నల్లగొండ జిల్లా: పెద్దవూర మండల ఎంపీడీవో దుబ్బ శ్యామ్ గురువారం ఉదయం మృతి చెందారు.గత సంవత్సర కాలం నుండి అనారోగ్యంతో మెడికల్ లీవ్ లో ఉన్న హైదరాబాదులోని హాస్పటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన మృతి పట్ల మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం తెలియజేశారు.