అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

న‌ల్ల‌గొండ జిల్లా:జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కృష్ణాపురం( Krishnapuram ) వద్ద హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా వారు అప్రమత్తతతో బస్సు నుండి బయటికి రావడంతో ప్రాణ నష్టం త‌ప్పింది.

 A Private Travel Bus Caught Fire In The Middle Of The Night , Private Travel Bus-TeluguStop.com

అగ్ని ప్రమాదానికి గురైన బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన‌దుగా గుర్తించారు.బస్సు వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube