పిడుగుపాటుకు ఒకరు మృతి,ముగ్గురికి గాయాలు

నల్గొండ జిల్లా:దామరచర్ల మండలం( Damercherla ) వీర్లపాలెం గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…వీర్లపాలెం గ్రామంలో మహిళా కూలీలు మిరప తోటలో కలుపు తీస్తుండగా వర్షంతో పాటుగా పిడుగు పడటంతో పాతులోతు హానిమి(38)అక్కడికక్కడే మృతి చెందగా,మరో ముగ్గురుకి గాయాలయ్యాయి.

 One Dead And Three Injured Due To Lightning ,lightning , One Dead , Three Inju-TeluguStop.com

వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube