Minister Peddireddy : రాప్తాడు సభ నుంచి వైసీపీ శ్రేణులకు సందేశం..: మంత్రి పెద్దిరెడ్డి

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో( Raptadu ) నిర్వహించనున్న ‘సిద్ధం’ సభా( Siddham Meeting ) ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) పరిశీలించారు.వైసీపీ శ్రేణులకు ఈ సభా వేదిక పై నుంచి సందేశం ఇస్తామని పేర్కొన్నారు.

 A Message To Ycp Leaders From Raptadu Meeting Minister Peddireddy-TeluguStop.com

ఏపీలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే 151 కంటే ఎక్కువ స్థానాలను గెలుస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube