Andhra Pradesh Districts News Website wiki List

Andhrapradesh-districts-news-videos

సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రమేశ్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత

సూర్యాపేటలోని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేశ్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పటేల్ రమేశ్ రెడ్డితో చర్చలు జరిపేందుకు హస్తం నేతలు వెళ్లారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి కలిసి పటేల్ రమేశ్...

Read More..

ఎన్నికల వేళా సోషల్ మీడియాపై ప్రత్యేక నజర్ - ఎస్పీ అఖిల్ మహాజన్

మంగళవారం రోజున ఇల్లంతకకుంట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే...

Read More..

సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి..

సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో...

Read More..

ఇద్దరికీ జాతీయ అవార్డులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్, దుంపెన రమేష్ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ, విశ్వకర్మ గాయత్రి నాట్య కళావేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 10న తెలంగాణ, కర్ణాటక,...

Read More..

బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమక్షంలో 100 మంది చేరిక

రాజన్న సిరిసిల్ల జిల్లా :కేటీఅర్ గెలుపే లక్ష్యంగా పనిచేసి లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా అన్నారు.కౌండిన్య గౌడ యూత్ సభ్యులకు కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ పిల్లి...

Read More..

ఎన్నికల నేపథ్యంలో నేతల రాయబారాలన్నీ అందులోనే...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి విషయంపై తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.ఏ మాత్రం తొందరపడినా ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.ఎవరితోనైనా సరే కోపంగా ఉన్నా,స్నేహంగా ఉన్నా ముందు చూపుతో మెలిగితేనే ఫలితం కనిపిస్తుంది.ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం...

Read More..

గంభీరావుపేట మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాణి రుద్రమ

సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నఆశీర్వాదించండి*బిజెపి సిరిసిల్ల(BJP Sircilla ) నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పలు గ్రామాలలో రాణి రుద్రమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకేమి...

Read More..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు.దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది.అయితే...

Read More..

కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కన్నమేని చక్రధర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఇంటింట ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కన్నమేని చక్రధర్ రెడ్డి స్థానిక పెద్దబడి సమీపంలో ఉన్న ఓటర్ల ఇండ్లకు వెళ్లి...

Read More..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లా:అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది.ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్( Dr.Jagdish ) (డా .జగదీష్ సొంకర్ ) ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా.పలు పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు.సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి...

Read More..

ఓటు వేసేందుకు... ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలు ఇవే!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)కు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలనీ...

Read More..

సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి

ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన!సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల తారకరామా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చిలుక భీమన్న( chiluka bheemanna ) (38) అనే వ్యక్తి మృతి.గత రాత్రి కడుపు...

Read More..

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీనీ సోమవారం రోజున చేపట్టారు.ఈ సందర్భంగా జన విజ్ఞన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ అంబేద్కర్...

Read More..

నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోప్పందండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక,...

Read More..

ఖమ్మంలోని పది నియోజకవర్గాలకు సాగునీరు..: కేసీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజల్లో పరిణితి రాలేదని కేసీఆర్ అన్నారు.ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు.ఎన్నికల్లో...

Read More..

అందుబాటులో ఉండే ఆది శీనివాస్ కు ఒక అవకాశం ఇవ్వండి

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ,వేములవాడ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ సమావేశంలో ఓటు అభ్యర్థించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ పట్టణ భగవంతు నగర్ లో...

Read More..

ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తుమ్మల ఫిర్యాదు..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి పువ్వాడ...

Read More..

హైదరాబాద్ నాంపల్లిలో ఉద్రిక్తత

హైదరాబాద్ లోని నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఈ మేరకు నాంపల్లికి వచ్చిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ను ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్ అనుచరులు, ఎంఐఎం కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.దీంతో రంగంలోకి దిగిన...

Read More..

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన గులాబీ బాస్ కేసీఆర్..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ సభలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ మూడు ప్రజా...

Read More..

నాంపల్లి అగ్నిప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవదహనం అయ్యారు.అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు...

Read More..

సింగారంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం నుండి యువకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికీ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత...

Read More..

ఆర్థిక సహాయం అందజేసిన చిన్న నాటి మిత్రులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ( Ellantakunta )మండల కేంద్రానికి చెందిన రోడ్డ నరేష్ అన్నయ్య రోడ్డ శ్రీకాంత్( Srikanth ) అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నరేష్ బాల్య మిత్రులు తమ వంతు సహాయంగా పదకొండు వేల (11.000/-) రూపాయల...

Read More..

కిష్టంపల్లి లో రెండవ రోజు వడ్లు చోరీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి లో సింగిల్ విండో( Single window ) అధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రం లో నిన్న ఓ రైతు వడ్లు దొంగతనం జరగగా తాజాగా...

Read More..

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బజార్ ఘాట్ లోని ఓ కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు గోదాంలోని నాలుగో ఫ్లోర్ వరకు వ్యాపించడంతో భారీగా ఎగిసిపడుతున్నాయి.కాగా మంటలలో ఒకరు మృత్యువాత పడగా పలువురు కార్మికులు చిక్కుకుపోయారని...

Read More..

సిరిసిల్ల సెస్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం

సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బందిమంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) కేంద్రంలోని సెస్ కార్యాలయం( SES Office )లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం టపాసులు కాలుస్తే జరిగిందా?షార్ట్...

Read More..

అక్రమ గంజాయి రవాణా కేసులో నలుగురు నిందుతుల అరెస్ట్

జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) నిందితుల వివరములు: 1.బట్ట రవీందర్,అక్కాపూర్ 2.అంకర్ ప్రణీత్, బి.వై.నగర్, సిరిసిల్ల.3.ఈగ కృష్ణ, బి.వై.నగర్, సిరిసిల్ల.4.అంకర్ హశ్విత్ బి.వై.నగర్, సిరిసిల్ల,మరో...

Read More..

తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా సత్యనారాయణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddipeta )తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా సత్యనారాయణ ఎన్నికైనట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆదివారం తెలిపారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండల కార్యదర్శిగా నమిలికొండ సత్తయ్యను ఎన్నుకోవడం జరిగిందన్నారు.వివిద...

Read More..

పదవి అవసరం లేదు.. నమ్మకంగా పని చేస్తా..: మాజీ మంత్రి సంభాని

మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బీఆర్ఎస్ గూటికి చేరారు.కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తనను పార్టీ అనాథను చేసిందని వాపోయారు. ఎవరో తెలియని వ్యక్తులకు సీట్లు కట్టబెట్టారని మాజీమంత్రి సంభాని తెలిపారు.జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా...

Read More..

నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో ఉద్రిక్తత

నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇటీవల పార్టీలో చేరిన కౌన్సిలర్ తో కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వచ్చారు.ఈ క్రమంలో కౌన్సిలర్ ను స్థానికులు...

Read More..

ఖమ్మంకు రూ.30 వేల కోట్ల నిధులు తెస్తా..: మంత్రి పువ్వాడ

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ క్రమంలోనే తాను అప్ డేట్ వర్షన్ లాంటి వాడినన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాత వర్షన్ మనకెందుకు అని ప్రశ్నించారు.అలాగే...

Read More..

గడప గడపకు సాగిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా :తెలంగాణ రాష్ట్రంతో పాటు మన సిరిసిల్ల నియోజకవర్గం( Sircilla ) మరింత అభివృద్ధి జరగాలంటే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను గెలిపించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు...

Read More..

వేములవాడలో మున్సిపల్ నిబంధనలను బేకతర్ చేస్తున్న టపాసుల దుకాణం నిర్వాహకులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: దీపావళి పండుగ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణం నిర్వాహకులు మున్సిపల్ అధికారుల నిబంధనలను అనుసరించకుండా తమ ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తూ దుకాణ సముదాయాల ముందు టెంట్లను...

Read More..

గల్ఫ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్ కృషి!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం కువైట్ దేశంలో అనారోగ్యం కారణంగా మృతి చెందిన రావుల బాబు( Ravula Bab ) అనే వ్యక్తి మృతదేహన్ని ఇండియాకు తెప్పించెందుకు...

Read More..

ఎంసిసి ఉల్లంఘనల పై అప్రమత్తంగా ఉంటూ నివేదికలు వెంటనే సమర్పించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్రమ నగదు, మధ్యం జప్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు,1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో గమనించే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు...

Read More..

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్రసాయుద బలగాలతో భారీ కవాతు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లోని లింగంపల్లి, బొల్లారం, హన్మాజిపేట్, మల్లారం, మర్రిపల్లి, నాగయ్య పల్లి పోలింగ్ కేంద్రాలు గల గ్రామాలలో ప్రధాన రహదారుల గుండా కేంద్రసాయుద బలగాల తో వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ ఆధ్వర్యంలో...

Read More..

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: డీకే శివకుమార్

నల్గొండ జిల్లా: తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందన్నారు.కేపీసీసీ అధ్యక్షుడు,కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను ఆయన శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడి నుంచి డీకే రోడ్డు మార్గాన సూర్యాపేట జిల్లాలోని...

Read More..

కాంగ్రెస్ కు పాల్వాయి స్రవంతి షాక్

నల్లగొండ జిల్లా: గత ఉప ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి ఈ ఎన్నికల్లో హ్యాండ్ ఇవ్వడంతో ఆమె అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే.దీనితో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో శనివారం...

Read More..

రాజన్న ను దర్శించుకున్న రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి..

రాజన్న సిరిసిల్ల ( Rajanna Sircilla )ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (మనిగండ సామి ) శనివారం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం( Sri Raja Rajeshwara Swamy Temple )ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...

Read More..

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకురాలు వినిత సాహు అన్నారు.ఈ రోజు తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో...

Read More..

కారు దిగి హస్తం గూటికి చేరిన బి.ఆర్.ఎస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, బి ఆర్ ఎస్ మండల బీసీ సెల్ నాయకులు చిర్రం నాగరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన...

Read More..

అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల నమోదు పకడ్బందీగా చేపట్టాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను కచ్చితంగా నమోదు నమోదు చేయాలని, పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (మనిగండ సామి) అన్నారు.శుక్రవారం సిరిసిల్ల,...

Read More..

కేటీఆర్ ఇలాఖాలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్, రాణి రుద్రమ..

రాజన్న సిరిసిల్లలో అభివృద్ధి చేశాడని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడని ఒక వాన చినుకుకే సిరిసిల్ల మొత్తం నీట ముంచుతున్నాడని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాడు.సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ప్రజా ఆశీర్వాద ర్యాలీ లో భాగంగా నిర్వహించిన...

Read More..

తెలంగాణ దీపావళి పండుగ సెలవులో మార్పు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో దీపావళి పండగ( Diwali festival ) సెలవు విషయంలో తెలంగాణ సర్కార్‌ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది.ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో ఇచ్చిన...

Read More..

హత్య కేసులో ఇద్దరి నిందుతుల అరెస్ట్..

హత్య కేసులో ఇద్దరి నిందుతుల అరెస్ట్.హత్యకు ఉపయోగించిన కత్తి,గొడ్డలి,పెద్ద కత్తి, పెట్రోల్ తో ఉన్న రెండు ప్లాస్టిక్ క్యాన్స్,గడ్డపార,.పార,తట్ట,రెండు మొబైల్ ఫోన్స్,మసి కల్గిన బ్లాంకెట్,రక్తపు మరకలు గల బట్టలు స్వాధీనం.సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...

Read More..

శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల ,వేములవాడ పట్టణాల్లో కేంద్ర బలగాల బిఎస్ఎఫ్ సిబ్బందితో చెక్పోస్ట్, వెహికల్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవీఎం వివిప్యాడ్ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు గురించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించిన ఎన్నికల పరిశీలకురాలు...

Read More..

జిల్లా పోలీసు అబ్జర్వర్ గా డిఐజి ఫర్హత్ అబ్బాస్

సూర్యాపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసు అబ్జర్వర్ గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన డిఐజి ఫర్హత్ అబ్బాస్ నీయమితులైయ్యారు. నేటి నుండి జిల్లాలో అందుబాటులో ఉంటారు.ఎన్నికలకు సంబంధించిన ఎవ్వరైనా ఫిర్యాదు చేసేవారు నేరుగా సంప్రదించవచ్చు.పోలీసు అబ్జర్వర్...

Read More..

ఐటీ దాడుల వెనుక రాజకీయ పార్టీలు..: పొంగులేటి

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తన నివాసంలో ఐటీ దాడులపై ఆయన స్పందించారు. ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని పొంగులేటి ఆరోపించారు.ఎన్ని ఇబ్బందులు పెడుతున్న...

Read More..

నేను చెల్లని రూపాయి కాదు డాలర్ ని..: మాజీ మంత్రి తుమ్మల

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై...

Read More..

జనసేన అభ్యర్థికి సొంత పార్టీ నుండే నిరసన సెగ...!

సూర్యాపేట జిల్లా:కోదాడ జనసేన,బీజేపీ( ) ఉమ్మడి అభ్యర్ధి మేకల సతీష్ రెడ్డి ( Mekala Satheesh Reddy )కి సొంత పార్టీ కార్యకర్తల నుండే నిరసన సెగ తగిలింది.శుక్రవారం పట్టణంలో పెరిక హాస్టల్ నందు బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి మీటింగ్...

Read More..

చివరి దశకు చేరుకున్న నామినేషన్ల పర్వం

నల్లగొండ జిల్లా:నేడు సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల గడువు ముగియనుంది.ఈరోజు వరకు ఏఫామ్,బీఫామ్ సమర్పించని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటిస్తామని ఈసీ(Election Commission ) తెలిపింది.గురువారం మంచి ముహూర్తం కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లను నమోదవుతున్నాయి....

Read More..

కాంగ్రెస్ లోకి చౌటుప్పల మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

యాదాద్రి భువనగిరి జిల్లా: గత మూడు రోజుల క్రితం అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చౌటుప్పల మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శుక్రవారం మునుగోడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో...

Read More..

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గిరి...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరిన తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ) అలియాస్ చింతపండు నవీన్‌ కుమార్ కు ఆ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది.మొదట తన సొంత పార్టీ...

Read More..

నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ కు షాక్..!

నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలతో పాటు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారని తెలుస్తోంది.చేరికల అనంతరం...

Read More..

నామినేషన్ దాఖలకు నేడు ఆఖరి గడువు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు రోజుల్లో మొత్తం 2,747 నామినేషన్లు దాఖలయ్యాయి.మంచి ముహూర్తం ఉండడంతో గురువారం ఒక్క రోజే 1,129 దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికార కార్యాలయం తెలిపింది.ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ...

Read More..

బీఎస్పీ పార్టీ అభ్యర్థుల తుది జాబితా వీరికే స్థానం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీఎస్పీ తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం సాయంత్రం విడుదల చేశారు.శుక్రవారం నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు కావడంతో 20 మంది అభ్యర్థులతో జాబితా...

Read More..

మాతా శిశు కేంద్రంలో వరుస శిశు మరణాలు...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రం( Child Health Centre )లో వైద్యుల నిర్లక్ష్యంతో వరుస శిశు మరణాలు సంభవిస్తున్నా హాస్పిటల్ సిబ్బంది తీరు మారకపోవడంపై బాధితులు భగ్గుమంటున్న నేపథ్యంలో బుధవారం రాత్రి మరొక శిశువు మృతి...

Read More..

రేవంత్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని,సూర్యాపేట నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి మంత్రి జగదీష్ రెడ్డి పాలనను,కాంగ్రెస్ విధానాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేశానని,టిక్కెట్ ఇస్తామని, వెళ్ళి నియోజకవర్గంలో మీ పని చేసుకోండని చెప్పి టీపీసీసీ చీఫ్...

Read More..

రాజ్ గోపాల్ రెడ్డి చుట్టూ ఏర్పడిన కోటరీ...!

నల్లగొండ జిల్లా: ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా టిక్కెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని పార్టీ కార్యకర్తలు,సామాన్య ప్రజలు కలవకుండా ముఖ్య అనుచరులు ఓ కోటరీగా ఏర్పడి ఇబ్బందులు పెడుతున్నారని...

Read More..

బీజేపీ చీల్చే ఓట్లపై భువనగిరి కాంగ్రెస్, బీఆర్ఎస్ భవితవ్యం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రసవత్తర పోటీ నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటూ పైళ్ల శేఖర్ రెడ్డి(బీఆర్ఎస్) ధీమాగా ఉండగా,ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వచ్చిన వ్యతిరేకత,కాంగ్రెస్ పార్టీ ఆరు...

Read More..

అక్రమంగా కేసు పెట్టారని యువకుడి ఆత్మహత్య...!

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం)లో 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడినదారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రపాలనగరం గ్రామానికిచెందిన కంబాలపల్లి మల్లేష్ (19) తండ్రి లింగస్వామిపై...

Read More..

హోరెత్తున్న నామినేషన్ల జోరు...!

నల్లగొండ జిల్లా: నేటితో తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుండడంతో ముందే నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల మరియు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల జోరు కొనసాగింది.ఆయా నియోజకవర్గ కేంద్రాలు పార్టీల...

Read More..

నేడు హుజూర్ నగర్ లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ రోడ్ షో...!

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు హుజూర్ నగర్ నియోజకవర్గం( Huzur Nagar )లో కాంగ్రెస్ గెలుపుకై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్( DK Shivakumar ),ఆంధ్రప్రదేశ్ మాజీ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి,పలువురు కాంగ్రెస్ పార్టీ...

Read More..

టిక్కెట్ రాకుంటే పార్టీ మారే వ్యక్తిని కాదు: అద్దంకి దయాకర్

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి టిక్కెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ అధిష్టానం రిక్త హస్తం ఇచ్చి, గురువారం రాత్రి మాజీ గిడ్డంగుల చైర్మన్ మందుల సామ్యేల్ ను...

Read More..

అకాల వర్షంతో అన్నదాత అతలాకుతలం...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి ఐకెపి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వర్షపు నీటితో తడిసి,కొన్నిచోట్ల కొట్టుకు పోవడంతో చేతికందిన పంట చేజారి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు.రెక్కలుముక్కలు చేసుకొని...

Read More..

అర్థరాత్రి పేటలో హై టెన్షన్..!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి పార్టీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించి,రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ఖరారు చేయడంతో రమేష్ రెడ్డి మద్దతుదారులు గురువారం అర్థరాత్రి జిల్లా కేంద్రంలో...

Read More..

ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్ని కల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951...

Read More..

జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురురువారం రోజున పోలీస్ అబ్జర్వర్ గా జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు కి పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...

Read More..

ఖమ్మం రూరల్ నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ఖమ్మం రూరల్ నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసేందుకు కేంద్రం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పొంగులేటిని పోలీసులు ఆపారు.దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్...

Read More..

టికెట్ కేటాయించకపోయినా సూర్యాపేట అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత..!

కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోయినా ఓ నేత నామినేషన్ దాఖలు చేశారు.సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పార్టీ...

Read More..

ఈసీకి కాంగ్రెస్ నేత పొంగులేటి ఫిర్యాదు

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. తాను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.ఐటీ దాడులు జరుగుతాయని ముందే...

Read More..

మాజీ ఎంపీ పొంగులేటి నివాసం వద్ద ఉద్రిక్తత

ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఐటీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఐటీ అధికారుల వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.పొంగులేటి నామినేషన్...

Read More..

మాజీ ఎంపీ పొంగులేటి నివాసంలో ఐటీ దాడులు..!

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.సుమారు ఏడు గంటలుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పొంగులేటి నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో అధికారులు ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.ఎనిమిది...

Read More..

సిరిసిల్ల జిల్లాలో కూతురి సహాయంతో భర్తను హతమార్చిన భార్య..!

సిరిసిల్ల జిల్లాలో( Siricilla District ) భర్త తరచూ వేధింపులకు గురి చేయడంతో భరించలేకపోయిన భార్య తన కూతురు సహాయంతో భర్తను హతమార్చడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం...

Read More..

ఈవిఎం యంత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా సిద్దం చేయాలి..

ఎన్నికల కమీషన్ ( Election Commission )మార్గదర్శకాలు పాటిస్తూ విధుల నిర్వహణ….రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఈవిఎం యంత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా సిద్దం చేయాలి ఓటరు స్లిప్పుల పంపిణీ పై జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలిసి విజల్...

Read More..

హైవేపై వెలుగులెక్కడ...?

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల( Garidepalli ) కేంద్రంలో 65వ,జాతీయ రహదారి పొడవునా ఉన్న లైట్స్ గత నాలుగు రోజులుగా వెలగడం లేదని,లైట్స్ వెలగక( Lights ) పోవడంతో రోడ్డు మొత్తం అంధకారంతో నిండిపోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైవే...

Read More..

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం..: పొంగులేటి

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేతలపై కుట్రపూరితంగా...

Read More..

అకాల వర్షంతో అన్నదాతకు తప్పని తిప్పలు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకెపి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం( Grain ) వర్షపు నీటితో తడిసి,కొన్నిచోట్ల కొట్టుకు పోవడంతో చేతికందిన పంట చేజారి అన్నదాత తీవ్ర...

Read More..

బొల్లం మల్లయ్య యాదవ్ కు నిరసన సెగ...!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodad constituency ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్( Bollam Mallaiah Yadav ) గత రెండు రోజులుగా త్రిపురారం,అనంతగిరి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా మహిళల నుండి నిరసన...

Read More..

మాజీ మంత్రి తుమ్మల నివాసంలో పోలీసుల సోదాలు

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఈ మేరకు ఉదయమే తుమ్మల ఇంటికి సిటీ పోలీసులు వెళ్లారు. పోలీసుల తనిఖీలకు తుమ్మల సతీమణి భ్రమరాంబ సహకరించారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారని...

Read More..

సోషల్ మీడియా ప్రచారంపై నిఘా:జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎన్నికల కోడ్ ( Election Code )అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు,వార్తలపై గట్టి నిఘా పెంచామని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్(S Venkata Rao ) అన్నారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నందు జి-3 రూమ్...

Read More..

నల్గొండ ముస్లిం మైనారిటీ అభ్యర్థిగా మొహమ్మద్ నజీర్

నల్లగొండ జిల్లా:నల్గొండ నియోజకవర్గం( Nalgonda Assembly constituency ) నుండి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేనందున, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ తరఫున ఆ సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్(Mohammad Nazir )...

Read More..

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఎన్నికల్లో( Telangana elections ) ఈసీ కీలక మార్పులు చేసింది.ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చేవారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు.సహాయకుడు అదే బూత్ కు చెందిన ఓటరై ఉండాలి.తన ఓటు వేశాకే మరొకరికి...

Read More..

వెయ్యి రోజులకు చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉక్కు ఉద్యమం వెయ్యి రోజులకు చేరింది.ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ విద్యాసంఘాలు మద్ధతు తెలిపాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు విద్యా సంఘాలు పిలుపునిచ్చాయి.విశాఖ ఉక్కు...

Read More..

కేకే కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని గాంధీ...

Read More..

జిల్లాలో గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు.

తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 32 గంజాయి కేసులు నమోదు,42 మంది అరెస్ట్, 33 కిలోల 566 గ్రాముల గంజాయి స్వాధీనం.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం...

Read More..

జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు.. ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం రోజు జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది సి.ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నీల్ కంటూ పాడల్, 24 సం.అనే వ్యక్తి ఒరిస్సా రాష్టం నుండి అక్రమంగా గంజాయి వేములవాడ పట్టణానికి అమ్మడానికి వస్తుండగా నమ్మదగిన...

Read More..

హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొననున్నారు.మరోవైపు పొత్తు...

Read More..

అందరూ ఆ రోజు కోసమే వెయిటింగ్...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అన్ని విధాలా కలిసొచ్చే బలమైన మంచి ముహూర్తం కోసం వెయిటింగ్ చేస్తున్నారు.నామినేషన్ల ఘట్టం...

Read More..

లంబాడి బిడ్డకు న్యాయం చేయని మంత్రి జగదీష్ రెడ్డిని ఒడిస్తాం

సూర్యాపేట జిల్లా: కుల అహంకారానికి బలైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి గిరిజన బిడ్డ,యువ అడ్వకేట్ ధరావత్ నిఖిల్ నాయక్ హత్య చేయబడితే న్యాయం చెయ్యని మంత్రి జగదీష్ రెడ్డిని ఎన్నికల్లో ఓడిస్తామని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు బాలూ నాయక్...

Read More..

బీజేపీ నాలుగో జాబితాలో ముగ్గురికి స్థానం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది.ఒకటో జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒక్కరు, మూడో జాబితాలో 35 మంది, నాలుగోవ జాబితాలో 12 మంది అభ్యర్థులను...

Read More..

టీ.కాంగ్రెస్ లో అసంతృప్తుల ఆందోళనలు.. రేవంత్ నివాసం ముట్టడికి యత్నం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటివరకు మూడు విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.అయితే ఈ మూడో లిస్ట్ తరువాత అసంతృప్తుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగానే పటాన్ చెరు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం...

Read More..

మీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి:బీఎస్పీ అభ్యర్ధి వట్టే

సూర్యాపేట జిల్లా:మీ కడుపున పుట్టిన బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, ప్రతీ తల్లి ఓటుతో ఆశీర్వదించాలని బీఎస్పీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్( Vatte Janaiah Yadav ) అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కుడకుడలోనిమ్యాక్స్ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించిన...

Read More..

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం:ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ( Congress )పార్టీతోనే సాధ్యమని ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బీర్ల ఐలయ్య( beerla ilayya ) పేర్కొన్నారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన...

Read More..

ప్రజాస్వామ్య విలువలను కాపాడండి

సూర్యాపేట జిల్లా:కోదాడ అసెంబ్లీ ఎన్నిక( Kodada Assembly Election ) ప్రజాస్వామ్య విలువలతో జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోదాడ ఆర్డీవో,రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణను పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మినారాయణ కోరారు.సోమవారం ఆర్డీఓ ఆఫిస్ లో ఆయనకు వినతిపత్రం అందించారు.డబ్బు,...

Read More..

తుంగతుర్తిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఇటికాల నామినేషన్

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )అభ్యర్దిని ప్రకటించడంలో చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఇటికాల చిరంజీవి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఈసందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐసిసి...

Read More..

జీవన నైపుణ్యాలు పెంపుదల టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి..అనురాగ్ జయంతి

జీవన నైపుణ్యాలు పెంపుదల టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి.మరింత ముందుకు తీసుకు వెళ్ళాలి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా:జిల్లాలోని కేజీబివి విద్యా...

Read More..

కాంగ్రెస్ గూటికి యువజన సంఘాల అధ్యక్షులు ఉప్పల అమరేందర్

ఇల్లంతకుంట వార్డుసభ్యులు, యువకులు,కులసంఘాల నాయకుల చేరిక.కండువా కప్పి ఆహ్వానించిన డాక్టర్ డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ.రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండల కేంద్రంలోని వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సోమవారం కాంగ్రెస్...

Read More..

ఇద్దరు అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా: విలాసవంతమైన జీవితాలు గడపడానికి బ్యాంక్ రుణాలు, ఆన్లైన్ ఉద్యోగల పేరుతో సైబర్ మోసాలు చేస్తు ఇద్దరు అంతర్ జిల్లా సైబర్ నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహాజన్ తెలిపారు.జస్ట్ డయల్ యాప్ ద్వారా రుణాలు అవసరం...

Read More..

ఉమ్మడి నల్లగొండ జిల్లా -4 హుజూర్ నగర్ లో తొలి నామినేషన్ వేసిన ఎంసీపీఐ(యు) అభ్యర్ధి

సూర్యాపేట జిల్లా:ఈ నెల మూడు నుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే.మూడు రోజులైనా సూర్యాపేట జిల్లా( Suryapet District ) హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. నాల్గవ...

Read More..

యాదాద్రిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్

యాదాద్రి భువనగిరి జిల్లా: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ హోదాలో తొలిసారిగా కుటుంబ సమేతంగా సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారంగా పూర్ణకుంభంతో...

Read More..

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలోగంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసు తనిఖీలు చేపడుతున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...

Read More..

హైదరాబాద్ కొంపల్లిలో గ్యాస్ పైప్ లైన్ లీక్..!!

హైదరాబాద్ లోని కొంపల్లిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ తీవ్ర కలకలం సృష్టించింది.కొంపల్లి – సుచిత్ర ప్రధాన రహదారిపై గ్యాస్ పైప్ లైన్ లీక్ అవుతుంది. గ్యాస్ భారీ స్థాయిలో లీక్ అవుతుండటంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి.దీంతో తీవ్ర భయాందోళనకు...

Read More..

జంపింగ్ జపాంగ్ సర్పంచ్...!

తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల వేళ ఒక పార్టీ నుండి మరో పార్టీలో వలసపోవడం, అప్పటి వరకు ఉన్న పార్టీకి షాక్ ఇవ్వడం,మళ్ళీ అధికారంలో ఏ పార్టీ వస్టే తిరిగి ఆ పార్టీలోకి దూరి పోవడం సర్వసాధారణం.కానీ, కొంతమంది జంపింగ్ జపాంగ్...

Read More..

ఆరోపణలను నిరూపిస్తే ఆస్తిని ఖమ్మం ప్రజలకు రాసిస్తా..: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను తుమ్మల నిరూపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.ఈ...

Read More..

సొంత ఇలాకాలో చిరుమర్తికి చెక్ పెట్టే యోచనలో రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా: ఇంటి మనిషిలా చూసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నమ్మక ద్రోహం చేసి కారెక్కి,ఇప్పుడు కారు కూతలుకూస్తున్న తీరుపై కోమటిరెడ్డి బ్రదర్స్ సీరియస్ గా నజర్ పెట్టినట్లు,ముఖ్యంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గ పాలిటిక్స్ పై...

Read More..

నారాయణపురంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నర్సయ్య, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు నర్సింహారావు( Narsimha Rao ), సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ వీరయ్య మరియు పలు వార్డు మెంబర్లు, మాజీ వార్డు...

Read More..

బీఆర్ఎస్ లో గాంధీనగర్ మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలోని 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు బీఎస్పీకి రాజీనామా చేసి,జిల్లా కేంద్రంలోని విద్యానగర్ పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.వారికి మంత్రి గులాబీ కండువాలు...

Read More..

ఖాళీ అవుతున్న ఖానాపురం...!

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం( Anantha Giri ) ఖానాపురం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు మర్రి సంతోష్,ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది బీఆర్ఎస్( BRS ) కు రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి( Uttam Padmavathi...

Read More..

సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.సోమవారం రామన్నగూడెం అధికార పార్టీ సర్పంచ్ కత్తులు మల్లయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి,సూర్యాపేట బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు....

Read More..

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ( Congress party )ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు...

Read More..

గడపగడప బీజేపీ ఎన్నికల ప్రచారం

నల్లగొండ జిల్లా:కేంద్రంలో బీజేపీ( BJP ) అధికారంలో ఉందని, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని నాగార్జున సాగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదిత రెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) నాగార్జునసాగర్ నియోజకవర్గ(...

Read More..

కేసీఅర్ గద్దెదిచడమే తన ఏకైక లక్ష్యం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది

నల్లగొండ జిల్లా:కేసీఅర్ గద్దె దించడం,బీఆర్ఎస్ పార్టీ( BRS party )ని బొంద పెట్టడమే తన ఏకైక లక్ష్యమని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) మునుగోడు మండల కేంద్రంలోనీ కాంగ్రెస్...

Read More..

యావత్ మాదిగ జాతి హైదరాబాద్ కు తరలిరండి

నల్లగొండ జిల్లా: 29 ఏళ్లు మాదిగ,ఉపకులాల సుదీర్ఘ ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మహాజన నేత మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ నెల 11న హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు యావత్ మాదిగ,ఉప కులాల ప్రజలు...

Read More..

స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: చౌటుప్పల్ సిఐ దేవేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చౌటుప్పల్ సిఐ దేవేందర్ తెలిపారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల,పంతంగి, ఆరేగూడెం,లింగోటం గ్రామాల్లో సీఐఎస్ఎఫ్ బలగాలతో కలిసి పోలీసులు రూట్ మార్చ్...

Read More..

బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలి: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో 70 నుండి 75 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హుజూర్ నగర్ కాంగ్రెస్అభ్యర్ధి,నల్లగొండ ఎంపి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం హుజూర్ నగర్, మేళ్లచెరువు,మల్లారెడ్డి గూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన...

Read More..

నేలకొరిగిన పంట అన్నదాతల ఆక్రందన

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి వేల ఎకరాల్లో వరి పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.ఇక వేలల్లో ఖర్చు,కౌలు పెట్టి కష్టపడి సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం మారిందని కన్నీరు మున్నీరుగా...

Read More..

సిపిఎం అభ్యర్థుల తొలి జాబితా ముగ్గురికి స్థానం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly elections) నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటించుకొని ప్రచారం కూడా చేసుకుంటున్నారు.అభ్యర్థులను ప్రకటించే విషయంలో కొంత ఆలస్యం అయినా ఆదివారం సీపీఎం పార్టీ 14 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను...

Read More..

తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా?.: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతమని తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు చూసి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ తెలిపారు.ప్రజలే ఓటే...

Read More..

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం..: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమన్న కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి...

Read More..

కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వస్తుండగా సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనాన్ని...

Read More..

సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్...!

సూర్యాపేట జిల్లా:నిన్నటి వరకు జిల్లా మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్ధి జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy )కి అత్యంత సన్నితులుగా ఉన్న గులాబీ నేతలు ఒక్కొక్కరు కారు దిగి ఇతర పార్టీలోకి వెళుతున్నారు.ఎన్నికల వేళ సహజంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా...

Read More..

రామన్నపేటలో బీఆర్ఎస్ పార్టీకి బ్రేకులు పడుతున్నాయా...?

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ( Nakrekal Assembly constituency ) పరిధిలోని రామన్నపేట మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి భారీ షాక్ తగలనుందా…? అంటే మండలంలో అవుననే సమాధానమే వినిపిస్తుంది.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అత్యంత సన్నిహితులుగా ఉన్న...

Read More..

శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి ఫ్లాగ్ మార్చి నిర్వహణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆదేశాల అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో మేరకు సిరిసిల్ల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్...

Read More..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఖమ్మం, కొత్తగూడెంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరుకానున్నారు.ముందుగా కొత్తగూడెంకు రానున్న కేసీఆర్...

Read More..

రుద్రంగి పరిధిలోని క్రిటికల్ ,నర్మల్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా శనివారం రోజున మానాల, బడి తండా, మెగావత్ తండా,రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్స్ పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రహరీ గోడ,సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగునవి ఉండేలా చూడాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ...

Read More..

పల్లె వెలుగు బస్సులో పటిక బెల్లం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: పల్లె వెలుగు బస్సులు పటిక బెల్లం పట్టివేత.పెద్దమ్మ స్టేజ్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న పోలీసులు.కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 15 కేజీల పటిక బెల్లం ను...

Read More..

ఎన్నికల ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలి: ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలనీ రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి అన్నారు.శనివారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కు వచ్చిన వ్యయ...

Read More..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో విస్తృత తనిఖీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్ వద్ద నాకబంధిలో భాగంగా వాహన తనిఖీల్లో పాల్గొన్నా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం, నగదు, మాధకద్రవ్యలు,...

Read More..

నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ కోర్టుకు సకాలంలో హాజరు కావాలి : ఎస్సై సుధాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కోర్టుకు గైర్హాజరైన వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు.మహిళను వేధిస్తున్నాడన్న విషయంలో 2017 లో మొగిలి సురేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు అవ్వగా ఇట్టి కేసులో నిందితుడు కోర్టుకు సరిగా...

Read More..

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను...

Read More..

చంద్రబాబును కలిసిన జనసేనాని పవన్

హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు.ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. అనంతరం చంద్రబాబును పరామర్శించిన జనసేనాని ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అయితే ఏఐజీ...

Read More..

కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది..: కిషన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.ప్రజాధనం వృధా చేసి నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని ఆరోపించారు. మేడిగడ్డపై ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం...

Read More..

భారతీయ జనతా పార్టీఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన రాణి రుద్రమ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) గంభీరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయం మండల అధ్యక్షులు గంట అశోక్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రారంభించారు. అనంతరం రాణి రుద్రమ( Rani...

Read More..

కాంగ్రెస్ కు ప్రజల మీద ప్రేమ లేదు..: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లోని జలవిహార్ లో న్యాయవాదులతో మంత్రి కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. తాము చాలా ప్రయత్నాలు చేసిన తరువాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ ముందుకు...

Read More..

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించనున్నామని, ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు.శుక్రవారం ఎన్నికల సంఘం ఎన్నికల జ్ గెజిట్ నోటిఫికేషన్ జారీ తో వేములవాడ ,...

Read More..

అక్రమంగా పటిక, బెల్లం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గంభీరావుపేట మండలంలోని పెద్ధమ్మ స్టేజి వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం తనిఖీల్లో బాగంగా చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది,పోలీసులు తనిఖీలు నిర్వహించగా నాటుసారాయి ముడి పదార్థాలైన పటిక,...

Read More..

మద్యం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌...

నల్లగొండ జిల్లా:అసెంబ్లీ ఎన్నికల ( Assembly elections )నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి.ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు పాటు ‘డ్రై డే‘గా పాటించనున్నారు.ఈ నెల 30 పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో ఆ...

Read More..

తొలి రోజు 14 నామినేషన్స్...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల( Telangana Assembly election ) నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్బందోబస్తు మధ్య నిర్వహించారు.తొలి రోజు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్దులు నామినేషన్ పై ఆసక్తి చూపకపోవడంతో నామినేషన్ల ప్రక్రియ...

Read More..

సిఈఐఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

సిఈఐఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలివేములవాడ రూరల్వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని,...

Read More..

చందుర్తి మండల ముదిరాజ్ ల ఏకగ్రీవ తీర్మానం

చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తాం అని ఏకగ్రీవ తీర్మానం అది శ్రీనాన్నను ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాం అని ముదిరాజ్ కుల బంధావులు హామీ కాంగ్రెస్( Congress ) పార్టీలో చేరిన పలువురు ముదిరాజ్ సంఘ సభ్యులు కండువా కప్పి పార్టీలోకి...

Read More..

సిరిసిల్ల నియోజకవర్గంలో తొలి నామినేషన్

సిరిసిల్ల నియోజకవర్గంలో తొలి నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్( Lagishetti Srinivas ) శనివారం నామినేషన్ దాఖలు చేశారు.భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించి నిరాశకు గురైన విషయం తెలిసిండే.పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం...

Read More..

నేడు మునుగోడులో విశారదన్ రోడ్ షో...!

యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు నియోజకవర్గ( Munugodu ) ధర్మసమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏర్పుల గాలయ్య నిర్వహించే రోడ్ షో కు డిఎస్పీ అధినేత విశారదన్ మహరాజ్ ( Visharadan Maharaj )నేడు హాజరవుతున్నట్లు డిఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి కొప్పు సంజీవ...

Read More..

కోదాడలో గంజాయి కలకలం...!

సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం ద్వారకుంట గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం గంజాయి సేవిస్తూ కొందరు యువకులు పోలీసులకు పట్టుబడిన ఘటన కలకలం రేపింది.కోదాడ రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్( SI Sai Prashanth ) తెలిపిన వివరాల ప్రకారం…ద్వారకుంట గ్రామ శివారులో...

Read More..

మఠంపల్లి ఎస్ఐపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండల ఎస్ఐ బాలకృష్ణ( SI Balakrishna ) అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఓటు వేయాలని లేకుంటే మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ యువకులను చితకబాది,మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ చౌటపల్లి గ్రామస్థులు, మఠంపల్లి మండల...

Read More..

రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

రేపు ఖమ్మం నగరంలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ మేరకు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తనపై కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...

Read More..

కాంగ్రెస్ తోనే తెలంగాణలో మార్పు..: భట్టి

కాంగ్రెస్ తోనే తెలంగాణలో మార్పు సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.వచ్చే ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందన్న భట్టి విక్రమార్క ఇందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...

Read More..

హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కంటి పరీక్షల నిమిత్తం మరికాసేపటిలో హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్నారు.ఇప్పటికే చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఇవాళ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.పరీక్షల అనంతరం కంటికి ఎప్పుడు...

Read More..

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్రసాయుద బలగాలతో భారీ కవాతు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లోని సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు కలిగిన నూకలమర్రి, వట్టెంల, ఫాజుల్ నగర్, ఎదురుగట్ల, మర్రిపల్లి, లింగం పల్లి గ్రామాలలోని ప్రధాన రహదారుల గుండా కేంద్రసాయుద బలగాల తో కవాతు జిల్లా అడిషనల్ ఎస్...

Read More..

పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలి: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పోలింగ్ కేంద్రాల్లో...

Read More..

అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను పరిశీలన బృందాలు కచ్చితంగా నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి అన్నారు.శుక్రవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని పంచాయితీ రాజ్...

Read More..

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు - సిరిసిల్ల సీఐ సదన్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక, సోమవారపేట్, పెద్ద లింగాపూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, రామోజీపేట గ్రామాల్లో కేంద్ర బలగాలచే శుక్రవారం రోజున ఉదయం కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగవలసిన అవసరం...

Read More..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో డైనమిక్ తనిఖీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాకబంధిలో బాగంగా వాహన తనిఖీల్లో పాల్గొన్నా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం,...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త..!

కుటుంబం అన్నాక ఏవో సమస్యలు రావడం సహజం.సర్దుకుపోవడం లేదంటే కూర్చొని సమస్యను పరిష్కరించుకోవడం చేస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది.అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేయడం, మనస్పర్ధలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోకుండా మనసులో పెట్టుకొని గొడవకు దిగితే ఎలా ఉంటుందో...

Read More..

ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 “ఎ” సెక్షన్ ప్రకారం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల ప్రచార కరపత్రాలు, పోస్టర్ లు, ఫ్లెక్సీ లు ప్రింట్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్...

Read More..

మిర్యాలగూడలో ఇద్దరు ఇండిపెండెంట్ లు నామినేషన్

నల్లగొండ జిల్లా: నామినేషన్ల ప్రక్రియ( Nominations Process ) ప్రారంభమైన తొలి రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్దులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.తొలి నామినేషన్ మల్లిడి వెంకటరామ్ రెడ్డి( Mallidi Venkataram...

Read More..

పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి వారం వ్యవధిలోనే బిఆర్ఎస్ నుండి బీజేపీ గూటికి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత నాలుగు రోజుల కింద బీజేపీ పార్టీ నుండి కొంతమంది యువకులు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది అందరికీ తెలిసిన విషయమే.మరి ఆ పార్టీ లో ఉండలేక కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి పోయిన బాధతో అదే పార్టీ...

Read More..

నియంత పాలన నుండి సూర్యాపేటకు స్వాతంత్ర్యం రాబోతుంది...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రానున్న సాధారణ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి గౌడ్ ప్రకటించారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఎస్పి కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మేల్యే అభ్యర్ధి...

Read More..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో ఎంఐఎం పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది.ఈ మేరకు హైదరాబాద్ లోని మొత్తం 9 స్థానాల్లో పార్టీ పోటీకి దిగనుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ లో ఎంఐఎం...

Read More..

కాంగ్రెసును ముంచడానికి సిద్ధమైన కోమటిరెడ్డి బ్రదర్స్: కందగట్ల అనంత ప్రకాష్

సూర్యాపేట జిల్లా:కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్( Komatireddy Brothers ) మీ శ్రీరంగనీతులు ఆపాలని,కమ్యూనిస్టులు సూత్రబద్ధ వైఖరిని అవలంబిస్తారని సిపిఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు.శుక్రవారం ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.బీజేపీని ఓడించాలని వ్యక్తుల గురించి...

Read More..

నామినేషన్ల సందర్భంగా పోలీసు బందోబస్తు వివరాలు

సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ వేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) అన్నారు.100 మీటర్ల పరిధిలోకి ఎవ్వరూ రాకుండా పూర్తి బారికేడింగ్ తో పోలీస్ నోడల్ ఆఫీసర్ల అధ్వర్యంలో పటిష్ట...

Read More..

ఎన్నికల నిబంధనలకు పటిష్టంగా అమలు:జిల్లా అబ్కారీ అధికారిణి అనిత

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయుటకు సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ శాఖ చాలా జాగరూకతతో పనిచేస్తుందని సూర్యాపేట జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారిణి కె.అనిత ( Excise...

Read More..

పాఠశాల పంచాయితీ ఆఫిస్ మధ్యలో డేంజర్ స్పాట్ గా ట్రాన్స్ఫార్మర్

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం(Anantha Giri ) అమీనాబాద్ గ్రామంలో రహదారి పక్కనే ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్( Power transformer ) తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఒకవైపు ప్రభుత్వ పాఠశాల మరోవైపు గ్రామ పంచాయితీ ఆఫిస్...

Read More..

అమరవీరుల పోరాట స్పూర్తితో సమసమాజం కోసం పోరాడుదాం: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

నల్లగొండ జిల్లా:భూమి, భుక్తి,విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎంఎల్) అమరవీరుల స్పూర్తితో దేశంలో దోపిడీ, పీడన,అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు.అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం...

Read More..

వాహన తనిఖీలో 8 రూ.లక్షలు లభ్యం

సూర్యాపేట జిల్లా:ఎన్నికలనిబంధనల ( Election Regulations )నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంబరాఖత్ గూడెం రోడ్డులోనడిగూడెం( Nadigudem) ఎస్ఐ ఎం.ఏడుకొండలు అధ్వర్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నల్లగొండ జిల్లా( Nalgonda...

Read More..

ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నామినేషన్

ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం ప్రజల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ తోనే ప్రజాహితమైన పాలన సాధ్యమని తుమ్మల నాగేశ్వర...

Read More..

తప్పు పరపతి సంఘం సిబ్బంది చేస్తే శిక్ష రైతుకా...?

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం( Nadigudem )తెల్లబల్లి సొసైటీలో పనిచేసే ఇద్దరు సిబ్బంది చేతివాటంతో తన కుటుంబం ఇబ్బంది పడుతుందని తెల్లబల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు( Female farmer ) భర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్ కొల్లు గోవిందరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జరిగిన...

Read More..

కొన(య్య)కుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

నల్లగొండ జిల్లా:గత కొన్ని రోజుల క్రితం టమాటా ధర ఆకాశాన్నంటి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు దూరమైన విషయం తెలిసిందే.తాజాగా దాని స్థానంలోకి ఉల్లి వచ్చి చేరింది.భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యుడికి కొయ్యకుండా కాదు కొనకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది.వంటింట్లో ఉల్లికున్న ప్రాధాన్యత...

Read More..

బహిరంగంగా మద్యం తాగడం నేరం:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: బహిరంగా ప్రదేశాల్లో మధ్యం తాగడం నేరం, సమాజంలో సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పట్టణ న్యూసెన్స్ కేసులు తప్పవని,ఇలాంటి వారిపై గత మూడు నెలలుగా 1350 కేసులు నమోదు చేయడం జరిగినదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul...

Read More..

కాంగ్రెస్ నేతల నివాసాల్లో రెండో రోజు ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు కాంగ్రెస్ నేతల నివాసాల్లో రెండో రోజు సోదాలు చేస్తున్నారు అధికారులు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు...

Read More..

జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి

స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )కు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి ( మనిగండ సామి )జిల్లా కేంద్రానికి గురువారం రాత్రి...

Read More..

చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు రేపటి నుండి నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెక్ పోస్ట్ ల వద్ద వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెక్ పోస్ట్ ల వద్ద విధులు...

Read More..

మానకొండూర్ ఎమ్మెల్యేగా రసమయన్న హ్యాట్రిక్ విజయం ఖాయం: జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు.ఇల్లంతకుంట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధికార ప్రతినిది దారవేని తిరుపతి బీఆర్ఎస్...

Read More..

అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు - చందుర్తి సర్కిల్ సిఐ ఏ కిరణ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చందుర్తి సర్కిల్ సిఐ ఏ కిరణ్ కుమార్ హెచ్చరించారు.గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల గడువు దగ్గర...

Read More..

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ రూరల్ సిఐ కృష్ణ కుమార్ హెచ్చరించారు.ఈ సందర్బంగా సి ఐ కృష్ణ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల గడువు...

Read More..

బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి: మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన...

Read More..

ఊరు కదలాలే.. జనం తరలాలే

సూర్యాపేట జిల్లా: ఊరు కదలాలే జనం తరలాలే విశ్వ ఖ్యాతిని చాటేలా విశ్వరూపం మహాసభకు దండు కదలాలని మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు దాస్ మాతంగి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎంఎస్ కళాశాలలో జరిగిన మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం...

Read More..

కాంటాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా తెలియపరచాలి

సూర్యాపేట జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని కాంటాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తెలియపరచాలని తూనికలు కొలతల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు.గురువారం మండల కేంద్రంలోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కాంటాలను తనిఖీ చేసి స్టాంపింగ్ చేసి ధ్రువీకరించిన అనంతరం...

Read More..

దళిత సమస్యలపై కోటి సంతకాల సేకరణ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని దళితులను పాలకులు విస్మరించారని,వారి సమస్యలు భారత రాష్ట్రపతికి తెలిపేందుకు ప్రజా సంఘాల అధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు.గురువారం మునగాల మండల కేంద్రంలో...

Read More..

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఆగని వలసలు

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ లమీద షాక్ తగులుతుంది.కాంగ్రెస్ అభ్యర్ధిగా నేనావత్ బాలూ నాయక్ ను ప్రకటించిన నాటి నుండి అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు.గురువారం దేవరకొండ...

Read More..

మైనారిటీ మేలుకో నీ హక్కులు తెలుసుకో...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ రాజకీయాలను దిశానిర్దేశం చేసే సత్తా ముస్లిం మైనారిటీలకు ఉన్నదని యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ మేలుకో నీ హక్కులు తెలుసుకో...

Read More..

నిన్నటి వరకు నిర్బంధంలో ఉన్నాం

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దని, తాము నమ్మే నిన్నటి వరకు నిర్బంధంలో ఉన్నామని పాలకవీడు మండలంలో కారు దిగిన సర్పంచ్ లు అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా జెపిఎస్ ఫంక్షన్ హాల్లో...

Read More..

అనారోగ్యంతో పెద్దవూర ఎంపీడీవో మృతి...!

నల్లగొండ జిల్లా: పెద్దవూర మండల ఎంపీడీవో దుబ్బ శ్యామ్ గురువారం ఉదయం మృతి చెందారు.గత సంవత్సర కాలం నుండి అనారోగ్యంతో మెడికల్ లీవ్ లో ఉన్న హైదరాబాదులోని హాస్పటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన...

Read More..

స్వంత గూటికి చేరుకున్న తెలంగాణ ఉద్యమ కారుడు

రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం( Ellantakunta )లోని పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కొడుముంజ రవిందర్ ను స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ కండువ కప్పి బిఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించినారు.ఆయన తో పాటు కాంగ్రేస్ పార్టీకి చెందిన అరుకాల రవిందర్...

Read More..

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ పట్టణ సిఐ పి కరుణాకర్ హెచ్చరించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో...

Read More..

కేటీఆర్ పై విమర్శల వర్షం గుప్పించిన రాణి రుద్రమ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ గురువారం స్థానిక బైపాస్ రోడ్డు లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తను బిజెపి పార్టీలో చేరినప్పుడు ఎల్లారెడ్డిపేట మండలానికి...

Read More..

సభా స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ఈనెల 6న పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన యువ ఆత్మీయ సమ్మేళన సభ కోసం గాయిత్రి డిగ్రీ కళాశాల వెనుక గల ఖాళీ స్థలాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు...

Read More..

మండల ప్రధాన కార్యదర్శిగా ఇప్ప మహేష్....

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఇప్ప మహేష్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ నియమించగా గురువారం మండల కాంగ్రెస్...

Read More..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తా -కేకే మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా:ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి.ఈ ప్రాంత బిడ్డ గా ఇక్కడే పుట్టిన వ్యక్తిని బతికిన సచ్చిన చివరి వరకు మన ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని సిరిసిల్ల నియోజకవర్గం( Sircilla ) కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే...

Read More..

కొత్తగూడెం సీపీఐలో ముసలం..!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సీపీఐ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీకి చెందిన ఎనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థానం కూనంనేని సాంబశివరావుకు కాకుండా బీసీ అభ్యర్థి షాబీర్ పాషాకు కేటాయించాలని ఈ సమావేశంలో తీర్మానించారని తెలుస్తోంది.కూనంనేనికి...

Read More..

రేపు గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రేపు కీలక సమావేశం జరగనుంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు, కోఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.అదేవిధంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై...

Read More..

డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 32.754 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ),సభ్యులు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య,కమిటీ సభ్యులు.ఈ రోజు సిరిసిల్లలోని రగుడు వద్ద...

Read More..

హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే కుర్చీలను ఎత్తివేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డిని మార్చి తనకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేత దండెం...

Read More..

అసెంబ్లి ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా పటిష్టమైన బందోబస్తూ

రాజన్న సిరిసిల్ల జిల్లా :రేపటి నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్( Assembly Election Nomination ) పక్రియ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil...

Read More..

భగీరథ అధికారుల నిర్లక్ష్యం నీరు నేలపాలు

సూర్యాపేట జిల్లా:మునగాల మండ( Munagala mandal )ల కేంద్రంలో మిషన్ భగీరథ ( Mission Bhagiratha )పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీరు మొత్తం నేలపాలు అవుతున్నాయి. గత మూడు నెలల నుండి అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం...

Read More..

ఋణమాఫీ వచ్చినా తప్పని తిప్పలు...!

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ నుండి రుణమాఫీ(Loan Waiver ) పొందిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమై రెండు మాసాలైనా కొత్తగా రుణాల కోసం బ్యాంకులకు వెళ్ళే రైతులకు బ్యాంకర్లు ఆంక్షలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు.పంట రుణాల వడ్డీ చెల్లించే సమయంలో కేంద్ర ప్రభుత్వం(...

Read More..

విశాఖలో అంతర్జాతీయ జలవనరుల సంరక్షణ సదస్సు

విశాఖపట్నంలో అంతర్జాతీయ జలవనరుల సంరక్షణ సదస్సు జరిగింది.25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సందర్భంగా ఈ సదస్సును నిర్వహించారని తెలుస్తోంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం జగన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా...

Read More..

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం

నల్లగొండ జిల్లా:ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై( exit polls ) నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫి కేషన్‌ జారీ చేసింది.నవంబర్‌ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్‌ 30 సాయంత్రం...

Read More..

వేసవికి ముందే గ్రామాల్లో తాండవిస్తున్న నీటి కరువు

సూర్యాపేట జిల్లా:ఎన్నికల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో గ్రామాల్లో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వేసవి రాకుండానే గ్రామాల్లో, తండాలో మంచినీటి కొరత వేధిస్తోందని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువుతండా గిరిజనులు మంచినీటి కోసం...

Read More..

కాసేపట్లో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపటిలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.ఈ మేరకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఇప్పటికే ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు నారా లోకేశ్ కూడా చేరుకున్నారని తెలుస్తోంది.కాగా నిన్న జూబ్లీహిల్స్...

Read More..

వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది ప్రచార రథం పై దాడి

కారులో వచ్చిన 4 గురు.గుర్తు తెలియని దుండగులు ప్రచార రథాన్ని ధ్వంసం చేసేందుకు యత్నం! వేములవాడ అర్బన్ మండలంలోని నంది కమాన్ శివారు ప్రాంతంలోని ప్రధాన రహదారి వద్ద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla ) వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్...

Read More..