ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తుమ్మల ఫిర్యాదు..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.

 Ex Minister Thummala Complaint To The Election Returning Officer..!-TeluguStop.com

తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు.పువ్వాడ అజయ్ సమర్పించిన అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయిని ఆరోపించారు.

ఈ క్రమంలో పువ్వాడ నామినేషన్ తిరస్కరించాలని తుమ్మల ఫిర్యాదులో పేర్కొన్నారు.కాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల బరిలో ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube