Minister Jogi Ramesh : ఏపీలో మరో 25 ఏళ్లు సీఎంగా జగనే..: మంత్రి జోగి రమేశ్

ఏపీలో మరో 25 ఏళ్ల పాటు సీఎంగా జగనే ఉంటారని మంత్రి జోగి రమేశ్( Minister Jogi Ramesh ) అన్నారు.

కరోనాలో కూడా ఒక్క సంక్షేమ పథకం ఆగలేదన్నారు.

సీఎంగా జగన్( CM YS Jagan ) ఉంటేనే ఏపీలో అభివృద్ధి , సంక్షేమం సాధ్యమని ఆయన తెలిపారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా వైసీపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu )పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా సీమెన్స్ కంపెనీతో చంద్రబాబు రూ.3600 కోట్లు పెట్టుబడి పెట్టించాడంట అని పేర్కొన్నారు.ఈ క్రమంలో చంద్రబాబును నమ్మే పరిస్థితులు లేవని వెల్లడించారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు