మే 31 న మహనీయుల విగ్రహావిష్కరణలు

సూర్యాపేట జిల్లా: మునగాల మండలం గణపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ ఈనెల 31న జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

 Great Leaders Idols Unveiling On 31st May In Ganapavaram Village, Ganapavaram Vi-TeluguStop.com

శనివారం శనివారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ

మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ,భరత్ భూషణ్ ఓయూ ప్రొఫెసర్ కాసిం హాజరవుతున్నట్లు తెలిపారు.అదే విధంగా జిల్లాలోని వివిధ రాజకీయ,ప్రజా సంఘాల, కుల సంఘాల జిల్లా నాయకులు పాల్గొంటారని, ఆవిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube