రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

రేపు ఖమ్మం నగరంలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ మేరకు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

 Brs Public Blessing Meeting In Khammam Tomorrow-TeluguStop.com

తనపై కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు.ఎన్నికల తరువాత వారి కోసం ఖమ్మంలో పిచ్చి ఆసుపత్రి కట్టిస్తామని తెలిపారు.

తన ప్రత్యర్థి విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఖమ్మంలో ఇసుక మాఫియా ఎక్కడుందో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేతలు ఎంతమంది కబ్జా చేశారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో దేశమే కుప్పకూలిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube