రాజన్న ను దర్శించుకున్న రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి..

రాజన్న సిరిసిల్ల ( Rajanna Sircilla )ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (మనిగండ సామి ) శనివారం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం( Sri Raja Rajeshwara Swamy Temple )ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Rajanna Sirisilla's Election Expenditure Inspector Manigandasamy Visited Raj-TeluguStop.com

అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి,తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube