నల్లగొండ జిల్లా:దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యుఎస్ వ్యోమగాములు సునీతా విలియమ్స్,విల్మోర్ను తీసుకొచ్చేందుకు ‘ఫాల్కన్-9’ నేడు నింగిలోకి దూసుకెళ్లింది.ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4.30 గంటలకు విజయవంతంగా ప్రయోగం చేపట్టింది.ఫాల్కన్-9లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు.9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత, విల్మోర్ వారితో కలిసి మరికొద్దిరోజుల్లో భూమిపైకి రానున్నారు.




Latest Vizag News