CM Revanth Reddy : ఆరు గ్యారెంటీలపై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష..!

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక సమీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఆరు గ్యారెంటీలపై ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.గృహజ్యోతి(Gruha Jyothi Scheme ), రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలపై కేబినెట్ సబ్ కమిటీతో రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించనున్నారు.అదేవిధంగా తాగునీటిపై సంబంధిత విభాగాలతో సమీక్ష నిర్వహించనున్నారు.

 Cm Revanths Review Of Six Guarantees In The Secretariat-TeluguStop.com

కాగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ( six guarantees (ఐదు గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో రెండు హామీలను ఒకటి రెండు రోజుల్లో అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube