రైతుల డిమాండ్లను కేంద్రం తప్పకుండా అంగీకరించాలని అంటున్నారు తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరస కార్యక్రమాలు 6 నెలలు పూర్తి చేసుకున్నాయి.ఇప్పటికే రైతులకు పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మద్ధతు లభించింది.
ఈ చట్టాలని వ్యరితేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేస్తామని చెప్పారు స్టాలిన్.చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతామని అన్నారు స్టాలిన్.
అంతేకాదు ఎన్నికల హామీలన్నిటినీ నెరవేరుస్తామని అన్నారు.రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు కేంద్రం నిర్మాణాత్మకమైన చర్చలు జరపలేదని విమర్శించారు స్టాలిన్.కేంద్రం తీరు ఆందోళనకరమని అన్నారు.రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని చెప్పారు.
వ్యవసాయ చట్టలని వెనక్కి తీసుకోవాలని సిఎం స్టాలిన్ అన్నారు.వ్యవసాయ చట్టాలని వ్యక్తిరేకిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు తమిళనాడు సిఎం స్టాలిన్.
సిఎం గా మొదటిసారి ఎంపికైన స్టాలిన్ ఎన్నికల మ్యానిఫెస్టో లో చెప్పిన హామీలన్నిటిని తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.సిఎం గా ప్రమాణస్వీకారం చేసిన టైం లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రైతులకు అండగా తమిళనాడు ప్రభుత్వం కూడా కొత్త వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది.