కు ప్లస్ అవుతోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూట్రల్ ఓటర్లు( Neutral Voters ) ఎటువైపు ఉన్నారనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.అయితే సర్వేలు చేసే సంస్థల నుంచి తెలుస్తున్న వివరాల ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు న్యూట్రల్ ఓటర్లను...

Read More..

మహిళా ఓటర్లే లక్ష్యంగా .. కొత్త స్కీం లతో కాంగ్రెస్ 

త్వరలో జరగబోతున్నలోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections) తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు గాను, కనీసం 12 స్థానాల్లోనైనా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే విధంగా లక్ష్యాన్ని కాంగ్రెస్ పెట్టుకుంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనాలు మద్దతు ఇవ్వడంతో...

Read More..

నామినేషన్ దాఖలు చేసిన కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.ఇంతియాజ్ ..

కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.ఇంతియాజ్( Imtiaz ) తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లోని ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు.స్వర్గీయ డా.ఇస్మాయిల్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపిన తర్వాత నగరంలోని జమ్మి చెట్టు ప్రాంతానికి చేరుకున్నారు....

Read More..

'మేమంతా సిద్ధం '  సక్సెస్ అయ్యిందా ? మళ్లీ భారీగా ప్లాన్ చేస్తున్న జగన్ 

మేమంతా సిద్ధం( Memantha Siddham) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన జగన్( CM ys jagan ) వైసీపీని ప్రజలకి తీసుకెళ్లడంలో మరింత సక్సెస్ అయ్యారు.22 రోజుల పాటు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించారు.తన యాత్రలో జనాల నుంచి...

Read More..

ఏంటి ఈ ట్విస్ట్ :  ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ' రామసహాయం రఘురాంరెడ్డి 

తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ , ఖమ్మం అభ్యర్థి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించింది.కాంగ్రెస్ కు ఇక్కడ గట్టిపట్టు ఉండడం తో ఖమ్మం( Khammam) సీటు పై చాలామంది నేతలే ఆశలు పెట్టుకున్నారు.పార్టీకి...

Read More..

వికలాంగులకు 6వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్న చంద్రబాబు..!!

విజయనగరం “ప్రజాగళం” బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే… వికలాంగులకు ₹4000 ఉన్న పెన్షన్ ₹6000 చేస్తామని హామీ ఇచ్చారు.తెలుగుదేశం ఒక బ్రాండ్.గతంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చేశామో అందరికీ తెలుసు.అలాగే రాష్ట్రంలో ఐటీ...

Read More..

మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా చూడాలని చంద్రబాబు లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇదిలా ఉంటే ఏప్రిల్ మొదటి తారీకు…పెన్షన్ పంపిణీ విషయంలో ఏపీలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.వాలంటీర్లు( Volunteers ) .పెన్షన్ పంపిణీ చేయకూడదని ఈసీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో...

Read More..

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉంది.ఈ ఎన్నికలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ.( BJP ).జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఫిబ్రవరి నెల ఆఖరిలో...

Read More..

నెల్లిమర్ల బహిరంగ సభలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ చంద్రబాబు

నెల్లిమర్ల “వారాహి విజయభేరి” ( Varahi Vijayabheri ) బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్( Chandrababu , Pawan Kalyan ) హాజరయ్యారు.ఈ సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఉత్తరాంధ్ర కోసం కనీసం ఒక్క ప్రాజెక్టు...

Read More..

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన నిందితుడిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏప్రిల్ 13వ తారీకు విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో సీఎం జగన్( CM Jagan ) పై రాయి దాడి ఘటన జరగటం తెలిసిందే.ముఖ్యమంత్రి జగన్ ఎడమ కనుబొమ్మపై రాయి చాలా బలంగా తాకింది.ఈ ఘటనలో జగన్ పక్కనే ఉన్న...

Read More..

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ 

సార్వత్రిక ఎన్నికలకు( general elections ) సంబంధించి తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించి నామినేషన్ల ను దాఖలు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది.దీంతో ఈరోజు , రేపు భారీ ఎత్తున నామినేషన్ల ప్రక్రియ కొనసాగే...

Read More..

నిజామాబాద్‌ జిల్లాకు బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీలు చేసింది శూన్యం : ధర్మపురి సంజయ్

నిజామాబాద్‌ జిల్లాకు, నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బిజెపి, బిఅర్‌ఎస్‌( BJP, BRS ) పార్టీలు చేసింది శూన్యం అని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఎంపిగా ఉన్న పదేళ్ల పాలనలో జిల్లాను మరో పదేళ్ల పాటు వెనక్కి నెట్టివేసారనీ నిజామాబాద్...

Read More..

మేము ఆర్భకులం కాదు అర్జునులం .. కేసిఆర్ కు కోమటిరెడ్డి కౌంటర్ 

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి( Minister Komatireddy ) తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని , తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి...

Read More..

ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు( Harish Rao ) సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది ఎల్లుండి...

Read More..

బీజేపీ తో పొత్తు కుదిరినా... చంద్రబాబు ఎత్తులు పారడం లేదే ? 

బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చాలానే శ్రమించారు టిడిపి అధినేత చంద్రబాబు.( Chandrababu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ద్వారా బిజెపి పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళిపోతున్నాయి.ఇప్పటికే సీట్ల పంపకాలు పూర్తి...

Read More..

శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి , ఎంపీ అభ్యర్థి వరప్రసాద్

ఉమ్మడిపార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి( Bojjala Sudhir Reddy ) మరియు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్,( Varaprasad ) ఎన్నికల ప్రచారం.శ్రీకాళహస్తిలోని 23వ వార్డు నిర్వహించారు, ప్రజలు అడుగడుగున ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థికి శాలువాలతో...

Read More..

భర్తతో కలిసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క.. ఆ నాయకుడికి పోటీగా?

బర్రెలక్క ( Barelakka ) పరిచయం అవసరం లేని పేరు ఒక నిరుద్యోగుగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈమె అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చి సంచలనంగా మారారు.తెలంగాణలో గత సభ్యులు ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వార్తలలో నిలిచారు.కొల్లాపూర్ నియోజకవర్గానికి...

Read More..

ఎటూ తేలని 'ఖమ్మం ' కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  ? పోటీలో ప్రియాంక గాంధీ ? 

తెలంగాణలో ఖమ్మం మినహా మిగిలిన మిగిలిన 16  ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ కాంగ్రెస్.  ఖమ్మం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో మాత్రం ఒక క్లారిటీ కి రాలేకపోతోంది.  కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉన్న కాంగ్రెస్ తరపున...

Read More..

పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న బిజెపి.. సిద్దిపేటలో అమిత్ షా బహిరంగ సభ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభావం చూపించలేకపోయినా,  పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) మాత్రం సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బిజెపి అగ్ర నేతలు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్...

Read More..

సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటనలో పోలీసు అధికారులపై వేటు..!!

ఏప్రిల్ 13వ తారీకు వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పై విజయవాడలో బస్సు యాత్రలో రాయి దాడి జరగడం తెలిసిందే.ఈ ఘటన ఏపీ రాజకీయాలలో( AP politics ) సంచలనం సృష్టించింది.సరిగ్గా జగన్ ఎడమ కనుబొమ్మపై రాయి...

Read More..

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

ఏపీలో ఎన్నికలు( Elections in AP ) దగ్గర పడుతున్నాయి.కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలలో పార్టీలు అధినేతలు చేస్తున్న తప్పులను ఎలక్షన్ కమిషన్ ఓ కంట కనిపెడుతుంది.ఇదే సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులపై ఎన్నికల...

Read More..

ఉప్పాడ వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సంచలన హామీలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నేడు పిఠాపురంలో నామినేషన్ వేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.అనంతరం ఉప్పాడలో వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… దేశం మొత్తం...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ( Chandrababu ) చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా సిఫార్సు చేశారు.విషయంలోకి వెళ్తే ఇటీవల బహిరంగ సభలలో ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని...

Read More..

రేపటితో ముగియనున్న జగన్ బస్సు యాత్ర... చివరి రోజు షెడ్యూల్..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) చేపట్టిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర జోరుగా సాగుతోంది.మార్చి నెల చివరిలో ఇడుపులపాయల ప్రారంభమైన బస్సు యాత్ర.రేపు ఇచ్చాపురంలో ముగియనుంది.ఈ క్రమంలో బస్సు యాత్ర చివరి రోజు షెడ్యూల్ సీఎంవో కార్యాలయం...

Read More..

భ్రమలు వీడాయా ? సారు కి తత్వం బోదపడిందా ? 

రాజకీయాలో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితి ఉండదు. ఓడలు బళ్ళు .బళ్ళు ఓడలుగా మారడం ఇక్కడ సర్వసాధారణం.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు వరుసగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని కెసిఆర్( KCR ) లో ధీమా  కనిపించినా.ఎన్నికల...

Read More..

కాంగ్రెస్ పార్టీకి బన్నీ ప్రచారం చేస్తున్నారంటూ వీడియోలు వైరల్.. అసలు నిజాలివే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా పూర్తయ్యే వరకు అల్లు అర్జున్ మరో సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశం అయితే...

Read More..

జగన్ పాలన పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకురాలు రజనీ ..

జగన్( Ys jagan ) పాలనలో అన్నీ వైఫల్యాలే అని, ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎపుడో రాలిపోయాయని జనసేన నాయకురాలు రజనీ ( Rajni )ఆరోపించారు.తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినీడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ...

Read More..

పవన్ ఫ్యాన్స్ లేకపోతే చిరు సినిమాలు ఆడవు.. గ్రంథి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిరంజీవి సినిమాకు టాక్ పాజిటివ్ గా వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్...

Read More..

నేడు ఏపీలో కేంద్రమంత్రుల పర్యటన .. కారణం ఏంటంటే ?

ఏపీలో త్వరలో జరగబోతున్న ఎన్నికలను కేంద్ర అధికార పార్టీ బీజేపీ ( BJP ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు కొనసాగిస్తున్న బిజెపి వీలైనంత ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది.టిడిపి, జనసేన మద్దతుతో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది...

Read More..

26వ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం..

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ప్రజల నీరాజనాలతో తడిసి ముద్దయిన ఎమ్మెల్యే నాని….ఆకాశమే హద్దుగా వివిధ రూపాల్లో ఎమ్మెల్యే నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్న పార్టీ శ్రేణులు,ప్రజానీకం….గుడివాడ( Gudivada ) నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఐదోసారి నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం...

Read More..

సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్ వీడియో వైరల్..!!

ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.సోమవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ( Tadepalligudem, Unguthuru ) నియోజకవర్గాలలో బహిరంగ సభలలో పాల్గొనాలని సిద్ధపడ్డారు.కానీ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో… సాంకేతిక లోపం...

Read More..

సీఎం జగన్ 21వ రోజు బస్సు యాత్ర షెడ్యూల్..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) నిర్వహిస్తున్న బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతున్న సంగతి తెలిసిందే.ఇడుపులపాయలో మొదలైన యాత్ర విశాఖపట్నం( Yatra Visakhapatnam ) వరకు సాగింది.ఈ క్రమంలో సోమవారం విశ్రాంతి తీసుకోవడం జరిగింది.మొత్తం 20 రోజులపాటు సాగిన...

Read More..

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు...!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) సంతనూతలపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో సీఎం జగన్( CM Jagan ) పై విమర్శలు చేశారు.హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.అలాంటి వారు అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు...

Read More..

సజ్జల రామకృష్ణారెడ్డి పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేటలో జరిగిన సభలో చంద్రబాబు( Chandrababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ( YCP ) నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై( Sajjala Ramakrishna Reddy ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సినిమా వాళ్ళను ఇంటికి...

Read More..

హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..పవన్ కళ్యాణ్ పర్యటనలు వాయిదా..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పర్యటించే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.సరిగ్గా టేక్ ఆఫ్ సమయంలో ఇంజన్ లో సమస్య ఏర్పడింది.దీంతో అప్రమత్తమైన పైలట్ ప్రయాణానికి విముఖత వ్యక్తం చేశారు.ఈ పరిణామంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు...

Read More..

పవన్ ను ఎవరికైనా చూపించండయ్యా అంటున్న భీమవరం ఎమ్మెల్యే 

గత కొద్ది రోజులుగా సభలు ,సమావేశాలతో ఏపీ రాజకీయాలను హీట్ ఎక్కిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), రాష్ట్రవ్యాప్తంగా తన పర్యటన ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.పూర్తిగా వైసిపిని( YCP ) టార్గెట్ చేసుకుంటూ పవన్ అనేక విమర్శలు...

Read More..

ఎవరికి ఓటు వేస్తారు ? పార్టీలకు వీరితో టెన్షనే 

ఏపీలో మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారనేది క్లారిటీ రావడం లేదు.ఒక్కో సర్వే ఒక్కో పార్టీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి అంటూ హడావుడి చేస్తున్నాయి.  దీంతో ఏ సర్వే రిపోర్టును నమ్మాలో తెలియని...

Read More..

ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్స్.. భీమిలి వేదికగా మీట్

సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్స్.( Social Media Influencers ) ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోనూ వీరి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ల కంటే సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్స్ హవానే ఎక్కువగా ఉందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి...

Read More..

అభిమానుల భారీ కోలాహలం మద్య ప్రారంభం అయిన చింతమనేని ప్రభాకర్ నామినేషన్ ర్యాలీ..

ఏలూరు( Eluru ) ప్రధాన రహదారి మీదుగా దెందులూరు వైపు కొనసాగుతున్న భారీ ర్యాలీ వేలాదిగా హాజరైన టిడిపి బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులతో భారీగా స్తంభించిన ట్రాఫిక్ – ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్ స్టాండ్...

Read More..

టిడిపి నుంచి బీజేపీ లోకి .. అనపర్తి టికెట్ నల్లమిల్లి కే 

టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి సీట్ల పంపకాలు చేసుకున్నాయి.నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.అయితే ఇంకా కొన్ని స్థానాల విషయంలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి.ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు.ఇక్కడ బిజెపి తమ అభ్యర్థిగా శివరామకృష్ణం...

Read More..

అనుకున్నది సాధించిన రఘురామ ! రామరాజు పరిస్థితేంటి ?

గత కొద్దిరోజులుగా ఏపీలోని ఉండి నియోజకవర్గ వ్యవహారం టిడిపికి తలనొప్పిగా మారుతూ వచ్చింది.ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు( Mantena Rama Raju )నే అభ్యర్థిగా గతంలోనే చంద్రబాబు ప్రకటించారు.దీంతో ఆయన పూర్తిగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు.నియోజకవర్గంలో ఒకపక్క రామరాజు,...

Read More..