Raghuveera Reddy : అనంతపురం జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం..: కాంగ్రెస్ నేత రఘువీరా

ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి( AP Congress Leader Raghuveera Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రచారాన్ని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభిస్తామని తెలిపారు.

 Election Campaign From Anantapur District Congress Leader Raghuveera-TeluguStop.com

ఈ మేరకు ఈనెల 26వ తేదీ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరియు మాణిక్కం ఠాగూర్( Manickam Tagore ) తో కలిసి ప్రచారాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.ప్రాంతీయ పార్టీలు ఏపీని నాశనం చేశాయన్న ఆయన పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా వంటి అంశాలతో మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఖూనీలు చేసే వారు కూడా తమ పార్టీ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube