App Breaking News

Nizamabad District : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిప్యూటీ తహసిల్దార్ నిర్వాకం.. వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో( Armoor ) దారుణ ఘటన జరిగింది.డిప్యూటీ తహసిల్దార్ నిర్వాకంతో ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు.ఆర్మూర్ చౌరస్తా వద్ద శివరాం( Sivaram ) అనే వ్యక్తి కార్ల అద్దాలను క్లీన్ చేస్తూ యాచిస్తున్నాడు.ఈ క్రమంలోనే సిగ్నల్ వద్ద...

Read More..

Mla Lasya Nanditha : ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) మృతదేహానికి ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.ఈ మేరకు సాయంత్రం ఈస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికలో పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.</br ప్రస్తుతం కంటోన్మెంట్ ( Cantonment )నివాసంలో ఉన్న లాస్య...

Read More..

Mla Lasyanandita : ఎమ్మెల్యే లాస్యనందిత పోస్టుమార్టం నివేదిక విడుదల..!

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత( MLA Lasyanandita ) మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఆమె మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.ఈ క్రమంలో లాస్య నందిత పోస్టుమార్టం నివేదికను వైద్యులు వెల్లడించారు.ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లాస్య నందిత...

Read More..

Minister Roja : సీఎం జగన్ పై షర్మిల విషం చిమ్ముతున్నారు..: మంత్రి రోజా

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila )పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.డీఎస్సీ విషయంలో షర్మిల ఇష్టారీతిన మాట్లాడటం మానుకోవాలన్నారు.1998, 2008 తో పాటు 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ( CM Jagan )ఇచ్చారన్న...

Read More..

Cm Jagan : కుప్పంలో బైబై చంద్రబాబు అంటున్నారంటూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మనం సిద్ధం అంటుంటే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సతీమణి సిద్ధంగా...

Read More..

Lasya Nanditha : డ్రైవర్ నిద్రమత్తుతోనే ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదం..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) కారు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది.సదాశివపేట్(Sadasivpet ) దర్గాలో ప్రార్థనల కోసం లాస్య కుటుంబ సభ్యులు వెళ్లారని సమాచారం.ఈ మేరకు వారు రాత్రి 1.30 గంటలకు వెళ్లారు....

Read More..

Ap Cm Jagan : కేసులు వేయించడం చంద్రబాబుకు సహజ అలవాటు..: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలోని టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల గురించి ఆలోచించిందా అని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu ) పేదలకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు.మంచి...

Read More..

Cm Jagan : పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం..: సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్( CM Jagan ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన 20 వేల 840 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన...

Read More..

Komatireddy Venkat Reddy : గాంధీ ఆస్పత్రికి త్వరలో ఇంజినీరింగ్ బృందం..: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి( Gandhi Hospital )ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy ) పరిశీలించారు.ఆస్పత్రిలో కాన్ఫరెన్స్ హాల్, సూపరింటెండెంట్ రూమ్ మాత్రమే శుభ్రంగా ఉన్నాయని తెలిపారు.అలాగే ఆస్పత్రిలో ఎక్కడికక్కడ డ్రైనేజ్ లీక్ అవుతోందని పేర్కొన్నారు.ఇందుకోసం...

Read More..

Mla Lasyanandita : అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్యనందిత అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత( BRS MLA Lasyanandita ) అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ( S Shantikumari )సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.అయితే...

Read More..

Tamilisai Soundararajan : మేడారానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి అర్జున్ ముండా..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర( Medaram Maha Jathara )కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) వెళ్లారు.ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి అర్జున్ ముండాకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు స్వాగతం...

Read More..

Cm Jagan : ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్..!!

ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్( CM Jagan ) పర్యటించనున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ఒంగోలు చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.ఇందులో భాగంగా ఒంగోలులో 22 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.ఎన్...

Read More..

Tiger Migration : తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో పెద్దపులి సంచారం

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం( Gopalapuram ) మండలంలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం చెలరేగింది.కోమటికుంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను స్థానిక రైతులు గుర్తించారు.దీంతో రైతులు అటవీశాఖ అధికారులకు( Forest Department officials ) సమాచారం అందించారు. అయితే పెద్దపులి...

Read More..

Lasya Nandita Kcr : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కేసీఆర్ సంతాపం..!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) మృతికి మాజీ సీఎం కేసీఆర్( KCR ) సంతాపం తెలిపారు.ఈ క్రమంలోనే లాస్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.చిన్న వయసులో లాస్య నందిత మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.లాస్య...

Read More..

Khammam District : ఖమ్మం జిల్లా కల్లూరులో రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు

ఖమ్మం జిల్లా( Khammam District )లో రోడ్డు ప్రమాదం జరిగింది.కల్లూరు మండలం పెద్దకోరుకొండి ( Peddakorukondi )రైతు వేదిక సమీపంలో ఆటో పల్టీ కొట్టింది.ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా.వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయని తెలుస్తోంది. కుర్నవల్లి( Kurnavalli )కి చెందిన...

Read More..

Singareni Notification : సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

సింగరేణి( Singareni )లో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్( Notification ) విడుదల అయింది.ఈ మేరకు తొలి విడతలో 272 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం( Singareni CMD Balaram ) ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో మేనేజ్...

Read More..

Mla Lasya Nandita : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహం..!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nandita ) మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి( Gandhi Hospital ) తరలించారు.పోస్టుమార్టం తరువాత ఆమె మృతదేహాన్ని కంటోన్మెంట్ నివాసానికి తరలించనున్నారు.మరోవైపు గాంధీ ఆస్పత్రిలో లాస్య కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు హరీశ్...

Read More..

Brs Mla Lasya Nandita : రోడ్డుప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( Lasya Nandita ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.పటాన్ చెరు దగ్గర సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.లారీని ఢీకొన్న ఎమ్మెల్యే కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది.ఈ...

Read More..

అమరావతి లోని అమరలింగేశ్వర ఆలయంలో చోరీ

అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో చోరీ ప్రసిద్ధ అమరావతి(Amaravati ) క్షేత్రం బాలా చముండిక ఆలయం ముందు హుండీ ని పగల కొట్టిన దుండగులు. సీసీ కెమెరా( CC camera ) ఆధారంగా ఎంక్వయిరీ, దర్యాప్తు ప్రారంభించిన అమరావతి సి ఐ బ్రహ్మం…...

Read More..

పవన్‌ కల్యాణ్‌వి దిగజారుడు రాజకీయాలు : మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.ఒకపార్టీతో పొత్తులో ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారన్నారు.ప్రజాస్వామ్యం పై ఉన్న నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందేనని అన్నారు. పవన్ లాంటి అనైతిక రాజకీయ...

Read More..

Cpi Narayana : లోక్‎సభ సీట్ల వ్యవహారంపై సీపీఐ నేతల కీలక వ్యాఖ్యలు

లోక్‎సభ సీట్ల( Lok Sabha seats ) వ్యవహారంపై సీపీఐ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో సీపీఐకి ఒక్క లోక్‎సభ సీటు అయినా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.తాము మొత్తం ఐదు పార్లమెంట్ స్థానాలను సూచించామన్నారు. ఈ క్రమంలో ఒక్క సీటు...

Read More..

Minister Ambati Rambabu : పవన్ పొత్తులు ఎన్ని పొడిచాయో అర్థం కావడం లేదు.. మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఓట్లు కొనాలని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు.అయితే పవన్ పొత్తులు ఎన్ని పొడిచాయో అర్థం కావడం లేదని విమర్శించారు.జనసేన...

Read More..

Telangana Government : తెలంగాణలో ఈ నెల 27 లేదా 29న రెండు గ్యారెంటీల అమలు..!!

తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది.ఈ మేరకు గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సమీక్షా సమావేశం...

Read More..

Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కాం( Sheep distribution scam ) కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అధికారులు( ACB officials ) అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ...

Read More..

Vellampalli Srinivas : చంద్రబాబును సీఎంను చేయడమే పవన్ లక్ష్యం..: వెల్లంపల్లి

వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) కీలక వ్యాఖ్యలు చేశారు.అందరితో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు.జగనన్న పథకాలు, సంక్షేమమే తమ విజయానికి దోహదపడతాయని తెలిపారు.సినిమాలో వేషాలు వేస్తున్నట్లు పవన్ రాజకీయాల్లో వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.పవన్...

Read More..

Minister Jupalli Krishnarao : నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంది..: మంత్రి జూపల్లి

కృష్ణా జలాల్లో నీటి వాటా అంశంలో రాజీపడేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishnarao ) అన్నారు.మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే కృష్ణా జల్లాల్లో( Krishna River Water ) ఏపీ దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే...

Read More..

TDP Janasena : టీడీపీ

అమరావతి( Amaravati )లో టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది.రెండు పార్టీల నుంచి సమావేశానికి కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఇందులో ప్రధానంగా ఉమ్మడి మ్యానిఫెస్టో ( Manifesto )రూపకల్పనతో పాటు ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నారు. అదేవిధంగా ఈనెల 28వ తేదీన...

Read More..

Kothapalli Subbarayaudu : త్వరలో జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి..!!

ఏపీలో జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు( Kothapalli Subbarayaudu ) త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరుతున్నానని...

Read More..

Daggubati Purandeswari : ఈనెల 27న బీజేపీ బూత్ లెవెల్ కమిటీ భేటీ..!!

ఏపీలో ఈనెల 27వ తేదీన బీజేపీ బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తల సమావేశం జరగనుంది.ఈ మేరకు సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్( Rajnath Singh ) హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) తెలిపారు.అదేవిధంగా...

Read More..

Visakhapatnam : విశాఖ జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం.. మహిళ మృతి

విశాఖపట్నం జిల్లా( Visakhapatnam District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన ఓ స్కూల్ బస్సు రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో బస్సు టైర్ల కింద పడి ఓ మహిళ మృత్యువాత పడింది.ఎస్ కోట నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డులో ఈ...

Read More..

Srinivas Goud : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముందు ముసళ్ల పండగే..: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని చెప్పారు.పాలమూరులో అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ...

Read More..

చలో సెక్రటేరియట్ కి బయలు దేరిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఉండవల్లి వద్ద అరెస్ట్ప రిస్థితి ఉద్రిక్తం.దుగ్గిరాల PS కి తరలింపుAPCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి( APCC Chief YS Sharmila ) నీ మంగళగిరి PS కి తరలించిన పోలీసులువైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై...

Read More..

Kodali Nani : అందరూ కలిసి యుద్ధం చేస్తారా.. పవన్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తారని ప్రశ్నించారు.బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తుందన్న ఆయన అందరూ కలిసి...

Read More..

Dk Aruna : కాంగ్రెస్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్..!

కాంగ్రెస్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ( DK Aruna ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కాంగ్రెస్ కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు అంటూ పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్,...

Read More..

Kadapa District : కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురి పరిస్థితి విషమం

కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ( Yogivemana University )లో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.యూనివర్సిటీలో సుమారు 24 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.నిన్న రాత్రి తిన్న ఆహారం...

Read More..

Rabindran : బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ కు ఈడీ లుకౌట్ నోటీసులు..!!

బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ ( Rabindran )కు మరో చిక్కు ఎదురైంది.మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఈడీ లుకౌట్ నోటీసులు( ED Lookout Notices ) జారీ చేసింది.రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకూడదని కీలక ఆదేశాలు ఇచ్చింది.ఇప్పటికే రవీంద్రన్ పై అన్...

Read More..

Hyderabad Gun Park : హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మాజీ సర్పంచ్‎ల నిరసన

హైదరాబాద్ లోని గన్ పార్క్ ( Gun Park )వద్ద తెలంగాణ మాజీ సర్పంచులు నిరసనకు దిగారు.పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.దాదాపు రూ.1200 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మాజీ సర్పంచులు( Former Sarpanchs ) చెబుతున్నారు.కొత్తగా...

Read More..

Ganta Srinivasa Rao : విశాఖ నుంచి పోటీ చేయాలని ఉంది..: మాజీమంత్రి గంటా

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం తనకు చెప్పిందన్న ఆయన తాను కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు చీపురుపల్లి(Cheepurupalli...

Read More..

Jagga Reddy : బీజేపీ విమర్శలను సీరియస్ గా తీసుకోం..: జగ్గారెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ( Jagga Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు.తమ ఇంఛార్జీలపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్ దిగిపోయారని జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.మాణిక్...

Read More..

Cm Revanth Reddy : ఆరు గ్యారెంటీలపై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష..!

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక సమీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఆరు గ్యారెంటీలపై ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.గృహజ్యోతి(Gruha Jyothi Scheme ), రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలపై కేబినెట్ సబ్ కమిటీతో...

Read More..

Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడ్డ బిగ్‎బాస్ ఫేమ్ షణ్ముఖ్..!!

బిగ్‎బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్( Shanmukh Jaswanth ) గంజాయితో పట్టుబడ్డారు.ఓ కేసులో షణ్ముక్ సోదరుడు సంపత్ కోసం పోలీసులు అతని ఫ్లాట్ కు వెళ్లారు.ఈ క్రమంలోనే సంపత్, షణ్ముఖ్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్ లోని...

Read More..

Ponnam Prabhakar : బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ ప్రజలకు తెలుసు..: మంత్రి పొన్నం

బీజేపీ, బీఆర్ఎస్( BJP, BRS ) దోస్తీ ప్రజలకు తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.బీజేపీ నేత కిషన్ రెడ్డి( Kishan Reddy )కి పదవి ఇప్పించింది కేసీఆరేనని( Rajamouli ) ఆరోపించారు.కిషన్ రెడ్డిని నామినేటెడ్ బై కేసీఆర్ అంటున్నారని పేర్కొన్నారు....

Read More..

Narendra Modi : రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ మోదీ కీలక ట్వీట్..!!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) కీలక ట్వీట్ చేశారు.రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.చెరకు కొనుగోలు ధరలో చరిత్రాత్మక పెంపుదలకు ఆమోదం లభించిందని మోదీ పేర్కొన్నారు.చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది...

Read More..

Chityala : తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో పెద్దపులి సంచారం

తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో పెద్దపులి సంచరిస్తుందని తెలుస్తోంది.తాజాగా గోపాలపురం( Gopalapuram ) మండలం చిట్యాలలో( Chityala ) పెద్దపులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు.ఈ మేరకు పామాయిల్ తోటలో...

Read More..

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఏడోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు సమన్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో...

Read More..

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర..!

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది.ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే మొత్తం 13 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని...

Read More..

Medaram Maha Jathara : మేడారం మహాజాతరలో నేడు కీలకఘట్టం

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర( Medaram Maha Jathara )లో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.నాలుగు రోజుల ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సమ్మక్క గద్దెపైకి రానుంది.ఈ మేరకు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజారులు గద్దెపైకి తీసుకురానున్నారు.ఉదయం గిరిజన...

Read More..

Pawan Kalyan Delhi Tour : పవన్ ఢిల్లీ పర్యటనపై రాని క్లారిటీ..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీ పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు.బీజేపీ అధినాయకత్వం పిలుపుకోసం జనసేనాని హైదరాబాద్ లో వేచి చూస్తున్నారని తెలుస్తోంది.నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram ) పర్యటనను పవన్ కల్యాణ్ అర్ధాంతరంగా...

Read More..

Ycp : నాలుగో ‘సిద్ధం’ సభలో వైసీపీ మ్యానిఫెస్టో ప్రకటన..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ( YCP ) అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగానే ‘సిద్ధం’ ( Siddham )పేరిట భారీ బహిరంగ సభలను నిర్వహిస్తుంది.ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులో మూడు సభలను పూర్తి...

Read More..

చంద్రబాబు ఒడిపోవటం ఖాయం, వైసీపీ 175/175 కోట్టడం ఖాయం: మంత్రి రోజా

నారా భువనేశ్వవరి స్పీచ్ చూస్తే స్ఫష్టంగా అర్ధమైపోతుంది, చంద్రబాబు పనైపోయిందిని, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఈ నెల 26వ తేదిన జగనన్న హంద్రీనీవా నీళ్లు అందించనున్నారు. ఇదంతాచూసి చంద్రబాబుకి భయం...

Read More..

Pawan Kalyan : ఓట్ల కోసం నేతలు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే.. పవన్ కల్యాణ్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కీలక వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్ లో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని పేర్కొన్నారు.నాయకులు డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందేనని తెలిపారు.అంతేకానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్( Zero Budget Politics ) వర్క్...

Read More..

Nalgonda Dry Port : నల్గొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు( Telangana Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఫార్మా ఇండస్ట్రీ పూర్తిగా రెడ్ జోన్ పొల్యూషన్( Red Zone Pollution ) ఎక్కువ కాబట్టి క్లస్టర్లు ఏర్పాటు చేసి విభజిస్తామని తెలిపారు.మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం...

Read More..

Tribal Welfare Officer Jyothi : ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతికి జ్యుడీషియల్ రిమాండ్

ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి( Tribal Welfare Officer Jyothi ) కి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.ఈ మేరకు వచ్చే నెల 6వ తేదీ వరకు పద్నాలుగు రోజులపాటు ఏసీబీ కోర్టు( ACB Court ) రిమాండ్ విధించింది.ఉస్మానియా ఆస్పత్రి...

Read More..

Minister Dharmana Prasada Rao : వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ లేవు..: మంత్రి ధర్మాన

ఏపీలో పాలనపై సీఎం జగన్( CM Jagan ) కు క్లారిటీ ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.గతంలో ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandra babu naidu ) అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు...

Read More..

Pawan Kalyan : రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ అవసరం..: పవన్ కళ్యాణ్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram )లో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పర్యటించారు.గొప్ప వ్యక్తులకు కులాలకతీతంగా చూడాలని అన్నారు.కులాల మధ్య సఖ్యత లేకుంటే దేహి అని అడ్డుక్కోవాల్సిందేనని తెలిపారు. కులాల నాయకులు ఎదగడం కాదన్న ఆయన...

Read More..

Cm Revanth Reddy : తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు..: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.రాజకీయాలు ఎలా ఉన్న వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు.అభివృద్ధి...

Read More..

Tdp Kalyanadurgam : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ వార్..!!

అనంతపురం జిల్లా( Anantapur District ) కల్యాణదుర్గం టీడీపీలో( TDP ) టికెట్ వార్ నడుస్తోంది.ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు స్థానిక నేతలు అల్టీమేటం జారీ చేశారు.స్థానికేతురలకు నియోజకవర్గ టికెట్ ఇస్తే అంగీకరించబోమని తేల్చి చెప్పారు.కాగా కల్యాణదుర్గం టీడీపీ...

Read More..

Mp Vemireddy Prabhakar Reddy : వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ( YCP )కి షాక్ తగిలింది.జిల్లాలోని కీలక నేత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( MP Vemireddy Prabhakar Reddy ) పార్టీని వీడారు.ఈ మేరకు జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి...

Read More..

కాంగ్రెస్‎ను టచ్ చేస్తే మేమేంటో చూపిస్తాం..: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Telangana Minister Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని పేర్కొన్నారు.రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) హామీ...

Read More..

Mla Nvss Prabhakar : కాంగ్రెస్, బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది..: మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

దేశంలో మరోసారి ప్రధానిగా మోదీని ( Prime minister modi )గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్( MLA NVSS Prabhakar ) అన్నారు.తెలంగాణలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని...

Read More..

Sajjala : సామాజిక న్యాయం చేతల్లో చూపించాం..: సజ్జల

ఏపీలో సామాజిక న్యాయం అందించిన ఘనత సీఎం జగన్( CM Jagan ) కే దక్కుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల( Sajjala ) అన్నారు.సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపించామని పేర్కొన్నారు.సంక్షేమం ద్వారా ప్రతి ఒక్కరి చేతికి డబ్బులు వచ్చాయని...

Read More..

Hpcl : నకిలీ పత్రాలతో పెట్రోల్ బంక్ నడుపుతున్న ప్రముఖ వ్యక్తి.. అడ్డుకట్ట వేసిన హెచ్‎పీసీఎల్

హైదరాబాద్ లో ప్రముఖ ఛానల్ కు చెందిన ఓ వ్యక్తిపై పలు ఆరోపణలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆయన అక్రమాలకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( Hindustan Petroleum Corporation Limited ) (హెచ్ పీసీఎల్) అడ్డుకట్ట వేసింది.మాదాపూర్ లో ల్యాండ్ నకిలీ...

Read More..

Chhattisgarh : ఛత్తీస్‎గఢ్‎లో హై టెన్షన్ వాతావరణం..!

ఛత్తీస్‎గఢ్‎లో( Chhattisgarh ) మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.రాష్ట్రం సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి.కాగా ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.కాగా బీజాపూర్ లో మావోయిస్టు అగ్రనేత...

Read More..

Minister Jogi Ramesh : ఏపీలో మరో 25 ఏళ్లు సీఎంగా జగనే..: మంత్రి జోగి రమేశ్

ఏపీలో మరో 25 ఏళ్ల పాటు సీఎంగా జగనే ఉంటారని మంత్రి జోగి రమేశ్( Minister Jogi Ramesh ) అన్నారు.కరోనాలో కూడా ఒక్క సంక్షేమ పథకం ఆగలేదన్నారు.సీఎంగా జగన్( CM YS Jagan ) ఉంటేనే ఏపీలో అభివృద్ధి ,...

Read More..

Brs Party : త్వరలో బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర..!!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS party ) త్వరలో నీటి పోరు యాత్ర చేపట్టనుంది.కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పాదయాత్రలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధం అయిందని తెలుస్తోంది.నాగార్జున సాగర్, కాళేశ్వరం నుంచి నీటిపోరు యాత్ర ప్రారంభించాలని...

Read More..

Kurnool : జంట హత్యల కేసులో కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు

జంట హత్యల కేసు విచారణలో భాగంగా కర్నూలు ఫ్యామిలీ కోర్టు ( Kurnool Family Court )సంచలన తీర్పును వెలువరించింది.జిల్లాలోని కల్లూరు మండలం ( Kallur Mandal )చెన్నమ్మ సర్కిల్ లో చోటు చేసుకున్న జంట హత్యల కేసులో ఇద్దరు నిందితులకు...

Read More..

Arjun Munda : రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం..: కేంద్రమంత్రి అర్జున్ ముండా

రైతులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అర్జున్ ముండా ( Union Minister Arjun Munda )అన్నారు.ఈ మేరకు మరోసారి చర్చలకు రైతులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.ఎంఎస్పీ, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై చర్చించడానికి సిద్ధమని పేర్కొన్నారు.అదేవిధంగా గత ఆందోళనలో...

Read More..

Poet Andeshri : తెలంగాణపై కవి అందెశ్రీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ లో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సంబురాలు జరిగాయి.మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు( Former Governor Vidyasagar Rao ) ముఖ్య అతిథిగా హాజరు అయిన ఈ కార్యక్రమంలో కవి అందెశ్రీని( Poet...

Read More..

Sgt Posts : ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులకు అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification in AP ) ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను( BED candidates ) కూడా అనుమతించింది.అయితే ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమంటూ రాష్ట్ర...

Read More..

Vemireddy Prabhakar Reddy : రాజీనామా చేసే యోచనలో ఎంపీ వేమిరెడ్డి..!!

ఏపీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం.ఎంపీ వేమిరెడ్డి బాటలోనే...

Read More..

Cm Revanth Reddy : ఇవాళ కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్( Kodangal ) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి తన సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్లనున్నారు.నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.అనంతరం సాయంత్రం కోస్గిలో జరగనున్న...

Read More..

Telangana Congress : లోక్‎సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్..!!

లోక్‎సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఫోకస్ పెట్టింది.ఎంపీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తోంది.ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్( KC Venugopal ) తో...

Read More..

Bjp Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలే..: కిషన్ రెడ్డి

దేశంలో మరోసారి మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) అన్నారు.తెలంగాణలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ఎలా అమలు చేస్తుందో చెప్పాలన్నారు.ఆరు గ్యారెంటీలను ఎప్పటి...

Read More..

Chalo Delhi : మరోసారి ఢిల్లీ ఛలోకి సిద్ధమవుతున్న రైతులు..!!

ఢిల్లీ సరిహద్దు( Delhi Border ) ప్రాంతాల్లో గత తొమ్మిది రోజులు పడిగాపులు కాస్తున్న రైతన్నలు మరోసారి ఛలో ఢిల్లీకి సిద్ధం అవుతున్నారు.ఈ మేరకు శంభు సరిహద్దు( Shambu Border ) నుంచి ట్రాక్టర్లతో ర్యాలీగా ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ...

Read More..

Janasena Pawan Kalyan : భీమవరంలో జనసేనాని పవన్ పర్యటన

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) పర్యటించనున్నారు.ఈ మేరకు టీడీపీ నాయకురాలు సీతారామలక్ష్మీ ఇంటికి పవన్ వెళ్లనున్నారు.తరువాత జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం కానున్నారు.ఇందులో ప్రధానంగా రాబోయే...

Read More..

Mlc Kavitha : జీవో నంబర్-3 ను ఉపసంహరించుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.గ్రూప్ -1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో...

Read More..

Yv Subbareddy : ఎన్నిక ఏదైనా వైసీపీదే విజయం..: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి( YV SubbaReddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నిక ఏదైనా వైసీపీదే విజయమని చెప్పారు.రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ టీడీపీని క్లీన్ స్వీప్ చేశామని ఆయన తెలిపారు. రాజ్యసభలో ముగ్గురు వైసీపీ ( YCP )సభ్యులు ఏకగ్రీవం...

Read More..

Dsc Notification : డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

డీఎస్సీ నోటిఫికేషన్ పై( DSC Notification ) ఏపీ హైకోర్టులో( AP High Court ) విచారణ వాయిదా పడింది.పిటిషన్ పై విచారణలో భాగంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది...

Read More..

Minister Gudivada Amarnath : పొత్తులపై మంత్రి గుడివాడ కీలక వ్యాఖ్యలు

ఏపీలో పొత్తులపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న రెండు రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన( TDP Janasena ) చేరబోతున్నాయని తెలిపారు.అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని పేర్కొన్నారు. అప్పుడు...

Read More..

Jc Prabhakar Reddy : టీడీపీ అభ్యర్థుల లిస్ట్ సిద్ధంగా ఉంది..: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల లిస్ట్ అంతా సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) అన్నారు.రెండు, మూడు రోజుల్లో బీజేపీ( BJP )తో పొత్తు ఖరారు అయ్యే...

Read More..

Kolusu Parthasarathy : నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా పార్థసారథి..!

నూజివీడు( Nuziveedu ) నియోజకవర్గ టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా పార్థసారథి( Kolusu Parthasarathy )ని నియమించారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం...

Read More..

Bandi Sanjay : బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ పిలుపు

తాండూరులో బీజేపీ ( BJP )నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా బండి సంజయ్( Bandi Sanjay Kumar ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్( BRS PARTY ) తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి అంటూ...

Read More..

Ambati Rambabu : సింగిల్‎గా పోటీకి రాలేని వాళ్లు సవాళ్లు చేస్తున్నారు..: మంత్రి అంబటి

ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) అన్నారు.వైసీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం( Siddham Meeting )’ బహిరంగ సభలు కనివినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవుతున్నాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో మార్పులు చూస్తే...

Read More..

Minister Gudivada Amarnath Reddy : బ్యాక్ డోర్ పొలిటిషియన్ ను కాదు..: మంత్రి గుడివాడ

అనకాపల్లిలో టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి( Minister Gudivada Amarnath Reddy ) కౌంటర్ ఇచ్చారు.లోకేశ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.పరిశ్రమల శాఖ మంత్రి లోకేశ్ గతంలో ఏపీకి ఏం చేశారో చెప్పాలన్నారు.లోకేశ్...

Read More..

Mp Laxman : కేసీఆర్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు ఉండదు..: ఎంపీ లక్ష్మణ్

నిర్మల్ జిల్లా భైంసాలో బీజేపీ విజయసంకల్ప యాత్ర( BJP Vijaya Sankalpa Yatra ) కొనసాగుతోంది.యాత్రలో భాగంగా ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మతోన్మాద రాజకీయ పార్టీలను ఎదుర్కొనే శక్తి కేవలం బీజేపీకే ఉందన్నారు. రాష్ట్రంలో...

Read More..

Cm Revanth Reddy Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో( Nitin Gadkari ) సమావేశం అయ్యారు.రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి...

Read More..

Mangalagiri Mla Alla Ramakrishna Reddy : జగనన్న బాటలోనే నడవాలని మళ్లీ వైసీపీలోకి..: ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( Mangalagiri MLA Alla Ramakrishna Reddy ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇవాళ సీఎం జగన్( CM YS Jagan ) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల...

Read More..

Meruga Nagarjuna : వైసీపీ ప్రభుత్వ పనితీరుపై చర్చకు సిద్ధం..: మంత్రి మేరుగ

వైసీపీ ప్రభుత్వ పనితీరుపై చర్చకు సిద్ధమని మంత్రి మేరుగ నాగార్జున( Minister Meruga Nagarjuuna ) అన్నారు.వైసీపీ నిర్వహిస్తోన్న ‘సిద్ధం’( Siddham ) సభలను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.అందుకే అసత్య ప్రచారాలు చేస్తూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో...

Read More..

Ghmc Council Meeting :వాడీవేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కౌన్సిల్( GHMC Council meeting ) సమావేశం వాడీవేడిగా కొనసాగుతోంది.<గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతికి పాల్పడుతున్నారంటూ కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్( Town Planning )...

Read More..

East Godavari : తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పెద్దపులి కలకలం

తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం( Devarapally )లో పెద్దపులి కలకలం చెలరేగింది.మండలంలోని బందపురంలో పులి సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.జీడీ తోటల్లో పులి పాదముద్రలు చూశామన్న రైతులు పొగాకు తోటల్లోనూ పెద్దపులి( Tiger )...

Read More..

Tribal Welfare Officer Jyoti : ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అరెస్ట్.. తీవ్ర అస్వస్థతతో ఉస్మానియాకు తరలింపు

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కస్టడీకి తీసుకునే సమయంలో జ్యోతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో వెంటనే జ్యోతిని ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.అయితే ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్...

Read More..

Supreme Court : కృష్ణా జలాల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ

కృష్ణా జలాల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ జరిగింది.మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న కేంద్రం గెజిట్ ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను...

Read More..

Narendra Modi : ఉన్నతవిద్యలో ఉన్నత ప్రమాణాలకు పెద్ద పీట..: మోదీ

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యాసంస్థలు( Central educational institutions ) ప్రారంభం అయ్యాయి.ఈ మేరకు ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలు జాతికి అంకితం చేయబడ్డాయి.అలాగే ఐఐఎం విశాఖ, ఐఐఐటీడీఎ కర్నూల్ శాశ్వత క్యాంపస్ లతో పాటు ఐఐటీ హైదరాబాద్ ను...

Read More..

Amit Shah : అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి బెయిల్..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై( Amit Shah ) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) బెయిల్ వచ్చింది.ఈ మేరకు రాహుల్ గాంధీకి యూపీలోని సుల్తాన్ పుర్...

Read More..

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం..!!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )ను స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించింది.ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై నేషనల్ బృందం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ...

Read More..

Tummala Nageswara Rao : ఏలూరు జిల్లాకు తెలంగాణ మంత్రి తుమ్మల..!

ఏపీలోని ఏలూరు జిల్లాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Tummala Nageswara Rao ) వెళ్లారు.ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామివారిని ఆయన దర్శించుకున్నారు.స్వామి వారి దర్శన అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ. తెలుగు రాష్ట్రాల్లో( Telugu...

Read More..

Ysr Kalyanamastu, Shaadi Tofa : ఏపీలో వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

ఏపీలో వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా ( YSR Kalyanamastu, Shaadi Tofa )ఐదో విడత నిధులు విడుదల అయ్యాయి.ఈ మేరకు 2023 అక్టోబర్ – డిసెంబర్ లో వివాహం చేసుకున్న జంటలకు వైసీపీ( YCP ) ప్రభుత్వం పెళ్లి కానుక...

Read More..

Karimnagar District కరీంనగర్ జిల్లా ఆదర్శ్‎నగర్‎లో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్ జిల్లా ( Karimnagar district )ఆదర్శ్‎నగర్‎లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆదర్శ్‎నగర్‎లోని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.గుడిసెల్లో భారీ శబ్ధాలతో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి.దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటివరకు పదికి పైగా గ్యాస్...

Read More..

Eluru Polavaram : ఏలూరు జిల్లా పోలవరంలో పెద్దపులి సంచారం

ఏలూరు జిల్లా పోలవరం మండలం( Polavaram mandal )లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం మండలంలో పెద్దపులి సంచరిస్తుందన్న స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ( Forest officials )రంగంలోకి దిగారు. ఈ...

Read More..

Cm Revanth Reddy : రేపు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

వికారాబాద్ జిల్లా కొడంగల్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటించనున్నారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి( Kodangal Constituency ) ఆయన తొలిసారి సీఎం హోదాలో వెళ్తున్నారు.ఈ మేరక కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు...

Read More..

Telangana Bjp: నేటి నుంచి తెలంగాణలో బీజేపీ విజయసంకల్ప యాత్ర

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ యాత్రలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తెలంగాణలో ఇవాళ్టి నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రలు ప్రారంభించనుంది.ఈ మేరకు రాష్ట్ర నేతలతో కలిసి జాతీయ నేతలు...

Read More..

Delhi : ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్.. కేంద్రమంత్రులతో భేటీ..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హస్తినకు వెళ్లిన ఆయన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.ఈ మేరకు ఆర్థిక శాఖా...

Read More..

Narendra Modi : ఏపీలో నేడు కేంద్ర విద్యాసంస్థలు ప్రారంభం

ఏపీ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ( Indian Institute of Management )శాశ్వత క్యాంపస్ ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం జగన్( CM YS JAGAN )...

Read More..

Prakasam District : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లా( Prakasam )లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.బేస్తవారిపేట మండలం పూసలపాడులో కారును ఆటో ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.మృతుల్లో ఇద్దరు ఆటోలోనే సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు(...

Read More..

Cm Jagan : ఈనెల 23న ఒంగోలుకు సీఎం జగన్.. వేడెక్కిన రాజకీయాలు.!!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఈనెల 23వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా భూ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.అయితే ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులకు వైసీపీ ప్రభుత్వం ఆహ్వానం...

Read More..

చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వంలో ఏమి చేసాడో చెప్పాలి - సజ్జల రామకృష్ణా రెడ్డి

అమరావతి: సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు.చర్చలు అసెంబ్లీ లోజరుగుతాయి.చంద్రబాబు అది వదిలి బయట సవాల్ చేస్తున్నారు.చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వం లో ఏమి చేసాడో చెప్పాలి.కారు కూతలు ఎందుకు పట్టించుకోవడం అని జగన్ వదిలేశారు.మ్యానిఫెస్టోలో ఏమి చెప్పారు.ఏమి...

Read More..

Nara Lokesh : సంక్షేమ కార్యక్రమాలను కట్ చేసిన ఘనత జగన్ ది..: నారా లోకేశ్

విశాఖపట్నంలోని గాజువాకలో టీడీపీ శంఖారావం బహిరంగ సభ( TDP Shankaravam Meeting ) జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అన్ని చార్జీలను సీఎం జగన్ పెంచుతున్నారని పేర్కొన్నారు.వైసీపీ పాలనలో మొత్తం తొమ్మిది సార్లు...

Read More..

Pawan Kalyan : పార్టీ కోసం పని చేసిన వారికి సముచిత స్థానం..: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) పార్టీ నిధి కోసం రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు.ఈ క్రమంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన -టీడీపీ కూటమి( Janasena-TDP ) అధికారంలోకి వస్తుందని తెలిపారు.పార్టీ కోసం పని చేసిన...

Read More..

Keshineni Nani : చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్..!!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు.అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) తెలిపారు.ఈ క్రమంలోనే చర్చ కోసం సీఎం జగన్ దాకా ఎందుకు.తానే సిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో ఎటు...

Read More..

కుట్రపూరితంగా పవన్ కల్యాణ్ పై కేసు..: నాదెండ్ల

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) అన్నారు.వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు.కావాలనే పవన్ పై...

Read More..

Perni Nani : చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశారు..: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ), ఆయన కుమారుడు లోకేశ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani )తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశారని పేర్కొన్నారు.2024 లో కుర్చీలు ఎక్కడ మడతపెట్టాలో అక్కడ మడత...

Read More..

Bonda Uma : కొడాలి నాని సీటు కిందకు నీళ్లు వచ్చాయి..: బొండా ఉమ

మాజీ మంత్రి కొడాలి నానిపై( Kodali Nani ) టీడీపీ నేత బొండా ఉమ( Bonda Uma ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కొడాలి నానికి ట్రాన్స్ ఫర్ తప్పదేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.కొడాలి నాని సీటు కిందకు నీళ్లు వచ్చాయన్న ఆయన కొడాలి...

Read More..

Revanth Reddy : ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీకి బయలుదేరారు.పర్యటనలో భాగంగా ఆయన రేపు పలువురు కేంద్రమంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్( Nirmala Sitharaman )...

Read More..

Ghmc Council Meeting : రేపు మరోసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం..!!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( Greater Hyderabad Municipal Corporation ) పాలకమండలి సమావేశం ముగిసింది.వాడీవేడీగా సాగిన ఈ సమావేశంలో అధికారులపై కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ( Mayor Gadwal Vijayalaxmi ) తీవ్రంగా...

Read More..

Kalava Srinivasulu : ఏపీ నుంచి పారిపోవడానికి జగన్ సిద్ధమంటూ మాజీ మంత్రి కాల్వ విమర్శలు.!!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు( Kalava Srinivasulu ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏపీ నుంచి పారిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.ఈ ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు...

Read More..

ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌ -మాజీ మంత్రి బాలినేని

అప్పుడు రోశయ్య మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలనిపించేది.! ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌.రోశయ్య హయాంలో మంత్రిగా ఉండడం నా అదృష్టం.నేను మైన్స్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే వెంటనే గవర్నర్‌కు ఫోన్‌ చేసి బాలినేని తన ఫ్రెండ్‌ కొడుకని,...

Read More..

Tdp : కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ పంచాయతీపై ఉత్కంఠ..!!

కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ పంచాయతీ ఉత్కంఠ రేపుతుంది.ఈ మేరకు నియోజకవర్గం టీడీపీలో కీలక నేతలు అంతా ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహారిస్తున్నారని తెలుస్తోంది.పార్టీ క్యాడర్ లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా టీడీపీ నేత దేవినేని ఉమా( Devineni Uma...

Read More..

Ap Dsc : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్( AP DSC notification ) పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పిటిషన్ ను రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్...

Read More..

Ys Jagan : ‘సిద్ధం’ సభతో దద్దరిల్లిన ‘రాయలసీమ’.. నీరుగారిపోయిన విపక్షాలు

అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ పార్టీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ( Siddham Meeting ) విజయవంతం అయింది.సభకు అశేవ జనవాహిని తరలిరావడంతో సముద్రాన్ని తలపించిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది.సీఎం వైఎస్ జగన్ పుట్టిన...

Read More..

Sheep Scam : గొర్రెల స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం..!

తెలంగాణలోని గొర్రెల కుంభకోణం కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది.కాంట్రాక్టర్ మోహియుద్దీన్,( Contractor Mohiuddin ) పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయిలను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.కాగా 120 యూనిట్ల గొర్రెలను కాంట్రాక్టర్ ఏపీకి చెందిన రైతుల దగ్గర నుంచి...

Read More..

Tdp Janasena : కొలిక్కిరాని టీడీపీ -జనసేన సీట్ల పంచాయతీ..!!

ఏపీలో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన( TDP, Janasena ) పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొలిక్కి రావడం లేదు.జనసేన సీట్లను కోరిన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు.ఈ క్రమంలోనే విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి, భీమిలితో పాటు అనకాపల్లిలో...

Read More..

Botsa Satyanarayana :మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత

విజయనగరం జిల్లాలోని మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కాంగ్రెస్ ( Congress )ఆధ్వర్యంలో బొత్స ఇంటి ముట్టడికి యత్నించారు. మెగా డీఎస్సీ ( Mega DSC )విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు...

Read More..

Speaker Tammineni Sitaram :ఏపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు..!!

ఏపీలోని రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాం ( Speaker Tammineni Sitaram )నోటీసులు జారీ చేశారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో విచారణకు రావాలంటూ స్పీకర్ తమ్మినేని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు...

Read More..

Osd Harikrishna : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు( OSD Harikrishna ) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హరికృష్ణ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తనను సస్పెండ్ చేయడాన్ని హరికృష్ణ హైకోర్టులో( High...

Read More..

Magunta Srinivasula Reddy: టీడీపీలోకి ఒంగోలు ఎంపీ మాగుంట..!

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ( MP Magunta Srinivasula Reddy )టీడీపీలోకి చేరనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఈ నెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీ( TDP ) కండువా కప్పుకోనున్నారని సమాచారం....

Read More..

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసిన ఈడీ..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.నోటీసులకు హాజరుకాకపోవడంతో ఐపీసీ సెక్షన్ 174 కింద కేజ్రీవాల్ పై ఈడీ ( Ed )కేసు నమోదు చేసింది.అంతేకాకుండా కేజ్రీవాల్ విషయంలో ఇప్పటికే ఈడీ...

Read More..

Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరం

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ( Shiva Balakrishna )కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.శివబాలకృష్ణ బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 2020 నుంచి 2023 వరకు శివబాలకృష్ణ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఏసీబీ( ACB ) రాబట్టింది.ఈ...

Read More..

Pawan Kalyan : ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పవన్ కల్యాణ్ భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) విశాఖ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన ( Janasena ) నేతలతో ఆయన కీలక భేటీ నిర్వహించారు.పొత్తుల నేపథ్యంలో ఇప్పటికే ఆశించిన మేర టికెట్లు ఇవ్వలేమని...

Read More..

Bjp : రేపటి నుంచి తెలంగాణ బీజేపీ బస్సు యాత్రలు..!!

త్వరలో లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ( BJP ) సిద్ధం అవుతోంది.ఈ మేరకు రేపటి నుంచి రాష్ట్ర బీజేపీ బస్సు యాత్రలు నిర్వహించనుంది.మార్చి ఒకటి వరకు కొనసాగనున్న ఈ బస్సు యాత్రలకు విజయసంకల్ప...

Read More..

Mp Laxman : దేశంలో మరోసారి ప్రధాని మోదీనే..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎంపీ లక్ష్మీణ్ ( MP Laxman )కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ( BJP ) అధిష్టానం దిశానిర్దేశం చేసిందని ఆయన తెలిపారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో...

Read More..

Bjp: ఏపీలో పొత్తులపై త్వరలో బీజేపీ క్లారిటీ..!

ఏపీలో పొత్తులపై బీజేపీ( bjp ) హైకమాండ్ త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.ఈ మేరకు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తులతో పోటీ చేస్తాయా? లేదా ? అన్న వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.పొత్తులపై రాష్ట్ర నాయకత్వానికి పార్టీ...

Read More..

Chandrababu Naidu : ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఓపెన్ ఛాలెంజ్ చేశారు.జగన్ హామీల వీడియో పెట్టి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి,...

Read More..

Siddham : సోష‌ల్ మీడియాలో దుమ్ములేపుతున్న ‘సిద్ధం’ సభ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ( YCP ) మరోసారి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా సీఎం జగన్ ( CM Jagan )ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.ఈ క్రమంలోనే ‘సిద్ధం’ పేరిట భారీ బహిరంగ సభలను...

Read More..

Telangana Bjp : ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ..!

ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ( Telangana BJP Election Committee ) సమావేశం అయింది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీ.బీజేపీ ప్రత్యేక దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో భారత్ మండపం వేదికగా నేతలు సమావేశం అయ్యారు.అలాగే ఈ సమావేశంలో...

Read More..

Cm Jagan Siddham Meeting : సైకిల్ ను తోయడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు..: సీఎం జగన్

అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో( Siddham Meeting ) సీఎం జగన్( CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.మ్యానిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలను అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు.జగన్ మార్క్ ప్రతి గ్రామంలో కనిపిస్తుంటే టీడీపీ...

Read More..

Ap Cm Jagan : చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ సవాల్..!!

అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో( Siddam Sabha ) సీఎం జగన్( AP CM Jagan ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) ఆయన సవాల్ విసిరారు.చంద్రబాబు పేరు చెబితే రైతన్నలకు గుర్తుకు వచ్చే...

Read More..

Nara Lokesh : జగన్ పక్కా కమర్షియల్..: నారా లోకేశ్

విశాఖపట్నంలో శంఖారావం( Sankharavam ) సభలో టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్,( CM Jagan ) వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ పక్కా కమర్షియల్ అని తెలిపారు.వైసీపీ...

Read More..

Deputy Cm Bhatti Vikramarka : త్వరలో ఇందిరా జలప్రభ పథకం ప్రారంభం..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలోని బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏ( ITDA ) నిర్వీర్యమైందన్నారు.ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం ఐటీడీఏకు పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు.డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ...

Read More..

Pm Modi : వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబం కన్నా దేశమే ముఖ్యం..: మోదీ

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించిన రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హాజరయ్యారు.రానున్న వంద రోజులు ఎంతో కీలకమని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.18 ఏళ్లు నిండిన వాళ్లు 18వ...

Read More..

Mla Karanam Balaram : చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఫైర్

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం( MLA Karanam Balaram ) కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తనపై అవాకులు చవాకులు మాట్లాడారని మండిపడ్డారు.చంద్రబాబుకు స్లిప్పులు ఇచ్చి మాట్లాడించారని పేర్కొన్నారు.అయితే దీని వెనుక ఎవరు...

Read More..

Nuzvid Tdp : నూజివీడు టీడీపీలో హీట్..!!

ఏలూరు జిల్లాలోని నూజివీడు( Nuzvid ) టీడీపీలో పంచాయతీ రసవత్తరంగా మారింది.నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి( Kolusu Parthasarathy ) పేరును పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లే తెలుస్తోంది.ఈ నెల 26వ తేదీన టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు...

Read More..

Vundavalli Arun Kumar : ఏపీ ప్రజలకు టీడీపీ, వైసీపీ అన్యాయం చేశాయి..: మాజీ ఎంపీ ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Arun Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీని విభజించి పదేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.విభజన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదన్న ఆయన విభజన యాక్ట్ ఏ అంశం పూర్తి కాలేదని తెలిపారు.టీడీపీ, వైసీపీ రెండు...

Read More..

Ap Bjp : ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం క్లారిటీ..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల వ్యవహారంపై బీజేపీ( BJP ) హైకమాండ్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పార్టీలు( BJP TDP Janasena ) కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్నది ఒకటి రెండు...

Read More..

Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో మరోసారి అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా( Nagar Kurnool ) నల్లమల అడవిలో మరోసారి అగ్నిప్రమాదం( Fire Accident ) చోటు చేసుకుంది.మల్లెలతీర్థం తాటిగుండాలలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే...

Read More..

Nara Lokesh : విశాఖ ప్రజలకు నారా లోకేశ్ హామీ..!!

విశాఖ ఈస్ట్ లో టీడీపీ నిర్వహిస్తున్న ‘శంఖారావం’( Shankaravam ) సభ లో టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొన్నారు.టీడీపీ -జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అవసరం అయితే తమ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant...

Read More..

Actor Suman : ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీ రాజకీయాలపై సినీ నటుడు సుమన్( Actor Suman ) కీలక వ్యాఖ్యలు చేశారు.సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ – జనసేనదే( TDP-Janasena ) విజయమని తెలిపారు.వైసీపీకి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయన్న ఆయన తన రాజకీయ గురువు టీడీపీ...

Read More..

Cm Revanth Reddy : మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కే పరిమితం కాదంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్..!!

హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం( Telangana State Fire Services Headquarters ) ప్రారంభమైంది.ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాస్టర్ ప్లాన్...

Read More..

Avanti Srinivas : లోకేశ్ ది రెడ్ బుక్ కాదు.. ఎర్రి బుక్..: మాజీ మంత్రి అవంతి

టీడీపీ నేత నారా లోకేశ్ పై( Nara Lokesh ) మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్( Avanti Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లోకేశ్ శంఖారావం సభ( Sankharavam Meeting ) అట్టర్ ఫ్లాప్ అని తెలిపారు.లోకేశ్ సభకు స్పందన జీరోనన్న ఆయన...

Read More..

Amit Shah : ఇండియా కూటమి అవినీతి కూటమి..: అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) హాట్ కామెంట్స్ చేశారు.కుటుంబ, వారసత్వ రాజకీయాలు ఇకపై చెల్లవని పేర్కొన్నారు.కుల, మత బుజ్జగింపు రాజకీయాలు ఇక కుదరవని తేల్చి చెప్పారు.ఎన్డీఏ పాండవులు.ఇండియా కూటమి( India Alliance ) కౌరవులను ఓడిస్తారని...

Read More..

Minister Gudivada Amarnath : మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసం వద్ద ఉద్రిక్తత

విశాఖలోని మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మెగా డీఎస్సీ( Mega DSC ) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఇంటి ముట్టడికి నిరసనకారులు ప్రయత్నించారు.మినీ డిఎస్సీ కాదని.మెగా డీఎస్సీ...

Read More..

Buddha Venkanna : చంద్రబాబు కటౌట్ కు రక్తంతో అభిషేకం చేసిన బుద్దా వెంకన్న..!

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) కటౌట్ కు ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న( Buddha Venkanna ) రక్తంతో అభిషేకం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామిభక్తితో చంద్రబాబు హృదయాన్ని కదలించడం కోసం ఇలా చేశానని పేర్కొన్నారు.అంతేకానీ...

Read More..

Bhadrachalam : భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పాలకమండలి సమీక్షా సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం( Bhadrachalam ITDA Office )లో పాలకమండలి సమీక్షా సమావేశం కొనసాగుతోంది.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి...

Read More..

Ycp Manifesto : రాప్తాడులో ‘సిద్ధం’ సభ.. వైసీపీ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ ప్రకటన..!

ఏపీలో త్వరలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ ‘సిద్ధం’( Siddham ) పేరిట సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సిద్ధం సభకు...

Read More..

Bjp : ఢిల్లీలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఢిల్లీలో రెండో రోజు బీజేపీ( BJP ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.భారత్ మండపం వేదికగా జరిగే ఈ సమావేశాల్లో విపక్ష కూటమి టార్గెట్ గా నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit...

Read More..

Janasena Pawan Kalyan : విశాఖకు జనసేనాని పవన్ కల్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) ఇవాళ మధ్యాహ్నం విశాఖపట్నంకు వెళ్లనున్నారు.ఈ మేరకు ఆయన మూడు రోజులపాటు విశాఖలోనే ఉండనున్నారు. విశాఖ పర్యటన( Visakha Tour ) అనంతరం జనసేనాని నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగా...

Read More..

Itda Meeting : నేడు భద్రాచలంలో ఐటీడీఏ సమావేశం.. మంత్రుల హాజరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో( Bhadrachalam ) ఇవాళ ఐటీడీఏ సమావేశం( ITDA Meeting ) జరగనుంది.దాదాపు 19 నెలల తరువాత నిర్వహిస్తున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో( Bhatti Vikramarka ) పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర...

Read More..

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నారా లోకేష్..

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకేష్ పర్యటిస్తున్నారు.ఈరోజు విశాఖపట్నం పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలలో శంఖారావం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనటానికి ముందు ఈరోజు...

Read More..

Pawan Kalyan : గుంటూరులో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

గుంటూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) పై క్రిమినల్ కేసు నమోదు అయింది.వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జనసేనాని పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు...

Read More..

Congress: ఈ నెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏపీ సచివాలయం ముట్టడి..!

ఏపీ కాంగ్రెస్( Congress ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెల 22వ తేదీన సచివాలయం ముట్టడికి సిద్ధం అవుతోంది.కాగా ఈ ముట్టడి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో( YS Sharmila ) పాటు కాంగ్రెస్ కీలక నేతలు కేవీపీ, రఘువీరా...

Read More..

Jp Nadda : ఓటమిలోనూ విజయం ఉంటుంది..: జేపీ నడ్డా

బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా( JP Nadda ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్కోసారి ఓటమిలో కూడా విజయం ఉంటుందని చెప్పారు.తెలంగాణలో బీజేపీ ఓటు శాతం 7.1 నుంచి 14 కు పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నామన్న జేపీ...

Read More..

Sheep Distribution Scam : తెలంగాణలో గొర్రెల కుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు..!

తెలంగాణలో గొర్రెల కుంభకోణం కేసు( Sheep Distribution Scam )లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.విచారణలో భాగంగా గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాకు చెందిన రైతులను ఏసీబీ అధికారులు పిలిపించారు.ఈ మేరకు సుమారు 15 మంది రైతులను పిలిచి ఏసీబీ( ACB...

Read More..

Chandrababu : వైసీపీ ప్రభుత్వానికి ఇంకా 52 రోజులే..: చంద్రబాబు

బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ నిర్వహించిన ‘ రా కదలి రా’ సభలో( Ra Kadali Ra ) ఆ పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu )పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ( YCP ) ప్రభుత్వానికి...

Read More..

Former Minister Perni Nani : వాలంటీర్ల వ్యవస్థపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశంసలు..!

మాజీ మంత్రి పేర్ని నాని( Former Minister Perni Nani ) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ అంచనాలకు మించి గ్రామ వాలంటీర్ల సేవలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్( CM YS Jagan ) ను వ్యతిరేకించే వారు ఆయన...

Read More..

Tamil Nadu : తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

తమిళనాడులో ( Tamil Nadu )భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.విరుద్ నగర్( Virud Nagar ) జిల్లాలోని బాణాసంచా గోడౌన్( Fireworks Godown ) లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు.మరో తొమ్మిది మందికి తీవ్ర...

Read More..

Ndsa : ఎన్డీఎస్ఏ ఆదేశాలతో తెరుచుకున్న అన్నారం బ్యారేజ్ గేట్లు..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ గేట్లు( Annaram Barrage Gates ) తెరుచుకున్నాయి.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( National Dam Safety Authority )ఆదేశాల మేరకు అధికారులు గేట్లను ఓపెన్ చేశారు.ఈ మేరకు బ్యారేజ్ లోని పది గేట్లు ఎత్తి...

Read More..

Ponguleti Srinivasa Reddy : కేసీఆర్ అసెంబ్లీకి రావాలి..: మంత్రి పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ఇరిగేషన్ శ్వేతపత్రంపై చర్చ జరుగుతోంది.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్( KCR ) అసెంబ్లీకి రావాలన్నారు.ప్రాజెక్టులన్నింటినీ...

Read More..

Minister Sridhar Babu : సీబీఐ విచారణకు అడ్డు చెప్పం..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు( Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram project )లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపేందుకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును కోరినట్లు తెలిపారు.అయితే జడ్జిలు తక్కువ ఉన్నారని న్యాయస్థానం...

Read More..

Ap Deputy Speaker Kolagatla Veerabhadra Swamy : ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు..: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి( AP Deputy Speaker Kolagatla Veerabhadra Swamy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో నారా లోకేశ్, అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేశారు.ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము...

Read More..

Mlc Kavitha : కులగణన తీర్మానం కంటి తుడుపు చర్య..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) అన్నారు.కులగణన తీర్మానం కంటి తుడుపు చర్యని విమర్శించారు.కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని పేర్కొన్నారు.స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే...

Read More..

Minister Peddireddy : రాప్తాడు సభ నుంచి వైసీపీ శ్రేణులకు సందేశం..: మంత్రి పెద్దిరెడ్డి

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో( Raptadu ) నిర్వహించనున్న ‘సిద్ధం’ సభా( Siddham Meeting ) ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) పరిశీలించారు.వైసీపీ శ్రేణులకు ఈ సభా వేదిక పై నుంచి సందేశం ఇస్తామని...

Read More..

Chandrababu Naidu : చంద్రబాబు అవినీతి దందా.. ఫైబర్ నెట్ స్కాంలో సీఐడీ ఛార్జ్‎షీట్

ఫైబర్ నెట్ స్కాం కేసు( Fiber Net Scam Case ) ఏపీలో పెను సంచలనంగా సృష్టించిన సంగతి తెలిసిందే.గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దోపిడీ బాగోతాలు యథేచ్చగా కొనసాగాయని, అందులో ఫైబర్ నెట్ అవినీతి పర్వం ఓ...

Read More..

Cm Revanth Reddy : కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారు..: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులపై వాస్తవాలను సభ ముందు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.రాజ్యాంగబద్ధ సంస్థలు మాట్లాడిన మాటలు తాము సభలో చెప్పామన్న రేవంత్ రెడ్డి ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు చెప్పొచ్చని సూచించారు.తప్పులను ఒప్పుకుని క్షమాపణ చెప్పి...

Read More..

వరదరాజుల రెడ్డి పై మండిపడ్డ రాచమల్లు

మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత వరదరాజు రెడ్డికి రాజకీయ సమాధి కట్టే వరకు తాను నిద్రపోనని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.గతంలో భూమి ఆక్రమించుకోవడం కోసం అమాయకుడిని సజీవ దహనం చేసిన చరిత్ర వరదరాజు రెడ్డి అని...

Read More..

Etela Rajender : కాంగ్రెస్ గూటికి ఈటల రాజేందర్..!!

తెలంగాణ బీజేపీలో కీలక నేత ఈటల రాజేందర్( BJP Leader Etela Rajender ) పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటీవలే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నేలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆయన...

Read More..

Harish Rao : భవిష్యత్తులో అసెంబ్లీకి రాను..: హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.ఈ క్రమంలోనే కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది.కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు( BRS MLA Harish...

Read More..

Somireddy: సోమిరెడ్డి స్వార్థంతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న మంత్రి కాకాణి..!

టీడీపీ నేత సోమిరెడ్డి ( TDP leader Somireddy )తన ధోరణి మార్చుకోవాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) అన్నారు.కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పై సోమిరెడ్డి హడావుడి చేశారని మండిపడ్డారు.అఖిలపక్షం పేరుతో సోమిరెడ్డి...

Read More..

Khammam District : ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!

ఖమ్మం జిల్లాలో( Khammam District ) గూడ్స్ రైలు( Goods Train ) పట్టాలు తప్పింది.చింతకాని మండలంలో పాతర్లపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిందని తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి...

Read More..

Delhi Cm Aravind Kejriwal : లిక్కర్ స్కాం కేసు.: కోర్టుకు హాజరైన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( CM Aravind Kejriwal ) కోర్టు ఎదుట హాజరయ్యారు.ఈ మేరకు ఆయన వర్చువల్ విధానంలో రౌస్ అవెన్యూ కోర్టు(...

Read More..

Speaker Tammineni Sitaram : ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు

ఏపీలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారామ్( Speaker Tammineni Sitaram ) మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని నోటీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి,...

Read More..

Minister Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం

తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.ఈ మేరకు సభలో శ్వేతపత్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) ప్రవేశపెట్టారు.ఇరిగేషన్ శాఖలో( Irrigation Department ) అన్ని...

Read More..

Minister Ponnam Prabhakar : కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది..: మంత్రి పొన్నం

కులగణన( Caste Census )కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) కులగణనకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టారు.దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.ప్రభుత్వం...

Read More..

ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్

విజయవాడ: ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్.ఇంద్రాకిలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మ వారి చిత్రపటం ప్రసాదం అందించిన ఆలయ అధికారులు.గోపీచంద్ నటించిన భీమా మంచి విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్న గోపీచంద్.

Read More..

Komati Reddy Venkat Reddy : ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం..: మంత్రి కోమటిరెడ్డి

ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy )అన్నారు.జిల్లాలో నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎస్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు...

Read More..

Hmda Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( HMDA Former Director Shiva Balakrishna ) కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా బాలకృష్ణ బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.ఈ క్రమంలోనే శివబాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయని తెలుస్తోంది.నిన్న బినామీల పేరిట...

Read More..

Telangana Assembly : కాసేపట్లో అసెంబ్లీలో సాగునీటి శాఖపై శ్వేతపత్రం..!

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో సాగునీటి శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.శ్వేతపత్రం రిలీజ్ చేసిన తరువాత లఘుచర్చ నిర్వహించనుంది.గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లో అవినీతి బయటపెట్టాలని సర్కారు భావిస్తోంది.లోపాలకు తావు లేకుండా శ్వేతపత్రానికి మెరుగులు పెడుతోందని తెలుస్తోంది. కాగా...

Read More..

Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ విశ్వాస తీర్మానం..!!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు విశ్వాస పరీక్షకు సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టారు.ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరగనుంది.అయితే ఢిల్లీ...

Read More..

Bjp : ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలు.. పొత్తులపై క్లారిటీ..!!

ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి( Delhi ) చేరుకున్నారు.హస్తినలో రేపు, ఎల్లుండి జరిగే బీజేపీ ( bjp )జాతీయ మండలి సమావేశాల్లో ఏపీ నుంచి సుమారు రెండు వందల మంది ప్రతినిధులు పాల్గొననున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పొత్తులపై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాన్ని...

Read More..

Nara Lokesh : డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై నారా లోకేశ్ ఫైర్

ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి( Kolagatla Veerabhadra Swamy )పై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.నియోజకవర్గాన్ని కోలగట్ల అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆరోపించారు.కోలగట్ల కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్( Real Estate ) పేరుతో...

Read More..

కులగణన తీర్మానంపై రాజకీయాలు చేయొద్దు..: మంత్రి పొన్నం

తెలంగాణలో నిర్వహించబోయే కుల గణన( Caste Census )పై ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల సలహాలు తీసుకుంటామని తెలిపారు.బలహీనవర్గాల కోసమే తమ ఆలోచన అని మంత్రి...

Read More..

Bjp National Council Meetings : రెండు రోజులపాటు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు..!

ఢిల్లీ( Delhi )లో రెండు రోజులపాటు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు జరగనున్నాయి.ఈ మేరకు భారత మండపం వేదికగా రేపు, ఎల్లుండి సమావేశాలను నిర్వహించనున్నారు.ఇందులో ప్రధానంగా పార్టీ ప్రచార కమిటీతో పాటు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ( Narendra Modi )ని...

Read More..

Brs Mlc Kavita : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.అదే రోజు పిటిషన్ పై తుది విచారణ జరుపుతామని చెప్పింది....

Read More..

Ktr : సభలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకోవద్దు..: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) అన్నారు.కేంద్రంలో ఓబీసీ వెల్ ఫేర్ మినిస్ట్రీ పెట్టాలని కేసీఆర్ ( KCR ) అడిగారని తెలిపారు. ఈ క్రమంలోనే...

Read More..

Raghuveera Reddy : అనంతపురం జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం..: కాంగ్రెస్ నేత రఘువీరా

ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి( AP Congress Leader Raghuveera Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రచారాన్ని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభిస్తామని తెలిపారు.ఈ మేరకు ఈనెల 26వ తేదీ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్...

Read More..

Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ జైల్లో ఉండేవారంటూ బండి సంజయ్ కామెంట్స్..!!

తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.వారిని కాపాడుకోవడం కోసమే కేసీఆర్( KCR )...

Read More..

ఏపీలో ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం..: మాణిక్కం ఠాగూర్

ఏపీలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ కీలక నేత మాణిక్కం ఠాగూర్ అన్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య( Siddaramaiah ) పాల్గొంటారని తెలిపారు. ఆ...

Read More..

Caste Census : డోర్ టూ డోర్ సర్వే చేసి కులగణన..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో( Telangana Assembly Sessions ) భాగంగా కులగణనపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామన్నారు.కులగణన( Caste Census ) తీర్మానాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు.ఈ...

Read More..

Balineni Srinivasa Reddy : పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించం..: బాలినేని

వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించమని పేర్కొన్నారు.సీఎం జగన్( CM Jagan ) ఆదేశాలతో ఒంగోలులో భూములు తీసుకున్నామని తెలిపారు.మళ్లీ పట్టాల పంపిణీ...

Read More..

Edx Ys Jagan : ఆన్‎లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) మరో కీలక ఒప్పందం చేసుకుంది.ఈ మేరకు ఆన్ లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్( EdX ) తో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం సీఎం వైఎస్ జగన్( CM...

Read More..

Congress : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ అవిశ్వాసంలో నెగ్గిన కాంగ్రెస్..!

పెద్దపల్లి జిల్లాలోని మంథని మున్సిపాలిటీ( Manthani Municipality )లో ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గింది.ఈ మేరకు పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ సతీమణి, మంథని మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజపై అవిశ్వాసం నెగ్గింది.ఈ నెల ఒకటో తేదీన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టిన సంగతి...

Read More..

Nara Lokesh : జగన్ కు వచ్చే ఎన్నికల్లో షాక్ తప్పదంటూ నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ‘శంఖారావం’ సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో షాక్ తప్పదని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ అని...

Read More..