Nara Lokesh : సంక్షేమ కార్యక్రమాలను కట్ చేసిన ఘనత జగన్ ది..: నారా లోకేశ్

విశాఖపట్నంలోని గాజువాకలో టీడీపీ శంఖారావం బహిరంగ సభ( TDP Shankaravam Meeting ) జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అన్ని చార్జీలను సీఎం జగన్ పెంచుతున్నారని పేర్కొన్నారు.వైసీపీ పాలనలో మొత్తం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు, మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచారని తెలిపారు.వంద సంక్షేమ కార్యక్రమాలను కట్ చేసిన ఘనత సీఎం జగన్( CM YS Jagan )ది అని విమర్శించారు.ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

 Nara Lokesh Sensational Comments On Ys Jagan-TeluguStop.com

టీడీపీ( TDP ) అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని చెబుతున్నారన్నారు.దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు.

ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube