పెద్దగట్టు జాతర నేపథ్యంలో ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

సూర్యాపేట జిల్లా:తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో హైదారాబాద్ నుండి విజయవాడ,ఖమ్మం వెళ్లే వాహనాలకు సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించి,

 Traffic Restrictions On This Route In View Of The Peddagattu Jathara, Traffic Re-TeluguStop.com

ఆయా రూట్లో వాహనాలను మళ్లిస్తున్నారు.ఈ జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది భక్తులు,ప్రజలు హాజరవు కావడంతో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube