Narendra Modi : ఏపీలో నేడు కేంద్ర విద్యాసంస్థలు ప్రారంభం

ఏపీ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ( Indian Institute of Management )శాశ్వత క్యాంపస్ ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం జగన్( CM YS JAGAN ) వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

 Central Educational Institutions Start Today In Ap-TeluguStop.com

ఐఐఎం విశాఖ, ఐఐఐటీడీఎం కర్నూల్ శాశ్వత క్యాంపస్ ను మోదీ( Narendra Modi ) ప్రారంభించనున్నారు.అనంతరం ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.2015 నుంచి ఐఏఎం విశాఖ కార్యాలయాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శాశ్వత భవన నిర్మాణం కోసం <ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ప్రాంతంలో సుమారు 241 ఎకరాలను కేటాయించింది.ఈ స్థలంలో రెండు దశల్లో భవన నిర్మాణాలను చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube