సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం పాత దొనబండ తండా గ్రామ పంచాయతీలో బాణోతు బాలాజీ నాయక్ తండ్రి మంద నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా తన సొంత ఖర్చులతో గ్రామంలో అవసరం ఉన్న చోట మొరం పోయించడం జరిగింది ఈ సందర్భంగా బాలాజీ నాయక్( Balaji Naik ) మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ,సహకారాలు అందిస్తానని జన్మభూమి రుణం తీర్చుకునేందుకు మా ఊరుకి నా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.దీనితో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బాణోతు నాగేశ్వరావు( Banotu Nageswarao ),భూక్యా వెంకటేష్,బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బాణోతు సైదా నాయక్, లస్కర్,సైదా,రాజు, నాగేశ్వరరావు,బాలు, హాతీరామ్ నరసింహ, నాగు,బాలరాజు, శివ,రవీందర్,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.