Vundavalli Arun Kumar : ఏపీ ప్రజలకు టీడీపీ, వైసీపీ అన్యాయం చేశాయి..: మాజీ ఎంపీ ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Arun Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీని విభజించి పదేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

 Tdp And Ycp Have Done Injustice To The People Of Ap Former Mp Undavalli-TeluguStop.com

విభజన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదన్న ఆయన విభజన యాక్ట్ ఏ అంశం పూర్తి కాలేదని తెలిపారు.టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలలోనూ పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) పూర్తి కాలేదన్నారు.

చంద్రబాబు( Chandrababu Naidu ) విభజన హామీల కోసం కృషి చేయలేదని ఓడించారన్న ఉండవల్లి వైసీపీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని విమర్శించారు.రెండు ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేశాయని ఆరోపించారు.వైసీపీకి( YCP ) 22 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube