సింగారంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం నుండి యువకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికీ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిదినర సంవత్సరాలనుండి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదని, ఉద్యోగా అవకాశాలు కూడ కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు.

రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు.

యంగ్ హీరోలను డామినేట్ చేస్తున్న సీనియర్ హీరోలు…