నల్గొండ జిల్లా.. జానారెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి భేటి

నల్లగొండ జిల్లా:మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటి అయ్యారు.నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భేటి జరిగినట్లు సమాచారం.

 Nalgonda District.. Deputy Cm Bhatti Meets Jana Reddy, Nalgonda District.., Depu-TeluguStop.com

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని జానా భట్టికి సూచించినట్లు తెలుస్తోంది.ఈ భేటీలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube