నల్లగొండ జిల్లా:21వ,అఖిల భారత పశుగణనను విజయవంతం చేయాలని మండల పశు వైద్యాధికారి నాగార్జున రెడ్డి అన్నారు.శనివారం పెద్దవూర మండలం బట్టుగూడం గ్రామంలో పశుగణన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశుగణనను మండలంలోని పశువులు కలిగిన రైతులు...
Read More..నల్గొండ జిల్లా:అనుముల మండలం హాలియాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కోణాల శివయ్య శనివారం మరణించారు.శివయ్య మరణ వార్త తెలుసుకున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను...
Read More..నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఈనెల 21 తేదీ నుంచి 24 తేదీ వరకు జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో అర్హులైన లబ్ధిదారుల నుంచి ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు సంబంధించిన 4114 దరఖాస్తులు వచ్చాయని...
Read More..నల్లగొండ జిల్లా:రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ మున్సిపల్ పరిధిలో వైన్ షాపులు,మాంసం దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్,మటన్ షాపులు, చేపల మార్కెట్లు ఆదివారం మూసి వేయాలని...
Read More..నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో బిఆర్ఎస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.శుక్రవారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ,పట్టణ సభలు...
Read More..నల్లగొండ జిల్లా: తిరుమలగిరి (సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.ఆంగోతు తానోజి,రమావత్ చంటి, రమావత్ సైదాలను ఆరెస్ట్ చేయగా మరో నలుగురు వ్యక్తులు...
Read More..నల్లగొండ జిల్లా:పెద్దవూర మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలను గురువారం రాత్రి నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు ఆకస్మకంగా తనిఖీ చేసి, రాత్రి విద్యార్థులతోనే గడిపి వారితోనే బస చేశారు.టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులతో బోర్డ్ ఎగ్జామ్స్...
Read More..నల్లగొండ జిల్లా: సమాజంలో సగ భాగమైన మహిళల అభ్యున్నతి కోసం,మహిళలందరూ చదువుకోవాలని పోరాటం చేసి,సమాజంలోని అసమానతులను అంతం చేయడానికి విశేషంగా కృషి చేసిన ఫాతిమా షేక్ భావాలు నేటి తరానికి ఆదర్శమని ప్రజా సంఘాల నాయకుడు కంబాలపల్లి వెంకటయ్య అన్నారు.గురువారం నల్లగొండ...
Read More..నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ నాయకుల్లాగా మేము దాడి చేయడం ప్రారంభిస్తే రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ కార్యాలయం మిగలదని, ఒక్క నాయకుడు కూడా మిగలరు తస్మాత్ జాగ్రత్తని మర్రిగూడ బీజేపీ,బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని నిరసిస్తూ బుధవారం...
Read More..నల్గొండ జిల్లా:మర్రిగూడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రవేశాలకు 6వ,తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శివ స్వరూపరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.6వ,తరగతిలో 100 సీట్లు, 7వ,తరగతి నుంచి 10వ, తరగతి వరకు...
Read More..నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన దాసరి ముత్తమ్మ అనే యువతి అనారోగ్యంతో మరణించింది.ఈ విషయం తెలుసుకున్న మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గబ్బర్ వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.గ్రామంలో...
Read More..నల్లగొండ జిల్లా:గత శనివారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన జంగాల నరసింహ రెండు మేకలు చిట్టెంపహాడ్ నుండి సంతకు వస్తున్న మేకల్లో కలిసి తప్పిపోయాయి.మంగళవారం మహిళా కాంగ్రెస్ నాయకురాలు బిరుదోజు యాదమ్మ ఇంటికి మేకలు వచ్చాయి.వాటిని కట్టేసిన యాదమ్మ...
Read More..నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల కేంద్రంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది.దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలం పరిధిలోని మంగపురం గ్రామ శివారు భూములలో ఈ అక్రమ దందా నిత్యం కొనసాగుతుందని,మైనింగ్,రెవెన్యూ శాఖల నుంచి...
Read More..నల్లగొండ జిల్లా:డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.మంగళవారం రాత్రి 11 గంటలకు సమయంలో ప్రసూతి కోసం వచ్చిన మర్రిచెట్టు తండాకు చెందిన మూడవత్ నందినికి ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించింది.శిశువు పరిస్థితి...
Read More..నల్లగొండ జిల్లా:తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన సింగం సంతోష్ గతంలో వినాయక చవితి ఊరేగింపులో గొడవలు సృష్టించినందుకు తిప్పర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు.సత్ప్రవర్తన కొరకు పోలీసులు తహశీల్దార్ ముందు లక్ష రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేశారు.తిరిగి నూతన...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు,ఒంటరి స్త్రీలు,వితంతువులకు,వివిధ వృత్తుల వారికి చేయూతగా ఆసరా పథకంలో భాగంగా రూ.4016,రూ.2016 పింఛన్ అందజేస్తున్న విషయం తెలిసిందే.ఈ పెన్షన్ల పై ఆధారపడి జీవించే నిస్సహాయుల చేయూతలో పోస్ట్ నిడమనూరు మాస్టర్లు కమిషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నారని ఆరోపణలు...
Read More..నల్లగొండ జిల్లా:గత 10 ఏళ్లుగా దేవరకొండ మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న రోడ్లను పూర్తి చేయాలని, వాటికి కావలసిన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అధికారులను ఆదేశించారు.శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్...
Read More..నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో పట్టణ పేద ప్రజల...
Read More..నల్లగొండ జిల్లా:గిరిజన సహకార అభివుద్ధి కార్పోరేషన్ చైర్మన్,రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన నాగార్జున సాగర్ లో ఈ నెల 5నుంచి 11వ వరకు జరిగే అఖిల భారత గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణా తరగతులను...
Read More..నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ నిషేధమని మున్సిపాలిటీ కమిషనర్ ప్రకటించి మూడు నెలలు అవుతున్నా నేటికీ అమలుకు నోచుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కమిషనర్ చేసిన ప్రకటన కేవలం కాగితాలకే పరిమితం అయ్యిందని,ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు...
Read More..నల్లగొండ జిల్లా: కోతుల బెడత నుంచి ధాన్యాన్ని రక్షించాలని అనుముల మండలం పరిధిలోని పేరూరు గ్రామ రైతులు కోరుతున్నారు. గ్రామంలో ధాన్యం ఆరబెట్టగా కోతులు ధాన్యం కుప్పలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయని వాపోయారు.తక్షణమే అధికారులు స్పందించి కోతులను తరలించేందుకు చర్యలు...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పూర్వ వైభవం వస్తుందని.పోగుల సైదులు గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.అనునిత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల క్షేమం కోరుకునే తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘంగా...
Read More..నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో హమాలీ యూనియన్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లై హమాలీ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ...
Read More..నల్లగొండ జిల్లా: నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన మామిడి కోటయ్య,వల్లభపురం గ్రామానికి చెందిన సంజయ్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను శుక్రవారం నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం తన ఛాంబర్ లో...
Read More..నల్లగొండ జిల్లా:భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ...
Read More..నల్లగొండ జిల్లా:నల్లగొండ, వరంగల్,ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ బిడ్డ,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కు నల్లగొండ జిల్లా బహుజన టీచర్స్ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని...
Read More..నల్లగొండ జిల్లా:తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ శివారులో సోమవారం ఓ ఆటో డ్రైవర్ సెల్ టవర్ ఎక్కి రెండు గంటల సేపు హల్చల్ చేశాడు.వివరాల్లోకి వెళితే మండలంలోని...
Read More..నల్లగొండ జిల్లా:ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్ట పరిచేందుకు పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్పా ఆచరణలో పూర్తిగా విఫలం అవుతున్నాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలకు...
Read More..నల్లగొండ జిల్లా: దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు లూటీ చేశారు.విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.సీసీ కెమెరాకు పెప్పర్స్ కొట్టిన...
Read More..ఉమ్మడి నల్లగొండ జిల్లా: దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు తమిళనాడులో ఉన్నారని కేంద్రం తెలిపింది.అక్కడ 80.90లక్షల మంది వ్యాధిబారిన పడినట్లు పేర్కొంది.ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్ర (39.81 లక్షలు),మూడో ప్లేస్లో కేరళ (28.74 లక్షలు),4వ స్థానంలో తెలంగాణ (24.52...
Read More..నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎమ్మేల్యే వారికి కాంగ్రెస్ కండువా కప్పి...
Read More..నల్లగొండ జిల్లా:భార్య భర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి గొడవతో ఏడేళ్ల కూతురును తీసుకొని ఓ మహిళ ఇంటి నుండి వెళ్లిపోయిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూరులో వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే…ఊట్కూరు గ్రామం ఎస్సీ కులానికి చెందిన జెర్రిపోతుల ఝాన్సీ...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తిప్పర్తి మండల కేంద్రంలో పర్యటించి పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ...
Read More..నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు.మంగళవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో మండల కాంగ్రెస్...
Read More..నల్లగొండ జిల్లా: కేజీబీవీ, ఎంఆర్సీ,ఐఈఆర్సీ కాంప్లెక్స్,ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి మొదలుపెట్టే నిరసన పోరాటానికి సన్నద్ధం అయినట్లు సమగ్ర శిక్షణ ఉద్యోగులు తెలిపారు.డిసెంబర్ 10 నుండి రాష్ట్ర వ్యాప్త...
Read More..నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి పట్టణంలో ఆదివారం కురిసిన తేలికపాటి వర్షానికి కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై సాగర్ రోడ్ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.తేలికపాటి వర్షానికే రోడ్డు మొత్తం చెరువులా మారడంపై ప్రయాణికులు,వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.అసలే జాతీయ రహాదారి...
Read More..నల్లగొండ జిల్లా:బడుగు బలహీనవర్గాల వారికి సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వేములపల్లి వైద్యాధికారి డాక్టర్ సుచరిత అన్నారు.సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మండలానికి...
Read More..నల్లగొండ జిల్లా:ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై సోమవారం కలెక్టరేట్ నుండి ఆమె సంబంధిత జిల్లా,మండల స్థాయి అధికారులతో...
Read More..సూర్యాపేట జిల్లా:డిసెంబర్ 14,15 తేదీల్లో అనంతపురంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక 10వ,రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్యక్షుడు అక్కేనపల్లి వీరాస్వామి పిలుపునిచ్చారు.సోమవారం...
Read More..ఉద్యమం తెలువని మూర్ఖులు, తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర నేత డా.బక్కతట్ల వెంకట్ యాదవ్ అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో అందుబాటులో ఉన్న జాగృతి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
Read More..నల్లగొండ జిల్లా: హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో డ్రైవర్...
Read More..నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామపై కోడలు చెప్పుతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో నమోదైంది.వీల్ చైర్లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడి చేయడంతో కాళ్లు పట్టుకొని వేడుకున్నా...
Read More..నల్లగొండ జిల్లా:సామ్రాజ్య వాదులు,వారి ఏజంట్లు, భూస్వాములు,బడా పెట్టుబడిదారులు,కుహనా మేధావులు,కుల,మతోన్మాదులు,రివిజనిస్టులు,రకరకాల దోపిడీదారులు మార్క్సిజం- లెనినిజం-మావో ఆలోచనా విధానంపై ఎన్ని వక్రబాష్యాలు చెప్పినా,విషపూరిత వ్యతిరేక ప్రచారాలు చేసినా,వాటిని ఓడించి కమ్యూనిజమే అజేయంగా నిలబడుతుందని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి, శ్రామిక వర్గ బోరా పుత్రుడు, కార్మిక...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు.శనివారం సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
Read More..నల్లగొండ జిల్లా: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది.సినీ పక్కిలో హైవేపై భయానక వాతావరణ సృష్టించిన అంబులెన్స్ ను వెంబడిస్తూ తెలంగాణ పోలీసులు భారీ చేజ్ చేశారు.మతిస్థిమితం లేని వ్యక్తి హయత్ నగర్ లో 108 అంబులెన్స్...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.ముందుగా నార్కట్ పల్లి మండలం బ్రహ్మణ వెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభించి,అనంతరం ఎస్ఎల్బీసీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు.
Read More..నల్లగొండ జిల్లా:నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో హెలిప్యాడ్,సభాప్రాంగణం,దామరచర్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రదేశాలను...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బీబీనగర్ మండలం గుర్రాలదండి గ్రామం అభివృద్ధిలో ఆమడదూరం ఉంటూ సమస్యలతో సహవాసం చేస్తుంది.గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం పడేకేసి,మురికి కాలువలు కంపు కొడుతున్నాయి.వెలుగులు పంచని వీధి దీపాలు,విద్యుత్ స్తంభంపై కోతి...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి దళారులకు అడ్డాగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు.పత్తి కొనుగోలులో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై చేస్తున్న మాయాజాలానికి ఆరుగాలం...
Read More..నల్లగొండ జిల్లా:త్వరలో జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార హడావుడి మొదలైంది.బుధ,గురు వారాల్లో టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి మద్దతుగా సంఘం నాయకులు నల్లగొండ జిల్లాలోని కనగల్,తిప్పర్తి మండలాల్లో ప్రచారం నిర్వహించారు.అయితే పాఠశాల,కళాశాలల పనివేళల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు.ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వానికి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామున రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 పాయింట్స్ గా అధికారుల అంచనా వేశారు.భూమి లోపల 40 కి.మీ నుంచి ఈ రేడియేషన్...
Read More..నల్లగొండ జిల్లా:ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, మీకు పాఠశాలలో,హాస్టల్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి విద్యార్థినిలకు సూచించారు.ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాచ్య తండాలోని తెలంగాణ ఆదర్శ బాలికల పాఠశాలను...
Read More..నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఎయిడ్స్, ఎల్హెచ్ఐవీ నియంత్రణ,వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలను అందించడంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఉమ్మడి జిల్లా ఉత్తమ అవార్డు లభించింది.ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్...
Read More..నల్లగొండ జిల్లా:ప్రజలకు ప్రభుత్వఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొంతమంది ప్రభుత్వ డాక్టర్ల పని తీరుతో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకుండా పోతుందని నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెద్దఅడిశర్లపల్లి మండల...
Read More..నల్లగొండ జిల్లా:కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు బిజిఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ నేత బాచుపల్లి గంగాధర్ రావు తెలిపారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో ఇటీవల కాలం మరణం చెందిన భిక్షం,మేడిపల్లి పిచ్చయ్య...
Read More..నల్లగొండ జిల్లా:దామరచర్ల గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కవితను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.నవంబరు 28న గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖి చేసిన సమయంలో ప్రిన్సిపాల్ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం,పాఠశాల పరిసరాల్లో...
Read More..నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి.హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది.దీంతో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్మే అవకాశం ఉంది.చలి కాలంలో గుడ్డు వినియోగం పెరగడం,క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకుల తయారీలో...
Read More..నల్లగొండ జిల్లా:గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామంలో జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హైవే స్ట్రీట్ లైట్లు వేశారు.కానీ, అవి ఏనాడు వెలగక పోవడంతో గ్రామంలో మరియు జాతీయ రహదారిపై అంధకారం అలముకుందని స్థానికులు,వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పేరుకే పెద్ద లైట్లు...
Read More..నల్లగొండ జిల్లా:దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలు ట్రయల్ రన్ త్వరలో హరియాణాలోని జింద్-సోనిపట్ స్టేషన్ల మధ్య నిర్వహించనున్నారు.8 కోచ్లు ఉండే ఈ రైలులో 2,638 మంది ప్రయాణం చేయవచ్చు.ఈ రైలు గరిష్ఠ వేగం 110km/h ఉంటుంది.ఈ ట్రైన్ డిజైన్ను...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క చలి తీవ్రత పెరిగి చలిగాలులు వీస్తున్న సమయంలో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, గడచిన...
Read More..నల్లగొండ జిల్లా:గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చలి తన పంజా విసురుతుంది.చలి వలన ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, విద్యార్థులు,వృద్ధులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.చలి తీవ్రతను తట్టుకోవడానికి పిల్లలు,పెద్దలు అందరూ కూడా స్వెటర్స్ ధరించాలని, చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు...
Read More..నల్లగొండ జిల్లా: త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.గురువారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని...
Read More..నల్లగొండ జిల్లా:ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు నల్లగొండ జిల్లాలోని జిల్లాలోని చిన్నా చితకా చెరువులు జలకళను సంతరించుకున్నాయి.కానీ,దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ చెరువు పరిస్థితి భిన్నంగా ఉంది.ఈ చెరువు పూడిక తీశారు.కానీ,నీటిని నింపడంలో నిర్లక్ష్యం చేశారు.దీనితో చెరువు...
Read More..నల్లగొండ జిల్లా:ఆటోలలో పరిమితికి మించి ఎక్కించడం ద్వారా ప్రమాదాలు జరిగి అనేక ప్రాణాలు గాల్లో కలుస్తున్నా,గాయాలపాలై అంగవైకల్యం వస్తున్నా ప్రజల్లో,ఆటో ఓనర్లు, డ్రైవర్లలో మార్పు రాకపోవడం బాధాకరం.కాసులకు కక్కుర్తిపడి ఆటో డ్రైవర్లు, కుటుంబాలు గడవక పనులు కోసం ప్రజలు, రవాణా ఫీజులు...
Read More..నల్లగొండ జిల్లా:ఎక్సట్మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న మునుగోడు విద్యుత్ ఏఈపై చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని మునుగోడు మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీక్ డిమాండ్ చేశారు.నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు మండల పరిధిలోని జమస్తాన్...
Read More..నల్లగొండ జిల్లా: నల్లగొండ-హాలియా జాతీయ రహదారిపై చింతగూడెం స్టేజీ నుంచి యాచారం గ్రామం వరకు గల ఆర్ అండ్ బీ రహదారి అత్యంత అధ్వానంగా తయారైందని ఈ ప్రాంత ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా...
Read More..నల్లగొండ జిల్లా:పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రం నుండి దుగ్యాల గ్రామం వరకు గల ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా పట్టించుకునే నాథుడు లేక శిధిలావస్థకు చేరుకుంది.ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మొత్తం పూర్తిగా దెబ్బతినడంతో ఎక్కడ చూసినా కంకరతేలి, పెద్ద పెద్ద గుంతలు...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయం అవినీతికి నిలయలంగా మారింది.అమ్యామ్యాలతో అనుకున్న వారికి డిపిఓ పోస్టును కట్టబెట్టి అందలం ఎక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.సుమారు 6 లక్షలకు డిపిఓ పోస్ట్ కోసం బేరమాడినట్టు విశ్వనీయ సమాచారం.గతంలో డిపిఓగా పనిచేసిన వ్యక్తి...
Read More..నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.ప్రైవేట్,కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను మెరుగు పరుస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఒక్కసారి నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చి ఇక్కడ పిల్లలు...
Read More..నల్లగొండ జిల్లా:పాలకులు చేపట్టే అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసమేనని అందరికీ తెలిసిందే.కేవలం అభివృద్ది, సంక్షేమం మాత్రమే కాదు ప్రజల విద్యా,వైద్యం, రక్షణ,రవాణా,నివాసం, పరిశుభ్రత తదితర అంశాలు కూడా ప్రభుత్వ పాలనలో అతి ముఖ్యమైనవి.కానీ,కేవలం ఓట్లు,సీట్లు దక్కించుకునేందుకు సంక్షేమ పథకాల పేరుతో...
Read More..నల్లగొండ జిల్లా:అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుగా అన్నదాతల పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతుందని,ఆరుగాలం కష్టం చేసి,అప్పులు చేసి పండించిన పంటని అమ్ముకునే స్థితి లేకుండా పోయిందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాలకు వెళితే…నల్గొండ జిల్లా దేవరకొండ...
Read More..నల్లగొండ జిల్లా:దేశాభివృద్దిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలక పాత్రని,సామాన్య ప్రజానీకంలో శాస్త్ర ప్రచారం చేస్తూ రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులు,ప్రజలు అలవర్చుకునేందుకు కృషి చేస్తున్న జనవిజ్ఞాన వేదిక సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ అన్నారు.గురువారం నల్గొండ...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గా నల్లగొండ జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది.నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కడవేరు సురేంద్ర మోహన్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాధ్యతలు చేపట్టారు....
Read More..నల్లగొండ జిల్లా: హోటల్లు, టిఫిన్ సెంటర్లు,రెస్టారెంట్లు,కర్రీ పాయింట్,పర్మిట్ రూములు ఇలా మొదలుకొని ప్రతి ఒక్క షాపులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాలి.కానీ,గ్యాస్ ఏజెన్సీలు అధిక డబ్బుకు ఆశపడి హోటళ్లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆరోపణలు...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ను కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.వారి క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్దమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.ప్రభుత్వంలోని...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.నవంబర్ 7వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్16వ తేదీ నాటికి మొత్తం 1,26,052 మంది అభ్యర్ధులు ఈ టెట్ 2024...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో రాత్రి మాత్రమే కాదు పగలు కూడా వీధి దీపాలు వెలుగుతూ పట్టణ ప్రజలకు దారి చూపుతున్నాయి.పగలు వీధి లైట్లు ఎందుకని అనుకుంటున్నారా ఇక్కడ విద్యుత్,మున్సిపల్ అధికారులు అవగాహనకు...
Read More..నల్లగొండ జిల్లా: తలాపున వరద కాలువ నీరు ప్రవహిస్తున్నా అధికారుల ముందుచూపు లేని కారణంగా అంగట్లో అన్ని ఉన్నా అల్లుడినోట్లో శని ఉన్నట్లుగా ఉందని నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం తోపుచర్ల గ్రామంలోని చెరువుల పరిస్థితి ఉండేది.ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో లెవల్...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ వీటిపై దృష్టి సారించి,గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేట...
Read More..నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం కొండాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.గుర్రంపోడు ఎస్సై పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం…తేనెపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కృష్ణయ్య (40) మతిస్థిమితం లేకుండా ఈ ప్రాంతంలో తిరుగుతుంటాడు.కృష్ణయ్య అతని...
Read More..నల్లగొండ జిల్లా:నీ కుమారుడు,కుమార్తె డ్రగ్ కేసులో దొరికారని,వారిపై కేసు నమోదైందని, మీరేదైనా మాట్లాడుకొని విడిపించుకోవాలని, లేనిపక్షంలో వారి భవిష్యత్ అగమౌతుందని వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్...
Read More..నల్లగొండ జిల్లా(Nalgonda District):నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గోరింకలపల్లి,మంగళపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ(Tripathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...
Read More..నల్లగొండ జిల్లా:శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్ట్ ఒకటో నెంబర్ గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తునట్లు,పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు.ఎగువ నుంచి 662 క్యూసెక్కుల వరద...
Read More..నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వికలాంగుల పెన్షన్ రూ.6000 వెంటనే ఇవ్వాలని విహెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి సుధాకర్...
Read More..నల్లగొండ జిల్లా:వరి పంటను తేమ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.మంగళవారం నల్లగొండ జిల్లా నాంపల్లి...
Read More..నల్లగొండ జిల్లా: ఎవరూలేని ఇంట్లో దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం అపహరించిన ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోల్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే కొప్పోల్ గ్రామానికి చెందిన మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఆవుల వెంకటయ్య...
Read More..నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా చండూరు(Nalgonda District ,Chandur) ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టకుండా మిడ్డే మీల్స్ బిల్లులు స్వాహా చేసి తన సొంత అకౌంట్లో వేసుకున్న హెడ్మాస్టర్ ఎడ్ల భిక్షంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ,ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్ధి,ప్రజా...
Read More..నల్లగొండ జిల్లా:ప్రభుత్వం కల్పించే అవకాశాలతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని,రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధన్యత నిస్తుందని, విద్య ద్వారానే సమాజంలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం పెరుగుతుందని,పేదరికం దేనికి అడ్డుకాదని విద్యలో ప్రతిభ కనబరిస్తే ఉన్నత స్థాయిలో రాణిస్తారన్నారని,తెలంగాణ...
Read More..నల్లగొండ జిల్లా:పోలీస్ అధికారులు,సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని,వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నల్లగొండ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మెడికేర్,అపోలో,ఇండియన్ మెడికల్అసోసియేషన్, సురక్ష వివిధ హస్పటల్ డాక్టర్ల సహకారంతో సోమవారం మెఘా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్...
Read More..నల్లగొండ జిల్లా: అనుముల మండలం హజారిగూడెం గోపాలమిత్ర(Anumula Mandal, Hazarigudem Gopalamitra) సెంటర్ పరిధిలోని ఇబ్రహీంపేట(Ibrahimpet) గ్రామంలో సోమవారం జిల్లా పశు గణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా ఇప్పుడు నేతల వంతు వచ్చింది.తాజాగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను(MLA Chirumarthi...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణలో లక్షలాది మంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కులగణన,ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.తాజాగా ఓ మీడియా ఛానల్ తో...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా ఇప్పుడు నేతల వంతు వచ్చింది.తాజాగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సోమవారం...
Read More..నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చర్యలు చేపట్టారు.రైతులకు ఎలాంటి అవకతవకలు,ఇబ్బందులు కలగకుండా దాదాపు 110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు...
Read More..నల్లగొండ జిల్లా:మౌలానా అబుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవనంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే సెమినార్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Read More..నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం ఎరెడ్లగూడెంలో దొంగలు రెచ్చిపోయి పట్టపగలే దొంగల భీభత్సం సృష్టించారు. ఇంటి తాళం పగులగొట్టి లక్ష రూపాయల విలువ గల బ్రాస్ లైట్,రూ.లక్ష నగదు అపహారించుకు పోయారు.దీనితో లబోదిబోమంటూ బాధితుడు ఒంటెద్దు రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయాగా విచారణ...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని ఆదివారం దారుణం చోటుచేసుకుంది.నల్గొండకు చెందిన వ్యాపారి వెంకన్న యాదవ్ మహేంద్ర వెంచర్ లో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Read More..నల్లగొండ జిల్లా:భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది.భారతదేశంలో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది.వీటిని వాడటం వలన డబ్ల్యూ హెచ్ఓ 2025 నాటికీ 87 శాతం మంది క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని చెప్పింది.ఈ కల్తీ పాలను...
Read More..నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం రైస్ మిల్లుల ఎదుట హైవే పై ఆదివారం రైతుల రాస్తారోకో నిర్వహించారు.ధాన్యానికి మద్దతు ధర చెల్లించడంతో పాటు, కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.రైతుల రాస్తారోకోతో నార్కట్ పల్లి- అద్దంకి...
Read More..నల్లగొండ జిల్లా: దామచర్ల మండలం వాడపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టగా ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న మంద విమల (37) అనే మహిళ...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది.ఈ నెల 17,18 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. అదే రోజు...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులను గ్రామ కమిటీ సమక్షంలో మొదటిగా పేద వారికి మంచి చేకూరేలా వారిని ఎన్నుకోవడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.తాము చెప్పిన విధంగా 4 విడతలుగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం...
Read More..నల్లగొండ జిల్లా:సమగ్ర కుటుంబ సర్వేకై ఇండ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని బిటిఎస్ కాలనీలో బుధవారం ప్రారంభమైన సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను...
Read More..నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామానికి చెందిన జానపాటి నగేశ్ దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యటనలు చేసి అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.22 ఏళ్ల వయసులో ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా దేశంలోని 12 రాష్ట్రాలలో పర్యటించి ఇండియా బుక్ ఆఫ్...
Read More..నల్లగొండ జిల్లా:ఈ నెల 3 న మిర్యాలగూడలో జరుగనున్న బీసీ గర్జనను విజయవంతం చేయాలని మిర్యాలగూడ బీసీ జెఏసి నేతలు కోరారు.శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మిర్యాలగూడ జ్యోతిబా పూలే బీసీ భవన్ లో జెఏసి నాయకులు తమ్మడ బోయిన అర్జున్ అధ్యక్షతన...
Read More..నల్లగొండ జిల్లా:ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించగా అవమాన భారంతో పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన మండలంలో శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే…...
Read More..నల్లగొండ జిల్లా:ఈనెల 6 నుంచి గ్రామాల్లో నిర్వహించనున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని తాహసిల్దార్ కోటేశ్వరి, ఎంపీడీవో శారదాదేవిలు అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో సిబ్బందికి సర్వే సామాగ్రిని అందజేసిన అనంతరం వారు...
Read More..నల్లగొండ జిల్లా: గురువారం ఉదయం డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి సాగర్ ఎడమ కాలువలో శవమై తేలిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)మండలంలో వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… తక్కేళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బండమీద గూడెం</em(Bandamida gudem) గ్రామానికి...
Read More..నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ లోని బుద్ధవనానికి ఆసియా ఖండంలోని శ్రీలంక(Sri Lanka) ఇతర దేశాల నుండి బౌద్ధులు వస్తారని,వారికి అవసరమైన సౌకర్యాలు,వసతులు కల్పిస్తే ఇంకా ఎక్కువ దేశాల నుండి బౌద్ధులు వచ్చే అవకాశం ఉందని,అందుకే సాగర్, బుద్ధవనం పరిసరాల్లో ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యంతో...
Read More..నల్లగొండ జిల్లా:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకే మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.నల్గొండ జిల్లా చింతపల్లి మండల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ గా మునుగోడుకు పెండెం ధనంజయ నేతను బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య గురువారం హైదరబాద్ విద్యానగర్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయ భవనంలో నియమించి,నియామకపత్రం అందజేసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా...
Read More..నల్లగొండ జిల్లా:భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యారులు పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు.అనంతరం ఎమ్మార్వోకి...
Read More..నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు,రెండు దశాబ్దాలు ఎమ్మార్పీఎస్ ఉద్యమం( MMRPS movement )లో కీలక పాత్ర పోషించిన నేత కందికంటి అంజన్న మాదిగ సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా...
Read More..నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో పెరగడంతో జలకళను సంతరించుకుంది.మంగళవారం ప్రాజెక్ట్ అధికారులు రెండు గేట్లు ఒక అడుగు మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం...
Read More..నల్లగొండ జిల్లా:మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు కందికంటి అంజయ్య సోమవారం మృతి చెందారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఆయన నివాసానికి చేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దైవ రవీందర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అంజయ్య దహన సంస్కారాలకు రూ.10,000...
Read More..నల్లగొండ జిల్లా(Nalgonda District):దేశానికి వెన్నుముక రైతు,రైతే రాజు అంటూ గొప్పగా మాటలు చెప్పే పాలకుల నిర్లక్ష్యంతో భూమిలో నాటే విత్తనం నుండి ఎరువులు,పురుగు మందులు,పంట అమ్మే వరకు ప్రతీ విషయంలో రైతు మోస పోతూనే ఉన్నాడు.ప్రతీ యేడు మోసపోవడం తిరిగి వ్యవసాయం...
Read More..నల్లగొండ జిల్లా(Nalgonda District):ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతుల ఎవరూ అధైర్య పడవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ (MLA Nenawat Balunaik)అన్నారు.నల్గొండ జిల్లా(Nalgonda District) చింతపల్లి మండలంలోని కుర్మేడులో సోమవారం ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం...
Read More..నల్లగొండ జిల్లా:(Nalgonda District)సత్వర ప్రజా సమస్యల పరిష్కారం చేపట్టి ఇందిరమ్మ రాజ్యం నిర్మాణం కోసమే ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Miryalaguda MLA Bathula Lakshmareddy)అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని...
Read More..నల్లగొండ జిల్లా(Nalgonda District):ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఓ కుటుంబం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.బాధితులు రావిరాల శ్రీనివాస్,భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం…నల్గొండ(Nalgonda) పట్టణానికి చెందిన రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం (Ravirala...
Read More..నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటైజషన్, సెక్యూరిటీ,పేషంట్ కేరింగ్ సిబ్బంది ఎక్కువగా ఉన్నారని కాంట్రాక్టర్కొందరిని విధుల నుంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.దీనిపై గతంలో ఉద్దేశపూర్వకంగా తొలగించారని సదరు తొలగించిన సిబ్బంది ఆందోళనకు దిగిన విషయం కూడా విధితమే.ఆసుపత్రిలో...
Read More..నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ డ్యాం 10 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు.ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 1,22,098 క్యూసెక్కులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా...
Read More..నల్లగొండ జిల్లా:ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ధాన్యం కొనుగోలు విషయంలో ఎవ్వరూ కూడా అసత్య ప్రచారాలు నమ్మవద్దని, అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల...
Read More..నల్లగొండ జిల్లా:మిల్లర్లు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని క్వింటాకు రూ.2400 తగ్గకుండా కొనుగోలు చేయాలని డిఎస్ఓ వెంకటేశ్వర్ రావు ఆదేశించారు.శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని మహాతేజా లక్ష్మీ రైస్ ఇండస్ట్రీస్ లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు.అనంతరం...
Read More..నల్లగొండ జిల్లా: తిరుమలగిరి (సాగర్) మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలపై పైలేట్ ప్రాజెక్ట్ లో భాగంగా నేతాపురం గ్రామశివారులో గట్టుమీద తండా,ఎల్లాపురం గ్రామ శివారులో సుంకిశాల తండాలో కొనసాగుతున్న భూ సర్వేను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్...
Read More..నల్గొండ జిల్లా: పెద్దఅడిచర్లపల్లి మండలం ( Peda Adisharla Palli )మునావత్ తండాలో బుధవారం రాత్రి దత్తు (13) అనే బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గుడిపల్లి ఎస్ఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.మునావత్ తండాలో ఒక...
Read More..నల్లగొండ జిల్లా:మనిషికి ఏదైనా అర్దంకాని పరిస్థితి ఎదురైతే దానిని ఏదో అతీతశక్తిగా భావించి కొంతమంది భూతవైద్యుల మాయమాటలు నమ్మి క్షుద్ర పూజలు ( Kshudra Pooja )చేయడం, వారు చేతిలో మోసపోవడం లాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి...
Read More..ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చాక తమ రాజకీయ ప్రయోజనాల కోసమే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అది చేశాం,ఇది చేశాం అని చెప్పుకుని ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓట్లు అడగడం కోసమేఈ సంక్షేమ పథకాల అమలు(...
Read More..నల్లగొండ జిల్లా:గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ డీఈ వెంకటరెడ్డి అన్నారు.బుధవారం నల్గొండ జిల్లా ( Nalgonda District )వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మిషన్ భగీరథ (Mission Bhagiratha )ఆధ్వర్యంలో...
Read More..నల్లగొండ జిల్లా:ఈ నెల 17 నుండి జరిగే జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ హజరత్ లతీఫ్ షా ఖాద్రి(Hazrat Latif Shah Qadri Ursu ) ఉర్సు ఉత్సవాలను ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని ఉర్స్ కమిటీ,మరియు...
Read More..నల్లగొండ జిల్లా:గడచిన ఐదేళ్లలో రైతులకు ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ( Runamafi) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నదని,క్యాబినెట్ నిర్ణయం ప్రకారం 22 లక్షల తెల్లకార్డులు కలిగిన రైతులకు ఇది వరకే 18...
Read More..నల్లగొండ జిల్లా:ఉదయ సముద్రం డీ-40 కాలువ ( D-40 canal)ద్వారా చివరి భూములకు నీరందించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం మాడ్గులపల్లి మండల కేంద్రంలో సీపీఎం మండల సీనియర్ నాయకులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ( Nagarjuna Sagar Project )కు ఎగువ నుండి వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ అధికారులు బుధవారం 4 గేట్లు ఐదు అడుగుల మేర పైకెత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్...
Read More..నల్లగొండ జిల్లా: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజేలపై ప్రభుత్వం నిషేధం విధించింది.అయినా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలుకూరు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు.ఈ...
Read More..నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండలంలోని ఎల్లాపురం గ్రామ శివారులో ఎల్లాపురం తండా,సుంకిశాల తండా గిరిజన రైతులకు భూముల సర్వే టీం లీడర్ నిడమనూర్ ఎమ్మార్వో కృష్ణయ్య ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్ర శంకర్...
Read More..నల్గొండ జిల్లా: కేతేపల్లి మండల పరిధిలోని మూసి ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు గేట్లు బంద్ చేసి దిగువకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాదు నగరంతో పాటు...
Read More..నల్లగొండ జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు వేదికలు,స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్ తదితర గ్రామాభివృద్ధి పనుల కోసం తమ సొంత డబ్బులతో పాటు అప్పులు తెచ్చి పనులు చేపట్టినా గత ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని,దీనితో రాష్ట్ర...
Read More..నల్లగొండ జిల్లా:(Nalgonda)నేటి తరానికి బౌద్ధం చరిత్ర తెలియడం కోసం దమ్మ విజయం వేడుకలు నిర్వహించడం అవసరమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy)అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్(Nagarjunasagar)...
Read More..నల్లగొండ జిల్లా:అనుముల మండలం(Anumula Mandal) పేరూరు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా సిఐ ఆర్కపల్లి ఆంజనేయులు(CI Arkapalli Anjaneyu) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్(Under 14 Cricket Tournament) లో గెలుపొందిన విజేతలకు సీఐ ఆంజనేయులు బహుమతులు ప్రధానం...
Read More..నల్లగొండ జిల్లా:చదువుకునే విద్యార్థులకు,ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు అండగా ఉంటానని సామాజిక కార్యకర్త,యువజన నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఎస్జీటీ టీచర్ ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు అందుకున్న ఆవంచల దర్శన్,బచ్చనగోని...
Read More..నల్లగొండ జిల్లా:కల్లు గీత కార్మికులకు కాటమయ్య కిట్లు రక్షణ( Katamayya Kits ) కవచంలా పని చేస్తాయని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ),నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా...
Read More..నల్లగొండ జిల్లా:నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం( Gurrampode ) చామలేడు గ్రామ కార్యదర్శి భవ్య నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తుందని గుర్రంపోడు ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ది,పరిశుభ్రత పట్ల...
Read More..నల్గొండ జిల్లా:దామరచర్ల మండలం( Damercherla ) వీర్లపాలెం గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…వీర్లపాలెం గ్రామంలో మహిళా కూలీలు మిరప తోటలో కలుపు తీస్తుండగా...
Read More..నల్లగొండ జిల్లా:సమాచార హక్కు చట్టం( Right to Information Act ) సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సామాజిక కార్యకర్త తగరం శ్రీను అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ప్రాంగాణంలో సమాచార హక్కు చట్టం -2005,19వ...
Read More..నల్లగొండ జిల్లా:ఎస్సీ వర్గీకరణ లేకుండా టీచర్ పోస్టులను భర్తీ చేయడం మాదిగలకు ద్రోహం చేయడమేనని ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే మాదిగలని మోసం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...
Read More..నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పేరెళ్లి చంద్రమ్మ ఇంటి పెరటిలో రెండు కొబ్బరి చెట్ల పైన పిడుగు పడింది.ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఎవరైనా ఉండి ఉంటే ప్రాణ...
Read More..నల్లగొండ జిల్లా:క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే ముందుంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖేలో...
Read More..నల్లగొండ జిల్లా:రైతులకు దసరా కానుకగా రాష్ట్రంలోనే మొట్టమొదటి వరిధాన్యం సేకరణ కేంద్రం నల్గొండలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని,రేపటి నుంచి ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.బుధవారం జిల్లా...
Read More..నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలంలో ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలో యువతి గల్లంతు ఘటనలోని ట్విస్ట్ ను పోలీసులు చాకచక్యంగా చేధించారు.బుధవారం మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామ శివారులో...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను ఎస్పీ సతీమణి పూజతో కలిసి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా...
Read More..నల్లగొండ జిల్లా:చండూర్ మండలం చామలపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 249లో గల నక్షబాట మరియు పురాతన శివాలయానికి చెందిన భూములను గ్రామానికి చెందిన కట్టేకోల రామేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించి నక్షబాటకు అడ్డంగా గోడ నిర్మాణం చేసి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని...
Read More..నల్లగొండ జిల్లా:(Nalgonda District) గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టి ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చూడాలని జడ్పీసీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా (Nalgonda District) వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో (MPDO)కార్యాలయంలో...
Read More..నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం సంగారం గ్రామంలో నకిలీ ధరణి పాస్ బుక్కులు తయారు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం బాధితులు వినతిపత్రం అందజేశారు.అనంతరం బాధితుడు ఊరే రామచంద్రయ్య మాట్లాడుతూ సంగారం గ్రామంలో సర్వేనెంబర్ 133/4...
Read More..నల్లగొండ జిల్లా: నల్గొండ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు,అన్ని గ్రామాలకు డబుల్ రోడ్డు వేయాలన్నది నా ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం...
Read More..నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల లో ఓల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతుర్రు.నిత్యం రాత్రి సమయాల్లో ప్రజలు ఫ్యాన్లు,ఏసీలు పని చేయక విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయమై గత ఐదు నెలల క్రితం...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ భవనాలు దశాబ్దాల క్రితం నిర్ణించినవి కావడంతో శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి సిద్దంగా ఉండి,స్లాబ్ లు పెచ్చులు ఊడుతూ,గోడలపై పిచ్చిమొక్కలు మొలిచి, శ్లాబ్ల ఇనుప చువ్వలు తేలి వర్షాలకు కురుస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక...
Read More..నల్లగొండ జిల్లా:వ్యక్తిగత, కుటుంబ,ఆధ్యాత్మిక,సామాజిక వేడుకల్లో ఉన్నత, పేద,మధ్యతరగతి అనే తేడా లేకుండా ఉత్సవం ఏదైనా డీజే తప్పనిసరి అన్నంతగా మారింది నేటి సమాజం.కానీ,డీజే సౌండ్స్ వలన అనేక ప్రమాదకర శబ్ద కాలుష్యం తో పాటు కొందరు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం లండన్ లోని దగ్గేనంలో యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని...
Read More..సూర్యాపేట జిల్లా:నల్లగొండ జిల్లా గణేష్ పహాడ్ శివారులోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ చీమనీస్ సూర్యాపేట జిల్లా ప్రజల పాలిట పెను ప్రమాదంగా మారింది.ఈ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే విషపూరితమైన పొగతో ఈ ప్రాంత ప్రజలు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారని బాధితులు...
Read More..నల్లగొండ జిల్లా:ప్రాణ భయంతో ప్రజలు ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్( Private Hospitals) ను ఆశ్రయిస్తారు.సర్కార్ దవాఖానాలో తమకు సరైన వైద్యం అందదనే అపోహ ఇంకా ప్రజలను వెంటాడడమే దీనికి కారణమని అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మరలుతున్నారు.ఇదే...
Read More..నల్గొండ జిల్లా:దామరచర్ల మండల( Damercherla ) పరిధిలో వీర్లపాలెం వద్ద సుమారు రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ కు వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు, ప్రయాణికులకు నరకం చూపిస్తుంది. ప్లాంట్( Yadadri Thermal Power...
Read More..నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy )భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు.మునుగోడు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు.అనంతరం ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న కూరగాయల అంగడి, పోలీస్...
Read More..నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం ( Nagarjunasagar Reservoir)ప్రస్తుతం నిండు కుండను తలపిస్తుంది.ప్రస్తుత ఇన్ ఫ్లో 51,445 క్యూసెక్కులు ఉండగా,అవుట్ ఫ్లో 51,444 క్యూసెక్కులుగా ఉంది.జలశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.60 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు....
Read More..నల్గొండ జిల్లా:నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం( Gurrampode) బుడ్డారెడ్డిగూడెంలో 128 గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు. గుర్రంపోడు ఎస్సై నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బుడ్డారెడ్డిగూడెంలో గంజాయి సాగు చేస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్సై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు.దీంతో...
Read More..నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora ) కుంకుడుచెట్టు తండా,పులగూడెంలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపుతున్నాయి.వివరాల్లోకి వెళ్తే… కుంకుడుచెట్టు తండాకు చెందిన రమావత్ రాజేష్ నాయక్,జగన్,పకీర, పాండ్యా,బెడదూరి వెంకటరెడ్డి అనే పెద్దవూర మండలానికి చెందిన నలుగురు రైతులు హాలియాలో కిసాన్ సీడ్స్...
Read More..నల్లగొండ జిల్లా:పల్లెల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లే.దేవుళ్లను ఎంతగా నమ్ముతారో అంతకన్నా ఎక్కువగా గ్రామాల్లో ఆర్ఎంపీలను నమ్ముతారు.కుటుంబంలో ఎవరికీ ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆర్ఎంపిల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్తారు.అయితే ఆ గుడ్డి...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సమగ్ర కులగణన ప్రక్రియ పూర్తి చేసి రిజర్వేషన్లు చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని అయన మాట్లాడుతూ స్థానిక...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:సమాజాన్ని చీకట్ల నుంచి వెలుగులోకి తెచ్చేవారే ఉపాధ్యాయులని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి...
Read More..నల్లగొండ జిల్లా:108 ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజిరుద్దీన్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను ఏ విధంగా అంబులెన్స్ లో...
Read More..నల్లగొండ జిల్లా:ఇద్దరు కలబడితే ఒక్కరే గెలుస్తారని,రాజీపడితే ఇద్దరూ గెలుస్తారని,కోర్టు కేసుల్లో “రణం కంటే రాజీ మార్గమే” ఉత్తమమని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.క్షణికావేశానికి గురై తప్పనిసరి పరిస్థితుల్లో వివాదాలకు వెళ్ళి నేరాలకు పాల్పడిన వ్యక్తులు...
Read More..నల్లగొండ జిల్లా:నిండుకుండలా ప్రవహిస్తున్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్ట ఎన్ఎస్పి అధికారుల పర్యవేక్షణ లోపంతో కంప చెట్లతో కోతకు గురై ప్రమాద భరితంగా మారింది.వివరాల్లోకి వెళితే నలగొండ జిల్లాలో పలుచోట్ల సాగర్ ఎడమ కాలువ కట్ట కోతకు గురై బలహీనంగా మారింది.2014...
Read More..నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తూ,కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు నల్లగొండ జిల్లా నాయకులు బషీర్ డిమాండ్ చేశారు.శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు నామకరణం చేయాలని మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య...
Read More..సంచలన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం కల్పిస్తే సమాజంలో మార్పుకు మనం నాంది కావచ్చని, ప్రతీరోజు నిరంతరం మనం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉండాలని,మరీ ముఖ్యంగా జర్నలిజంలో నిరంతరం మనల్ని మనం నవీకరించుకోవాలని నల్లగొండ...
Read More..మాడ్గులపల్లి మండలంలోని 13 గ్రామ పంచాయితీలలో నెలకొన్న సమస్యలు,తక్షణమే చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మండల కాంగ్రెస్ పార్టీ(Congress party) అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy)ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకు...
Read More..గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణంగా మారిన ప్లాస్టిక్ ను నిషేధించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో భూమి మనుగడ ప్రమాదంలో పడుతుందని ఐక్యరాజ్య సమితి,ప్రపంచ పర్యావరణ నిపుణులు,శాస్త్రవేత్తలు నెత్తి నోరు బాదుకుంటున్నా ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న మనిషి ప్లాస్టిక్ ను...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన గూండా సంతోషి( Goonda Santoshi ) అనే యువతికి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది.విశాఖపట్నంకు చెందిన మహిళా మనోవికాస్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే క్రొచ్చెట్స్ తయారీలో...
Read More..నల్లగొండ జిల్లా:దసరాకు ఇందిరమ్మ ఇండ్ల( Indiramma Housing scheme ) కమిటీలు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.విధి, విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో బుధవారం సాయంత్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ఇందిరమ్మ ఇండ్ల...
Read More..నల్లగొండ జిల్లా: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాశిలో అక్టోబర్ 6 నుంచి 10వ తేది వరకు నిర్వహించే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామానికి చెందిన నడ్డి జతిన్ యాదవ్ ఎంపికయ్యారు.ఈ నెల 14...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు దసరా పండుగ కోసం ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.ఆ ఎదురు చూపులు పండుగ సంబరాల కోసం అనుకుంటే పొలంలో కాలేసినట్లే.అన్నదాతల ఎదురుచూపు మొత్తం రైతు భరోసా కోసం.గత ప్రభుత్వం రైతుకు ఏటా ఖరీఫ్,రబీ సీజన్లో...
Read More..నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం నామాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యారులు సమస్యల వలయంలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని గ్రామస్తులు...
Read More..నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని పశు వైద్యశాలలో డాక్టర్ లేక గత మూడు నెలలుగా మూతపడి ఉందని స్థానికులు చెబుతున్నారు.పశువులకు సీజనల్ వ్యాధులు సోకితే చికిత్స చేసే దిక్కే లేదని,వేల రూపాయలు పెట్టి ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )ఆఫీసు ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించారని,దానిని వెంటనే కూల్చివేయాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి,నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.మంత్రి...
Read More..నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లాలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది.సర్పంచ్ గిరిని ఆశిస్తున్న ఆశావహులు వినాయకుడి విగ్రహలు భారీ సంఖ్యలో ఇప్పియ్యడమే కాకుండా, గణేష్ మండపాల వద్ద అన్నదానాలు ఏర్పాటు చేయడం,ఉత్సవ కమిటీలకు భారీగా చందాలు రాయడం చేశారు.ఇదంతా...
Read More..నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్లో దరఖాస్తు గడువును పరిపాలనా కారణాల రీత్యా ఈ నెల 23...
Read More..నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్మూలించడంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభించినా కొంతమంది వైన్స్ యాజమాన్యం తీరుతో కొందరు అక్కడక్కడా బెల్ట్ షాపులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది.అయితే మునుగోడు మండలంలో...
Read More..నల్లగొండ జిల్లా:విద్యుత్ సరఫరా( Power supply )లో హోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రమాదకరకంగా మారాయని నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం మేటిచందాపురం, గుర్రంపోడ్ మండలం బ్రహ్మన్నగూడెం...
Read More..నల్లగొండ జిల్లా:దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా ఇంకా మా బతుకులు పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నాయని,ఈ బతుకులు ఇంకెన్నాళ్ళుభరించాలని నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం వెల్మోనిగూడెం గ్రామానికి చెందిన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం పేరు...
Read More..నల్లగొండ జిల్లా: మొహమ్మద్ (స) వేలాది తెగల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి, పగద్వేషాలతో రగిలిపోయే వారి మధ్య ప్రేమ అనురోగాలను నెలకొల్పి,వారి మధ్య అనురాగ బంధాన్ని నెలకొల్పి,మూఢనమ్మకాల అంధకారం నుంచి మత భావనను తొలగించి, ఆధ్యాత్మికతను క్రియాత్మక జీవితపు సుభిషాల...
Read More..నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలకు టోల్ గేట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని వాహనదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.టోల్ సిబ్బంది పెట్రోలింగ్ వెహికిల్ ఈ మార్గంలో మచ్చుకైనా కనిపించక పోవడంతో టిప్పర్లు, లారీలు...
Read More..నల్లగొండ జిల్లా: విద్యార్దులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన 11 మంది ప్రభుత్వ అధ్యాపకులు ఒకేరోజు విధులకు డుమ్మా కొట్టి విందు,విలాసాల్లో మునిగితేలిన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ విషయం తెలిసి ఎస్ఎఫ్ఐ...
Read More..నల్లగొండ జిల్లా: చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంబంధించే దారిని వెతుక్కుంటూ బైకులను దొంగతనం చేసి,వాటిని విక్రయించి,వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్న ఏపీ మాచర్లకు చెందిన రాజా అనే అంతరాష్ట్ర బైక్ దొంగను నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్...
Read More..నల్లగొండ జిల్లా: సిపిఐ(ఎం)అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడవడం దేశానికి, కమ్యూనిస్టులకు తీరని లోటని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి...
Read More..నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ చోరీలకు అడ్డాగా మారిందని మీడియాలో వచ్చిన కథనాలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం స్పందించారు.కాలినడకన ఆయన బస్టాండ్ మరియు వివిధ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.బస్టాండ్ ను తనిఖీ చేసి మరుగుదొడ్లు శుభ్రంగా లేవని,పరిసరాలలో...
Read More..నల్లగొండ జిల్లా:గత రెండు మూడు రోజులుగా నల్లగొండ జిల్లాలోని 177 మీ సేవ కేంద్రాల్లో సేవలు నిలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.సర్వర్ బిజీ కారణంగా సేవలు అందించలేకపోతున్నామని,ప్రజలు వివిధ రకాల సమస్యలతో మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారని వాపోతున్నారు.మీసేవ...
Read More..నల్లగొండ జిల్లా: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని,ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు,డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని,ఎస్పీ ఆదేశాల మేరకు డీజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ...
Read More..నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 60 కాందీశీకుల భూముల్లో కొనసాగుతున్న పైలేట్ ప్రాజెక్ట్ సర్వే పనులను శుక్రవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సందర్శించి పరిశీలించారు.సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి...
Read More..నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలంలోని పులిచెర్ల నుండి పోతునూరు స్టేజీ వరకు నాలుగు కి.మీ.మేర రోడ్డు మొత్తం శిధిలావస్థకు చేరి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి మోకాళ్ళ లోతు గుంతల్లో గత 15 ఏళ్ల నుండి పది గ్రామాల ప్రజలు,వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నామనిపులిచెర్ల,తదితర...
Read More..నల్లగొండ జిల్లా: మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో వద్ద అద్దంకి- నార్కట్ పల్లి హైవే పై జంక్షన్లో ఫెడ్ లైట్లు లేక సాయంత్రం అయితే చిమ్మ చీకట్లు కమ్ముకొని, పాదచారులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని కుక్కడం...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తుందని,6 మాత్రలు రాస్తే 5 బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాల్సి వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు.సర్కారు నుంచి పలురకాల మందుల సరఫరా గత కొద్ది రోజులుగా నిలిచిపోయిందని,ముఖ్యంగా బీపీ,షుగర్,గ్యాస్,జలుబు, దగ్గు...
Read More..