సింగారంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం నుండి యువకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికీ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

 Singaram Youth Joined Congress Party, Singaram Village, Youth ,congress Party,-TeluguStop.com

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిదినర సంవత్సరాలనుండి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదని, ఉద్యోగా అవకాశాలు కూడ కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు.రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube