Tamilisai Soundararajan : మేడారానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి అర్జున్ ముండా..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర( Medaram Maha Jathara )కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) వెళ్లారు.ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి అర్జున్ ముండాకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు స్వాగతం పలికారు.

 Telangana Governor Tamilisai And Union Minister Arjun Munda To Medaram Revanth-TeluguStop.com

తరువాత సమ్మక్క – సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై మొక్కులు చెల్లించారు.కాగా గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి.ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.ఈ క్రమంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.అలాగే ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మేడారానికి వెళ్లి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube