భారతీయ రైల్వేస్ సరికొత్త టెక్నాలజీని రూపొందించింది.రైల్వే స్టేషన్లకు ఎంతో ప్రయాణికులు వస్తుంటారు.అయితే ఎంతమంది వచ్చారనేది చెప్పడం చాలా కష్టం.అయితే రైల్వే స్టేషన్లలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది కనుక్కోవడ కోసం రైల్వే శాఖ ఫేషియల్ రికగ్నెషన్ సిస్టమ్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తోంది.వీటిని...
Read More..దేశం కానీ దేశంలో వున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని వుండాలి.ఏ మాత్రం తేడా వచ్చినా జీవితం జైళ్లలోనే మగ్గిపోతుంది.ఈ నేపథ్యంలో జేసీబీని దొంగతనం చేసి దానిని విక్రయించేందుకు ప్రయత్నించిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్ రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.నంతకుమారన్ లోకనాథన్...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.ఎలాగోలా వీసా సంపాదించి అక్కడ చదువుకుంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు అనుకునే భారతీయులు లక్షల్లో వున్నారు.ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలన్నది...
Read More..గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి మారింది.కొత్తదనం ఉన్న కథలను ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద హిట్ చేస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కృతి సనన్ తాజాగా తల్లిదండ్రులను దత్తత తీసుకునే కథాంశంతో ఉన్న కథను ఎంచుకున్నారు.తల్లిదండ్రులను దత్తత తీసుకునే కథాంశంలో కృతిసనన్ నటించబోతున్నారు.దోచెయ్,...
Read More..పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం “సలార్“.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘వినయ విధేయ రామ’ లాంటి డిజాస్టర్ తరువాత చరణ్ ఇంకా తన నెక్ట్స్ చిత్రాన్ని రిలీజ్ చేయకపోవడంతో, మెగా ఫ్యాన్స్...
Read More..కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు చేసిన దాడులలో అమెరికా దేశానికి చెందిన 13 మంది సైనికులు చనిపోవటం తెలిసిందే.ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదుల దాడులను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా మని వేటాడి వెంటాడి...
Read More..వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోసం ప్రతి మంగళవారం “నిరుద్యోగ దీక్ష” చేపడుతున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ దీక్ష కవర్ అయ్యేలా.వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటూ...
Read More..అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప“.గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఒక లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు.ఇందులో అల్లుఅర్జున్ సరసన కథానాయికగా రష్మిక నటిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లు...
Read More..సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా పలాస దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ క్రమంలోనే హీరో సుధీర్ బాబు బావ...
Read More..ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా అధికారి కార్యక్రమాలకు ఐదు రోజులు విరామం ప్రకటిస్తూ సిమ్లా టూర్ వెళ్లారు.పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబంతో గడిపేందుకు ఈ ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినట్లుగా పైకి ప్రచారం జరుగుతున్నా,...
Read More..క్రికెట్ లో యూనివర్సల్ బాస్ ఎవరంటే అది క్రిస్ గేల్. ఎదురుగా ఎంత పెద్ద బౌలర్ అయినా ఎదురుదాడి చేసి విధ్వంసం సృష్టిస్తాడు.సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడతాడు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్.ఇక టీ20 ఫార్మాట్ లో అయితే క్రిస్ గేల్...
Read More..బాలీవుడ్ నటి ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి అందరికీ పరిచయమే.తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.తన అందంతో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది.బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది.ప్రస్తుతం పలు...
Read More..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని యువ హీరో అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”.ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాను...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా చిరంజీవి...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినా విషయం తెలిసిందే.బాహుబలి హిట్ తో బాలీవుడ్ లో కూడా ప్రభాస్ పేరు మోత మోగిపోయింది.ఈ సినిమా తర్వాత చేసిన సాహో సినిమా తెలుగులో అంత హిట్ అవ్వకపోయిన బాలీవుడ్ లో...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్ చివరిదశకు రావడంతో ఈ సినిమా రిలీజ్పై ఫోకస్ పెట్టాడు.ఇక ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని...
Read More..టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు...
Read More..తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు సంబంధం ఏంటి అనే విషయం గురించి ఆలోచిస్తున్నారా.అసలు బిగ్ బాస్ కార్యక్రమం తాలిబన్లకు సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్...
Read More..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ముందస్తు ఎన్నికల కు సంబంధించిన హడావుడి, సందడి వాతావరణం నెలకొంది.ప్రస్తుతం వైసీపీకి 151 మందితో పాటు, అదనంగా టిడిపి , జనసేన సభ్యులు కొంతమంది మద్దతు ప్రకటిస్తూ ఉండడంతో తిరుగులేని శక్తిగా ఏపీలో ఉంది.దీనికి తోడు...
Read More..మీరు ఎప్పుడైనా విన్నారా చనిపోయిన ఒక జీవి మరొక జీవిని చంపింది అని.అయితే ఇపుడు వినండి.చనిపోయింది అనుకున్న ఒక పాము ఒక వ్యక్తిని కాటు వేయడంతో అతడు మరణించాడు.వినడానికి ఆశ్చర్యం కలిగినా ఇదే నిజం.నిజంగా ఒక చనిపోయిన పాము తిరిగి లేచి...
Read More..నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా పిత్తితే ఏం చేస్తాం.ముక్కు మూసుకుంటాం.ఇక వారి నుంచి దూరంగా ఉంటాం.ఇంకొదరైతే పిత్తిన వారిపై కోపం తెచ్చుకుంటారు.ఇక పిత్తన వారైతే సిగ్గుతో చస్తుంటారు.కానీ ఓ మహిళ మాత్రం అదే పిత్తులను సొమ్ము చేసుకుంటుంది.అవును ఇది నిజం.ఎక్కడ అనుకుంటున్నారా.? సరదా...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో ఖరీదైన కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో మూడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఖరీదైన లంబోర్ఘిని కారును కొనుగోలు...
Read More..దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆఫ్గనిస్థాన్ దేశంలో తాలిబాన్లు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.నిన్న మొన్నటి వరకు ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొల్లగొట్టి దేశాన్ని స్వాధీనంలోకి చేసిన తాలిబాన్లు.ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన పౌరులు వెళ్లిపోవాలి అంటూ డెడ్...
Read More..యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను ‘పలాస’ మూవీ ఫేం డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి...
Read More..బుల్లితెర డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ డ్యాన్స్ ల్ మధ్యలో చేసే స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.హలో మేం గెలిచాం అని రష్మీ చెప్పగా గెలిస్తే ఏంటి ఇప్పుడు మేము టాస్క్ చెయ్యము అని ఆది...
Read More..హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున దేశవ్యాప్తంగా హిందువులు పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ శ్రీకృష్ణాష్టమినే శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణజయంతి అనే వివిధ రకాల...
Read More..వైయస్ జగన్ ప్రభుత్వం అర్ధరాత్రి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ తెలిపింది.జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈసారి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీమా విషయంలో తాజాగా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ...
Read More..పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలు లోక సంరక్షణార్ధం పాపులను సంహరించి ధర్మాన్ని కాపాడటం కోసం వివిధ అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కృష్ణుడు తన ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు అవతారం ఎత్తారు.ఈ క్రమంలోనే శ్రావణ మాస శుక్ల పక్షం...
Read More..ఒకప్పుడు దేశంలో బాలీవుడ్ హవా నడిచేది.కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.రాను రాను సౌత్ ఇండియన్ సినిమాలు, ఇక్కడి హీరోలు.హిందీ సినిమాలు, హీరోలను డామినేట్ చేస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ లో బాలీవుడ్ ను తలదన్నే ప్రతిభ కనబరుస్తున్నారు టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, కన్నడ...
Read More..ఆరు పదుల వయస్సులో విజయాలను సొంతం చేసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే దాదాపు మూడు దశాబ్దాల క్రితం సుమన్ ఈ హీరోలకు చెమటలు పట్టించారు.వరుస విజయాలను సాధిస్తూ...
Read More..సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహమ్మారి కరోనా చైనా నుండి ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన టైం లో.ఇండియాలో లాక్ డౌన్ అమలు చేసిన నాటి నుండి.సోను సూద్ వలసకూలీ లకు ఇంకా అనేక వర్గాల ప్రజలకు అనేక సహాయ...
Read More..మన హిందూ పురాణాల ప్రకారం హిందూ మతంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది.శ్రీకృష్ణుడు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో శుక్లపక్ష అష్టమి తిథి రోజున దేవికీ మాతకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు.విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా, దేవకి ఎనిమిదవ సంతానంగా, జన్మించిన శ్రీ...
Read More..ఈ మధ్య కాలంలో వెండితెరపై, బుల్లితెరపై గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో ఎక్కువమంది సొంతంగా యూట్యూబ్ ఛానెళ్లను స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల భార్యకు కొత్త కారును ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.ప్రస్తుతం బుల్లితెరపై స్టార్...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చిత్రాన్ని ముగింపు దశకు తీసుకొచ్చిన పవన్, తన నెక్ట్స్ చిత్రాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెడీ...
Read More..టిక్ టాక్ వీడియోల ద్వారా అషురెడ్డి, సినిమాల్లో పాటలు పాడటం ద్వారా రాహుల్ సిప్లిగంజ్ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో వల్ల అటు రాహుల్ సిప్లిగంజ్ కు ఇటు అషురెడ్డికి పాపులారిటీ మరింత పెరిగింది.తాజాగా రాహుల్ సిప్లిగంజ్ అషురెడ్డి...
Read More..ఎన్నారైలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.ఆధార్ కార్డు కోసం అప్ప్లై చేసే ఎన్నారైలు ఇకపై ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపింది.ఎన్నారైలు ఆధార్ కార్డ్ కోసం అప్ప్లై చేస్తే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్న తరుణంలో...
Read More..ఏపీలో జనసేన రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.పార్టీ పెట్టి చాలా కాలం అయినా, రాజకీయం కోసం ఇప్పటికీ పోరాడుతోంది.వివిధ సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఏదో ఒక అంశంతో వార్తల్లో...
Read More..సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే వాళ్లలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు.నిత్యం సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్స్ పెడుతూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటారు.ఈ క్రమంలో తాజాగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు.సరికొత్త మార్పులతో ప్రభుత్వ పాఠశాలల విధివిధానాలను మార్చేశారు.కార్పొరేషన్ స్కూల్స్ మాదిరిగా విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చారు.ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని అమ్మఒడి వంటి పథకాన్ని ప్రవేశ...
Read More..అంతరిక్ష పరిశోధనల్లో మన శాస్త్రవేత్తలు అద్భుతమైన విజయం సాధించారు.అంతరిక్షంలోని మూడు అతిభారీ బ్లాక్హోల్స్ ఒక్కటిగా అయ్యి ట్రిపుల్ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ గా ఏర్పడ్డాయని మన భారతదేశ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.అంతరిక్షంలోని పాలపుంత మధ్య భాగంలో ఈ మూడు బ్లాక్హోల్స్ ఒక్కటి...
Read More..ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే సమస్యల్లో సైనసైటిస్ కూడా ఒకటి అని చెప్పాలి.సైనసైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎన్ని మెడిసిన్స్ ట్రై చేసినాగాని ఆశించినంత ఫలితం కనిపించదు.సీజన్ తో సంబంధం లేకుండా మాటిమాటికి జలుబు చేస్తూ ఉంటే...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చక్కబడుతుందని ఎప్పటికప్పుడు అంతా భావిస్తూ వస్తున్నా, ఇక్కడ పొలిటికల్ వాతావరణం మాత్రం వేరే విధంగా చోటుచేసుకుంటోంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించే ఆలోచనలో ఉందనే విషయం బయటకు వచ్చిన దగ్గరనుంచి సీనియర్లు ఏదో ఒక...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.47 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం: మ.09.00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు దుర్ముహూర్తం: భరణి నక్షత్రం మంచి రోజు కాదు ఈ...
Read More..తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.క్యూ న్యూస్ సీఈవోగా ఉన్న తీన్మార్ మల్లన్న పై అనేక వివాదాలు చుట్టు ముట్టాయి ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడంతో ఆయన వ్యవహారం అరెస్ట్ వరకు...
Read More..పరిస్థితులు ఎలా ఉన్నా తాము తీసిన లవ్ స్టోరీ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేస్తామని చెప్పారు నాగ చైతన్య లవ్ స్టోరీ నిర్మాతలు.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ రోజున నాని టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ అవడంపై గొడవ జరిగిన...
Read More..బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సెప్టెంబర్ 5 నుండి స్టార్ట్ అవుతుందని ప్రోమో వదిలారు.ఇప్పటికే సెలెక్ట్ అయిన హౌజ్ మేట్స్ ను క్వారెంటైన్ లో ఉంచారు.అనూహ్యంగా క్వారెంటైన్ లో ఉన్న బిగ్ బాస్ కంటెస్టంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని...
Read More..మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది.ఇప్పటికే ఆఫ్గనిస్థాన్ దేశంలో తాలిబాన్ ల హవా కొనసాగుతూ ఉండటం తో.ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఆఫ్గనిస్థాన్ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పోగొట్టి దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ తాలిబాన్లు ఆఫ్గాన్ 5:30 సాధించారు.దీంతో దేశానికి చెందిన...
Read More..స్వామిరారా సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్య లీడ్ రోల్ లో సందీప్ కిషన్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సినిమా వివాహ భోజనంబు.సోనీ లివ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజైన ఈ సినిమా కరోనా నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా...
Read More..చిలసౌ సినిమాతో హిట్ అందుకున్న అక్కినేని హీరో సుశాంత్ ఆ తర్వాత అల వైకుంఠపురములో సినిమాతో ఆకట్టుకున్నాడు.ఆ సినిమాలో సపోర్టింగ్ రోల్ అయినా సరే సుశాంత్ అలరించాడు.ఇక లేటెస్ట్ గా నూతన దర్శకుడు దర్శన్ డైరక్షన్ లో ఇచ్చట వాహనములు నిలుపరాదు...
Read More..ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుధీర్ బాబు తన సొంత ప్రయత్నాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు.సినిమా సినిమాకు తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ గా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో వచ్చాడు.సినిమాలో లైటింగ్ సూరిబాబు...
Read More..సినిమా అంటేనే విచిత్రం.ఎప్పుడు ఎవరిని ఎటు తీసుకెళ్తుందో చెప్పడం కష్టం.కొంత మంది అనామకులుగా వచ్చి స్టార్ హీరోలు అయిన వారు ఉన్నారు.బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి ఫ్లాప్ అయిన వారు ఉన్నారు.విలన్లుగా నటించి హీరోలు అయిన వారు ఉన్నారు.హీరోలుగా సత్తా...
Read More..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా జానీ.ఆయన సినీ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన మూవీ. రేణు దేశాయ్ తో కలిసి నటించిన ఈ సినిమా 2003 ఏప్రిల్ 25న విడుదల అయ్యింది.కనీవినీ ఎరుగని రీతిలో...
Read More..తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తల పెట్టనున్న “ప్రజా సంగ్రామ” పాదయాత్రపై మంత్రి కేటీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటే దేనికి పాదయాత్ర చేస్తున్నారు అండి బండి సంజయ్ ని ప్రశ్నించారు.పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల పాదయాత్ర...
Read More..లేట్ అయినా ఫర్వాలేదు.లేటెస్టుగా ఉండాలి.దెబ్బ కొడితే దిమ్మ తిరిగి పోవాలి.ఒక్క దెబ్బతో లైఫ్ టర్న్ కావాలి.హీరో ప్రభాస్ విషయంలో ఇలాగే జరిగింది.ఒక్క దెబ్బతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాడు.బాహుబలి సినిమా తన జీవితాన్నే మలుపు తిప్పింది.ఈ సినిమాతో ఫాన్ ఇండియన్ హీరోగా...
Read More..ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతున్న సంగతి తెలిసిందే.తాలిబాన్లు పెట్టిన గడువు ఇంకా మూడు రోజులే ఉండటంతో పాటు మరోపక్క విమానాశ్రయాలు వద్ద ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉండటం తో.ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తమ పౌరులను తరలించడానికి...
Read More..తమకు వ్యతిరేకంగా చిత్రీకరించిన సినిమా ఏదైనా.దాని విడుదలకు ఆయా ప్రభుత్వాలు ఒప్పుకోవు.పైగా పలు కారణాలను ఎత్తి చూపుతూ ఆయా సినిమాలపై సెన్సార్ కత్తెర వేస్తాయి.విమర్శలు మరీ ఘాటుగా ఉంటే నిషేధం విధించేందుకు కూడా వెనుకాడవు.అలా బ్రిటీష్ కాలంలోనే నిషేధానికి గురయ్యాయి పలు...
Read More..కొన్ని సార్లు మన మనుషుల వల్ల మూగ జంతువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయనే చెప్పాలి.కాగా మూగ జంతువులు రోడ్లు, అలాగే రైల్వే ట్రాక్ దాటేందుకు అవి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.కాగా ఇలా ఇవి దాటే క్రమంలో కొన్ని సార్లు...
Read More..ఈ మధ్య ఒక ఫొటోను చూపించి ఇందులో ఏ బాటిల్ ముందుగా నిండుతుంది లేదంటే ఏ బకెట్లో నీరు ఎక్కువగా చేరుతుంది లేదంటే ఇందులో ఎన్ని ప్రాణులు ఉన్నాయి అని అడిగే ప్రశ్నలు చాలా ఎక్కువయ్యాయి.ఇక క్రూర జంతువుల విషయానికి వస్తే...
Read More..1.ఎన్నారైలకు ఆధార్ కార్డ్ కష్టాలు లేనట్టే ఎన్నారైలకు ఆధార్ కార్డు విషయంలో ఇక కష్టాలు తప్పినట్లే.అంతకుముందు ఎన్నారైలు ఆధార్ కార్డు కోసం 180 రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు ఎన్నారైలకు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది...
Read More..వాహనాలు నడపడంలో చాలా రకాలు ఉంటాయి.ఒక్కొక్కరు ఒక్కో విధంగా బైకులు నడుపుతూ తమ ట్యాలెంట్ ఏంటో నిరూపించుకుంటారు.అయితే కొన్ని సార్లు ఈ బైక్ డ్రైవింగే చాలా ప్రమాదకరంగా ఉంటుంది.అయితే ఈ బైకులన కొత్తగా మార్చే క్రమంలో మనకు గ్రామీణ ప్రాంతాల్లో చేసే...
Read More..ఇప్పటి సమాజంలో కొన్ని ఘటనలు చూస్తుంటే అసలు మానవత్వమనేది ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.అయితే మరి కొన్ని ఘటనలు మాత్రం ఇంకా ఉందని నిరూపిస్తున్నాయి.ఇలా రెండు రకాల ఘటనలుకు సంబంధించిన వీడియోలకు నెట్టింట విపరీతంగా ఆదరణ ఉంటోంది.కాగా ఇప్పుడు కూడా సాటి...
Read More..బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన కామెడీ స్టార్స్ షో మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ షోలో ఎక్స్ ప్రెస్ హరి, అషురెడ్డి జోడీ చేసే కామెడీ స్కిట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.తాజాగా రిలీజన కామెడీ స్టార్స్...
Read More..ప్రముఖ డయాగ్నొస్టింగ్ సెంటర్ అయిన విజయ డయాగ్నొస్టిక్ తమ షేర్లను ట్రేడ్ చేయనుంది.ఒక్కో షేరును రూ.522–531 గా నిర్ణయించింది.దీని ద్వారా అదనంగా రూ.1895 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది.విజయా డయాగ్నొస్టిక్ ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) రాబోయే సెప్టెంబర్ 1న మొదలుకానుంది.సెప్టెంబర్...
Read More..అడవిలో వేటాడితేనే జీవనం సాగుతుంది.లేదంటే మాత్రం అంతే సంగతులు అని చెప్పాలి.ఈ జీవన పోరాటంలో అధికంగా శ్రమ చిందించేవి మాత్రం సింహాలు మాత్రమే.ఎందుకంటే వాటికి ఆహారం దొరకాలంటే అంత ఈజీ కాదు.నిత్యం వేటాడుతూనే ఉండాలి.ప్రతి సారి అంత ఈజీగా ఎరలు దొరకవు...
Read More..సాధారణంగా ఇంట్లో ఎమన్నా వంట సరుకులు అయిపోయినాగాని, కూరగాయలు కావాలన్నా గాని అన్ని ఆడవాళ్లే చూసుకుంటారు.కొంతమంది మగవాళ్ళు మాత్రమే ఇంట్లోకి కావలిసన సరుకులు, కూరగాయలు తెస్తూ ఉంటారు.అయితే ఇక్కడొక భార్య తన భర్తకి ఇంట్లోని సరుకులు అయిపోయాయి సూపర్ మార్కెట్లోకి వెళ్లి...
Read More..సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం.సిగరెట్ తాగడం వల్ల ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.కాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి.పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.పొగతాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఆర్ధిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పదవుల్లో వున్నారు.పెద్దలే కాదు భారత సంతతి చిన్నారులు కూడా తాము ఎందులోనూ తక్కువ...
Read More..రోజంతా యాక్టివ్గా, ఎనర్జిటిక్గా ఉండాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంత అవసరమో, మధ్యాహ్నం భోజనం కూడా అంతే అవసరం.అయితే చాలా మంది మధ్యాహ్నం భోజనంలో ఏవి పడితే అవి లాగించేస్తుంటారు.అవి ఆరోగ్యమా.? కాదా.? అన్న ఆలోచనే ఉండదు.ముఖ్యంగా బయట భోజనం చేసే...
Read More..సోషల్ మీడియాలో కనిపించే వింతలు, విశేషాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ప్రతిరోజు లక్షలకొద్దీ పుట్టుకొచ్చే సోషల్ మీడియా పోస్టుల్లో కొన్ని పోస్టులు మాత్రం అవాక్కయ్యేలా చేస్తాయి.తాజాగా ఒక పోస్ట్ కూడా నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తోంది.2014వ సంవత్సరం లో తమిళనాడు రాజధాని చెన్నైలో...
Read More..2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చరిత్ర మరవలేదు.అత్యంత శక్తివంతమైన అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి.సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది...
Read More..రాజకీయ ప్రత్యర్థులు బల పడకూడదు అంటే వారిని చూసి దెబ్బ తీయాలి.వారు ఏ విధంగా దెబ్బతింటారో ఆ విధంగా సరికొత్త వ్యూహాలను రచించి వాటిని అమలు చేయాలి.అప్పుడే సునాయాసంగా రాజకీయంగా పైచేయి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.అలాకాకుండా శత్రువులు బల పడే విధంగా...
Read More..హైదరాబాద్ లోనే పుట్టినప్పటికీ ముంబై మహానగరంలో స్థిరపడ్డ ప్రముఖ సినీ నటీమణులలో టబు ఒకరు.కూలీ నంబర్ 1 సినిమాతో టబు తెలుగులో నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.హైదరాబాదీ ముస్లిం ఫ్యామిలీలో జన్మించిన టబు అసలు పేరు తబుస్సుమ్ హష్మీ.కూలీ నంబర్ 1...
Read More..కొంతమందికి ఫోటో షూట్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు.ఎప్పుడు చూడు ఫోటోలు దిగుతూ ఉంటారు.ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి ఫోటో షూట్స్ కామన్ అయి పోయాయి.ప్రెసెంట్ ఫోటో షూట్ ట్రెండ్ నడుస్తుంది.ఇలా ఫోటోలు దిగుతూ ఆ ఫోటోల పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుని...
Read More..మనసు ఉండాలే గానీ ప్రేమను ఏ రూపంలోనైనా వ్యక్తపరచొచ్చు.ముఖ్యంగా చేతల్లో చూపించే ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.సాధారణంగా మాటలకు అందని భావాలను చిత్రాల రూపంలో చూపిస్తుంటారు.అయితే దృశ్యరూపంలో చూపించే ప్రేమ అద్భుతంగా ఉంటుంది.ఒక రైతు అలాంటి ఓ అద్భుతమైన దృశ్య రూపాన్ని సృష్టించి...
Read More..తొలి దశ కరోనాను అద్భుతంగా ఎదుర్కొని ప్రపంచదేశాల నీరాజనాలు అందుకున్న ఆస్ట్రేలియా సెకండ్ వేవ్లో.అది కూడా డెల్టా వేరియంట్ను అదుపు చేయలేకపోతోంది.నెలల తరబడి దేశాన్ని లాక్డౌన్లో వుంచుతున్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితం కనిపించడం లేదు.ప్రజలు సైతం ప్రభుత్వ నిర్ణయాల పట్ల విసుగెత్తి...
Read More..జంతువులకు మాటలు రావు కానీ అవి కూడా మనిషి లాగానే ప్రేమ, ఆప్యాయత, కోపం ఇలా ఫీలింగ్స్ కలిగి ఉంటాయి.ఇక కోతులు అచ్చం మనిషి లాగానే వ్యవహరిస్తూ ఉంటాయి.మానవుల లాగానే అవి తమ పిల్లలను ముద్దాడుతుంటాయి.అయితే వాటి పిల్లలనే కాదు కుక్క...
Read More..ఈ మధ్య పోలీసులను బురిడీ కొట్టిస్తున్న విషయాలను ఎన్నో చూస్తున్నాం.చాలామంది కావాలని ఏదో ఒక కంప్లయింటు ఇవ్వడం అయితే చివరకు అది ఫేక్ అని తేలడం లాంటివి జరుగుతున్నాయి.ఇక ఇప్పుడు కూడా తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లో జరిగిన ఘటన సేమ్...
Read More..ఏ తల్లికయినా సరే తన బిడ్డ కంటే ఇంకేది ముఖ్యం కాదని భావిస్తుంది.ఇక తనబిడ్డను కాపాడితే మాత్రం వారిని దేవుడిగానే చూస్తుంది.ఇక కొందరు అయితే తమ బిడ్డలకు కొందరి మీద ఉన్న అభిమానంతో వారి పేర్లు కూడా పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ఇకి...
Read More..కరోనాతో సహజీవనంపై ఇప్పుడేమంటారు.? చంద్రబాబు అండ్ కో. చెప్పాలి. కోవిడ్ మహమ్మారి ఎప్పటికీ ఉండిపోయే వ్యాధిగా మారుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.ఏడాది క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే విషయంపై కోవిడ్ తో సహజీవనం తప్పదని ప్రజలకు...
Read More..బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాతో తెలుగులో మనం సినిమాతో సినిమాల్లోకి రాశీఖన్నా ఎంట్రీ ఇచ్చారు.మనం సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ లో నటించి సక్సెస్ ను అందుకున్నారు.తెలుగుతో...
Read More..బుల్లితెర సీరియళ్ల ద్వారా, సినిమాల ద్వారా నటి రాగిణి మంచి పేరు, గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.బుల్లితెర సూపర్ హిట్ సీరియళ్లలో ఒకటైన అమృతం సీరియల్ లోని శాంత పాత్రను ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు.అయితే ప్రస్తుతం పరిమితంగా సినిమాలు, సీరియళ్లలో...
Read More..హెలికాఫ్టర్ ఎక్కాలని ప్రతి ఒక్కరికీ కోరికగా ఉంటుంది.అయితే అది కాస్తా అందరికీ కుదిరే పని కాదు కదా.ఇక పోతే ఇప్పుడు మెలికాఫ్టర్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.దాన్ని చూస్తే మాత్రం నిజంగానే షాక్ అవుతారేమో.ఇంకెప్పుడూ హెలికాఫ్టర్ ఎక్కాలంటేనే...
Read More..1.దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై హైపవర్ కమిటీ విచారణ దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైపవర్ కమిషన్ విచారణ నిర్వహిస్తోంది. 2.మలేషియాలో తెలంగాణ వాసి మృతి మలేషియా లు తెలుగు వ్యక్తి మృతి చెందారు.డ్రైనేజ్ క్లీన్...
Read More..ఇప్పుడు ప్రెసెంట్ పెళ్లి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రోజు ఏదో ఒక చోట పెళ్లి వీడియోలు దర్శన మిస్తూనే ఉంటున్నాయి.అయితే ఈ వీడియోల్లో కొన్ని ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని కామెడీగా ఉంటున్నాయి.అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో మాత్రం ఫుల్...
Read More..దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఎన్టీఆర్ కొమరం భీం...
Read More..ఆకు కాదిది.కీటకం.ప్రపంచంలోనే అతిపెద్ద ఆకులాంటి కీటకంగా గుర్తింపు.రంగూ.రూపూ.అన్నీ వింతలే.ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆకు చిందరవందరగా, చిరిగిపోయి, కాస్త ఆకుపచ్చగా, కాస్త ఎండిపోయినట్లుగా, వైవిధ్యంగా కనిపిస్తుంది కదూ.అవును ఇది నిజంగానే వైవిధ్యమైనది.మనం అనుకున్నట్లే ఇది ఆకు కానే కాదు.ఇది ఓ రకమైన కీటకం.దీనిని...
Read More..ఆఫ్ఘనిస్తాన్ను సంకీర్ణదళాలు పూర్తిగా ఖాళీ చేయడానికి కేవలం ఐదే రోజులు గడువుంది.ఎవరేం చేసినా ఈ ఐదు రోజుల్లోనే చేయాలి.ఇప్పటికే ఆఫ్ఘన్ గడ్డపై పరిస్ధితులు ప్రమాదకరంగా మారుతున్నాయి.ఇక అన్నింటికి మించి బాంబు దాడులతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.కాబూల్ ఎయిర్పోర్ట్లో దేశాన్ని వీడుతున్న ప్రజలను,...
Read More..చిత్రపరిశ్రమను చంపొద్దు.సీఎం జగన్ కు ఎంపీ రఘురామ సూచన.ఒక గంట పై ఉన్న కోపంతో చిత్ర పరిశ్రమ చంపొద్దని ముఖ్యమంత్రి జగన్ కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.పవన్ కళ్యాణ్ పై కోపంతో సినిమా టిక్కెట్లు...
Read More..ఏపీ ప్రభుత్వం చాలా విషయాల్లో విమర్శల పాలవుతోంది.ప్రతిపక్షాలకు వరంగా మారిపోతోంది.పరిపాలనా పరంగా బ్రహ్మాండమైన నిర్ణయాలు జగన్ తీసుకుంటున్నా, కొన్ని కొన్ని చిన్న చిన్న వ్యవహారాలే పెద్ద తలనొప్పిగా , ఇబ్బందికరంగా మారాయి.ప్రభుత్వం పై స్థాయిలో కీలకంగా తీసుకునే నిర్ణయాలు చాలావరకు బయటకు...
Read More..ప్రసత్తుం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న దారుణాలు ప్రంపచాన్ని కుదిపేస్తున్నాయి.ఇక నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్ గానే ఉన్నట్టు కనిపించిన తాలిబన్లు నిన్న ఒక్కసారిగా రెచ్చిపోయారు.ఇక కాబూల్ లో నిన్న జరిగిన...
Read More..సహజంగా మనం ఏదైనా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే ఎంత టైమ్ తీసుకుంటాం ఏముంది మహా అయితే ఆ వెహికల్ డ్రైవింగ్ వచ్చిందంటే చాలుఈజీగానే డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవచ్చు.అయితే ఈ డ్రైవింగ్ నేర్చుకోవడానికి పెద్దగా టైమ్ అవసరం లేదు.ఎందుకంటే కేవలం పది నుంచి...
Read More..తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.ఈ మధ్యనే ఆయన చేసిన శ్రీకారం సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘మహాసముద్రం‘ లో...
Read More..ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొంది.ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇంకా బలహీనంగానే ఉండడం, జనసేన, బీజేపీ పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడం వంటివి అధికార పార్టీ వైసీపీ కి బాగా కలిసి వస్తున్నాయి.ఉన్నంతలో టిడిపి, వైసీపీ ప్రభుత్వం పై...
Read More..అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లో జెసి బ్రదర్స్ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న తరహాలో పొలిటికల్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇ మరియు అనుచరులు ఒకానొక టైంలో వెళ్లడం...
Read More..టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు.సందీప్ కిషన్ కు వేంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.కరోనా తర్వాత ఏ1 ఎక్సప్రెస్సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరొకసారి పలకరించాడు.ఈ సినిమా పర్వాలేదనిపించింది.ప్రస్తుతం సందీప్ కిషన్ గల్లీ రౌడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా...
Read More..సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.సోషల్ మీడియా వలన మనకు తెలియని చాలా చిత్ర విచిత్రమైన విషయాలు మనకు తెలుస్తున్నాయి.కొన్ని చూడడానికి ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని మాత్రం ఫన్నీగా ఉంటాయి.అలాగే కొన్ని...
Read More..టీడీపీ భావి అధినేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ మాత్రం మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఇప్పుడు పూర్తిగా తన వ్యవహారాన్ని మార్చుకుని మరీ రాజకీయాల్లో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా ఇప్పటికే చేస్తున్న కొన్ని పనులతో ఆయన తమ్ముళ్ళు తెగ మురిసిపోతున్నారు.అయితే లోకేష్...
Read More..కరోనా సమయం దేశవ్యాప్తంగా మారుమోగిన పేరు సోనుసూద్.వృత్తిరీత్య నటుడిగా ఉన్న సోనుసూద్ సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలతో మెప్పించి తనదైన ముద్ర వేసుకున్నారు.అయితే నిజ జీవితంలో మాత్రం హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అడిగిన వారికి అడిగినట్లు గా సహాయం చేస్తూ, ...
Read More..రేవంత్ టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మాత్రం ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి.ముందు నుచే దూకుడుగా ఉండే రేవంత్ ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు.ఓ రేంజ్లో టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేస్తున్నారు.దీంతో వారు కూడా రెచ్పిపోయి మరీ తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు.ఇక...
Read More..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జగన్ ట్రెండ్ సెట్టర్గా మారిపోయారు.ఆయన ఏది చేస్తే అది మిగతా పార్టీలు ఫాలో కావాల్సిందే అన్నట్టు ఆయన రాజకీయాల్ని నడిపిస్తున్నారు.అయితే ఇప్పుడు ఏపీలో మొన్నటి వరకు కేవలం టీడీపీనే తన ప్రతిపక్షంగా భావిస్తున్న జగన్ త్వరలోనే బీజేపీ...
Read More..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం సిమ్లా పర్యటనకు బయలుదేరారు.తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో చండీగడ్ వెళ్లి అక్కడి నుంచి సీఎం ఐదు రోజుల పాటు సిమ్లా పర్యటనకు...
Read More..టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన‘ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున...
Read More..కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కొంతమంది అయితే ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.ఇప్పటికీ కరోనా వైరస్ మన దేశాన్ని వదిలి వెళ్లిపోలేదు.వేరు వేరు వేరియంట్స్ తో రూపాంతరం చెంది అంతకన్నా రెట్టింపు వేగంతో దూసుకు వస్తుంది.కరోనా వైరస్ పేరు చెప్తే...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తన కెరీర్ లో ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు పవన్.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో...
Read More..కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ సమయంలో నేను మీకు తోడుగా ఉంటా అంటూ ఒక చేయి ముందుకు వచ్చింది.సినిమాల్లోనే నేను హీరోను కాదు నిజ జీవితంలో కూడా నేను హీరోను అని నిరూపించుకున్నాడు సోనూసూద్.ఆపదలో ఉన్నవాళ్ళకి...
Read More..ప్రతీ మనిషి, ప్రతీ దేశం పరిస్థితి కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్టుగా మారిపోయింది.భారత్ నుంచీ దేశం కాని దేశం వెళ్లి అక్కడ అధిక మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు అనుకున్న ఎంతో మంది కువైట్ వంటి దేశాలకు కార్మికులుగా వలసలు వెళ్ళారు.అయితే...
Read More..పార్కు అంటే పిల్లలకు పెద్దలకు మహా సరదా.ఎంచక్కా సాయంత్రం పూట అలా ఫ్యామిలీతో కలిసి పార్క్ కు వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటారు.పెళ్లి కానీ జంటలకు అయితే పార్క్ ఒక ప్రత్యేకమైన ప్రదేశం అనే చెప్పాలి.ఏకాంతంగా ప్రేమికులు మాట్లాడుకోవడానికి,...
Read More..అమెరికా తమ దళాలను ఆఫ్ఘాన్ నుంచీ తరలించడంతోనే తాలిబన్లు ఆఫ్ఘాన్ పై దాడులు మొదలు పెట్టారు.ఆఫ్ఘాన్ ను పూర్తిగా వశం చేసుకున్న తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ భావిస్తున్న తరుణంలో తమ దేశం నుంచీ విదేశీయులు వెళ్ళిపోవడానికి గడువును విధించారు.అయితే ఎంతో...
Read More..తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) గురించి తెలియని ఎన్నారై ఉండరు.అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నిటికంటే కూడా తానా అతిపెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందింది.ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ అమెరికాలో తెలుగు వారికి...
Read More..టాలీవుడ్ హీరోలలో రీమేక్ లకు దూరంగా ఉండే హీరోలలో మహేష్ బాబు ఒకరు.మహేష్ బాబు స్ట్రెయిట్ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు ఇండస్ట్రీ హిట్లను సాధించారు.వరుసగా హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాటపై ప్రస్తుతం...
Read More..ఊరు కాని ఊరు వెళ్తేనే మనం ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉంటాం.అక్కడ మన వల్ల ఎలాంటి నష్టం జరిగినా అది మనకు మన కుటుంభానికి ఎంతో అవమానంగా భావిస్తాం.అలాంటిది దేశం కాని దేశం వెళ్తే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.అక్కడ ఎలాంటి తప్పు మన...
Read More..మన భారతదేశం వ్యవసాయ భూమి.ఇక్కడ వ్యవసాయాన్ని నమ్ముకుని ఎంతో మంది ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు.అందుకనే దేశానికి రైతే వెన్నుముక అని అంటారు.కానీ రైతులు పడే కష్టాలు గురించి మాత్రం ఎవ్వరు పట్టించుకోవడం లేదు.వ్యవసాయం చేసే చాలా మంది రైతులకు చదువు లేదు.వాళ్లకు...
Read More..టీ కాంగ్రెస్కు ఎప్పుడైతే రేవంత్రెడ్డి ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి పార్టీలో కొంత జోష్ పెరిగిందనే చెప్పాలి.ఆయన చేస్తున్న వరుస నిరసనలు అలాగే ఇప్పుడు దళిత, గిరిజన దండోరా లాంటి కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు.కాగా ఆయన...
Read More..సాధారణంగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు మేకప్ తో ఎంత కవర్ చేసినా వాళ్ల వయస్సు ఎంతో సులభంగా తెలిసిపోతుంది.కొంతమంది హీరోలు, హీరోయిన్లు అసలు వయస్సు కంటే వయస్సును తక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు.అయితే ప్రముఖ నటి దీప్తి భట్నాగర్ విషయంలో మాత్రం...
Read More..తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం ఏమిటో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.పార్టీ ఏర్పాటు సమయంలో చాలా గొప్పగా ప్రజెంటేషన్ చేసిన, పెద్ద ఎత్తున నాయకులు చేరబోతున్నట్లు హడావుడి నడిచినా, చివరకు మాత్రం ఆశించిన ఫలితం కనిపించడం లేదు నాయకులు చేయకపోగా...
Read More..హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని కామెడీ హీరోగా సంపూర్ణేష్ బాబు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.తాజాగా సంపూర్ణేష్ బాబు నటించిన బజారు రౌడీ సినిమా రిలీజ్ కాగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను...
Read More..తెలంగాణలో పాదయాత్ర ఎప్పుడైతే చేపట్టాలని డిసైడ్ అయ్యారో.అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది.ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర వాయిదా పడడంతో సంజయ్ నిరాశలో ఉన్నారు.పాదయాత్ర కు సంబంధించిన రూట్...
Read More..ఒక మంత్రి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎంత హుందాగా వ్యవహరించాలో మంత్రి మల్లారెడ్డికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం ఆయనకు ఇబ్బందులు తెస్తోంది.ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంచెం దూకుడుగా ఉంటే పర్వాలేదు గానీ ఒక మంత్రి స్థాయిలోకి వచ్చిన తర్వాత మాత్రం...
Read More..స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ పాత్రలో నటించిన కొండపొలం సినిమా ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుంది.వైష్ణవ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో డీ గ్లామరస్ పాత్రలో...
Read More..దాదాపు 16 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లతో అంజలి బిజీగా ఉన్నారు.ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అంజలి కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను సంపాదించుకున్నారు.ఒకవైపు సాఫ్ట్ రోల్స్ లో...
Read More..సమంత అంటే తెలియని వారు ఉండరేమో.తన నటనతో, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసింది.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.47 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు...
Read More..టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన అందచందాలతో ఆడియెన్స్ ను అలరించిన నిన్నటితరం తార టబు తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూనే ఉంది.తన ఏజ్ కు తగిన పాత్రలే కాదు అప్పుడప్పుడు...
Read More..టాలీవుడ్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చినట్టే.ఆమె నటనతోనే కాదు డ్యాన్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది.ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ...
Read More..సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస డైరక్టర్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్.ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మించారు.మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్...
Read More..వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో A2 గా విజయసాయిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బెయిల్ పై విజయసాయిరెడ్డి బయట ఉంటూ వస్తున్నారు.ఈ కేసులో ముందుగా అప్పట్లో విజయసాయి రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది.ఆ తర్వాత విజయసాయిరెడ్డి సీబీఐ...
Read More..ఆఫ్ఘనిస్తాన్ దేశం కాబూల్ విమానాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది.సరిగ్గా విమానాశ్రయం ప్రవేశద్వారం వద్ద బాంబు పేలడంతో భారీ శబ్దం వాటిల్లింది.అయితే పేలుడు ఘటనలో ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగలేదు.అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించిన కొద్ది గంటల వ్యవధిలోనే బాంబులు పేలడం అంతర్జాతీయస్థాయిలో...
Read More..సదాశివనగర్ మండలం అడ్లుర్ ఎల్లారెడ్డి లో విషాదం చోటుచేసుకుంది.ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు.ముంబైలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా రాజ్ కుమార్.పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురై.దాదాపు మూడు నాలుగు...
Read More..1.తానా వేడుకలు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో ఈనెల 29న వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని 28,29 తేదీల్లో తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగుభాషా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తన తాజా...
Read More..There is an increase in the number of corona cases being reported in Andhra Pradesh.The night curfew is still in force across the state in the wake of the severity...
Read More..ప్రముఖ నటుడు మంచు విష్ణు తాజాగా అలీతో సరదాగా షోకు హాజరై ఆ షోలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ మధ్య పేరు బాగా వినిపిస్తుందనే ప్రశ్నకు శ్రీనువైట్లతో చేస్తున్న ఢీ అండ్ ఢీ సినిమా కోసం ఆయన దగ్గర తిట్లు...
Read More..రోజు సోషల్ మీడియా ఫాలో అయ్యే వారు కొన్ని వందల వీడియోలు చూస్తూనే ఉంటారు.కొన్ని ఆశ్చర్య పరిస్తే.మరొకొన్ని ఎమోషనల్ గా ఉంటాయి.ఇంకొన్ని అయితే నెట్టింట నవ్వులు పూయిస్తూ ఉంటాయి.తాజాగా ఒక రామ చిలుక చేసిన పని చూసి అందరు ఆశ్చర్య పోవడంతో...
Read More..ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈజీగానే ఫేమస్ అయిపోతున్నారు.దీంతో ఇదే దారిన అందరూ కూడా ఏదో విధంగా ఫేమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇంకా కొన్ని సార్లు అయితే కొందరు చేసే పనులు...
Read More..సూపర్ హిట్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మెన్ మీద కేవలం నార్త్ ఆడియెన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియెన్స్ కూడా క్రేజ్ పెంచుకున్నారు.ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ సూపర్ హిట్ కాగా ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్ లో సమంత రాజీ...
Read More..తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ లో సీనియర్.అయితే, పార్టీలో తన స్థాయికి తగ్గ గౌరవ మర్యాదలు దక్కడం లేదు.కనీసం మొదటి నుంచి తన గురించి తెలిసిననా, చంద్రబాబుకు తాను ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని...
Read More..సుధీర్ బాబు హీరోగా పలాస డైరక్టర్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్.ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్ బాబు హీరోయిన్ ఆనంది గురించి...
Read More..క్రికెట్ అంటే మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇంగ్లాండ్ లోకూడా క్రికెట్కు ఇదే స్థాయిలో క్రేజ్ ఉంది.ఇక ఇప్పుడు ఇండియా టీమ్ అలాగే ఇంగ్లండ్ టీమ్ కలిసి టెస్ట్ సిరీస్లో తలపడుతున్న సంగతి తెలిసిందే.కాగా ఇంగ్లండ్...
Read More..రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త నిర్ణయంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత తన దగ్గరకు వచ్చే డైరక్టర్స్ కు పాన్ ఇండియా...
Read More..కారు కొనడం అనేది ప్రతి మిడిల్ క్లాస్ వారికి ఉండే ఒక పెద్ద కల.ఎందుకంటే డబ్బులు ఉన్న వారికి అయితే ఇది చాలా కామన్ గానీ డబ్బులు లేని వారికి అయితే ఇది పెద్ద యుద్ధమనే చెప్పాలి.ఇక ఇప్పుడు కొత్తగా కారు...
Read More..బెంగాలీ నటి అయిన నుస్రత్ జహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆమె నటిగా ఎంత ఫేమస్ అయిందో ఆ తర్వాత కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి సంచలనం సృష్టించింది.ఇక పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలిచి సంచలనం...
Read More..డిచిన రెండు , మూడు రోజులుగా అమెరికాలో భారతీయులు పలు మోసాల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్నారు.తాజాగా అదే అమెరికాలో భారత సంతతికి చెందిన మాజీ టెక్ సీఈవో .పెట్టుబడిదారులను దాదాపు 80 మిలియన్ డాలర్ల మేర మోసం చేసిన కేసులో అరెస్ట్...
Read More..అధిక రక్త పోటు లేదా హైబీపీ నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు చాలా మందిలో సర్వ సాధారణంగా కనిపిస్తున్న సమస్య ఇది.జీవన శైలిలో మార్పులు, ఆహరాపు అలవాట్లు, మద్యాపనం, ధూమపానం, ఒత్తిడి, ఓవర్ వెయిట్,...
Read More..1.దళిత బందుకు ఐదు వందల కోట్లు విడుదల హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బందు పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే 1500 కోట్లు విడుదల చేయగ మరో 500 కోట్ల ను తాజాగా విడుదల చేసారు. 2.అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్...
Read More..బాబాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి ఎన్నో సినిమాలను అందించిన దర్శకుడు మణిరత్నం, శంకర్… మణిరత్నం ఎన్నో ప్రేమకథా చిత్రాలను, భారీ హిట్ చిత్రాలను అందించారు.ఇక శంకర్ ఎలాంటి భారీ చిత్రాలను తెరకెక్కించారో మన అదరికీ తెలిసిందే. సౌత్ కి పాన్...
Read More..ఈ మధ్య కాలంలో అమ్మాయిలు మేకప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.అంతలా మేకప్కు ఎడిక్ట్ అయిపోయారు.ఏ పార్టీకో, ఫంక్షన్కో మేకప్ వేసుకునే వారు కొందరు ఉంటే.రెగ్యులర్గా వేసుకునే వారు కూడా ఎందరో ఉంటారు.అయితే మేకప్ వేసుకోవడం గురించి పక్కన...
Read More..ఇప్పుడు వర్షకాలం వానలు ఏ స్థాయిలో దంచి కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే నార్త్ రాష్ట్రాల్లో అయితే ఈ వరదల బీభత్సం చాలా ఎక్కువగా ఉంది.మరీ ముఖ్యంగా ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు అతలాకుతలం చేసేస్తున్నాయి.ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే...
Read More..బుల్లితెర సీరియల్ కార్తీకదీపం ద్వారా నిరుపమ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.ఆసక్తికర ట్విస్టులతో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.డాక్టర్ బాబు భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటించడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న...
Read More..ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను చూస్తుంటే ఎవరికైనా కంటి నిండా నీళ్లు రావాల్సిందే.కాగా ఇ్పటికే ఈ దేశంలో తాలిబన్లు చూపిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.ఇక కాబూల్ ఎయిర్ పోర్టుల్లో వీరు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే మాత్రం గుండెలు తరుక్కుపోతున్నాయి.ఎందుకంటే ఇక్కడ ప్రజలు...
Read More..అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు...
Read More..ఆఫ్గానిస్థాన్ లో ప్రజాస్వామ్యం పాలనకు కాలం చెల్లిపోయిందని ఇక తాలిబాన్లు ప్రభుత్వం వచ్చిందని ఈ సమయంలో తాలిబాన్లు తమ దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వవద్దని భారత్ డిమాండ్ చేసింది.ఆఫ్గానిస్థాన్ సంక్షోభం నేపథ్యంలో జెనీవాలోని ఐరాస మానవహక్కుల మండలి HRC ప్రత్యేకంగా సమావేశం...
Read More..పోలీసులు అంటే నిత్యం ఏదో ఒక కేసులతో లేదంటే ఏదైనా పని మీద చాలా బిజీగా ఉంటారు.అయితే మన దేశంలో పోలీసులు అంటే కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి.అవి మనల్ని వారిని అలాగే చూడాలని చెప్తుంటాయి.అవేంటంటే పోలీసులు అంటే డ్యూటీ టైమ్లో...
Read More..మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే చిరు పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు...
Read More..టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ ప్రస్తుతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు.రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమా దీపావళి పండుగ కానుకగా రిలీజ్ కానుంది.అయితే రజనీకాంత్ తన బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు రామచంద్ర మృతి చెందడంతో విషాదంలో...
Read More..మనిషి తన అవసరాల కోసం నిత్యం అడవులను నరికి వేస్తూనే ఉన్నాడు.దీంతో అడవుల్లోని జంతువులు అన్ని కూడా ఇండ్లలోకి ఊర్లలోకి వస్తున్నాయి.ఇక కోతులు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అవి ఊర్లల్లోకి వచ్చి ఎంతలా హల్ చల్ చేస్తున్నాయో తెలిసిందే.ఇదే క్రమంలో అప్పుడప్పుడు...
Read More..బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్.తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.మొదటి సీజన్ కు హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయడం వల్ల ఈ షో మరింత...
Read More..ఆఫ్గానిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు షాక్ ఇచ్చింది.ఆఫ్గాన్ లో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసేందుకు వరల్డ్ బ్యాంక్ నిరాకరించింది.ఇప్పటికే ఆఫ్గాన్ రిజర్వ్ లను అమెరికా స్తంభింపజేయగా.తాజాగా ప్రపంచం బ్యాంక్ కోలుకోలేని దెబ్బకొట్టింది.దీంతో తాలిబాన్లకు ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి.ఈ మేరకు వరల్డ్...
Read More..సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రం అర్జున్ రెడ్డిఅప్పట్లో ఈ సినిమా అంతగా యూత్ ను ఆకట్టుకుంది.అప్పటివరకు సినిమాలకి ఉన్నటువంటి హద్దులను కూడా...
Read More..మన కండ్లకు అలాగే మెదడుకు పని చెప్పాలంటే ఒకప్పుడు ఏదో ఒక బుక్కు చదివో లేకుంటే ఏదైనా ఆటలు ఆడేవాళ్లం కదా.అయితే ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ప్రపంచంలో అన్నీ కూడా ఫోన్ లోనే ఆడటం స్టార్ట్ అయింది.దీంతో ఏది చేసినా సరే...
Read More..చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఉరి వదిలి వెళ్ళిపోగా అప్పులు ఇచ్చిన వారు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని, శాపనార్థాలు...
Read More..దక్షిణాఫ్రికాలో 53 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు.దేశంలో కోవిడ్ 19 లాక్డౌన్ సమయంలో పీపీఈ కిట్ల కుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు తెలియజేసినందుకు గాను ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తోంది.గౌటెంగ్ ప్రావిన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్...
Read More..దేశం కానీ దేశంలో పుట్టి భారతదేశంలో స్వేచ్ఛ , సమానత్వం, దళితుల అభ్యున్నతి వంటి అంశాల్లో విశేష కృషి చేసి ఇక్కడి మట్టిలో కలిసిపోయిన వారు ఎందరో.పేరుకే వారు విదేశీయులు కానీ.వారంతా భారతీయ లక్షణాలను పుణికి పుచ్చుకున్నవారు.అందుకే విధి వారిని ఈ...
Read More..బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.భరత్ అనే నేను సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక తన అందంతో మాత్రం యువతను తన...
Read More..తెలుగు ప్రేక్షకులకు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శోభన్ బాబు అసలు పేరు శోభనా చలపతిరావు కాగా సోగ్గాడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శోభన్ బాబు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.కుటుంబ కథా చిత్రాలలో శోభన్ బాబు ఎక్కువగా...
Read More..కొందరు ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా నిత్యం సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఈ విధంగా నిత్యం వివాదాలకు కారణం అయ్యే వారిలో బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఒకరు.ఈయన నిత్యం వివాదాస్పద రివ్యూస్ ద్వారా వార్తల్లో...
Read More..టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకా విజేత నీరజ్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒలంపిక్ క్రీడలలో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో యావత్ భారతదేశం ఇతని పై ప్రశంసలు కురిపించింది.ఈ క్రమంలో నీరజ్ చోప్రా బుధవారం తన అభిమాన హీరో రణ్దీప్...
Read More..తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్నటువంటి సినిమా అన్నాత్తే శివ దర్శకత్వంలో,సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఇకపోతే కీర్తి సురేష్ ఈ సినిమాలో రజినీకాంత్...
Read More..న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్‘ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.విడుదలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఏప్రిల్...
Read More..రాష్ట్రంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ ను వైద్య ఆరోగ్యశాఖ ప్రారంభించింది.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైద్యులు ఒక చిన్నారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా పీసీవీ డ్రైవ్ కు శ్రీకారం చుట్టారు.అనంతరం...
Read More..విశ్వాసంలో కుక్కును మించిన జంతువు లేదని చెప్తుంటారు.నిజానికి కుక్కలు ఈ విషయాన్ని ఎన్నో సార్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ నిరూపించాయి.ఇక ఇప్పుడు కూడా ఓ కుక్క పిల్ల ఇలాగే తన ప్రాణాలకు తెగించి మరీ ఓ కుటుంబాన్ని కాపాడింది.కానీ...
Read More..కన్నడ సినీ పరిశ్రమలు గతంలో డ్రగ్స్ మాఫియా కలకలం రేపిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే శాండిల్ వుడ్ హీరోయిన్స్ సంజనా,రాగిణి పై గతంలో కేసు నమోదు అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీళ్లు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంపై...
Read More..ఏపీలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు.దీనికి సంబంధించిన కసరత్తు మొత్తం మొదలుపెట్టారు.ప్రస్తుత మంత్రి వర్గం నుంచి ఎవరిని తప్పించాలి ఎవరికీ అవకాశం కల్పించాలనే విషయంలో జగన్ చాలా లెక్కలు వేసుకుంటున్నారు.ఇప్పటికే వివిధ సంస్థలను రంగంలోకి దింపారు.అలాగే ఇంటెలిజెన్స్...
Read More..The Andhra Pradesh Meteorological Department has forecast light to moderate rains with thunder and lightning in Andhra Pradesh today.The Andhra Pradesh Meteorological Department has forecast heavy rains in Yanam on...
Read More..విశాఖకు జ్వరమొచ్చింది! రోగులతో ఆసుపత్రులు కిటకిట.ఇప్పటి వరకు 374 కేసులు నమోదు.విశాఖ జిల్లా డెంగ్యూ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా పెరగడంతో పాటు నగర ప్రజలను దడ...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుపుకున్నారు.ఈ...
Read More..మిస్ ఇండియా ఇంటర్నేషనల్-2021 విజేత జోయా అఫ్రోజ్.మిస్ ఇండియా ఇంటర్నేషనల్- 2021 కిరీటాన్ని ముంబైకి చెందిన ఇరవై ఏళ్ల అందాల భామ జోయా అఫ్రోజ్ దక్కించుకుంది.సూపర్ మోడల్ ఇండియా పేరుతో జరిగిన పోటీల్లో జోయా అఫ్రోజ్ విజేతగా నిలిచింది.ఈ ఏడాది నవంబర్...
Read More..పాలమూరు జిల్లా వాసి లక్ష్మణ్ రచించిన.మోహన భోగరాజు ఆలపించిన.‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.డుగ్గు డుగ్గు డుగ్గుని’ పాట యూట్యూబ్ లో దాదాపు నాలుగు కోట్ల వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది.అన్ని సోషల్ మాధ్యమాల్లోనూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.పెళ్లి కూతురు పెళ్లి...
Read More..నాచురల్ స్టార్ హీరో నాని ఇప్పటివరకు నాచురల్ పాత్రలతోనే ఎక్కువగా నటించాడు.అందులో ఎక్కువగా లవ్, కామెడీ ఎంటర్టైన్మెంట్ లతో బాగా ఆకట్టుకున్నాడు.ప్రతి ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరో గా నిలిచాడు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం...
Read More..విశాఖపట్నం జిల్లాలో ఏకంగా ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకడం సంచలనంగా మారింది.గోపాలపట్నం, ఎల్లపు వారి పాలెం జిల్లా పరిషత్ విద్యార్థులకు కరోనా సోకడం జరిగింది.పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో కలకలం రేగింది.ఎల్లపువారి పాలెం గ్రామానికి...
Read More..రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు గత కొన్ని రోజుల నుండి దంచికొడుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు భారీగా పడుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా...
Read More..దర్శకుడు కరణకుమార్ దర్శకత్వంలో “పలాస 1978” ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా “శ్రీదేవి సోడా సెంటర్” అనే సినిమా...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.మరీ ముఖ్యంగా అన్ని పార్టీలు ఇప్పుడు దళితులు, అలాగే గిరిజనుల మీద ఎక్కడా లేని ప్రేమను చూపిస్తున్నాయి.ఇక మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే దళిత, గిరిజన దండోరా సభలను కూడా నిర్వహిస్తూ ఆ...
Read More..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.కరోనా వచ్చి అందర్నీ అతలాకుతలం చేసేంది.చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.కరోనా వల్ల అనేక మందికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి.చాలామంది అప్పులపాలయ్యారు.కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి.మాస్కు...
Read More..ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎంటర్ అవుతూ వారి నటన నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నారు.ఈ క్రమంలోనే చాలా మంది కొత్త నటీనటులు పలు సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కార్తీక్ సాయి హీరోగా పరిచయం...
Read More..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించినట్లు ప్రస్తుత అధ్యక్షుడు వి.కె నరేష్ ప్రకటించారు.ఇటీవలే ‘మా’ సర్వసభ్య సమావేశాల్లో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం DRC ఎలా చెబితే అలా చేస్తానని ఆయన తెలిపారు.వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని...
Read More..తెలుగు బుల్లితెర పైకి ఈ మధ్య కాలంలో ఎంతోమంది యాంకర్లు వస్తున్నారు.అయితే యాంకర్ గా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రస్తుతం అవకాశాలు లేక బుల్లి తెరకు దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే బుల్లి తెరకి దూరమైనప్పటికీ...
Read More..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ మెగా ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.చిరంజీవి రియల్ మెగాస్టార్ అంటూ.ఆ తర్వాత అల్లు అర్జున్ గ్రేటెస్ట్ మెగాస్టార్ అంటూ తెలిపాడు.ఎందుకంటే కొందరు మెగా హీరోలు చిరంజీవి వల్ల స్టార్ హీరోలు అయ్యారని అన్నాడు.కానీ...
Read More..