రెండు వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:దురాజ్ పల్లి గొల్లగట్టు జాతరకు 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని,సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి 24 గంటల నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.

 Strong Security With Two Thousand Policemen: Sp, Strong Security,suryapet Distri-TeluguStop.com

దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube