కుల గణన మళ్ళీ చేయాలి:రామిశెట్టి మురళిప్రసాద్

సూర్యాపేట జిల్లా:కులగణనపై అనేక అనుమానాలు ఉన్నాయని,మళ్లీ సర్వే చేయాలని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి మురళి ప్రసాద్ డిమాండ్ చేశారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని, బీసీలకు అన్యాయం చేసిందన్నారు.

 Caste Census Should Be Done Again: Ramisetty Muraliprasad, Ramisetty Muraliprasa-TeluguStop.com

మంత్రి ఉత్తమ్ బీసీల విషయంలో చొరవ తీసుకోని కుల గణన మళ్ళీ చేసే విధంగా మరియు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగే విధంగా ముందుకు వెళ్లే ఆలోచన చేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube