ఏపీ సీఎం జగన్ రేపు ఢీల్లీ వెళ్లుతున్నాడనే వార్తలు నిన్నటి నుండి వస్తున్న విషయం తెలిసిందే.కానీ ఇంతలో ఊహించని ట్విస్ట్.అదేమంటే వైఎస్ జగన్ ఢీల్లీ పర్యటన వాయిదా పడిందట. ఇక ఢీల్లీ వెళ్లి ఏపీలో నెలకొన్న పరిస్దితుల పై అలాగే పోలవరం...
Read More..ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రేపు ఖరారైన విషయం తెలిసిందే.కాగా పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, వ్యాక్సిన్ విషయంలో కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెల్లుతున్నారట. ఈ నేపధ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు...
Read More..తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జూన్ 7 సోమవారం 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించారు.కాని ఆ జూన్ 7న ఆ...
Read More..ఒక్కోసారి అదృష్టం మనం తీసే దాకే తలుపు తడుతుంది.మనం వెతికేది మన కాలికే తలుగుతుంది.అలాంటిదే పశ్చిమ యెమన్ మత్స్యారులకు అదృష్టం తలుపు తట్టింది.వేటకు వెళ్లిన వారికి సముద్రంలో మృత తిమింగల కళేబరం కనిపించింది.తిమింగలం కడుపులో అంబగ్రిస్ అనే పదార్ధం ఉంటుందని వారికి...
Read More..కరోనా టైం లో హాస్పిటల్స్ లో ఖాళీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది.మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సరిపడినంత సిబ్బంది తప్పనిసరి అందుకే హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీల మీద తెలంగాణా ప్రభుత్వ స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలో ఇప్పటికే...
Read More..దేశంలో అందరికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.అయితే రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించేందుకు ఇతర దేశాల నుండి సాయం అందుతుంది.లేటెస్ట్ గా హరియాణాకు వ్యాక్సిన్ అందించేందుకు ఐరోపాకు చెందిన ఓ చిన్న ద్వీప దేశం మాల్టా ముందుకొచ్చింది.హరియాణాకు స్పుత్నిక్...
Read More..కరోనా నియంత్రణలో అల్లోపతి వైద్యం ఏమాత్రం పనిచేయలేఅని యోగా గురు బాబా రాందేవ్ చేసిన కామెంట్స్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇదిలాఉంటే బాబా రాందేవ్ పతంజలి ప్రొడక్ట్స్ నుండి కరోనిల్ అనే మందు కరోనా...
Read More..అప్పు ఇది చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీర్చేటప్పుడే తల ప్రాణం తోకకు వస్తుంది.ఇక అప్పు అనేది అత్యవసరం అయితేనే చేయాలి కానీ అనవసరం అయిన వాటికి కూడా ఊరంతా అప్పులు చేసుకుంటూ పోతే యమ పాశమై మెడకు చుట్టుకుంటుంది.ముఖ్యంగా మనిషి...
Read More..తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై గులాభి దళం దండయాత్ర మొదలైనట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.ఇప్పటి వరకు ఈటల విషయంలో పెదవి విప్పని నేతలు సైతం గత వారం నుండి వరుసపెట్టినట్లుగా విమర్శలు చేస్తుండటం ఈ వార్తలుకు బలాన్ని చేకూరుస్తున్నాయట....
Read More..ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితుల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.దీనికి కారణం కూడా అందరికి తెలిసందేనట.తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం ఎక్కడ సన్నగిల్లుతుందో అనే అనుమానంతో అన్నీ...
Read More..ప్రపంచంలో కరోనా తన పెత్తనాన్ని ఇంకా తగ్గించుకోలేదని తెలుస్తుంది.మనిషి మీద ప్రకృతి ఆధిపత్యం చలాయించడాన్ని సహించలేని మానవుడు ఆ ప్రకృతికే ఎదురు తిరిగాడు.దీని ఫలితంగా కష్టాలు ఎదుర్కొంటున్నాడు.ఇకపోతే కరోనా వైరస్ ప్రజల పాలిట యమపాశంగా మారగా, ముఖ్యంగా ఏపీలోని కర్నూలు జిల్లాలో...
Read More..ఈ రోజు ఉదయం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) జాయిన్ అయ్యినట్లుగా సమాచారం.కాగా దిలీప్ కుమార్ ఏ అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరారన్న విషయంపై ఇప్పటికి స్పష్టత రాలేదు.కానీ ఈయనకు కార్డియాలజిస్ట్ నితిన్...
Read More..పశ్చిమ బెంగాల్లో బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.ఇదివరకే ఇక్కడ ఉన్న బీజేపీ కార్యాలయాన్ని గతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.కాగా తాజాగా కోల్కతా ఖిద్దర్పూర్ హేస్టింగ్ క్రాసింగ్ ఏరియాలో బీజేపీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం సమీపంలో...
Read More..మనదేశం అవినీతికి పుట్టిల్లు లాంటిదని అంటారు.ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అవినీతి మరే దేశంలో జరుగదేమో.ఒక తల్లి పాలను అంగట్లో అమ్మడం తప్ప మిగతావన్ని అవినీతి రంగు పులుముకున్నవే.దోచుకున్న వాడికి దోచుకున్నంత రాజభోగం లభిస్తుంది.అందుకే చిన్న స్దాయి ఉద్యోగి నుండి అధికార స్దాయి...
Read More..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకీ ఈటల రాజీనామా చేసాక ఆయన ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజక వర్గం పై గులాభి బాస్ చూపు సారించారు.కాగా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నిక ఒక ఎత్తు ఐతే ఈ హుజురాబాద్ ఉప...
Read More..కరోనా సోకకుండా ఉండాలంటే యాంటీబాడీలు చాలా అవసరం కరోనా వైరస్ ను ఈ యాంటీబాడీస్ సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.కరోనా నుండి కోలుకున్న వారిలో.లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ యాంటీ బాడీలు ఉంటాయి.అయితే ఇప్పటివరకు దాన్ని కనిపెట్టే విధానం అమలులేదు.కాని ఓ చిన్న...
Read More..ఆనందయ్య కరోనా మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.ఆనందయ్యకు అండగా ఉంటామని వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారు అయినా సరే ప్రభుత్వం తరపునుండి తగిన సహకారం...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అదుపులోకి రావడంతో సీ.ఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ ను ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండగా మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.400 కేసులు కన్నా తక్కువ వస్తున్న టైంలో...
Read More..తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో 19 వైద్య పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఎం కే.సి.ఆర్ నిర్ణయించారు.జూన్ 7 నుండి ఇవి...
Read More..తెలంగాణ రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఇప్పటి వరకు కొందరికే పరిమితం అయిన ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ అధికారులు గుర్తించిన వారికి కూడా ఇవ్వాలని నిర్నయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా...
Read More..తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం లో రోజుకో కొత్త ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలే ఈటలను విమర్శిస్తూ వచ్చారు.తెరవెనక జరిగే భాగోతం ఏంటో తెలియదు గానీ, ఈటలను మాత్రం ప్రజల్లో దోషిగా నిలబెట్టే కుతంత్రాలు...
Read More..వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమయం వచ్చినప్పుడల్లా టీడీపీ నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై విమర్శలు కురిపించడం తెలిసింద ఇక తాజాగా ఏపీలో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో విజయసాయిరెడ్డి, చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై విమర్శలు...
Read More..కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండవం తెలిసిందే.అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.కరోనా బాధితులకు కొవిడ్ వైద్యం, ఆక్సీజన్, వ్యాక్సిన్ సదుపాయాలను అందించేందుకు దాతలు విరాళాలు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.సిఎం పిలుపు మేరకు ఇప్పటికే...
Read More..ఇండియాలో మరో కరోనా వ్యాక్సిన్ రాబోతుంది.హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా కంపెనీ నుండి కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది.ఈ ఫార్మా కంపెనీ కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తుంది.అయితే ఈ వ్యాక్సిన్ అనుమతి వస్తే అత్యంత తక్కువ రేటు...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకి ఔషధ చక్ర పేరు పెట్టారు.ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన ఈ మందుని ఈ నెల 7 నుండి ప్రజలకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.అయితే ఈ ఔషధానికి ఔషధ చక్ర పేరుతో పంపిణీ చేస్తారని తెలుస్తుంది.ఎమ్మెల్యే...
Read More..ఎస్ ఎస్ రాజమౌళితెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు.అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకధీరుడు.ఈయనతో ప్రతి అడుగులో తోడుంటుంది ఆయన సతీమణి రమ.రాజమౌళి, రమ దంపతులను ఆదర్శ దంపతులుగా పిలుస్తారు సినిమా ఇండస్ట్రీ జనాలు.వీరిద్దరిదీ ప్రేమ...
Read More..ఏపీ సీఎం జగన్ పాడిరైతులకు లబ్ది చేకూరేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటికే ఎన్నో పధకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన జగన్ తాను చేసిన పాదయాత్రలో పాడి రైతుల...
Read More..ఇటీవల సీబీఐ డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితుడైన విషయం తెలిసిందే.అయితే ఈయన చార్జ్ తీసుకోవడం ఆలస్యం సీబీఐ అధికారులు ధరించే దుస్తుల విషయంలో కీలక ఆదేశాలు జారి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు విధినిర్వహణలో ఎలాంటి డ్రెస్లు వేసుకున్నారో అనవసరం...
Read More..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తరువాత లీడ్ రోల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకుసన్నాఫ్ ఇండియాఅనే ఆసక్తికర టైటిల్ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో...
Read More..కరోనా వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక వీరు చేస్తున్న పరిశోధనల తాలుకు వివరాలను కూడా ఎప్పటికప్పుడూ ప్రజలకు అందిస్తున్నారు.కానీ కొన్ని సందర్భాల్లో కరోనా గురించి వచ్చే వార్తలు ఎన్నో అనుమానాలను సృష్టిస్తుంది.దీనికి తోడు ఎక్కడలేని...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ...
Read More..రాజకీయాల్లో ర్యాగింగ్ వంటివి లేకపోయిన గ్రూపు రాజకీయాలు మాత్రం తప్పని సరిగా ఉన్నాయి అని ఇప్పటికే ఎందరో నేతలు నిరూపించారు.ఇక పదవుల కోసం ఎంతటి నీచానికైన దిగజారుతారని ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే అర్ధం అవుతుంది.ప్రజాసేవ ముసుగులో జరుగుతున్నపెద్ద మోసానికి కేరాఫ్ అడ్రాస్...
Read More..ఈరోజు తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు వర్సెస్ ఈటల మధ్య మాటల పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.మొత్తానికి ఈటల పార్టీ మారి తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయానికి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్కు పవన్ తన సత్తా చాటాడు.ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో పవన్ తన...
Read More..ఓ పక్క అల్లోపతిలో కరోనాని నియంత్రించేందుకు డాక్టర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క ఆయుర్వేదం, సిద్ధ వైద్యంతో కూడా కరోనాని అరికట్టవచ్చని కొందరు నిరూపిస్తున్నారు.ఇప్పటికే కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు బాగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే.కృష్ణపట్నంలో అందరు ఆనందయ్య మందుని నమ్ముతున్నారు.ఇక...
Read More..ఏపీలో పారిశుద్ధ్య కార్మీకులు ఈ నెల 14, 15 తేదీల్లో సమ్మెకి దిగనున్నారు.తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె బాట పడుతున్నారు.రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ మేరకు నోటీసు అందించారు.కరోనా టైంలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మీకులు...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను క్రియేటివ్...
Read More..తెలంగాణాలో బీజేపీలోకి మరో కీలక అభ్యర్ధి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే టీ.ఆర్.ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో కాషాయ పార్టీ కండువ కప్పుకుంటారని తెలుస్తుంది.ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ మరో ఐదుగురు బీజేపీలోకి వెళ్తున్నారని...
Read More..నేటి కాలంలో మనిషి జీవితం నీటి మీది బుడగలా మారిపోయింది.అసలే మరణానికి సమయం లేదని తెలుసు.అందులో కరోనా వచ్చాక యమ ధర్మరాజుకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు కావచ్చూ. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ మరణాల వల్ల యమలోకం ట్రాఫిక్తో నిండిపోయిందని...
Read More..రిలయన్స్ జియో నుండి మరో బంపర్ ఆఫర్ వచ్చేసింది.రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తుంది.ఈ నెల 24న జరిగే వార్షిక వాటాదారుల మీటింగ్ లో రిలయన్స్ జియో 5జి లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది.రిలయన్స్ నుండి...
Read More..కృష్ణపట్నం ఆనదయ్య కరోనా మందుపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆనందయ్య తయారు చేసిన ఐదు మందుల్లో నాలుగు మందులకు ఆయుష్ నివేదిక అందించింది.అయితే కంటిమందు మీద మాత్రం తమ నివేదిక అందించలేదు.ఆననయ్య మందు మీద గురువారం ఏపీ...
Read More..కేరళ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కే.ఎస్.ఆర్.టి.సి లోగో వివాదం ఎట్టకేలకు ముగిసింది.ఏడేళ్లుగా జరుగుతున్న ఈ వివాంలో కేరళ విజయం సాధించింది.కే.ఎస్.ఆర్.టి.సి లోగో కేరళకే చెందుతుందని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ తీర్పు ఇచ్చింది.ఇకపై కే.ఎస్.ఆర్.టి.సి లోగో కేరళ ఆర్టీసీకే చెందుతుందని కేంద్ర...
Read More..దేశానికి దరిద్రంలా పట్టుకున్న కరోనా వైరస్ వల్ల జనానికి స్వేచ్చ లేకుండా పోయిందని అర్ధం అవుతుంది.అంటరాని వారిగా ముసుగులు తొడుక్కుని భయం భయంగా బ్రతుకుతామని కలలో కూడా ఊహించి ఉండరు. ఒకరకంగా మనుషులకంటే జంతువులు, పక్షులు నయం అనిపిస్తుంది ప్రస్తుత కాలంలో.ఇకపోతే...
Read More..దేశంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న వాటిలో వివాహేతర సంబంధం అనే చర్య పాత్ర కూడా ముఖ్యంగా ఉందన్న విషయం తెలిసిందే.ఇప్పటికి ఇలా వివాహేతర సంబంధం కొనసాగించడం పెద్ద అపరాధం.చాలా తప్పు అని పవిత్రంగా జీవించాలని కోరుకునే వారు భావిస్తున్నారు. కానీ మారిన...
Read More..కరోనా వైరస్ వచ్చి దేశంలో జనం కాకుల్లా మరణిస్తుంటే, ఈ వైరస్ అంతం చేయడానికి మందు తయారు చేసిన వారి గురించి అనవసరంగా నిందలు వేస్తున్నారు కొందరు.ఒకవేళ అంత జ్ఞానం వారి దగ్గర ఉంటే జనాన్ని కోవిడ్ బారి నుండి కాపడవచ్చు...
Read More..కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న సమయంలో రాజకీయం సృష్టించిన భూ కబ్జా అనే వైరస్ బారిన పడిన ఈటల రాజేందర్, కరోనా నుండి తప్పించుకున్నారే గానీ, తెలంగాణలో నడుస్తున్న రాజకీయాలకు బలైయ్యాడని ఆయన అనుచరులు ఆవేదన...
Read More..భారత్లో ఆక్స్ఫర్డ్ టీకా కొవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరం తాజాగా మరో టీకా ఉత్పత్తి చేయడానికి సిద్దం అవుతుందట.అదీగాక అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ తయారు చేసిన వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా ప్రారంభించడానికి అన్ని సిద్దం చేసుకుందట.అయితే అమెరికా నుంచి మరికొన్ని అనుమతులు...
Read More..దేశంలో కరోనా ముప్పు తప్పనే లేదు.ఇప్పటికి కూడా అక్కడక్కడ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.ఇక వేసవి కాలం సీజన్ కూడా అయిపోయింది.ఈ వేసవిలో ఎండలు ఎంతలా దంచికొట్టాయో కోవిడ్ కూడా తీవ్రస్దాయిలో ప్రజలను ఒక ఆటాడుకుంది.కానీ వేసవిలో కురిసిన వర్షాల వల్ల...
Read More..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రతికూల పరిస్దితులు ఎదురైన విజయాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్లుతుందో, కేంద్రంలో కూడా బీజేపీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.ఒకవైపు గ్యాస్, పెట్రోల్, ఢీల్లీలో రైతుల సమస్యలు ఇలా ఎన్నో అనుకూలంగా లేని పరిస్దితులను ఎదుర్కొంటు తనదైన వ్యూహరచనతో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సాహో తరువాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.అయితే...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన దూకుడును బాక్సాఫీస్కు మరోసారి చూపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.ఆయన నటించిన లాస్ట్ మూవీ అల్లుడు అదుర్స్బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.అంతేగాక...
Read More..మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి...
Read More..కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మహారాష్ట్రలో బాగా చూపిస్తుంది.వేల కొద్దీ కేసులు వస్తున్న మహారాష్ట్రలో గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న ప్రక్రియ చేపడుతుంది.గ్రామాల్లో కరోనా నియంత్రణని కోసం వినూత్న పోటీ ప్రవేశపెట్టింది.కరోనా ఫ్రీ విలేజ్ ఏర్పాటు చేస్తే ఆ విలేజ్...
Read More..ఓ పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్సేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తుండగా మరోపక్క కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొవిడ్ టీకా వేసుకునేందుకు వెనుకాడుతున్న ఉద్యోగులను దారిలో పెట్టేందుకు ఆ యంత్రాంగం కొత్త రూల్ ని ప్రవేశపెట్టింది.ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారికి...
Read More..ఇటీవల కాలంలో ఇతర భాషా చిత్రాలను తెలుగులో ఎక్కువగా రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలతో పాటు దర్శకనిర్మాతలు ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలో మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన చిత్రాలను తెలుగులో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు.ఈ జాబితాలో దృశ్యం-2, లూసిఫర్ లాంటి చిత్రాలు...
Read More..కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ ఊహించని రీతిలో మరణాలను నమోదు చేస్తున్న సమయంలో ఈ మహమ్మారిని తరిమేయడానికి ఏదైనా మందు ఉంటే బాగుండు అని యావత్ ప్రపంచం ఆశించింది. ఆ తర్వాత కొన్ని సంస్దలు వ్యాక్సిన్ తయారు చేయగా వాటితో సైడ్ ఎఫెక్ట్స్...
Read More..1.కెసిఆర్ జైలుకే : బండి సంజయ్ త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 2.వాహనాలు నిలిపివేయడంపై హైకోర్టులో పిల్ కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ బోర్డర్లో ఏపీ న్యాయవాదులను నిలిపివేయడంపై ఏపీ...
Read More..దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్డౌన్ అమలు చేసున్న విషయం తెలిసిందే.దీని వల్ల కరోనా వ్యాప్తి అనేది కొంత మేరకు తగ్గిపోయింది.ఈ నేపధ్యంలో లాక్డౌన్ క్రమక్రమంగా ఎత్తివేయాలని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇక దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికి యాక్టీవ్...
Read More..కోవిడ్ ఒక మనిషి ప్రాణాన్ని ఎన్ని విధాలుగా అయినా తీయవచ్చని నిరూపిస్తుంది.మనిషిలో ఉన్న రోగనిరోధక శక్తిని ధ్వంసం చేస్తూ ఒక్కో అవయం మీద తన ప్రతాపాన్ని చూపిస్తూ చిట్టచివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే మెదటి వేవ్, రెండో వేవ్...
Read More..ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు నాయకులు విమర్శల బాణాలను టీఆర్ఎస్ పార్టీ పై సందిస్తున్నారు. ఇప్పుడున్నది నిజమైన తెలంగాణ కాదని, ప్రత్యేక రాష్ట్రం సాధించామని భ్రమకు గురిచేస్తూ దోచుకుంటున్న దొంగల రాజ్యమని పలువురు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై...
Read More..తెలంగాణలో ప్రొ.కోదండరామ్ అంటే తెలియని వారుండరు.ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర మలిదశ తెలంగాణ ఉద్యమ రథసారథుల్లో ఒకరిగా ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. కానీ కొన్ని అనుకోని పరిస్దితుల వల్ల టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీ స్దాపించాడు...
Read More..మానవును జీవన విధానం, అభివృద్ధి ఊహించనంతలా మారిపోయింది.నిప్పుకోసం కొట్టుకునే స్దాయి నుండి నిప్పు పెట్టేస్దాయికి చేరుకున్నాడు మనిషి.అయినా ఆశ చావదం లేదు.సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈ ప్రకృతిని నాశనం చేశాడు. ఇది చాలదన్నట్లుగా అంతరిక్షంలో కూడా మకాం పెట్టడానికి అడుగులు వేస్తున్నాడు.ఇన్ని...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో, ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.ఇక వకీల్ సాబ్ చిత్రం అందరూ అనుకున్నట్లుగానే భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో పవన్...
Read More..అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ ఫ్లాప్ మూవీగా నిలిచింది.ఈ సినిమాపై నాగ్ భారీ అంచనాలు పెట్టుకున్నా, కథలో దమ్మున్నా కూడా కరోనా కారణంగా ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.ఇక ఈ సినిమా తరువాత...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పకోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గతేడాది అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఈ ఏడాది ‘పుష్ప’ చిత్రంతో తన జైత్రయాత్రను కొనసాగిస్తాడని అభిమానులు ధీమా...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ...
Read More..కరోనాని కట్టడి చేయడంలో అల్లోపతి వైద్యం ఫెయిల్ అయ్యిందని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.కరోనా పాండమిక్ టైం లో రాత్రింబవళ్లు కష్టపడుతున్న డాక్టర్స్ ను అల్లోపతిని కించపరచేలా బాబా రాందేవ్ చేస్తున్న వ్యాఖ్యలపై...
Read More..తమ కస్టమర్స్ ను మరింత ఎట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తెస్తున్నారు.ఈ క్రమంలో జియో కూడా మరో ప్లాన్ కస్టమర్స్ కు అందించింది.జియో మాత్రం ఇదివరకు ఉన్న తన పాత ప్లాన్ ను కొద్దిపాటి మార్పులతో...
Read More..కరోనా నియంత్రణకు చైనా సిద్ధం చేసిన సినోవాక్ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించింది.అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.18 ఏళ్లు పై బడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ప్రకటించింది.చైనా తయారు చేసిన ఈ వ్యాక్సిన్...
Read More..రాజకీయాల్లో మంచివారు ఉంటారు అనుకోవడం భ్రమనే అవుతుంది.ఎవరు ఇక్కడ చెడ్దవారు కాదు.అలాగని మంచివారు ఎవరు లేరు.కేవలం అవకాశవాదులు మాత్రమే రాజకీయాల్లో ఉంటారని పలు సంఘటనలు నిరూపించాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాలుగు రోజుల...
Read More..ఒక్క చినుకుకే నేల గొంతు తడి ఆరదు.అలాగే ఈ సమాజాన్ని మార్చాలంటే ఒక్కరు వేసే అడుగు ఏ ఒక్కరిలో మార్పు తీసుకురాదు.ముఖ్యంగా రాజకీయాల్లో నీతిగా బ్రతికే వారికి అసలు చోటు ఉండదని ఎన్నో సార్లు నిరూపించబడింది. ఈ చదరంగంలో కుట్రలు, కుతంత్రాలు,...
Read More..తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ల భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా త్వరలో ఈ ఖాళీలను పూర్తిచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఈరోజు రేషన్ డీలర్ల అసోసియేషన్, ఉన్నతాధికారులతో ఉచిత బియ్యం పంపిణీపై...
Read More..ప్రకృతి తన పని తాను సరిగ్గా నిర్వహించడం ఎప్పుడో మరచిపోయినట్లుగా ఉంది.లేకుంటే ఎండలు దంచికొట్టవలసిన సమయంలో వర్షాలు పడటం ఏంటీ! అప్పుడే బాగా ఉక్కపోతగా ఉండటం ఏంటీ! అంతా విచిత్రమైన ఘటనలు ఈ పరిస్దితుల్లో చోటు చేసుకోవడం గమనించే ఉంటారు. ఇక మరోవైపు కరోనా...
Read More..కరోనా పేరుకు మూడు అక్షరాలే గానీ ప్రపంచాన్నే శాసించే స్దాయికి చేరుకుంది.ఎన్నడు మూగబోని వ్యవస్దను ఆగిపోయేలా చేసింది.గడియారంలోని ముల్లు తప్ప ఈ ప్రపంచం మొత్తం కొన్ని నెలల పాటు పూర్తిగా స్దభించి పోయింది ఈ వైరస్ వల్ల. కేవలం మనుషులు ఊపిరి...
Read More..కరోనా బాధితుల పై ప్రైవేట్ హాస్పిటల్స్ వేస్తున్న బిల్లులు వారి కుటుంబాలని రోడ్డున పడేస్తున్నాయి.కండీషన్ సీరియస్ అయితే హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు బిల్ పే చేయాల్సిందే.కొన్నిచోట్ల మృతదేహాలను అందిచేందుకు కూడా హాస్పిటల్ బిల్లు సెటిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అలాంటి హాస్పిటల్స్...
Read More..తెలంగాణలో త్వరలో సరికొత్త రాజకీయ కోణం బయటపడేలా కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.దీనికి కారణం ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ బయటకు పంపడమే అన్న విషయం తెలిసిందే. ఇలా మొదలైన రాజకీయ నిప్పు ఇంకా ఆరిపోకుండా ఢిల్లీ...
Read More..తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల పని వేళల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.కాగా ఇది వరకు లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా, బ్యాంకులు కూడా...
Read More..ప్రపంచంలో కొందరు అదృష్టాన్ని నమ్మితే, మరి కొందరు తమ శ్రమను, స్వశక్తిని నమ్ముకొంటారు.కానీ కాలం ఎంత శక్తి వంతం అయినది అంటే ఒక్కో సారి ఊహించని ట్విస్ట్లను ఇస్తుంది.అప్పుడే కళ్లముందు స్టార్ హోదా వస్తుంది.కానీ ఎప్పుడు దాన్ని లాగేసుకుంటుందో తెలియదు. ఇలా...
Read More..దేశానికి రైతే రాజు అన్నారు.కానీ నేడు రైతుల విషయంలో దేశంలో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం ఖాయం.అడుగడుగునా అవినీతి ఎర్రతీవాచి పరచుకుని రాజ్యం ఏలుతుంటే, కార్పోరేట్ సామ్రాజ్యం కనుసైగతో శాసిస్తుంటే చెమటోడ్చి పండించిన పంటకు అన్యాయం జరుగుతుందని రైతు గొంతుచించుకుని...
Read More..సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రికి బర్త్ డే విష్ చేయడమే కాకుండా ఆయన పేరు మీద స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు సూపర్ స్టార్ మహేష్.కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు మహేష్.తనని నడిపించింది...
Read More..ఈ భూమండలంలో మనుషులతో పాటుగా ఎన్నో జీవరాశులు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి.కానీ వీటన్నీంటికి లేని ప్రత్యేకత మానవులకు ఉంది.అందుకే కావచ్చూ అత్యాశ, కుతూహలం వంటి ఇతర మానసిక రుగ్మతల వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాడు. ప్రకృతి నుండి ఉచితంగా వచ్చే వాటిని డబ్బులు...
Read More..ప్రజలకు అందుబాటులో ఉన్న వస్తువుల్లో క్వాలీటి మిస్ అవుతుంది గానీ కరోనా వైరస్లో మాత్రం క్వాలీటీ అస్సలు తగ్గడం లేదు.మెదటి వేవ్ లో మనదేశం అంతగా ప్రభావితం కాలేదు.కానీ ఈ వైరస్ రెండో వేవ్ మాత్రం గట్టి గుణపాఠాన్నే నేర్పిందని చెప్పవచ్చూ.ఇకపోతే...
Read More..నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందుకి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కృష్ణపట్నంలో కరోనా మెడిసిన్ గా ఆనందయ్య మందు బాగా పనిచేస్తుందని అక్కడి ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు అక్కడ ఆయన మందు తీసుక్వడానికి వచ్చారు.స్థానిక ఎమ్మెల్యే కాకాని కూడా...
Read More..తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట.ఎన్నో తర్జభర్జనల మధ్య, ప్రజల్లో నెలకొన్న ఊహాగానాలకు పొలిస్టాప్ పెట్టేలా ఈటల నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే.మరో...
Read More..కరోనా మహమ్మారికి మందు అంటూ వెలుగులోకి వచ్చిన ఆనందయ్య ఔషధం ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లు కూడా ఎక్కింది.అదీగాక ఆనందయ్య కరోనా మందు పై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఈ...
Read More..ఒకవైపు ప్రజలంతా కోవిడ్–19 మహమ్మారి భయంతో విలవిల్లాడుతున్న సమయంలోనే ఫేస్బుక్లో డబ్బులు అడిగే దందా మొదలైంది.ఇతరుల ఫేస్బుక్ పేజీల్లోని కవర్ ఫొటోలను నకలు చేసి అవే పేర్లతో కొత్త అకౌంట్లు సృష్టించడం, కాంటాక్ట్స్ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు అడుగుతూ పోస్టులు...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు.గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తారక్ 30వ చిత్రం వస్తుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.ఇక...
Read More..టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్...
Read More..కరోనా టైం లో వార్తలను సేకరిస్తున్న జర్నలిస్టులు కొందరు మృత్యువాత పడుతున్నారు.కరోనా లాక్ డౌన్ టైం లో జర్నలిస్టులు కూడా తమ బాధ్యతగా వార్తల సేకరణకు బయటకు వస్తున్నారు.అలా బయటకు రావడం కొవిడ్ వార్తలను కవర్ చేస్తుండటం వల్ల వారిని బలి...
Read More..తిరుమల మెట్ల దారి ద్వారా వెళ్లే భక్తులు అలిపిరి, శ్రీవారి మట్ల దారి ద్వారా వెళ్తారు.అయితే నేటి నుండి అలిపిరి మెట్ల మార్గాన్ని మూసేస్తున్నట్తుగ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.తిరుమల కాలినడక వెళ్లే వరు అలిపిరి మార్గంలో వెళ్తారు.అయితే అలిపిరి కాలినడక...
Read More..శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం లో కూడా కరోనా కలకలం సృష్టిస్తుంది.ఆ ఊరిలో ఆదివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు వైద్యాధికారులు.ముగ్గురికి టెస్ట్ చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలినట్టు సమాచారం.అంతేకాదు ఊరిలో మరో 27 మంది స్వల్ప...
Read More..యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ట్రో కోసం ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీనికి కారణం ఆ సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ‘అంధాధున్’కు రీమేక్గా వస్తుండటమే.ఇక ఈ సినిమాలో హీరో గుడ్డివాడి...
Read More..లాక్ డౌన్ కొనసాగింపుతో పాటుగా మిగతా అంశాల మీద తెలంగాణా కేబినెట్ మీటింగ్ పూర్తయింది.సిఎం కే.సి.ఆర్ అధ్యక్షతన పలు అంశాలపై చర్చించారు.ప్రగతి భవన్ లో జరిగిన ఈ కేబినెట్ భేటిలో లాక్ డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగించాలని...
Read More..కరోనా నుండి కోలుకున్న వారికి కొత్తగా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ భయబ్రాంతులకు గురి చేస్తుంది.బ్లాక్ ఫంగస్, యెల్లో, వైట్ ఫంగస్ ల గురించి రోజుకొక కొత్త వార్త షాక్ ఇస్తుంది.అయితే వీటిని ఎదుర్కునేలా ఇప్పటికే ఔషధ కంపెనీలు మెడిసిన్ రెడీ చేస్తున్నాయి.ఈ...
Read More..వైద్యులు అంటే కనిపించే దేవుళ్లు అంటారు.కానీ నేటి కాలంలో వైద్య వృత్తి పూర్తిగా కాసుల సంపాదనగా, నిర్లక్ష్యంగా మారింది.వైద్యో నారాయణ హరి అనే పదం పూర్తిగా మాయం అయ్యింది.ఇక అప్పుడప్పుడు డాక్టర్లు చేసిన పని రోగుల ప్రాణం మీదకు వస్తుందని తెలిసిందే.ఇలా...
Read More..కరోనా కట్టడిలో భాగంగా అందరికి వ్యాక్సినేషన్ చేయించాలని కేంద్రం సూచించింది.మొన్నటి వరకు 45 ఏళ్లు పై బడిన వారికే వ్యాక్సిన్ చేయగా ఇప్పుడు రాష్ట్రాలకు 18 ప్లస్ ఉన్న అందరికి వ్యాక్సిన్ వేసే సౌలభ్యాన్ని కల్పించింది.మొన్నటివరకు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న...
Read More..అసలు ఈ కరోనా వైరస్ పుట్టుక రహస్యం ఏంటో ఇప్పటికి ప్రపంచ దేశాలు కనిపెట్టలేక పొతున్నాయి.చైనా నుండే ఈ వైరస్ వ్యాప్తి జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో బలమైన ఆధారాలు లేక కేవలం ఆరోపణలతోనే మిన్నకుండిపోయాయి. కానీ ఈ కరోనా ఇంతటితో...
Read More..తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా మారిన నేపధ్యంలో మే 12 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా ప్రజల అవసరార్ధం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ నియమాలను మినహయించారు.కానీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని వర్తక, వ్యాపారాలు,...
Read More..చెరువులో నీళ్లు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే, కప్పలు వచ్చి ఈతకొడదామా అన్నట్లుగా ఉంది ఏపీ రాజకీయ నేతల వ్యవహారం.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రణాళికను ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం ఆనవాయితీ.అలాగే తమ ప్రభుత్వం ప్రజలకు...
Read More..ఈ ప్రపంచాన్నే శాసించే స్దాయికి మనిషి ఎదిగినా ప్రకృతి ముందు నిత్యం ఓటమినే చూస్తున్నాడు.ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనలేక చతికిల పడుతున్నాడు.సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నానని విర్రవీగుతున్నాడు గానీ తన పతనానికి తానే గోతులు తీసుకుంటున్న విషయాన్ని విస్మరిస్తున్నాడు. ఈ ప్రకృతి నుండి ఏర్పడే...
Read More..కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అయితే కోవిడ్ వల్ల కొందరు మూఢనమ్మకాలు కూడా పెంపొందించుకుంటున్నారు.ఇప్పటికే గో మూత్రం తాగితే, ఆవుపేడ ఒంటికి పూసుకుంటే లాంటి ఇతర అపనమ్మకాలను నమ్మి లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అపోహతోనే ఒక...
Read More..నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు బాగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.ఆక్సీజన్ లెవల్స్ పడిపోయిన వారిని కూడా ఆనందయ్య మందు వల్ల తిరిగి ఆక్సీజన్ లెవల్స్ పెంచుకుంటున్నారు.అయితే ఆనందయ్య మందుపై ప్రజలు భారీ స్పందన తెలియచేయడం ఆ మందు...
Read More..ఏపీ సిఎం గా వై.ఎస్ జగన్ నేటితో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్.సి.పీ ప్రభుత్వం ఓ స్పెషల్ బుక్ రిలీజ్ చేసింది.జగన్ రెండేళ్ల పాలనపై తనదైన శైలిలో స్పందించారు అచ్చెన్నాయుడు.ఈ రెండేళ్లలో సిఎం చేసిన విధ్వంసంపై జగన్ విధ్వంసం...
Read More..1.చేప మందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ ఈ ఏడాది చేపమందు పంపిణీ కి బ్రేక్ పడింది కరోనా , లాక్ డౌన్ తదితర కారణాలతో ఈ చేప మందు పంపిణీ ని నిలిపివేస్తున్నట్లు బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. 2.ముక్కు నేలకు...
Read More..కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న కారణంగా ఈ ఏడాది చేపమందు పంపిణీ ఆపేస్తున్నామని ప్రకటించరు బత్తిని హరినాథ్ గౌడ్.ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి చేపమంది ప్రసాద్ ఇవ్వబడుతుంది.జూన్ మొదటి వారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు ఎక్కడెక్కడి నుండో పాల్గొంటారు.చాలా...
Read More..ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోన రెడ్డి అధికారంలోకి వచ్చి నేడు ఆదివారంతో రెండేళ్లు అవుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్పందన తెలియచేశారు.రెండేళ్ల పాలనలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని చెప్పారు జగన్.అందరికి...
Read More..ఖమ్మంలో కొవిడ్ వైద్య సేవలను అందిస్తున్న 10 హాస్పిటల్స్ కు అనుమతులను రద్దు చేశారు డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ మాలతి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ హాస్పిటల్స్ కొవిడ్ వైద్య సేవలను రద్దు చేశారు.ఖమ్మం లో టాస్క్ ఫోర్స్ జరిగిన విచారణలో ఆయా...
Read More..తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగింపుపై కొద్దిగంటల్లో క్లారిటీ రానుంది.సిఎం కే.సి.ఆర్ ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ కాసేపట్లో జరుగనుంది.లాక్ డౌన్ ఎత్తివేయాలా లేదా కొనసాగించాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.అంతేకాదు కరోనా నియంత్రణ చర్యలు.వాక్సినేషన్ ప్రక్రియ.ఇంటింటి ఫీవర్ సర్వే.బ్లాక్ ఫంగస్...
Read More..తెలంగాణాలో స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది.నిత్యావసరాలకు బయట తిరుగుతున్న వ్యాపారులను సూపర్ స్ప్రెడెర్స్ గా గుర్తించి వారికి టోకెన్ సిస్టెం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.ఈ నెల 28 నుండి ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ మొదలవగా మూడవ రోజు వ్యాక్సిన్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యూజిల్యాండ్ లో టీడీపీ మహానాడు నిర్వహణలో భాగంగా వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు.ఐటీని ప్రమోట్ చేయడానికే ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఏర్పాటు చేశామని.అమెరికాలో తిరిగి భారత్ కు ఐటీ కంపెనీలు రావాలని కంపెనీలను...
Read More..అమెరికా తెలుగు సంఘం ఎన్నికలు ఈమధ్యనే జరిగాయి.వాటికి సంబందిచిన ఓట్ల లెక్కింపు ఈరోజు కొనసాగుతుంది.తానా ఎన్నికల్లో మొత్తం 33,875 ఓట్లు ఉండగా 21 వేల ఓట్లు పోలయ్యాయి.వాటిలో 2800 వరకు చెల్లని ఓట్లుగా గుర్తించారు.ఫైనల్ గా మరికొద్ది గంటల్లో తుది ఫలితాలు...
Read More..ప్రస్తుతం దేశంలోని యువత నిరుద్యోగంతో బాధపడుతున్నది.పెద్దపెద్ద చదువులు చదివిన వారు సైతం ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు.అందుకు ఉదహరణ ఏదైన ప్రభుత్వరంగ సంస్దలో చిన్న పోస్టు కు కూడా గ్యాడ్యుయేట్స్ చదివిన వారు సైతం అప్లికేషన్ పెట్టడమే. ఇక ఉపాధి అవకాశాలు లేక,...
Read More..కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య విపరీతంగా పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా ఊహించని స్దాయిలో నమోదైన విషయం తెలిసిందే.ఇక అన్ని రాష్ట్రలు లాక్డౌన్ విధించిన తర్వాత అనేక సందేహాల మధ్య చివరికి తెలంగాణ రాష్ట్రం...
Read More..ఏపీలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది.వ్యాక్సిన్ ను మరింత వేగవంతం చేసేలా ప్రభుత్వ కార్యచరణలు ఉన్నాయి.అయితే ఈ క్రమంలో రాష్ట్రానికి మరో 1.80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోస్ లు చేరాయని తెలుస్తుంది.సీరం నుండి 1 లక్ష కొవిషీల్డ్ డోసులతో పాటుగా...
Read More..దేశమంతా కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా పార్ట్ పార్ట్లుగా వస్తూ ప్రజలతో కబడ్ది ఆడుతుంది.ఇక ఈ వైరస్ కు మూలకారణం చైనా దేశమని అందరు అంటున్న విషయం తెలిసిందే. ఈ కరోనా మొదటి వేవ్ లో చైనాలో...
Read More..ఏపీలో టీడీపీ పరిస్దితి పేకముక్కలో జోకర్లా మారిందని అనుకుంటున్నారట.ప్రస్తుతం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దబాబు, చిన్నబాబులు ఏది మాట్లాడిన ఆటలో అరటిపండులా వైసీపీ నేతలు తీసేస్తున్నారని ఇప్పటికే లోలోన మధనపడుతున్న ఈ తండ్రికొడులు పంక్చర్ అయి తుప్పు పట్టుతున్న సైకిల్ను...
Read More..కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా లాక్ డౌన్ ప్రకటిస్తూ వచ్చాయి.అయితే ముందు ప్రకటించిన లాక్ డౌన్ ను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు.తెలంగాణాలో ఆల్రెడీ మే 12 నుండి 21 వరకు లాక్ డౌన్...
Read More..తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్ తన మార్క్ పరిపాలన చూపిస్తున్నారు.ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సంచలన నిర్ణయాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు.ఇక లేటెస్ట్ గా సిఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాహలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు...
Read More..ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ సీజన్ ఐపీఎల్ లో కరోనా కలకలం సృష్టించింది.అందుకే బీ.సీ.సీ.ఐ ఈ సీజన్ ఐపీఎల్ ను వాయిదా వేసింది.ఐపీఎల్ వాయిదా వేయడంతో భారీ నష్టం జరుగుతుందని తెలిసినా...
Read More..జరగవలసిన నష్టం జరిగిపోయింది.ఎన్నో కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి.ఇప్పటికే కోట్లల్లో డబ్బులు కూడబెట్టుకున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు.పంటలు ఎండిపోయాక వర్షాలు పడినట్లుగా ఇప్పుడు హడావుడిగా తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల కాసుల దందా పై కన్నెర్ర చేస్తుంది. హైదరాబాద్ లో మానవత్వం మరిచి అధిక...
Read More..తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కళ్లు తెరచుకుంటుంది కావచ్చూ అని అనుకుంటున్నారట నెటిజన్స్.ఎందుకంటే నిన్న కరోనా రోగుల నుండి అధిక ఫీజులు వసూల్ చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వడం ఎన్నడు లేని వింతగా జనం చెప్పుకొంటున్నారట. ఇక కరోనా మనదేశానికి వచ్చి...
Read More..కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ఈ క్రమంలో కొంతమందిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించి వారికి మొదట వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.శుక్రవారం...
Read More..నా దేశం ఇండియా అని గర్వంగా చెప్పుకుంటాం కానీ ఇక్కడున్నంతగా అవినీతి మరెక్కడ ఉండదని అంటారు.ఒక మంచిపని అందులో పదిమందికి ఊపయోగపడే పని చేద్దామంటే అలాంటి వారిని రాచీరంపాన పెడతారు.అదే బ్యాంకుల్లో కోట్లకొద్ది లోన్లు తీసుకుని ఎగ్గోట్టిన దొంగల విషయంలో, స్కాంలు...
Read More..రాను రాను లోకంలో మనుషులు జ్ఞానాన్ని మరచి ప్రవర్తిస్తుండంటం వింతగా తోస్తుందట.అసలు చదువు “కొనడం” వల్ల ఉన్న మతి పోయి ఇలా ప్రవర్తిస్తున్నారనుకునే వారు లేకపోలేదు.ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎంత పవర్ ఫుల్గా మారిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం...
Read More..ఎన్నికలు అనగానే అవకాశవాదులకు పండగలా ఉంటుంది.ఏంచక్కా తాగడానికి మందు, చేతి ఖర్చులకు డబ్బులు ఇంకేం కావాలి.ఇలా ఎన్నికలకని అడ్దగోలుగా ఖర్చుపెడుతున్న నేతలను అడ్డుకునే వారు లేరు.ప్రజధనాన్ని నీళ్లలా ధారపోస్తూ తిరిగి జనాన్ని పీడీంచే రాజకీయాలు ప్రస్తుతం సమాజంలో చేస్తున్నారు. దీనికి తోడు...
Read More..కరోనా బాధితులకు ఎమర్జెన్సీ టైం లో ఇచ్చే 2 డీజీ (2 డియాక్సీ-డి-గూకోజ్) ఔషధం డీ.ఆర్.డీ.ఓ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం ఈ మెడిసిన్ ధరను ప్రకటించింది.ఒక్కో సాచెట్ ధరను 990 రూపాయలుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్టు ప్రకటనలో...
Read More..కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఇలాంటి టైం లో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు.నేడు జరుగ్నున్న జి.ఎస్.టి సమావేశం నేపథ్యంలో కరోనా ఔషధాలు, వస్తు సేవ్లపై పన్ను తొలగించాలని ప్రియాంకా డిమాండ్...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుపై స్పందించారు నందమూరి బాలకృష్ణ.ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించిన బాలయ్య బాబు ఆనందయ్య మందుపై కూడా స్పందించారు.ఆనందయ్య మందుపై స్పందించిన బాలకృష్ణ నాకు నమ్మకం ఉందయ్యా.అభిమానం లేనిదే ఆరాధన...
Read More..కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా.ఢిల్లీ ప్రభుత్వం కంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా కరోనా వ్యాక్సిన్ లు సేకరించుకుంటున్నాయని అన్నారు.ఢిల్లీ ప్రభుత్వం 8.17 లక్షల డోస్ లు టీకాలు సేకరించగా ప్రైవేట్...
Read More..అత్యవసరమైన పని మీద వెళ్లుతున్న సమయంలో టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే కలిగే చికాకు ఏ స్దాయిలో ఉంటుందో అనుభవించే వారికే అర్ధం అవుతుంది.ఎలాగో టోల్ గేట్ చార్జీలు పే చేస్తున్నాం.కానీ సమయాన్ని కూడా వృధా చేస్తున్నాం అని...
Read More..కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికి వచ్చే డౌట్ ఒక వ్యక్తి మొదటి డోస్ గా ఒక టీకా.రెండో డోస్ గా వేరే టీకా వేయించుకోవచ్చా అని.అయితే రెండు వేర్వేరు టీకాలను తీసుకునా సరే దాని ప్రభావం పెద్దగా ఉండదని కేంద్రం...
Read More..ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సిఎం జగన్ చెప్పారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ విద్యార్ధులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలన్నది తన తపన అని చెప్పారు.నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించాలని.పిల్లలకు కిలోమీటర్...
Read More..నలుగురి మేలు కోరేవారికి ఎప్పుడు కష్టాలు పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాలుగా వెంటే ఉంటాయంటారు.ఈ సమాజంలో మంచి చేసే వారు ఉండేదే చాలా తక్కువ.అందులో వారినే కష్టాలు జలగల్లా పీడీస్తే, మంచి చేయాలనుకునే వారు కూడా ఇలాంటి ఘటనల వల్ల వెనకడుగు...
Read More..రాబంధువులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించవేమో.వాటి కడుపు నిండగానే ఆ మాంసాన్ని వదిలేస్తాయి.కానీ మనిషి అని చెప్పుకుంటున్న జీవికి మాత్రం ఎంతగా దోచుకున్న దనదాహం ఆగదు.అందుకు నిదర్శనం కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులను చెప్పవచ్చూ.అత్యవసరం అయితేనే లక్షల్లో బిల్లులు వసూలు చేయని...
Read More..దేశంలో మనుషులకు ఉచితంగా అందవలసింది, కావలసింది, విద్య, వైద్యం.వీటిని మాత్రం అందనంత దూరం పెట్టి, అనవసరం అయిన వాటిని ప్రజలకు ఉచితంగా అందిస్తూ జనాన్ని సోమరులుగా మారుస్తున్నారు పాలకులు అనే అపవాదు మనదేశ రాజకీయ నేతలకు ఎప్పుడో అంటుకుంది. ఏదైన కష్టం...
Read More..ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఎందుకంటే కరోనా నేపధ్యంలో దాదాపుగా మిగతా రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులతో పాటుగా మిగతా తరగతుల వారిని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం పదో...
Read More..బలహీనమైన క్షణాల్లో బలవంతున్ని భయపెడితే లొంగుతాడు అని అంటారు.జూనియర్ డాక్టర్ల ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ఎప్పటి నుండో జుడాల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.గతంలో వీరి విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి.కానీ అవి సంతృప్తికరంగా ముగియలేదు.అందుకే సమయం చూసి...
Read More..ప్రజల శ్రేయస్సు, కోరి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ లాక్డౌన్ వల్ల కరోనా వ్యాప్తి కాస్త తగ్గుతుంది.కానీ పేదవారు పడే కష్టాలు మాత్రం అంతా ఇంతా కాదు.ఇక...
Read More..కరోనా వైరస్ను అంతం చేయడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న కృషి అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ వైరస్ కోసం కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి.అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఆయుర్వేద మెడిసిన్ ఈ కరోనాకు చక్కగా పని చేస్తుందని కృష్ణపట్నం ఆనందయ్య నిరూపించినట్లుగా...
Read More..దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా గురువుగా పేరుగాంచడమే కాకుండా, పతంజలి ఆయుర్వేదం ద్వార ప్రజలందరికి కూడా సుపరిచితుడైన బాబా రాందేవ్, కృష్ణపట్నం ఆనందయ్య మందు పై వివాదస్పద వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ప్రాచీన కాలం నుండి అందుబాటులో ఉన్న ఆయుర్వేదాన్ని కాదని...
Read More..టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని పెళ్లి తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది.ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన ఈ బ్యూటీ, తాజాగా డిజిటల్ డెబ్యూకు సిద్ధమైంది.బ్లాక్ బస్టర్ అయిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’కు...
Read More..కరోనాని నియంత్రించాలంటే మాస్క్ కంపల్సరీ అయ్యింది.మాస్క్ లేకుండా బయటకు వెళ్తే మాత్రం కష్టమని చెప్పొచ్చు.కరోనా ఎప్పుడు పోతుంది మాస్క్ లు లేని ప్రపంచం ఎప్పుడు చూస్తామని అందరు అనుకుంటున్నారు.కాని కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.వ్యాక్సిన్ డోస్ తీస్కున్నా...
Read More..రైతుల డిమాండ్లను కేంద్రం తప్పకుండా అంగీకరించాలని అంటున్నారు తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరస కార్యక్రమాలు 6 నెలలు పూర్తి చేసుకున్నాయి.ఇప్పటికే రైతులకు పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి...
Read More..తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారని తెలిసిందే.కరోనా ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో జూడాలు సమ్మెకు దిగడం షాక్ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు మద్ధతుగా కే.సి.ఆర్ పై రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.సరైన టైం...
Read More..నిజమో కాదో తెలియదు గానీ కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.ప్రస్తుతం ఒక వార్త వినడానికే భయంగా అనిపించేలా ఉంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే. కరోనా సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలనే...
Read More..ప్రజలకు ఉచితంగా ఇవ్వవలసిన రేషన్ దుకాణాల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.సమయానికి రేషన్ సరుకులు అందించక.ఇవ్వవలసిన సరకుల విషయంలో కోతలు పెడుతూ, తక్కువ కొలతలో రేషన్ సరకులు ఇస్తూ మొత్తానికి జనాన్ని మోసగించే రేషన్ దుకాణ దారులు ఎక్కువైయ్యారు....
Read More..ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అంటే ప్రస్తుతం తెలియని వారుండరు.ఒక్క సారిగా కృష్ణపట్నం వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు ఆయుర్వేద మందు తన దగ్గర ఉందని చెప్పడమే.ప్రపంచాన్ని ఊపిరి తీసుకోనీయకుండా చేస్తున్న ఈ మహమ్మారి అంతానికి మందు...
Read More..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే నెలలో ఈ రాష్ట్రంలో అమలయ్యే పధకాల వివరాలు వెల్లడించారు.కాగా స్పందన కార్యక్రమం పై సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్, జూన్ 8న జగనన్న తోడు,...
Read More..ఒక రాజ్యాన్ని పాలించే రాజు సరిగ్గా వ్యవహరిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చిన్నప్పటి నుండి చదువుకున్న విషయం తెలిసిందే.అలాగే ఒక దేశాన్ని గానీ, రాష్టాన్ని గానీ పాలించే నేతలు కూడా నీతివంతులై సరైన పాలన అందిస్తే ఆ ప్రజల కంట...
Read More..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నీళ్లు, నిధులు మనవే అన్నారు కానీ ఇవన్నీ దొరల సొంత చేసుకున్నారు అంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి పై వైఎస్ షర్మిళ విరుచుకుపడ్డారు. ఇక ప్రస్తుతం కరోనా నేపధ్యంలో అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ స్టాఫ్...
Read More..మానవులు తన పైపై మెరుగులు చూసి మురిసిపోతారు.కానీ ఈ శరీరం ఒక రోగాల పుట్ట అన్న విషయాన్ని సాధారణంగా చాలా మంది అంగీకరించరు.దేహంలోని అవయవాలు అన్నీ సక్రమంగా పని చేసేటంతటి వరకే మనిషిని ఆరోగ్యవంతుడని అంటారు. ఒక్క సారి తీవ్రమైన అనారోగ్యం...
Read More..లోకంలో మషుల రూపంలో దోపిడి దారులు తిరుగుతున్నారు.వీరు రాబందువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే ఆ కష్టాన్ని అవకాశంగా మార్చుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ సమస్య వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతగా మొత్తుకుంటున్న...
Read More..కరోనా సమయంలో నిజమైన వారియర్స్ ఎవరంటే వైద్య సిబ్బంది అని ఒప్పుకోక తప్పదు.ఎందుకంటే కోవిడ్ సోకిన పేషెంట్స్తో ప్రత్యక్షంగా పోరాడుతున్న వారు వీరే.మిగతా శాఖల సిబ్బంది పరోక్షంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుండగా, వైద్యులు, నర్సింగ్ డిపార్ట్ మెంట్ వారు రోగుల దగ్గరకు...
Read More..తెలంగాణలో మరో తలనొప్పి తెచ్చే సమస్య మెదలవుతుంది.అసలే కరోన వైరస్ ఒక్కటే కాకుండా, దీని ఫ్యామిలీ మొత్తం ప్రజల మీద దండయాత్ర ప్రకటించినట్లుగా దాడి చేస్తున్న నేపధ్యంలో హెల్త్ సిబ్బంది గనుక అందుబాటులో లేకుంటే ఎదురయ్యే కష్టాలను ఊహించుకుంటే, ఊహకు కూడా...
Read More..తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పుంఖాలు పుంఖాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు ఈటల నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈటల కాంగ్రెస్లో చేరుతున్నారని, బీజేపీలో చేరుతున్నారని వస్తున్న ఊహాగానాలకు ఎప్పుడు...
Read More..కరోనా సమయంలో కోవిడ్ బారినపడిన పేషెంట్స్ బాధలు వర్ణానీతం.ఒకవైపు కరోనా నుండి త్వరగా కోలుకోవాలనే ఆరాటంలో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పులపాలు అవుతున్నారు.మరో వైపు ప్రవేట్ ఆస్పత్రుల దోపిడికి అడ్డుకట్ట వేసే వారు లేక విచ్చలవిడిగా అందిన కాడికి దోచుకుంటున్నారు. n...
Read More..మానవాళి స్వేచ్చకు భంగం వాటిల్లేలా పరిస్దితులు వెంటపడి తరుముతున్నాయి.మనుషుల ప్రాణాలకు ముప్పు ఏ దిక్కు నుండి ఎదురవుతుందో ఊహించడం కష్టం.ఇంతటి ఆపత్కాల సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ప్రమాదాలు మాత్రం నీడలా వెంటాడుతూనే ఉన్నాయి.నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట...
Read More..మనుషులకు వయస్సు పెరుగుతుందంటే వయస్సుతో పాటుగా బుద్ది, జ్ఞానం పెరిగిందని అర్ధం.కానీ కొందరు పెద్ద మనుషుల రూపంలో కామాంధుల్లా మారుతున్నారు.వయస్సు మళ్లిందని జాలి చూపేలా బ్రతకకుండా గుర్రాలైన కోరికలతో పగ్గాలు విడిచి స్వారీ చేస్తున్నారు.అందుకు ఉదహరణగా ఈ 59 ఏళ్ల ఉపాధ్యాయుడిని...
Read More..దేశంలోకి కరోనా మహమ్మారి వచ్చి లక్షల కుటుంబాలను అనాధలుగా, బికారుల్లా మార్చేయగా, కొందరికి మాత్రం మేలు చేస్తుందని చెప్పవచ్చూ.ఈ కరోనా సమయంలో ఆస్తులు కూడ బెట్టుకుంటున్న వారున్నారు.సర్వం కోల్పోయి అనాధలుగా మారిన వారున్నారు. ఇక ముఖ్యంగా నేరం చేసి జైలు శిక్ష...
Read More..మనుషులు తమ మనుగడకోసం ఏర్పాటు చేసుకున్న టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగం సంగతి దేవుడెరుగు, కానీ తాను సౌకర్యవంతంగా జీవించడం కోసం ప్రకృతిని నాశనం చేశాడు.తెలియకుండానే విధ్వంసానికి మూల కారణం అయ్యాడు.దీని ఫలితాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.అయినా అతనిలోని ఆశ చావడం లేదు....
Read More..కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు టాటా స్టీల్ అండగా ఉంటుంది.తమ కంపెనీలో పనిచేస్తూ కరోనా వల్ల మృతి చెందితే ఆ కుటుంబానికి సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వరకు నెల జీతాన్ని ఇస్తారని ప్రకటించారు.ఆ ఉద్యోగి లాస్ట్ మంత్ పే...
Read More..కరోనా లాక్డౌన్ వేళ నగరంలో ఎన్నో మంచి చెడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఒక్కో సమయంలో పౌరులతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే, మరి కొన్ని చోట్ల పోలీసులతో యువకులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.ఏది ఏమైనా మనందరి కోసం, సమాజం ఆరోగ్యంగా ఉండటం కోసం లాక్డౌన్...
Read More..వైజాగ్ లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.హెచ్.పి.సి.ఎల్ పాత టెర్మినల్ లో సీడీయూ 3వ యూనిట్ లో ఒక్కసారిగా పెద్ద మటలు వచ్చాయి.ఆ ఏరియా మొత్తం పొగ ఏర్పడింది.భారీ శబ్ధం రావడంతో...
Read More..తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్దిరోజులుగా నిలిపివేశారు.అయితే ఇవాట్లి నుడి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.ఈసారి 18 ఏళ్లు పై బడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్,...
Read More..1.ఎంపీ రఘురామ కు కొనసాగుతున్న వైద్య పరీక్షలు మిలటరీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.డాక్టర్ సేన్ గుప్తా, డాక్టర్ ఫిలిప్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. 2.కోవిడ్ ఆస్పత్రి నుంచి దూకి కరోనా రోగి మృతి కృష్ణా...
Read More..కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోతున్నాయని బాధపడితే ఒకడు మాత్రం నా పళ్ల సెట్టు ఎక్కడో పోయిందని ఆరాటపడుతున్నాడట.ప్రస్తుతం కొందరు అధికారులతో పాటుగా ప్రజా ప్రతినిధుల తీరు ఇలాగే ఉందట.అత్యుత్సాహంతో మతి తప్పిన వారిలా ప్రవర్తిస్తున్న వీరి తీరుకు ప్రజలకు విసుగు...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య అనే పేరు తెలియని వారు ప్రస్తుత పరిస్దితుల్లో ఎవరు లేరు.ఆయుర్వేదానికి ఆయువునిచ్చి, వివాదానికి కేంద్ర బిందువులా మారాడు.కరోనా పేషెంట్స్ కోసం ఈయన తయారు చేసిన మందు ఒక్క సారిగా ఆనందయ్యను అందనంత దూరం తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈయన ఆయుర్వేద...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధం పై ఆయుష్ కమీషనర్ రాములు స్పందించారు.ఆనందయ్య మందుపై మరో ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు రాములు నాయక్.ఆనందయ్య మందు గురించి సిఎం జగన్ తో కూడా చర్చించామని అన్నారు.చట్టపరంగా ఆయుర్వేద ఔషధంగా దీన్ని చెప్పలేమని...
Read More..కరోనా వైరస్ వచ్చినప్పుడు దీనికి విరుగుడుగా మందు ఉంటే బాగుండు అని అనుకోని వారుండరు.ఇక ఎన్నో రాత్రులు శ్రమించి కోవిడ్కు వ్యాక్సిన్ కనుగొనగా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ టీకాలపై ప్రజలకు సరైన అవగహన లేకపోవడం.ఈ వ్యాక్సిన్...
Read More..ఈ కరోనా సమయంలో ప్రజల నుండి చలాన్లు వసూల్ చేయడం, ఏమన్న అంటే ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం ప్రభుత్వం పని కాదు.ఈ సమాజంలో ఏ కారణం లేకుండా దూషిస్తే ప్రశ్నించే హక్కు సామాన్యునికి ఉందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో...
Read More..రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజల నోళ్లల్లో నిత్యం నానుతూ ఉండాలంటారు.ప్రస్తుతం వైయస్ షర్మిల గారు ఇదే సుత్రాన్ని పాటిస్తున్నట్లుగా ఉన్నారు.అవకాశం చిక్కితే చాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేత బండి సంజయ్ మరోవైపు ప్రభుత్వ...
Read More..రాజకీయాల్లో పదవి, అధికారం ఉన్నంత వరకే విలువ, స్నేహాలు ఒక్క సారి రాజకీయాల నుండి దూరం ఆయితే ఎలాంటి పరిస్దితులు ఎదుర్కోవలసి వస్తుందో ఈ మధ్య కాలంలో పదవిని కోల్పోయిన ఈటల రాజేందర్ను చూస్తే అర్ధం అవుతుందని అంటున్నారు. ఈయన మంత్రి...
Read More..తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి కలిసి ప్రస్తానాన్ని మొదలు పెట్టారు.కానీ రాజకీయం ఆడిన చదరంగంలో ఎత్తులన్ని చిత్తు అయ్యాయి.ఎన్నో సంవత్సరాల స్నేహం, బంధం ఒక్క సారిగా బద్ద శత్రువుల్లా మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ నుండి విడిపోయిన ఈటల రాజేందర్...
Read More..తెలంగాణలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో బయటకు వస్తున్న వారికి పోలీసులకు మధ్య తీవ్ర స్దాయిలో వార్ నడుస్తుంది.ఇప్పటికే అకారణంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తామని, చలాన...
Read More..కరోనా సృష్టించిన కల్లోలానికి పేదల జీవితాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారి జీవితాలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి.పూటపూట జీవనం గడవడం గగనంగా మారిపోయింది.ఇక ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది కష్టాలు అయితే వర్ణాణితం. ఈ నేపధ్యంలో వీరిని ఆదుకుంటామని తెలంగాణ...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్న విషయం గమనించే ఉంటారు.ఈటల రాజేందర్ రాజీనామ తర్వాత గులాభి బాస్ మరింతగా అలర్ట్ అయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలా హఠాత్తుగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతిపక్షం నుండి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ...
Read More..తెలంగాణాలో కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిఎం కే.సి.ఆర్ సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు.కరోనా నియంత్రణలో భాగంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే లాక్ డౌన్ టైం లో కేసులు తగ్గినట్టు తెలుస్తుంది.అయితే 10 రోజులుగా...
Read More..1.నల్లమలలో విషవాయువులు విడుదల నల్లమల అటవీ ప్రాంతమైన చందంపేట మండలం చింత్రియాల గ్రామంలో ని 9 గ్రామాల్లో గాలిలో విషవాయువులు విడుదలయ్యాయి.యురేనియం నిల్వలు ఉన్న ఆ ప్రాంతంలో పరిమితికి మించి థోరాన్, రేడాన్ వాయువులు వాడుతున్నట్లు ఓ యు సి బి...
Read More..కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.ఈ దఫాలో ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పోర్ట్లు, ప్రజా...
Read More..తెలంగాణాలో ఈ నెల 29 నుండి గ్యాస్ సిలిండర్లు హోం డెలివరీని ఆపేస్తున్నట్టు తెలుస్తుంది.కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో గ్యాస్ డీలర్లకు లాక్ డౌన్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ఎల్.పీ.జీ డీలర్ల కార్యవర్గ సంఘాలు...
Read More..లోకంలో తాము సెక్యూరిటీగా బ్రతుకుతున్నామని భావిస్తున్న మనుషులు అసలు ఏమంత భద్రత లేని జీవితాన్ని గడుపుతున్నారని ఆలోచిస్తున్నారా డబ్బు, పదవి, పలుకుబడి ఇవేవి మనిషి జీవితాన్ని సుఖపెట్టలేవు, భద్రతను కల్పించ లేవు.ఒకవేళ ఇదే నిజం అయితే సమస్త సుఖాలు అనుభవిస్తున్న వారు...
Read More..దేశంలో కరోనా నియంత్రణ కోసం పెట్టిన లాక్డౌన్ చాలా కఠినంగా అమలు అవుతుంది.ఎంతలా అంటే ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా వీపుల్లో, కాళ్ల పై వాతలు తేలుతూ, మూడు తిట్లు, ఆరు దెబ్బలుగా అమలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజల...
Read More..కరోనాకు మంచి చెడులు ఏవి తెలియవు.తనకు తెలిసిందల్లా ప్రాణాలు తీయడమే.ఇక ఈ దశాబ్ధపు అతి కిరాతకమైన రక్కసిగా కరోనా వైరస్ అని గుర్తుండి పోయేలా లక్షల కొద్ది ఊపిరులను ఆపేసింది ఈ మహమ్మారి. ఈ కరోనా తుఫానులో ఎన్నో కుటుంబాల దీనస్దితికి...
Read More..ఉద్యమం చేయడం అంటే సాగరానికి ఎదురీదడమే.అందుకే ఉద్యమంలో పాల్గొంటే ఒక్కో సారి ప్రాణ నష్టం కూడా జరగవచ్చూ.నాటి చరిత్ర నుండి నేటి వరకు చూస్తే ఎందరో ఉద్యమాల్లో పాల్గొని ఊపిరి వదిలినట్లు తెలుస్తుంది.ఇకపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు కొందరు...
Read More..తెలంగాణలో ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం రాజకీయ ప్రకంపనాలు సృష్టించడమే కాదు. హాట్ టాపిక్గా కూడా మారిన విషయం తెలిసిందే.ఒక్క సారిగా పొలిటకల్ కేరియర్ మొత్తం తిరగబడి పోయింది. ఇన్నాళ్లూ కారు సీటులో ముఖ్య వ్యక్తిగా ఉన్న ఈటల ఆ పార్టీ...
Read More..కొందరు తెలిసి, తెలియక చేసే పనుల వల్ల ఎన్ని నష్టాలు, కష్టాలు వస్తాయో ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల విషయంలో అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో సెక్యూరిటీ చాలా అప్రమత్తంగా ఉంటుంది.అయిన గానీ ఆకతాయిలు ఇలాంటి వారికి కాల్ చేసి బెదిరిస్తే...
Read More..పరువుతో బ్రతికే వారికి ఏ చిన్న అవమానం జరిగినా తట్టుకోలేరు.అలాగే వారి పరువు వేరే వారు తీసిన ఇదే స్దాయిలో స్పందిస్తారు.ఇక ఈ సమాజంలో చీడపురుగులు చాలా మందే ఉన్నారు. ఒకరు మంచిగా బ్రతుకుతుంటే ఓర్వలేని తనంతో వారి సంసారాల్ని నాశనం...
Read More..ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు ఇస్తున్న ఆయుర్వేద మందు అంశం రాష్ట్రం మొత్తం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.ఈ మందు వల్ల కరోనా నుండి కోలుకున్నామని కొందరు రోగులు చెప్పిన వీడియోలు సోషల్...
Read More..రాజకీయాల్లో ఉన్న వారు ఒక్కొక్క సారి తీసుకునే నిర్ణయం వల్ల వారి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోతుందనడాని చక్కని ఉదాహరణ సోనాలి గుహ అంటున్నారు.ఈ మహిళా నేత ముందు టీఎంసీ పార్టీలో ఉండే వారు.అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు...
Read More..నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మూలిక మందుతో కరోనాని నయం చేస్తున్నారు ఆనందయ్య.ఆ ఊరి వాళ్లకి ఆ మందు బాగా పనిచేయడంతో అది వైరల్ గా మారింది.కరోనా బాధితులంతా కృష్ణపట్నం బాట పట్టారు.అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాకాని ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో కరోనా...
Read More..తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు.ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ లు అందిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ అందించగా త్వరలో 18 నుండి 44 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ...
Read More..1.కోవీషీల్డ్ వాయిల్స్ మిస్సింగ్ పై విచారణ కొండాపూర్ జిల్లా హాస్పటల్ లో కోవీ షీల్డ్ వాయిల్స్ మిస్సింగ్ పై విచారణ కొనసాగుతోంది.రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. 2.ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా కిట్ల పంపిణీ...
Read More..ఇప్పటికే కరోనా వల్ల, అనారోగ్యాల వల్ల ఎందరో ప్రముఖులతో పాటుగా, సామాన్యులు మరణిస్తున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం సుమారుగా మరణాల సంఖ్య ఊహించని స్దాయిలో ఉంది.ఇకపోతే సంగీత ప్రస్దానంలో మరో స్వరం మూగబోయింది.బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్(78) నాగ్పూర్...
Read More..కరోనాతో సతమతం అవుతున్న ఏపీకీ తౌతే తుఫాను గండంలా వచ్చింది.అది తగ్గిపోయింది అని భావిస్తున్న తరుణంలో మరో తుపాను సిద్ధమైపోతుందట.ఇక పగ బట్టినట్లుగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలంతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతుండగా ఈ వార్త...
Read More..ఇప్పటి వరకు తెలంగాణలో అమలైన లాక్డౌన్ ఒక ఎత్తు ఇప్పటి నుండి అమలైయ్యే లాక్డౌన్ ఒక ఎత్తు.అంటున్నారు తెలంగాణ పోలీసులు.అసలు లాక్డౌన్ పెట్టిందే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి, కానీ ఈ నిబంధనలను ప్రజలు దాదాపుగా పాటించడం లేదని గులాభి దొర...
Read More..ఆకాశంలో ఎన్ని చుక్కలు తళుక్కుమని మెరుస్తున్నా చంద్రుడు వచ్చాడంటే వాటి తళకులు సన్నగిల్లడం ఖాయం.అలాగే ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న నేతల మీద ఎంతలా బురద చల్లిన అది వారి మీదనే చిల్లుతుంది గానీ నిజమైన నాయకుడికి రవ్వంత మరక కూడా అంటదు.ప్రస్తుతం...
Read More..మోసగాళ్లకు అవకాశం వస్తే చార్మినార్కు ఓనర్ మా చాంద్ పాషా తాత, నిన్ననే మా పేరు మీద రిజిష్ట్రర్ చేశారు.మీకు కావాలంటే కొనేసుకుని మంచి షాపింగ్ మాల్లా, లేదా పర్యాటక ప్రదేశంగా ఊపయోగించుకోవచ్చూ అంటూ పిట్టల దొర చెప్పినట్లుగా మాటలతో మాయ...
Read More..ప్రస్తుతం ఈ కరోనా వల్ల అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్ద కుదేలవుతుండగా, భారత్లో మాత్రం ఆ పరిస్దితి ఇంకా ఎక్కువగా ఉందట.అంటే వివరించి చెప్పాలంటే వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా రాజకీయ నేతల గాలి ముచ్చట్లల్లో భారత దేశం అన్ని రంగాల్లో...
Read More..ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కరోనా వల్ల ఎదురైయ్యే కష్టాలకు ఎదురీదుతున్నాయి.ఇలాంటి సమయం లో రాష్ట్రాన్ని పాలించే నాయకుడు సమర్ధుడు అయితే ఎలాంటి విపత్తులు వచ్చినా సులువుగా దాటగలరు.ప్రజలకు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదురవవు.అదే రాష్ట్రాన్ని పాలించే నాయకుడు పదవి దాహంతో స్వార్ధపూరిత...
Read More..