మృతుని కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత

నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రానికి చెందిన ఇరిగి శ్రీను ఇటీవల మరణించిన విషయం తెలిసి ప్రజాసేవకుడు పగడాల సైదులు బుధవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.మృతుడుకి ముగ్గురు ఆడపిల్లలని తెలిసి మృతుని భార్య ఇరిగి పీరమ్మకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

 Financial Assistance Of Rs 10000 Will Be Provided To The Family Of The Deceased,-TeluguStop.com

ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని,పేద ప్రజల,కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ,ఆర్థిక సహాయం చేస్తూ వారి కుటుంబాలకు పెద్దన్నగా,ఉంటానని తెలిపారు.కార్యక్రమంలో శ్రీను,సైదయ్య, నాగయ్య,అంజయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube