Nalgonda

Nalgonda District & City Daily Latest News Updates

సాగర్ లో నీటి కుక్కల హల్చల్

నల్గొండ జిల్లా:సాగర్ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి కుక్కలు శుక్రవారం ప్రధాన జల విద్యుత్ కేంద్రం ఎదుట సందడి చేశాయి. జలాశయంలో కలియతిరుగుతూ పర్యాటకులను కనువిందు చేశాయి.భూమి మీద నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో  అవి కూడా ఒకటి.

Read More..

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నల్లగొండ జిల్లా:తిప్పర్తి మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన కంభం రవి(30) అక్కడికక్కడే మృతి చెందాడు.ద్విచక్ర వాహనంపై వెళుతున్న మృతుడు డివైడర్ ను ఢీ కొట్టి కింద పడగా వేగంగా వస్తున్న గుర్తు...

Read More..

స్టేట్ ర్యాంక్ సాధించిన గిరిజన విద్యార్దిని

నల్గొండ జిల్లా:పెద్దవూర మండలం పాల్తితండాకు చెందిన పాల్తి శంకర్ నాయక్, సరోజ దంపతుల కూతురు పాల్తి స్రవంతి మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 460/470 మార్కులతో ఎంపీసీ విభాగంలో స్టేట్ ర్యాంక్ సాధించింది. మారుమూల తండాలో పుట్టి...

Read More..

జె.ఎస్.డి టౌన్ షిప్ అక్రమ వెంచర్ పై ఆర్డీవోకు ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గట్టుకు వెళ్ళే దారిలో జె.ఎస్.డి టౌన్ షిప్ పేరుతో సీలింగ్ భూమిలో అక్రమంగా వెంచర్ వేసి అమ్మకాలకు సిద్ధమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్ అధికారులకు పిర్యాదు చేసినట్లు...

Read More..

నేడు ఇంటర్‌ ఫలితాల విడుదల..!

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విడుదల చేస్తారని,tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, సమాచారం కోసం 924 02 55555 నంబర్‌, helpdesk-ie@ telangana.gov.in వెబ్‌సైట్‌ను...

Read More..

పేరూరు గ్రామవాసికి సేవారత్న,ప్రతిభారత్న అవార్డులు

నల్గొండ జిల్లా:అనుముల మండలం పేరూరు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరు శోభన్ బాబు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సేవారత్న, ప్రతిభారత్న అవార్డులు అందుకున్నారు. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ ప్రెసిడెంట్ కొంపెల్లి సత్యనారాయణ,రిటైర్డ్ జడ్జి...

Read More..

ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఉపాధి హామీ కూలి మృతి

నల్గొండ జిల్లా: పెద్దఅడిచర్లపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన కోమండ్ల లక్ష్మయ్య సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్ళి ఉష్ణోగ్రత తీవ్రతకు వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ యజమాని మృతి చెందడంతో దిక్కుతోచని పడ్డామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా...

Read More..

ఆటోలో పోగొట్టుకున్న ఆభరణాల బ్యాగు ట్రేస్ చేసి అప్పగించిన పోలీసులు

నల్లగొండ జిల్లా:నిడమనూరు మండల కేంద్రానికి చెందిన అన్నబోయిన శివకుమార్ (మెడికల్ రిప్రజెంటేటివ్) సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో చెక్ పోస్ట్ ప్రాంతంలో 25 తులాల వెండి,ఇతర ఆభరణాల బ్యాగుతో ఆటో ఎక్కాడు. ఆటోలో బ్యాగు మరిచిపోయి సహాయం కోసం నిడమనూరు...

Read More..

ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం:సీఐ శ్రీను నాయక్

నల్లగొండ జిల్లా:సమాజంలో ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరమని నాగార్జునసాగర్ సీఐ శ్రీను నాయక్ అన్నారు.సోమవారం సాగర్ పోలీస్ స్టేషన్లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కటెబోయిన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో “ట్రైన్ యువర్ టంగ్”అనే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని ప్రముఖ...

Read More..

ఇల్లులేక,ఉపాధి లేక అవస్థలు పడుతున్న వికలాంగ కుటుంబం

సూర్యాపేట జిల్లా:హుజార్ నగర్ పట్టణానికి చెందిన భూక్య నరసింహ దివ్యాంగుడు ఎంకే టీ స్టాల్ నందు సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.చిన్ననాటి నుండి ఒక కాలు అవిటిగా ఉండగా గత రెండేళ్ల క్రితం మరొక కాలు ఇన్ఫెక్షన్ అవడంతో ఆ కాలును...

Read More..

నల్లగొండ జిల్లాలో నయా యాప్ మోసం వెలుగులోకి...!

నల్లగొండ జిల్లా: వీఐపీ యాప్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మించిన కేటుగాళ్లు జనం చేత చైన్ సిస్టం ద్వారా కోట్లలో పెట్టుబడులు పెట్టించి బురిడీ కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మొదట్లో కొందరికి ప్రాఫిట్ ఆశ చూపి పెద్ద...

Read More..

పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ:ఎమ్మెల్యే వేముల

నల్లగొండ జిల్లా:దేశంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని,సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.నల్లగొండ జిల్లా నకిరేకల్...

Read More..

ఈ మూడు రోజులు జాగ్రత్త ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి

నల్లగొండ జిల్లా: తెలంగాణాలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి.బయటకు రావాలంటే భయపడేలా మండుతున్నాయి.అంతలోనే మధ్యాహ్నం ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది.ఉన్నట్లుండీ మేఘాలు కమ్ముకుని ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి.ఇవాళ్టి...

Read More..

జై భీమ్ నినాదాలతో హోరెత్తిన ఉమ్మడి నల్లగొండ

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో...

Read More..

ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదానికి 51 రోజులు

నల్లగొండ జిల్లా:ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 51 రోజులైనా టెన్నెల్ లోనే ఇంకా ఆరుగురి మృతదేహాలు ఉండగా 50 రోజుల్లో కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు వస్తున్నాయి....

Read More..

వరి ధాన్యం తరలించే ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు వేసిన పోలీసులు

నల్లగొండ జిల్లా:జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు హాలియా పోలీస్ ఆధ్వర్యంలో ఆదివారం వజ్రతేజ రైస్ మిల్లు వద్ద హాలియా ఎస్ఐ సతీష్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది ట్రాక్టర్లకు ముందు వెనుకా రెడియం స్టికర్స్ వేయించారు. రైతులు...

Read More..

రేపటి నుంచి 'భూ భారతి' అమలు

నల్లగొండ జిల్లా:భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది.పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు,సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. భూ...

Read More..

ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

నల్లగొండ జిల్లా:కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామానికి చెందిన యాపాల సంపత్ కుమార్ రెడ్డి(24) ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో పైకప్పుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. మృతుడు ఎంసీఏ వరకు చదువుకొని,ఉద్యోగ ప్రయత్నాలతో పాటు...

Read More..

డివైడరును ఢీ కొట్టిన కారు ఐదుగురికి తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లా:కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద 35వ,జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్న కారు డివైడరును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరగగా స్థానికులు క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సంఘటనా...

Read More..

నల్లగొండలో లేజర్ కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య

నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి సురేష్ (44) శుక్రవారం రాత్రి నల్లగొండ పట్టణంలో దారుణ హత్యకు గురయ్యాడు.నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరిలోని గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ పై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు...

Read More..

పాములపహాడ్ ఐకెపి కేంద్రంలో ప్రమాదం ముగ్గురికి గాయాలు

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలోని ఐకెపి కేంద్రంలో శనివారం ఉదయం ధాన్యం బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బస్తాలు కూలి అదే గ్రామానికి చెందిన హమాలీలు ఏర్పుల లింగయ్య,గండమల్ల కృష్ణయ్య,బొల్లెద్దు వెంకన్న అనే ముగ్గురు హామాలీలకు తీవ్ర...

Read More..

అమెరికాలో రవాణా వ్యవస్థపై అధ్యయనం:మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా: అమెరికా దేశ పర్యటనలో ఉన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజ్ కౌంటీలోని శాంటా అనా ప్రాంతంలో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలను గురించి...

Read More..

తెలంగాణలో వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పెట్టాల్సిందే

నల్లగొండ జిల్లా:తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు షాక్ ఇచ్చింది.హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అంటూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.2019 కి ముందు బండి అయితే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.బైకులకు రూ.320 నుండి...

Read More..

పట్టణ ప్రాంత రేషన్ షాపుల్లో సన్నబియ్యం కొరత

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పట్టణ ప్రాంతాల రేషన్ షాపుల్లో సన్నబియ్యం కొరత కనిపిస్తుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకుని వెలుసుబాటు ఉండడంతో గ్రామీణ ప్రాంతాలు మరియు ఇతర ప్రదేశాల నుంచి వలస వచ్చిన...

Read More..

రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలకు,పలు విద్యా సంస్థలకు రేపటి నుంచి ఈ నెల 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి.12న రెండో శనివారం,13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండగా ఆ తర్వాత 18న గుడ్ ఫ్రైడేకు...

Read More..

హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నల్లగొండ జిల్లా:ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది.ఇందులో భాగంగా అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.ఫిబ్రవరి 3న కేంద్రహోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15...

Read More..

స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

నల్లగొండ జిల్లా:ఈ నెల 24 నుంచి ప్రభుత్వ,ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది.జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.అకడమిక్...

Read More..

కంచ గచ్చిబౌలిలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

నల్లగొండ జిల్లా:కంచ గచ్చిబౌలి భూముల్లో నేడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది.స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది.అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది.ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా హెచ్.సి.యు...

Read More..

వాహనదారులారా వేసవిలో హైవేలపై జాగ్రత్త

నల్లగొండ జిల్లా: వేసవి కాలం వచ్చిందంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు గేదెలు,ఆవులు జాతీయ రహదారులపైకి విపరీతంగా వస్తుంటాయి.వాహనదారులు ఏమాత్రం వెనరపాటుగా ఉన్నా పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు,ఆటోలు,కార్లు నడిపే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.రాత్రి వేళలో...

Read More..

మూసికి పూడిక ముప్పు

నల్లగొండ జిల్లా:మూసి జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తుందని తెలుస్తోంది.గతేడాది సిడబ్ల్యూసి నిర్వహించిన సర్వేలో మూసికి పూడిక ముప్పును గుర్తించింది.ప్రాజెక్టు నిర్మించిన తొలినాల్లో నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించిన జలాశయం,నేడు పూడిక పేరుకుపోవడంతో...

Read More..

వాట్సాప్ గ్రూప్ తో ఇద్దరు మిత్రుల వినూత్న ఆలోచన

నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణానికి చెందిన బ్రహ్మదేవర నరేష్,కర్నాటి సురేష్ అనే ఇద్దరు మిత్రులు సమాజానికి సేవ చేయాలని ఐదు సంవత్సరాల క్రితం 10 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 280 మంది సభ్యులను యాడ్ చేసి, ఒక్కొక్కరు ప్రతి...

Read More..

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్

నల్లగొండ జిల్లా: రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం...

Read More..

జూన్ లో సర్పంచ్ ఎన్నికలు...షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్థం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం కాగా జూన్ లో ఎన్నికలు నిర్వహించేందకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు,ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది.

Read More..

దేవరకొండ జనసేన పార్టీ ఇంచార్జ్ హౌస్ అరెస్ట్

నల్లగొండ జిల్లా:నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటన సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్,సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొర్రా చందు నాయక్ ను ఆయన స్వగ్రామం కొర్రతండాలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఈ...

Read More..

ఇక నుండి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 పబ్లిక్ హాలీ డే

నల్లగొండ జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 ను పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినంగా...

Read More..

జీపీవోలుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు...!

నల్లగొండ జిల్లా:గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్‌వో, వీఆర్‌ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.విధివిధానాలు,అర్హతలు ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో ఇచ్చింది.డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్‌వోలు,వీఆర్‌ఏలకు జీపీవోలుగా అవకాశం కల్పించనుంది.ఇంటర్‌తో పాటు ఐదేళ్లు వీఆర్‌వో లేదా...

Read More..

మినీ స్టేడియంలో మినీ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయండి

నల్లగొండ జిల్లా: నకిరేకల్ పట్టణంలోని మీని స్టేడియంలో గతంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మినీ వాటర్ ప్లాంట్ పని చేయక మార్నింగ్ వాకర్స్,క్రీడాకారులు,సేద తీరేందుకు వచ్చే పెద్దలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో తాగునీటి ఇబ్బందులు...

Read More..

మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం...గవర్నర్ తో సీఎం భేటీ...?

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఈ విషయమై నేడు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు రాజభవన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసి మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించే అవకాశం ఉందని, ఏప్రిల్ 3న...

Read More..

కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

నల్లగొండ జిల్లా:కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేసి గాయపరిచిన ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ అండ్ ఎస్సీ,ఎస్టీ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి...

Read More..

మహిళ ప్రాణాలు కాపాడిన నల్లగొండ టూటౌన్ పోలీసులు

నల్లగొండ జిల్లా: కుటుంబంలో ఏర్పడిన సమస్యలకు మనస్తాపం చెందిన ఓ వివాహిత బుధవారం రాత్రి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైంది.ఇది గమనించిన స్థానికులు టూటౌన్ ఎస్ఐ సైదులుకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఆయన...

Read More..

సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం...!

నల్లగొండ జిలా:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.దాదాపు ఏడాదిగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుదారులకు ఈ ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి...

Read More..

మ‌య‌న్మార్,థాయ్ ల్యాండ్ దేశాల‌లో నేడు భారీ భూక‌పం

నల్లగొండ జిల్లా:మ‌య‌న్మార్, థాయ్ ల్యాండ్ దేశాల‌లో నేటి ఉదయం భారీ భూక‌పం సంభవించింది.భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 7.7 గా న‌మోదైంది.ఈ భూకంపం ధాటికి ఆయా దేశాల‌లో భారీగా ఆస్తి,ప్రాణన‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.దీని తీవ్ర‌త‌కు ప‌లు భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి.ప్ర‌జ‌లు ఇళ్ల...

Read More..

మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే:ఎస్ఐ మధు

నల్లగొండ జిల్లా:మైనర్లకు వాహనాలు ఇస్తే యజమాని జైలుకెళ్లడం ఖాయమని ఎస్ఐ పసుపులేటి మధు హెచ్చరించారు.నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రం ప్రధాన కూడలిలో వాహన తనిఖీలు చేపట్టి ఎలాంటి పత్రాలు,నెంబర్ ప్లేట్లు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా...

Read More..

సోషల్ మీడియాలో కోతి రాముళ్ళు ఉన్నారు: ఎమ్మెల్యే వేముల

నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో పదవ తరగతి పరీక్ష పేపరు లీకేజీ వ్యవహారంపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియాలో కొందరు కోతి రాముళ్ళు ఉన్నారని,ఆ కోతి రాముడు ఎవరో...

Read More..

మృతుని కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత

నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రానికి చెందిన ఇరిగి శ్రీను ఇటీవల మరణించిన విషయం తెలిసి ప్రజాసేవకుడు పగడాల సైదులు బుధవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.మృతుడుకి ముగ్గురు ఆడపిల్లలని తెలిసి మృతుని భార్య ఇరిగి పీరమ్మకు పదివేల...

Read More..

నకిరేకల్ ఫైర్ ఇంజన్ కు నీళ్లు కరువయ్యాయి...!

నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలోని ఫైర్ స్టేషన్లో ఫైర్ ఇంజన్ కు నీళ్లు కరువయ్యాయి.బుధవారం ఫైర్ స్టేషన్లో బోరు పనిచేయకపోవడంతో ఇటుకల కంపెనీ వారికి డబ్బు చెల్లించి ట్యాంకు ఫుల్ చేస్తున్నామని ఫైర్ సిబ్బంది తెలిపారు. అసలే ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా...

Read More..

నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై కేసు నమోదు

నల్గొండ జిల్లా:నకిరేకల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది.పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చౌగోని రజిత ఫిర్యాదు చేయాగా, ఈ...

Read More..

రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు ఇవే...!

నల్లగొండ జిల్లా:రాజీవ్ యువ వికాసం పథకం కింద 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి.కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు,పల్లెల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి. (రేషన్ కార్డు లేకపోతే ఇన్ కమ్ సర్టిఫికెట్ సమర్పించాలి.మహిళలకు(ఒంటరి,వితంతు)...

Read More..

తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

నల్లగొండ జిల్లా: తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రంతా ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం దంచి కొట్టడంతో చాలా జిల్లాల్లో అల్లకల్లోల వాతావరణం ఏర్పడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది.హైదరాబాద్ లో దాదాపు ప్రళయమే కనిపించింది.చాలా జిల్లాల్లో వరి,మొక్కజొన్న పంటలు తీవ్రంగా...

Read More..

దేశంలో 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు...ఏడీఆర్ రిపోర్టు...!

నల్లగొండ జిల్లా:దేశంలోని28 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) నివేదిక విడుదల చేసింది.నేతలు ఇటీవల ఎన్నికలకు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్...

Read More..

మరో 18 గంటల్లో వ్యోమగాములు భూమిపైకి...!

నల్లగొండ జిల్లా:అంతరిక్షం నుంచి వ్యోమగాములు తిరుగుప్రయాణమై మరో 18 గంటలల్లో అనగా రేపు సునీతా విలియమ్స్,విల్మోర్ భూమిపై దిగనున్నట్లు తెలుస్తోంది.క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక హ్యాచ్‌లో ప్రయాణం రేపు తెల్లవారుజామున 2.41 గంటలకు (ఉ.3.27 గంటలకు ఇంజిన్లు ఆన్‌ అవుతుంది).ఫ్లోరిడా తీరంలో సముద్రంలో...

Read More..

గ్రూపు-1లో ప్రతిభ కనబరిచిన మామిడి ప్రసన్నకు బీఆర్ఎస్ నేతల అభినందలు

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మామిడి లింగయ్య కూతురు ప్రసన్న ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 410 మార్కులు సాధించడంతో మంగళవారం బీఆర్ఎస్ మండల నాయకులు కస్తూరి దామోదర్,కన్నెబోయిన అంజయ్య,ఐతగొని కృష్ణ గౌడ్ అభినందించారు.ప్రతి తల్లితండ్రులు ఇదే విధంగా...

Read More..

ఓయూలో విద్యార్థుల రాస్తారోకో...!

నల్లగొండ/గంట సోమన్న:ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులు మీద పడి విద్యార్థికి గాయాలయ్యాయి.తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు రాస్తారోకోకు దిగారు.ఓయూకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు బంద్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్దులు విసి వెంటనే వచ్చి...

Read More..

ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా ఇఫ్తార్ నిధులు విడుదల

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఇఫ్తార్ విందులకు రాష్ట్ర ప్రభుత్వం విధులు విడుదల చేసింది.నల్లగొండ-5 లక్షలు, మిర్యాలగూడ-4 లక్షలు, దేవరకొండ-3 లక్షలు, నాగార్జున సాగర్-2 లక్షలు, నకిరేకల్-3 లక్షలు, మునుగోడు-3 లక్షలు, కోదాడ-4 లక్షలు, సూర్యాపేట-3 లక్షలు,...

Read More..

తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ,ఎస్సీ వర్గీకరణ బిల్లు..!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది.ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ బిల్లును రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బిల్లు ప్రవేశ పెట్టారు.స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును...

Read More..

ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముస్లిం దాత విరాళం

నల్గొండ జిల్లా:నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ రవూఫ్ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి రూ.60 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల మధ్య కులమత బేధాలు వద్దని, మనమంతా ఒకటేనని,దైవ కార్యం ఏదైనా...

Read More..

గత ఏడాదిలో బెట్టింగ్ యాప్స్ కు వెయ్యి మందిని బలయ్యారు...!

నల్లగొండ జిల్లా:బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు.దీనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది.తాజాగా పలువురు నెటిజన్లు...

Read More..

నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...!

నల్లగొండ జిల్లా:నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల రెండు చరిత్రాత్మక బిల్లులు శాసనసభ ముందుకు రానున్నాయి.వీటిపై సభలో నేడు,రేపు ప్రత్యేక చర్చ జరగనుంది.ఎస్సీ వర్గీకరణకు షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది.కులగణన సర్వే...

Read More..

నిబంధనలు పాటించని కాంట్రాక్టర్...పర్యవేక్షణ చేయని అధికారులు

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీలో గత ఆరు నెలలుగా పాత బ్రిడ్జి పక్కన నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిబంధనలు పాటించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.నిర్మాణ ప్రదేశంలోఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు,రేడియం స్టిక్కర్లు పెట్టకుండా నిర్లక్ష్యంగా...

Read More..

నకిరేకల్ మున్సిపాలిటీలో స.హ.చట్టం అధికారులు లేరా...?

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ నోటీస్ బోర్డులో స.హ.చట్టం అధికారుల పేర్లు లేకపోవడంతో ఇక్కడ స.హ.చట్టం అధికారులు లేరా…? అనే అయోమయం నెలకొంది.మున్సిపాలిటీ కమిషనర్,ఏఈ,అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించడం లేదని పట్టణ ప్రజలు అవస్థలు పడుతూ స.హ.చట్టానికి కంప్లీట్ చేయడానికి వెళితే నోటీస్ బోర్డులో...

Read More..

మరో మూడు నాలుగు రోజుల్లో భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్...?

నల్లగొండ జిల్లా:అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు.నాసా వెల్లడించిన వివరాల ప్రకారం…భూమి మీదకు ఈ నెల 19,20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది.10 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఉంటున్న...

Read More..

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠం షురూ..!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన ప్రారంభమైంది.ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు. పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ...

Read More..

నడికుడ గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం నడికుడ గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైయ్యాయి.ఆదివారం యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి టంగుటూరు సురేష్ ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, యువత క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ...

Read More..

రైతులకి సాగునీటి ఇబ్బందుకులు రాకుండా చూడాలి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా: వేసవిని దృష్టిలో పెట్టుకొని రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకండా చూడాలని రాష్ర్టరోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ,ఇరిగేషన్,వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నల్గొండ నియోజకవర్గ...

Read More..

కన్నులపండువగా లక్ష్మీనరసింహ స్వామి,ఆండాలు కళ్యాణం

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం సల్కునూరు గ్రామంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి,ఆండాలు అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు యజ్ఞాకుల కమండూరి తిరుమలాచార్యులు, ఘటూరి శ్రీధరాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఆదివారం కన్నులపండువగా జరిగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల...

Read More..

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా:సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండ క్యాంపు ఆఫీస్ లో పలు గ్రామాలకు చెందిన 173 మంది బాధితులకు రూ.30 లక్షల విలువగల సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ...

Read More..

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు:కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు నిర్మించి ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.శనివారం జిల్లాకు పంపిన ఇందిరమ్మ మోడల్...

Read More..

ఇండ్ల స్థలాలు అర్హులకు పంపిణీ చేయాలని ఎమ్మార్వో వినతి

నల్లగొండ జిల్లా:2009లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల కోసం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో రెండు చోట్ల సేకరించిన 12.43 గుంటల భూమిని వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి...

Read More..

సునీత విలియమ్స్, విల్మోర్ను కోసం నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్

నల్లగొండ జిల్లా:దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యుఎస్ వ్యోమగాములు సునీతా విలియమ్స్,విల్మోర్ను తీసుకొచ్చేందుకు ‘ఫాల్కన్-9’ నేడు నింగిలోకి దూసుకెళ్లింది.ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4.30 గంటలకు విజయవంతంగా...

Read More..

నల్గొండ జిల్లా.. జానారెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి భేటి

నల్లగొండ జిల్లా:మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటి అయ్యారు.నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భేటి జరిగినట్లు సమాచారం.రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలను...

Read More..

ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది బీఆర్ఎస్ వల్లే: మంత్రి ఉత్తమ్

నల్లగొండ జిల్లా:కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని,పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగడానికి కారణమే ఆ పార్టీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు.ప్రగతిభవన్లో జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ విందులు, వినోదాలు చేసే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్...

Read More..

డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బాధితులు

నల్గొండ జిల్లా:దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన కపురతండా, మోదుగులకుంట గ్రామాల ఆర్ అండ్ ఆర్ బాధితులు తమకు ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాల గురించి శనివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం...

Read More..

అక్రమ వెంచర్లకు అండగా సబ్ రిజిస్ట్రార్,మున్సిపల్ ఆఫీస్...?

సూర్యాపేట జిల్లా:అక్రమ లేఅవుట్ ప్లాట్లు కొనుగోలు చేసినవారికి అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసినా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అనుమతులు మంజూరు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.హుజూర్...

Read More..

వీధిలైట్లు పగలు కూడా వెలుగుతున్నవి సారూ...!

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ,వార్డులో గత మూడు నెలలుగా వీధిలైట్లు నిత్యం వెలుగుతూ విద్యుత్ వృథా అవుతున్నా మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులకు పట్టకపోవడం గమనార్హం.గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని కాలనీవాసులు వాపోతున్నారు.తక్షణమే అధికారులు వీటిపై...

Read More..

ఓపెన్ డిగ్రీ చదివి గ్రూప్స్ సాధించాడు...!

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గీత కార్మికుల కుటుంబానికి చెందిన పెండెం శ్రీను, సాయమ్మ దంపతుల కుమారుడు సందీప్ ఓపెన్ డిగ్రీ చదివి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు.గ్రూప్-2 లో 85వ, ర్యాంక్,గ్రూప్-3లో 50వ,...

Read More..

నేటి నుంచే ఒంటిపూట బడులు షురూ...!

నల్లగొండ జిల్లా:నేటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం.వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే పదో తరగతి పరీక్షలు జరిగే స్కూల్స్ మాత్రం...

Read More..

ఆస్ట్రేలియా వైద్యుల అద్భుతం...రోగికి కృత్రిమ గుండె

నల్లగొండ జిల్లా:హార్ట్ ఫెయిల్యూర్ రోగికి కృత్రిమ గుండెను అమర్చి ఆస్ట్రేలియా వైద్యులు రికార్డు సృష్టించారు.ప్రపంచంలోని అనేక దేశాల్లో కృత్రిమ హృదయాలను అమర్చిన రోగులు 100 రోజులకు మించి జీవించలేదు. కాగా, ఆస్ట్రేలియాలో గుండె మార్పిడి తర్వాత 100 రోజుల తర్వాత కృత్రిమ...

Read More..

నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి,ప్రజలకే లాభం:రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకి,ప్రజలకే లాభమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. ‘నిద్రాహారాలు మాని భువనగిరి ఎంపీ సీటును గెలిపించాను.2018లో నేను కాంగ్రెస్ తరఫున పోటీ...

Read More..

హొలీ సంబరాల్లో డీజే పాటలకు స్టెప్పులేసిన కలెక్టర్,ఎస్పీ

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో శుక్రవారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి.జిల్లా అధికార యంత్రాంగం,పోలీస్ అధికారులు,సిబ్బంది రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వారితో కలిసి హోలీ ఆడుతూ డీజే...

Read More..

జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు ఆప్రజాస్వామికం

నల్లగొండ జిల్లా:మాజీమంత్రి జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఆప్రజాస్వామికమని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ,మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.స్పష్టమైన కారణం లేకుండా జగదీష్ రెడ్డిపై వేటు హేయమైన చర్య అని,ప్రజాపాలన పేరుతో చేస్తున్న ఆప్రజాస్వామిక పనులను ఖండించి, రైతుల...

Read More..

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో హోలీ సంబరాలు

నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం హోలీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి ర్యాలీతో నకిరేకల్ సెంటర్ దగ్గరికి చేరుకొని డప్పుచప్పుళ్ల మధ్య ఆటపాటలతో...

Read More..

స్టార్ లింక్ ఎంట్రీకి భారత్ కఠిన షరతులు

నల్లగొండ జిల్లా:త్వరలో భారత్లో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రయత్నిస్తోంది.దేశంలో సేవలు అందించాలంటే కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరింది. సున్నిత,సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం, నిలిపివేయడానికి వీలు ఉండాలని...

Read More..

ఎండిన పంట పొలాలను పరిశీలించిన బీజేపీ బృందం

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత వైఖరి వల్ల వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయి అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు.బుధవారం నల్గొండ రూరల్ మండలం పరిధిలోని రాములబండ,రంగారెడ్డి నగర్ గ్రామాల్లో ఎండిపోయిన...

Read More..

భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్...!

నల్లగొండ జిల్లా:సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు.భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. అయితే వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ ఈ రోజు...

Read More..

ఎమ్మెల్యే వేములపై సైబర్ ఎటాక్ చేసిన నేరగాళ్ల అరెస్ట్

నల్లగొండ జిల్లా:న్యూడ్ వీడియో కాల్స్‌తో నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు.నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారం క్రితం వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసి,ఆ తర్వాత...

Read More..

అంతరాష్ట్ర దొంగలు ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

నల్లగొండ జిల్లా:ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి 20 తులాల బంగారం చోరీ చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి,వారి నుండి 20 తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్ కు పంపినట్లు దేవరకొండ ఏ ఎస్పీ మౌనిక తెలిపారు.బుధవారం...

Read More..

మాదిగలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు

నల్లగొండ జిల్లా:రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు బుద్ధి చెబుతారని ఎమ్మెస్ఎఫ్ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు నల్ల శ్రీకాంత్ అన్నారు.గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు వర్గీకరణకు రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పిన వెంటనే నిండు అసెంబ్లీ సాక్షిగా మాట...

Read More..

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత

నల్లగొండ జిల్లా: ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగిందని, ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నానని ప్రణయ్ భార్య అమృత అన్నారు.ప్రణయ్ హత్య కేసులో శిక్షలు పడ్డాక ఆమె స్పందించారు. ఈ ప్రయాణంలో మాకు అండగా...

Read More..

అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.బషీర్ బాగ్,నాంపల్లి,రవీంద్రభారతి పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.నిరసనలు, ర్యాలీలు,ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ ఉభయ సభలు...

Read More..

పొగమంచులో ప్రయాణం చేస్తున్నారా...జాగ్రత్త...!

నల్లగొండ జిల్లా:గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పోగమంచు, మధ్యాహ్నం సమయానికి ఎండ కొడుతోంది.దీంతో ఉదయం పూట వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది.పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు ఖచ్చితంగా వాహనాల ఫాగ్ లైట్లు వెలుగుతూనే ఉండాలి.ఏ మాత్రం...

Read More..

గ్రూప్-1కు ఎంపికైన బోయగూడెం గ్రామవాసి అల్లి కీర్తన

నల్గొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు యాదవ్ దంపతుల కూతురు అల్లి కీర్తన గ్రూప్-1కు ఎంపికయ్యారు.ఉమ్మడి అనుముల మండల మాజీ ఎంపీపీ కూతురైన అల్లి కీర్తన ఇరిగేషన్ శాఖలో జేటీఓగా విధులు నిర్వహిస్తున్నారు.ఆమె గ్రూప్-1...

Read More..

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!

నల్లగొండ జిల్లా:పోగొట్టుకున్న ధ్రువీకరణ పత్రాలు కొన్నింటిని తిరిగి తక్కువ సమయంలోనే పొందవచ్చు.ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ప్రజలు అవగాహన కల్పించకపోవడంతో ప్రజలు సమయం,డబ్బు వృథా చేసుకుంటున్నారు.మీసేవా కేంద్రాల నిర్వాహకులు కూడా దరఖాస్తుదారులకు వివరించకపోవడంతో,వారి దందా మూడు పూవులు ఆరుకాయలుగా మారుతోంది.రెండు నెలల క్రితం...

Read More..

మార్చి12 నుంచే అసెంబ్లీ...17 లేదా 19న బడ్జెట్...!

నల్లగొండ జిల్లా:అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి.2025 -26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనున్నారు.ఈ నెల 12న తొలిరోజు...

Read More..

ఎసెల్బీసీ టన్నెల్ లోకి నేటి నుంచి రంగంలోకి రోబోలు

నల్లగొండ జిల్లా:ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.కాగా, నేటి(మంగళవారం) నుంచి రోబోటిక్స్ రంగంలోకి దింపనున్నారు.రోబోల కోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.కాగా,గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైన...

Read More..

భర్తను హత్య చేసిన భార్య గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం

నలగొండ జిల్లా:కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసిన భార్య బాగుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఉస్మాన్ పుర కాలనీకి చెందిన జెడ్పీ స్కూల్ అటెండర్ మహమ్మద్ ఖలీల్...

Read More..

10 న గ్రూప్ -1 ఫలితాలు...ప్రొవిజనల్ మార్కుల జాబితా వెల్లడి...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపీఎస్సీ) పలు కీలక పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్టు ప్రకటన జారీ చేసింది.మార్చి 10 నుంచి గ్రూప్స్ పరీక్షల రిజల్ట్స్ షెడ్యూల్...

Read More..

రాయికల్ లో ఆశా వర్కర్ పై అత్యాచార ఘటన అమానుషం: జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా:జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత ఆశా వర్కర్ పై హత్యాచార ఘటన అమానుషమని,ఘటన జరిగి వారం రోజుల అవుతున్నా నిందితున్ని పోలీసు యంత్రాంగం అరెస్టు చేయకపోవడం దారుణమని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు.శనివారం నల్లగొండ...

Read More..

తెలంగాణలో కొత్త డిస్పెన్సరీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్...?

నల్లగొండ జిల్లా:రెండు దశాబ్ధాలుగా తెలంగాణ జిల్లాల కార్మికులు ఎదురుచూస్తున్న ఈఎస్‌ఐసీ సేవలు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.రాష్ట్రంలో హనుమకొండ, మెదక్,రంగారెడ్డి,కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలో వీటి ఏర్పాటుకు అనుమతించింది.రాష్ట్రంలో కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు...

Read More..

ఇవాళ మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు (శనివారం) మరోసారి ఢిల్లీకి వెళ్లి రాత్రి పార్టీ పెద్దలతో సమావేశమవుతారని తెలుస్తోంది.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 10 వ,తేదీ నామినేషన్లకు ఆఖరిరోజు కావడంతో అక్కడే నలుగురు అభ్యర్థుల పేర్లను...

Read More..

ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీకి రెడీ...!

నల్లగొండ జిల్లా:పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.సత్యవతి రాథోడ్,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,దాసోజ్...

Read More..

ప్రణయ్ హత్య కేసుపై ఈ నెల 10 న తుది తీర్పు...తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...!

నల్లగొండ జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు చివరి దశకు చేరుకుంది.2018 సెప్టెంబర్ 14న జరిగిన ఈ కేసు విచారణలో తుది తీర్పు ఈ నెల 10న రెండవ అదనపు సెషన్స్ కోర్టు...

Read More..

ఆత్మహత్య చేసుకునే మహిళ ఆచూకీ అర్ధగంటలో కనిపెట్టిన పోలీసులు

నల్లగొండ జిల్లా:వైవాహిక జీవితంలో విసిగిపోయి తాను పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తనను ఎవరూ వెతకొద్దని కాల్ చేసిన మహిళను ఫిర్యాదు చేసిన అర్ధగంటలోనే నల్లగొండ జిల్లా కనగల్ పోలీసులు ట్రేసింగ్ చేసి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటనపై సర్వత్ర...

Read More..

తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

నల్లగొండ జిల్లా: 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ మరియు ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025( ICET 2025 ) నిర్వహణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్య మండలి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండకు ఇవ్వడం విధితమే.ఐసెట్ 2025...

Read More..

పండుగల పేరుతో కొత్త రేషన్‌ కార్డుల పబ్బం గడిచిపోతుంది...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ నుంచే కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.ఇదిగో దసరా,సంక్రాంతి,అదిగో శివరాత్రి,ఉగాది అంటూ ప్రజలను పండుగల పేరుతో పరేషాన్...

Read More..

ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి

నల్గొండ జిల్లా:నాంపల్లి మండలంలో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పూల శివ,దేవి దంపతులు మర్రిగూడెం మండలం బట్లపల్లి గ్రామంలో తోట కౌలుకు తీసుకున్నారు.పని పూర్తి చేసికొని...

Read More..

నల్లగొండ జనరల్ హాస్పిటల్ నుండి మూడేళ్ల బాలుడు కిడ్నాప్

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ నెల 4వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్ కి వచ్చి మూడు సంవత్సరాల...

Read More..

నకిరేకల్ ఎమ్మెల్యేపై సైబర్ నేరగాళ్ల దాడి...!

నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ నేరగాళ్లు దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు.ఆయన అకౌంట్లో నుండి ఫోటోలను సేకరించి,స్క్రీన్ రికార్డు పర్సనల్ వాట్సాప్ నెంబర్ కి పంపి బెదిరించడమే కాకుండా...

Read More..

రామాపురంలో హాస్పిటల్ నడుపుతున్న ఆర్ఎంపీ...సీజ్ చేసిన డిఎం అండ్ హెచ్ఓ

సూర్యాపేట జిల్లా:గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కోటా చలం అన్నారు.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలో షోకత్ అలీఖాన్ అనే ఆర్ఎంపీ గత కొంత కాలంగా...

Read More..

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం బక్కమంతులు గూడెం గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం చెందాడు.ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన...

Read More..

మోతె తహశీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఆర్ఐలను సస్పెండ్ చేసిన కలెక్టర్

సూర్యాపేట జిల్లా:మోతె మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు గిర్దావర్లు (ఆర్ఐ)లను బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు.ఆర్ఐలు పనిచేస్తున్న ఎస్.కె మన్సూర్ అలీ,జె.నిర్మలదేవి పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించడం...

Read More..

134 మంది పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ చార్జ్ మెమోలు జారీ

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా మూడు నుండి తొమ్మిది నెలల పాటు అనధికారికంగా సెలవులు పెట్టిన 134 మంది పంచాయితీ కార్యదర్శులకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చార్జ్ మెమోలు జారీ చేసి మరోసారి షాక్ ఇచ్చారు.నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సమాచారం...

Read More..

అమ్మనబోలు ఇసుక రీచ్ లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.మంగళవారం ఎస్పీ అమ్మనబోలు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ఇసుక రీచ్ లను పరిశీలించారు....

Read More..

అంగన్వాడి వర్కర్స్ అక్రమ అరెస్టులు

నల్లగొండ జిల్లా:అంగన్వాడీ వర్కస్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు బయలుదేరిన అంగన్వాడీ వర్కస్ ని,సిఐటియు నాయకులను నాంపల్లి పోలీస్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి...

Read More..

మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్...5 నిమిషాలు లేటైనా ఓకే

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ కు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తున్నామని,పరీక్షల నిర్ణీత సమయానికి 5...

Read More..

బ్యాంక్ అధికారుల వత్తిడితో వికలాంగ రైతు ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా:కనగల్ మండలం జి.యడవల్లి గ్రామానికి చెందిన వికలాంగ రైతు గౌని వెంకన్న (48) కోపరేటివ్ బ్యాంకు అధికారుల బెదిరింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు హుటాహుటిన నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.బాధితుడు తెలిపిన వివరాల...

Read More..

మార్చిలోనే మొదట్లోనే సుర్రుమంటున్న సూరీడు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి.గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది.దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి.గాలిలో...

Read More..

నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు షురూ...!

నల్లగొండ జిల్లా:ప్రపంచంలోని ముస్లింలు అతి పవిత్రంగా,అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వచ్చేసింది.నెలవంక దర్శనంతో ఈనెల 02 నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మసీదులు ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి.నెల...

Read More..

ఈసారి తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు...?

నల్లగొండ జిల్లా:ఒకవైపు భారీ రాబడుల ఆశలు ఇంకోవైపు ఆదాయ లోటుతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తలమూనకలవుతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్నంత మేర ఆదాయం రాకపోవడంతో వచ్చే ఏడాదికి సంబంధించి అంచనాలపై తర్జనభర్జన పడుతున్నది.మొదటి ఏడాదిలోనే...

Read More..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కీలక అప్ డేట్...ఆ 8 మంది ఇక లేరు...!

నల్లగొండ జిల్లా:ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)కు చెందిన జీపీఆర్ స్కానర్ ద్వారా టీబీఎం మిషిన్‌కు ముందు ఒకచోట నాలుగు డెడ్‌బాడీలను,దాని కింద రెండు చోట్ల...

Read More..

ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులపై ఆశలు లేవు

నల్లగొండ జిల్లా:ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వాళ్లు బ్రతకడం చాలా కష్టమని, వారిపై ఆశలు వదులుకోవడమేనని రెస్క్యూ టీమ్ బృందం చెబుతుంది.లోపల కూలిన మట్టి,రాళ్లను తీయాలంటే సంవత్సరం పైనే పడుతుందని,టన్నెల్ లోపల ప్రమాదం పొంచి ఉందని, లోపలికి వెళ్లే కొద్దీ ప్రమాదం...

Read More..

తెలంగాణలో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులు..

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ఇవాళ,రేపు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయని అధికారులు ప్రకటించారు.తెలంగాణలో ఇవాళ మొత్తం విద్యాసంస్థలకు ప్రభుత్వం శివరాత్రి హాలిడే ప్రకటించింది.అయితే కొన్ని జిల్లాలకు రేపు కూడా హాలిడే ఉండనుంది.శివరాత్రి సందర్భంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఉమ్మడి...

Read More..

మహా శివరాత్రి పర్వదినాన ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ ప్రత్యేక పూజలు

నల్లగొండ జిల్లా:మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రక్కన ఉన్న శివాలయాన్ని సందర్శించి,స్వామి వారిని దర్శించుకోని వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా...

Read More..

శ్రీశైలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు

నల్లగొండ జిల్లా:మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డితో కలిసి బుధవారం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...

Read More..

ఆపదమిత్ర వాలంటరీ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులు

నల్గొండ జిల్లా:నల్లగొండ డీఆర్డీఏ ఆఫీసులో ఆపదమిత్ర వాలంటరీ శిక్షణ తరగతులు పూర్తి చేసుకొన్న యువకులు శివ, లక్ష్మణ్,సోహెల్,అశోక్,రాజ్ పాల్ మంగళవారం అనుముల మండలం హలియా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ను కలిశారు.స్వచ్ఛంద సేవ చేసేందుకు ముందుకు వచ్చిన తాము ప్రజాసేవకై కంకణ...

Read More..

అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.వర్షాభావం,తగిన మద్దతు ధర లేకపోవడం,పంటలకు సకాలంలో పెట్టుబడులు దొరకకపోవడం వంటి సమస్యలు వారిని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.యాదాద్రి జిల్లా వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య పత్తి సాగు చేశారు.కానీ అనుకూల వాతావరణం లేకపోవడంతో, సాగు విఫలమై...

Read More..

ఓ రైతు పొలంలో దొంగనోట్లు ప్రత్యక్షం

నల్గొండ జిల్లా:దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు రోజు మాదిరిగానే ఉదయం పొలానికి వెళ్ళగా పంట పొలంలో 20 లక్షల రూపాయల విలువైన 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.వెంటనే తేరుకొని పక్కన...

Read More..

భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

నల్లగొండ జిల్లా:చందంపేట మండల పరిధిలోని తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన “నక్కల గండి ప్రాజెక్టు” కింద నష్టపోయిన భూ నిర్వాసితుల సమస్య పరిష్కారం కోసం మంగళవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి,వారి సమస్యలు విని,సంబంధిత...

Read More..

మార్చి 1న కొత్త రేషన్ కార్డులు పంపిణీ

నల్లగొండ జిల్లా:ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.ముందుగా హైదరాబాద్,ఉమ్మడి రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ...

Read More..

బ్యాంకు అధికారుల ఒత్తిడి రైతు ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా:బ్యాంకు అధికారుల బెదిరింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తేనెపల్లి తండాకు చెందిన వడిత్య జవహర్ లాల్ గుర్రంపోడు మండల కేంద్రంలోని ఎండిసిసిబి బ్యాంకులో...

Read More..

నల్గొండ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నాంపల్లి భాగ్య

నల్లగొండ జిల్లా:నల్లగొండ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నాంపల్లి భాగ్య రెండోసారి నియమితులయ్యారు.హైదరాబాదులోని గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు,జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి చేతుల మీదుగా ఈ మేరకు నాంపల్లి భాగ్య నియామక పత్రాన్ని అందుకున్నారు.అదేవిధంగా...

Read More..

టన్నెల్ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేదు:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ స్కీంలో భాగంగా శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ ఇన్లేట్ వద్ద (దోమలపెంట దగ్గర) ఉదయం ప్రమాదం జరిగింది.సి...

Read More..

కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో నాలుగు రోజుల క్రితం మొదలైన ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో శనివారం ఉదయం ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఎడమ వైపు సొరంగం 14వ,కిలో మీటర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. సొరంగం లోపల ఐదారు మంది...

Read More..

బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి...4 లక్షల నష్టం

నల్లగొండ జిల్లా: కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి చెందిన విషయం బయటికి పొక్కడంతో బర్ద్ ఫ్లూ కలకలం రేగింది. మొత్తం 13 వేల కోళ్లను కొనుగోలు చేయగా అందులో 7000...

Read More..

టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురు కార్మికులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్ రెడ్డి

నల్గొండ జిల్లా:జిల్లాలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌‌లో శనివారం ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు టన్నెల్‌లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా టన్నెల్ కుంగిపోయింది.అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.ఘటనపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్...

Read More..

ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీ సమ్మె సైరన్...?

నల్లగొండ జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనున్నట్టు తెలుస్తోంది.తొలుత ఐదారు రోజులు సమ్మె నిర్వహించి,తర్వాత నిరవధిక సమ్మెకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాజమాన్యంతో కార్మికులు చర్చలు వాయిదా వేశారు.కోడ్...

Read More..

విధి నిర్వహణలో మరణించిన సమగ్ర శిక్షా ఉద్యోగులకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

నల్లగొండ జిల్లా:శనివారం మెదక్ జిల్లా చేగుంట మండల ఉద్యోగులు దేవసోత్ రమేష్ నాయక్,ఎర్ర శ్రీనివాస్ అనే ఇద్దరు సీఆర్పీలు కాంప్లెక్స్ లో విధులు నిర్వహించిన అనంతరం మండల విద్యా వనరుల కేంద్రానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని,విధినిర్వహణలో మరణించిన...

Read More..

మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్...!

నల్లగొండ జిల్లా: దేశంలో గడియకో గండం అన్న చందంగా రోజురోజుకు మహిళలపై దాడులు అధికమవుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం తమిళనాడు యువకుడు రామకిషోర్ ప్రత్యేక రక్షణ వాచ్ రూపొందించారు. “దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు వాచ్పి ఫింగర్ ప్రింట్వేసి ఆగంతకుడికి తాకించగానే...

Read More..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్ రెడ్డి పన్నాలకు సంపూర్ణ మద్దతు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఉపాధ్యాయ ఉద్యమంతో పాటు పౌరుడిగా సామాజిక సమస్యల పట్ల స్పందించి పనిచేస్తున్న ఉద్యమకారుడు గోపాల్ రెడ్డి పన్నాల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి...

Read More..

తెలంగాణలో కులగణన పారదర్శకంగా చేశాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా: ఇప్పటికే 55 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే చేశామని,ఇప్పుడు మరో 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నామని అందరూ సహరించి సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు....

Read More..

ఎస్ఈలతో ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్ల రిపేర్లు మరియు హ్యామ్ రోడ్ల ఎంపికపై ఎస్ఈలతో శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు,పార్ట్ హోల్ ఫీలింగ్...

Read More..

మద్యం సేవించడంలో తెలంగాణ టాప్...!

నల్లగొండ జిల్లా:దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి అసుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు.అయితే మధ్యం తాగే వారి శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో ఏపీలో...

Read More..

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సిఎం రివ్యూ

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.విద్యా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా...

Read More..

ఇకపై సర్టిఫికెట్లు పోయినా పర్లేదు...అపార్ ఐడి ఉంటే చాలు

నల్లగొండ జిల్లా: దేశ వ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ‘అపార్‌ ఐడీ’( Apaar ID ) అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది.వచ్చే జూన్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తి...

Read More..

ముగిసిన నల్గొండ సబ్ డివిజన్ పోలీసు కబడ్డీ పోటీలు

నల్లగొండ జిల్లా:నల్లగొండ సబ్ డివిజనల్ పరిధిలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ “మిషన్ పరివర్తన్- యువతేజం”లో భాగంగా ప్రారంభించిన పోలీసు క్రీడా పోటీలు గురువారం రాత్రి ముగిశాయి.ఈ పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన శాలిగౌరారం,రెండవ స్థానం పొందిన నల్గొండ రూరల్,...

Read More..

చండూరులో బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కలకలం...?

నల్లగొండ జిల్లా:చండూరు మున్సిపాలిటీకి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు అన్నపర్తి శేఖర్ శుక్రవారం తెల్లవారుజాము నుండి కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది.ముందుగా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా భావించినా పోలీసులు దీనిని ఖండించడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా అధికార...

Read More..

కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతి

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం భాషనుభావి తండాలో కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతి చెందాయి.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం దొడ్డిలో గొర్రెల మందను తోలి ఇంటికి వెళ్లగా రాత్రి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి ఆరు గొర్రెలను విపరీతంగా కరిచి...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా:రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన గురువారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల పవన్...

Read More..

మూడెకరాలలోపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ..!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.జనవరి 26న ఈ రైతు భరోసా...

Read More..

ఇటుక బట్టీల్లో మగ్గుతున్న బాల్యం

నల్గొండ జిల్లా:నాంపల్లి మండలంలోని పస్నూర్ గ్రామంలో ఇటుక బట్టీల వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయి.ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా మండలంలోని పస్నూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా నిర్వహిస్తున్న మట్టి ఇటుకల వ్యాపారాన్ని అడ్డుకునే అధికారులే లేకుండా...

Read More..

క్రీడలు ఓటమిని తట్టుకునే శక్తిని, జట్టుగా గెలుపొందే పట్టుదలని ఇస్తాయి: డిఎస్పీ కె.శివరాంరెడ్డి

నల్లగొండ జిల్లా: క్రీడలు ఓటమిని తట్టుకునే శక్తిని,జట్టుగా గెలుపొందే పట్టుదలను, మానసిక,శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని నల్లగొండ డిఎస్పీ కె.శివరాంరెడ్డి అన్నారు.బుధవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సారథ్యంలో పోలీస్ స్టేషన్ స్థాయిలో పూర్తి చేసుకుని, అందులో ఎంపిక కాబడిన క్రీడాకారులకు...

Read More..

కుమ్మరి సంఘం నాయకుడిపై పోలీసులకు కక్ష్య దేనికి: మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

నల్లగొండ జిల్లా: హాలియా పట్టణంలో కాంగ్రెస్ పెద్ద నాయకుడిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టాడని అజయ్ అనే కుమ్మరి సంఘం నాయకుడిని పోలీసులు పొట్టు పొట్టు కొట్టడం ఏమిటని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు.బుధవారం హాలియాలో...

Read More..

బీసీ కులగణనపై జరింగింది బూటకపు సర్వే

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన బీసీ కులగణన సర్వే రిపోర్టు పూర్తిగా బూటకపు సర్వే అని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్ అభివర్ణించారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...

Read More..

సా....గుతున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులు...!

నల్గొండ జిల్లా:జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వెల్మగూడెం నుండి గుర్రంపోడు మండలంలోని చెపూరు ఎక్స్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గత సంవత్సరం ఆగస్టులో పనులు ప్రారంభించారు.కానీ,సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల...

Read More..

దవాఖానలు ఉన్నా అందని పశువైద్యం...!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలో పశు వైద్యం అందని ద్రాక్షలా మారి పాడిపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మర్రిగూడ పరిధిలోని సబ్ సెంటర్లు కొండూరు,శివన్నగూడ గ్రామాల్లో పశు వైద్యశాలలు పూర్తిగా మూతపడ్డాయి.కొండూరు వైద్యశాలను కొన్ని ఏండ్ల క్రిందట నిర్మించారు.కానీ,సిబ్బందిని...

Read More..

ఏదీ ముందు...పంచాయతీనా, పరిషత్తా...?

నల్లగొండ జిల్లా:స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతుండడంతో ఆశావాహ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.పంచాయతీ ఎన్నికలు ముందుంటాయా…? ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు ముందుంటాయా అనేది అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు.అధికారులు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి అన్నిరకాలుగా సన్నద్ధం అవుతుండడంతో,ప్రభుత్వం నుండి మాత్రం ఏ ఎన్నికలు ముందుగా...

Read More..

మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు...!

నల్లగొండ జిల్లా:మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు మొత్తం...

Read More..

వేసవి ఆరంభంలోనే నీటి కొరత షురూ...!

యాదాద్రి భువనగిరి జిల్లా:వేసవి కాలం మొదలు కాకముందే ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి.చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో వేసవి కాలం రాకముందే మంచి నీటి సమస్య మొదలై ఇప్పటికే పలు వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు.ఇంటికి...

Read More..

కులగణన చారిత్రాత్మకం:గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ,కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు ప్రభుత్వ...

Read More..

బీర్ల ధరలు 15% పెంపు...బీర్ల కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన సర్కారు...!

నల్లగొండ జిల్లా:మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.ఈ పెంపు (మంగళవారం) నేటి నుంచే అమల్లోకి రానున్నది.ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది.ధరల...

Read More..

ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్...జాగ్రత్త

నల్లగొండ జిల్లా:వేసవి కాలం సమీపిస్తుండడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.అయితే దీనివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు ముందే హెచ్చరిస్తున్నారు.వడగాల్పుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ సమస్య వస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం,తల నొప్పి,కంటి చూపు...

Read More..

ఎస్సీ-ఎ గ్రూప్ నుండి అభివృద్ధి చెందిన కులాలను వెంటనే తొలగించాలి

నల్లగొండ జిల్లా:ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏ గ్రూప్ లో చేర్చబడిన అభివృద్ధి చెందిన కులాలను వెంటనే తొలగించాలని బేడ బుడిగ జంగం రాష్ట్ర నాయకులు పర్వతం ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఆయన మాట్లాడుతూ ఈ నెల...

Read More..

అక్రమ నియామకాలపై చొరవ చూపాలి: పందుల సైదులు

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో 2012- 14 సంవత్సరాల మధ్యలో వివిధ యూనివర్సిటీల్లో నియమకాల విషయంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడి నియామకాలు చేపట్టారని,నాణ్యమైన విద్య అందించాలంటే అక్రమ నియామకాలపై కఠినమైన చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని తెలంగాణ...

Read More..

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వండి:కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

నల్లగొండ జిల్లా:స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిని నియమించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.జీపీలు,ఎంపీపీలు,జడ్పీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కరోజు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్లు,జిల్లా ఎన్నికల అధికారులకు సూచించింది.ఇప్పటికే హైదరాబాద్ లో...

Read More..

నూతన రేషన్‌ కార్డుల కోసం మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

నల్లగొండ జిల్లా:నూతన రేషన్ కార్డుల కోసం అర్హులలైన వారు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు...

Read More..

ఇందిరమ్మ ఇళ్ల మోడల్‌ హౌస్‌ నిర్మాణం

నల్లగొండ జిల్లా:రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపదుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మోడల్ హౌస్ నిర్మాణాన్ని చేపడుతోంది.దీని ఆధారంగానే లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా డిజైన్ రూపొందిస్తున్నారు.ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల సాయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు.అందరికీ అందుబాటులో ఉండేలా ప్రతి మండల పరిషత్‌ కార్యాలయ...

Read More..

ప్రతీ రైతుకి నీరు అందాలి:ఎమ్మేల్యే బిఎల్ఆర్

నల్లగొండ జిల్లా:ప్రతీ రైతుకు సాగు నీరు అందాలని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.శనివారం వజీరాబాధ్ మేజర్ ద్వారా విడుదల చేసిన నీరు వారబంధీల వారీగా నిలిపివేయడం మూలాన కేనాల్ టైల్ చివరిలో ఉన్న గ్రామాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు...

Read More..

పిల్లి లొల్లి ముదిరి స్టేషన్ నుండి జిల్లా బాస్ దగ్గరికి వెళ్ళింది

నల్లగొండ జిల్లా:తన పిల్లి మిస్సయ్యిందంటూ తన ఇంటి పక్కన వారే కిడ్నాప్ చేశారంటూ ఓ మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పిల్లి కేసే కదా అని స్టేషన్ అధికారులు లైట్ తీసుకున్నారేమో ఈ పంచాయితీ కాస్తా జిల్లా పోలీస్ బాస్ దగ్గరకు...

Read More..

బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ నో సిగ్నల్ కస్టమర్స్ గుబుల్...!

నల్లగొండ జిల్లా:ప్రస్తుత పరిస్థితుల్లో జియో,ఎయిర్టెల్ తదితర ప్రైవేట్ టెలికం సంస్థలు నెట్ చార్జీలు విపరీతంగా పెంచడంతో ప్రభుత్వ టెలికం సేవలు సరసమైన అఫర్లతో ఉన్నాయని ప్రజలు బీఎస్ఎన్ఎల్ సెల్ వన్ ను ఎంచుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో...

Read More..

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.రోజువారి పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి...

Read More..

పీఎం జన్మన్ పథకంలో గోల్ మాల్...?

నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వం గిరిజన,ఆదివాసి ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, భవిష్యత్తు తరాలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకం.ద్వారా దేశ ప్రధానమంత్రి ఇటీవలే సంచలనాత్మక స్కీంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ స్కీం ద్వారా అటవీ,ఏజెన్సీ ప్రాంతంలోని...

Read More..

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న జనం

నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రం నుండి కొండమల్లేపల్లి వరకు గత కొంతకాలం నుండి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.ఎక్కడైతే రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందో అక్కడ రోడ్డును పెగిలించి కొత్తగా కంకర,డస్ట్ వేసి చదును చేస్తున్నారు.ఇదంతా బాగానే ఉన్నప్పటికీ దుమ్ము రాకుండా ఉదయం...

Read More..

జోరుగా గుట్కా దందా...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గుట్కా దందా జోరుగా సాగుతుంది.గుట్కా వ్యాపారులు తెలివిగా బైక్ పై గుట్కా తరలిస్తూ పట్టణంలోని కిరాణా,పాన్ షాపులకు హోల్ సేల్ గా బహిరంగ విక్రయాలు చేస్తున్నారు.ఒకవైపు ప్రభుత్వం గుట్కాలపై నిషేధం విధించినప్పటికీ అసలు నిషేధం...

Read More..

డంపింగ్ యార్డులో కుక్కల శవాలు...!

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో గత రెండు రోజులుగా దాదాపు 7 వార్డులో వీధి కుక్కలకు మున్సిపల్ సిబ్బంది విషం పెట్టగా సుమారు 70 కుక్కల దాకా మృతి చెందినవి.మృతి చెందిన కుక్కల శవాలను డంపింగ్ యార్డులో గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి...

Read More..

అడవి దున్న హల్చల్ హడలిపోతున్న జనం

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జంపల్లి గ్రామ శివారులో శుక్రవారం అడవి దున్న సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.గురువారం అడవి దున్న చౌటుప్పల్ మండలంలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే.దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.మనుషులపై దాడి...

Read More..

జీతాలు రాక సమ్మెకు సిద్ధమవుతున్న 1962 సిబ్బంది

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 1962 పశు సంచార వాహన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మూగజీవాల ప్రాణాలను కాపాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.కానీ, అందులో పని చేస్తున్న సిబ్బందిపై మాత్రం ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపడంతో...

Read More..

కనుమరుగువుతున్న కృష్ణపట్టే వన సంపద

నల్లగొండ జిల్లా: ఆదానీ గ్రూపుకు సంబంధించిన పెన్నా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ జనవరి 18వ తేదీన శూన్యం పాడు,గణేష్ పహాడ్ గ్రామాలకు సంబంధించిన మైనింగ్ ప్రాంతంలో జరిగిన విషయం తెలిసిందే.అయితే ఆ రోజున జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రజలను మాయం...

Read More..

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న మంత్రులు

నల్లగొండ జిల్లా: జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం మూడో రోజు నుండి నేటి రాత్రి నుంచి స్వామి, అమ్మవార్ల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.భక్తుల సౌకర్యార్థం అధికారులు చేసిన...

Read More..

కేంద్ర బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాల బడ్జెట్ గా ఉంది

నల్లగొండ జిల్లా:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాల బడ్జెట్ గా ఉందని,పూర్తిగా కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా,ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు,దామరచర్ల మండల కమిటీ కార్యదర్శి మాలోతు వినోద్...

Read More..

ఎమ్మార్పీ ధరలకు విక్రయించని కిరాణా షాపులు

నల్లగొండ జిల్లా: గట్టుప్పల మండలం నామపురం ఎస్సీ కాలనీ కిరాణా షాపుల్లో అన్నిరకాల వస్తువులను ఎమ్మార్పీ ధరలకు కంటే అధికంగా విక్రయిస్తూ కాలనీ వాసుల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలకు యదేచ్చగా తూట్లు పొడుస్తూ కిరాణా...

Read More..

అఖిలభారత పశుగణనను విజయవంతం చేయండి

నల్లగొండ జిల్లా:21వ,అఖిల భారత పశుగణనను విజయవంతం చేయాలని మండల పశు వైద్యాధికారి నాగార్జున రెడ్డి అన్నారు.శనివారం పెద్దవూర మండలం బట్టుగూడం గ్రామంలో పశుగణన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశుగణనను మండలంలోని పశువులు కలిగిన రైతులు...

Read More..

టీడీపీ నాయకుడికి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సంతాపం

నల్గొండ జిల్లా:అనుముల మండలం హాలియాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కోణాల శివయ్య శనివారం మరణించారు.శివయ్య మరణ వార్త తెలుసుకున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను...

Read More..

గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు 4114: ఎంపీడీవో మున్నయ్య

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఈనెల 21 తేదీ నుంచి 24 తేదీ వరకు జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో అర్హులైన లబ్ధిదారుల నుంచి ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు సంబంధించిన 4114 దరఖాస్తులు వచ్చాయని...

Read More..

రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్

నల్లగొండ జిల్లా:రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ మున్సిపల్ పరిధిలో వైన్ షాపులు,మాంసం దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్,మటన్ షాపులు, చేపల మార్కెట్లు ఆదివారం మూసి వేయాలని...

Read More..

బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా:సైదిరెడ్డి

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో బిఆర్ఎస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.శుక్రవారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ,పట్టణ సభలు...

Read More..

పేకాట శిబిరంపై దాడి ముగ్గురి అరెస్ట్:ఎస్ఐ వీరశేఖర్

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి (సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.ఆంగోతు తానోజి,రమావత్ చంటి, రమావత్ సైదాలను ఆరెస్ట్ చేయగా మరో నలుగురు వ్యక్తులు...

Read More..

విద్యార్థులతో బస చేసిన జిల్లా అదనపు కలెక్టర్

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలను గురువారం రాత్రి నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు ఆకస్మకంగా తనిఖీ చేసి, రాత్రి విద్యార్థులతోనే గడిపి వారితోనే బస చేశారు.టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులతో బోర్డ్ ఎగ్జామ్స్...

Read More..

ఘనంగా ఫాతిమా షేక్ జయంతి

నల్లగొండ జిల్లా: సమాజంలో సగ భాగమైన మహిళల అభ్యున్నతి కోసం,మహిళలందరూ చదువుకోవాలని పోరాటం చేసి,సమాజంలోని అసమానతులను అంతం చేయడానికి విశేషంగా కృషి చేసిన ఫాతిమా షేక్ భావాలు నేటి తరానికి ఆదర్శమని ప్రజా సంఘాల నాయకుడు కంబాలపల్లి వెంకటయ్య అన్నారు.గురువారం నల్లగొండ...

Read More..

మేం దాడికి దిగితే ఒక్క కాంగ్రెస్ ఆఫీస్, నాయకుడు మిగలరు

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ నాయకుల్లాగా మేము దాడి చేయడం ప్రారంభిస్తే రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ కార్యాలయం మిగలదని, ఒక్క నాయకుడు కూడా మిగలరు తస్మాత్ జాగ్రత్తని మర్రిగూడ బీజేపీ,బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని నిరసిస్తూ బుధవారం...

Read More..

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లా:మర్రిగూడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రవేశాలకు 6వ,తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శివ స్వరూపరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.6వ,తరగతిలో 100 సీట్లు, 7వ,తరగతి నుంచి 10వ, తరగతి వరకు...

Read More..

మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి మానవత్వం

నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన దాసరి ముత్తమ్మ అనే యువతి అనారోగ్యంతో మరణించింది.ఈ విషయం తెలుసుకున్న మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గబ్బర్ వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.గ్రామంలో...

Read More..

మహిళ కాంగ్రెస్ నాయకురాలి నిజాయతీ

నల్లగొండ జిల్లా:గత శనివారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన జంగాల నరసింహ రెండు మేకలు చిట్టెంపహాడ్ నుండి సంతకు వస్తున్న మేకల్లో కలిసి తప్పిపోయాయి.మంగళవారం మహిళా కాంగ్రెస్ నాయకురాలు బిరుదోజు యాదమ్మ ఇంటికి మేకలు వచ్చాయి.వాటిని కట్టేసిన యాదమ్మ...

Read More..

యథేచ్ఛగా అక్రమార్కుల అక్రమ మట్టి దందా...!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల కేంద్రంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది.దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలం పరిధిలోని మంగపురం గ్రామ శివారు భూములలో ఈ అక్రమ దందా నిత్యం కొనసాగుతుందని,మైనింగ్,రెవెన్యూ శాఖల నుంచి...

Read More..

పసికందు మృతికి ప్రభుత్వ డాక్టర్లే కారణం:బాధిత కుటుంబం

నల్లగొండ జిల్లా:డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.మంగళవారం రాత్రి 11 గంటలకు సమయంలో ప్రసూతి కోసం వచ్చిన మర్రిచెట్టు తండాకు చెందిన మూడవత్ నందినికి ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించింది.శిశువు పరిస్థితి...

Read More..

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా

నల్లగొండ జిల్లా:తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన సింగం సంతోష్ గతంలో వినాయక చవితి ఊరేగింపులో గొడవలు సృష్టించినందుకు తిప్పర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు.సత్ప్రవర్తన కొరకు పోలీసులు తహశీల్దార్ ముందు లక్ష రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేశారు.తిరిగి నూతన...

Read More..

ఆసరా పెన్షన్లలో 16 రూపాయల దోపిడి

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు,ఒంటరి స్త్రీలు,వితంతువులకు,వివిధ వృత్తుల వారికి చేయూతగా ఆసరా పథకంలో భాగంగా రూ.4016,రూ.2016 పింఛన్ అందజేస్తున్న విషయం తెలిసిందే.ఈ పెన్షన్ల పై ఆధారపడి జీవించే నిస్సహాయుల చేయూతలో పోస్ట్ నిడమనూరు మాస్టర్లు కమిషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నారని ఆరోపణలు...

Read More..

మున్సిపల్ పరిధిలో రోడ్లు పూర్తి చేయాలి:ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా:గత 10 ఏళ్లుగా దేవరకొండ మున్సిపల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రోడ్లను పూర్తి చేయాలని, వాటికి కావలసిన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అధికారులను ఆదేశించారు.శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్...

Read More..

శిధిలావస్థకు చేరిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు:జులకంటి రంగారెడ్డి

నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో పట్టణ పేద ప్రజల...

Read More..

గిరిజన ఆదివాసీ శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

నల్లగొండ జిల్లా:గిరిజన సహకార అభివుద్ధి కార్పోరేషన్ చైర్మన్,రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన నాగార్జున సాగర్ లో ఈ నెల 5నుంచి 11వ వరకు జరిగే అఖిల భారత గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణా తరగతులను...

Read More..

ప్లాస్టిక్ కవర్ నిషేధంపై అమలుకు నోచుకోని కమిషనర్ ప్రకటన

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ నిషేధమని మున్సిపాలిటీ కమిషనర్ ప్రకటించి మూడు నెలలు అవుతున్నా నేటికీ అమలుకు నోచుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కమిషనర్ చేసిన ప్రకటన కేవలం కాగితాలకే పరిమితం అయ్యిందని,ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు...

Read More..

కోతుల బెడద నుంచి ధాన్యాన్ని కాపాడండి

నల్లగొండ జిల్లా: కోతుల బెడత నుంచి ధాన్యాన్ని రక్షించాలని అనుముల మండలం పరిధిలోని పేరూరు గ్రామ రైతులు కోరుతున్నారు. గ్రామంలో ధాన్యం ఆరబెట్టగా కోతులు ధాన్యం కుప్పలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయని వాపోయారు.తక్షణమే అధికారులు స్పందించి కోతులను తరలించేందుకు చర్యలు...

Read More..