కారు పల్టీ ఒకరికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది.

బుధవారం సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద 365వ, జాతీయ రహదారిపై షిఫ్ట్ డిజైర్ టిఎస్15 యుఎఫ్ 3797 గల డివైడర్ ను ఢీ కొట్టి ఫల్టి కొట్టింది.

ఈ కారులో డ్రైవర్ సహా 5గురు ప్రయాణికులు ఉండగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆటోలో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పదేళ్ళు మంత్రిగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పు : మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
Advertisement

Latest Suryapet News