Minister Jogi Ramesh : ఏపీలో మరో 25 ఏళ్లు సీఎంగా జగనే..: మంత్రి జోగి రమేశ్
TeluguStop.com
ఏపీలో మరో 25 ఏళ్ల పాటు సీఎంగా జగనే ఉంటారని మంత్రి జోగి రమేశ్( Minister Jogi Ramesh ) అన్నారు.
కరోనాలో కూడా ఒక్క సంక్షేమ పథకం ఆగలేదన్నారు.సీఎంగా జగన్( CM YS Jagan ) ఉంటేనే ఏపీలో అభివృద్ధి , సంక్షేమం సాధ్యమని ఆయన తెలిపారు.
"""/" / రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా వైసీపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu )పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా సీమెన్స్ కంపెనీతో చంద్రబాబు రూ.
3600 కోట్లు పెట్టుబడి పెట్టించాడంట అని పేర్కొన్నారు.ఈ క్రమంలో చంద్రబాబును నమ్మే పరిస్థితులు లేవని వెల్లడించారు.
యూనిఫామ్ విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం.. ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు