Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

పవన్ ప్లాన్ : పెద్ద నాయకులు టిడిపిలోకి ... చిన్న నాయకులు జనసేనలోకి 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయంగా వ్యవహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు .ప్రస్తుత ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామ్యంగా ఉండడం, ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో తాను ఉండడంతో,  పాలనలోనూ తన మార్క్ కనిపించే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ...

Read More..

కేసిఆర్ హరీష్ పై రేవంత్ పంచ్ లు..   మాములుగా లేవు 

గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తూనే వస్తున్నారు.  కాంగ్రెస్ నేతలు కూడా...

Read More..

మేమెందుకు మద్దతు ఇవ్వాలి ? జగన్ పై షర్మిల విమర్శలు

వైసిపి అధినేత జగన్ పై( YS Jagan ) అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల( YS Sharmila ) ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్మాకు కాంగ్రెస్( Congress ) మద్దతు ఇవ్వకపోవడం పైన...

Read More..

జగన్ ఏడు పేజీల లేఖ .. ఎవరికి ఎందుకు ? 

గత కొద్ది రోజులుగా వైసిపి అధినేత జగన్( YS Jagan ) దూకుడు ప్రదర్శిస్తున్నారు .తమను టార్గెట్ చేసుకుని పదేపదే టిడిపి, జనసేన ,బిజెపి కూటమి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇక కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని...

Read More..

ఢిల్లీలో చంద్రబాబు ..  బిజీ బిజీ 

ఏపీలో టీడీపీ , జనసేన ,బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బిజీగానే గడుపుతున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బాబు దానిపైనే పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.ఢిల్లీ పర్యటనలో...

Read More..

ఢిల్లీలో వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉంది ? 

కొద్దిరోజుల క్రితం వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి .ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని,  వైసీపీ నేతలనే టార్గెట్...

Read More..

ఏపీ అప్పులు , శ్వేత పత్రాల విడుదలపై జగన్ ఏమన్నారంటే ? 

గత వైసిపి( YCP ) ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిందని , ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఆస్తవ్యస్తవం అయ్యిందని , అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని గత కొద్ది రోజులుగా టిడిపి,  జనసేన,  బిజెపి కూటమి విమర్శలు చేస్తున్న సంగతి...

Read More..

యాబైవేల మందితో రైతు ఉద్యమానికి సిద్ధమవుతున్న కేటీఆర్ ? 

గత కొంతకాలంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక విషయాల్లో చుక్కలు చూపిస్తున్నారు.అనేక అంశాలపై ప్రశ్నిస్తూ.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు , మంత్రులకు సవాళ్లు సైతం విసురుతున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మితమైన...

Read More..

జగన్ ఎఫెక్ట్ ... షర్మిల కు పదవీ గండం ? 

తన అన్న వైసీపీ అధినేత జగన్( jagan ) కారణంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) పదవికి గండం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు నుంచి రాజకీయంగాను,  వ్యక్తిగతంగాను జగన్ ను టార్గెట్ చేసుకుని షర్మిల...

Read More..

ఛానెల్ ఏర్పాటులో సాయిరెడ్డి బీజీ.. టార్గెట్ వారేనా ?

వైసిపి రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )వైసిపి అధినేత జగన్ ( jagan )కు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఒకరు.ఇటీవల ఆయన అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.ముఖ్యంగా దేవదాయ శాఖలో పనిచేసే ఒక మహిళతో...

Read More..

తెలంగాణ బడ్జెట్ లో ఏ శాఖలకు ఎంత కేటాయించారంటే..?

గురువారం జూలై 25న తెలంగాణ బడ్జెట్ 2024ను డిప్యూటీ సీఎం, ఆర్ధికశాఖ మంత్రి బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.” నా తెలంగాణ కోటి రతనాల వీణ.” అనే దాశరధి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆయన గత...

Read More..

రారనుకున్నారు కానీ..  అసెంబ్లీ కి వచ్చేసిన కేసీఆర్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS )ఓటమి చెందిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఆ పార్టీ అధినేత ,మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ).ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టలేదు కేసీఆర్.  అయితే ప్రతిపక్ష నేతగా...

Read More..

ఢిల్లీలో కాదు గల్లికి రా జగన్ .. టిడిపి సవాల్ 

నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar ) వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన వైసీపీ,  ఏపీలో కొత్తగా ఏర్పడిన టిడిపి,  జనసేన , బిజెపి( TDP, Jana Sena, BJP ) కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేసుకుంటూ అనేక...

Read More..

వైసీపీ ధర్నా సక్సెస్ ... ఢిల్లీకి టూర్ కి బాబు

నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party )ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar in Delhi ) వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమం అనుకున్న మేరకు సక్సెస్...

Read More..

అంత అసహనం ఎందుకు ? రేవంత్ కు కేటీఆర్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ,( CM Revanth Reddy ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  కేటీఆర్ , కేసిఆర్ ను ఉద్దేశించి రేవంత్...

Read More..

కేసీఆర్ ఎక్కడ ?  కేటీఆర్ ను ఆడేసుకున్న రేవంత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పైన,  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.తెలంగాణ శాసనసభలో కేటీఆర్,  రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.కేంద్ర బడ్జెట్...

Read More..

జగన్ ఢిల్లీ ధర్నా ఎఫెక్ట్ ... ఆ భవన్ గేట్లు మూసివేత

ఏపీలో టీడీపీ ,కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసిపి నేతలే టార్గెట్ గా చేస్తున్న దాడులకు నిరసనగా ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar ) వద్ద వైసీపీ అధినేత,  ఏపీ మాజీ సీఎం జగన్( Jagan ) పిలుపునిచ్చిన...

Read More..

వాలంటీర్ల కొనసాగింపు పై చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ 

గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ( Volunteer System ) ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి వారి ద్వారానే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించే ఏర్పాటును అప్పటి ప్రభుత్వం చేసింది. ...

Read More..

ఇసుక డ్యామేజ్ : చంద్రబాబుకు ఎమ్మెల్యేల ఫిర్యాదు ?

గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఇసుక ధరలు భారీగా పెరిగాయని,  నిర్మాణరంగం కుదైలైందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పట్లో టిడిపి , జనసేనలు విమర్శలు చేశాయి.  తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి...

Read More..

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన వైసిపికి( YCP ) కష్టాలు మొదలయ్యాయి .ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన లలో చేరిపోతున్నారు.ఈ వలసలకు బ్రేక్...

Read More..

ఢిల్లీ లో జగన్ ధర్నా నేడే .. బిజెపి పెద్దలు కరుణిస్తారా ? 

ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులు చోటు చేసుకోవడం , అనేకమంది వైసిపి కార్యకర్తలు హత్యకు గురవడం,  కేసులు నమోదవడం వంటి పరిణామాలను వైసీపీ అధినేత జగన్( YS Jagan...

Read More..

ఇలా తగులుకున్నావేంటి చెల్లెమ్మా ? 

వ్యక్తిగతంగా,  రాజకీయంగా తన అన్న వైఎస్ జగన్ పై( YS Jagan ) కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.( YS Sharmila ) ఎన్నికలకు ముందు నుంచి జగన్ పై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.ముఖ్యంగా...

Read More..

ఢిల్లీలో రేవంత్ బృందం ఎవరెవరిని కలిశారు .. వేటిపై చర్చించారంటే ? 

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,( CM Revanth Reddy ) డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై పార్టీ అగ్రనేతలతో పాటు,...

Read More..

వలసలను ఆపడం కష్టమేనా ? జగన్ కు చిక్కులేనా ?

అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress Party ) ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయింది.ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి , జనసేన,  బిజెపి కూటమి అధికారంలోకి రావడం , వైసిపి కేవలం...

Read More..

గుంపు మేస్త్రి  రంగుపడుద్ది ... రెచ్చిపోయిన బీఆర్ఎస్ 

మూసినది ప్రక్షాళన వ్యవహారంపై తెలంగాణ అధికార విపక్ష పార్టీల మధ్య మాటల దాడి జరుగుతూనే ఉంది.మూసి ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిదమవుతుండడం, తదితర వ్యవహారాలపై బీఆర్ఎస్( BRS ) గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తోంది.  దీనికి కాంగ్రెస్( Congress )...

Read More..

వైసీపీకి మరో కీలక నేత రాజీనామా .. జగన్ రియాక్షన్ ఏంటో ?

ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీకి ( YCP ) వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున పార్టీ కీలక నాయకులు వైసిపికి రాజీనామా చేసి టిడిపి,...

Read More..

ఢిల్లీలో ధర్నా : అందరినీ ఏకం చేస్తున్న జగన్ 

ఏపీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసిపి అధినేత జగన్( YS Jagan ) స్పీడ్ పెంచారు.టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకులే టార్గెట్ గా దాడులు,  హత్యలు జరుగుతుండడం,  శాంతి భద్రతలు అదుపు తప్పడం వంటి వాటిని సీరియస్...

Read More..

బాబాయ్ హత్యపై అన్నను నిలదీస్తున్న షర్మిల

వైసిపి అధినేత జగన్ కు( YS Jagan ) కంటిలో నలుసులా మారారు ఆమె సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.( YS Sharmila ) ఎన్నికలకు ముందు జగన్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేయడంతో పాటు, ...

Read More..

వరంగల్ లో కాంగ్రెస్ కృతజ్ఞత సభ .. ఆయన వస్తున్నారా ? 

తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు ప్రక్రియ మొదలు పెట్టడంతో,  తెలంగాణ రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.అసలు కాంగ్రెస్ రుణమాఫీ అమలు చేయలేదని,  అది సాధ్యం కాదని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం , బీఆర్ఎస్ నేత హరీష్ రావు(...

Read More..

రేవంత్ రెడ్డి అలా పట్టు సాధించారా ? ' కుర్చీ' కి డోకా లేదా ? 

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉండే తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) అధికారాన్ని  సాధిస్తుందని ముందుగా ఎవరు అంచనా వేయలేకపోయారు.ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు నియమించారు.  రేవంత్ ముఖ్యమంత్రిగా ఎంతో కాలం కొనసాగలేరని,  ఆయనకు పెద్దగా...

Read More..

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రాలు రెడీనా ?

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly meetings ) ప్రారంభం కానున్నాయి.ఈరోజు నుంచి ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.ఈనెలఖరితో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తుండడంతో, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు...

Read More..

ఆ ఒక్క మాటతో ... విజయసాయిని జగన్ పక్కన పెట్టేస్తారా ? 

ఇప్పటికే రాజకీయంగా వైసిపి( YCP ) అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది.టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసిపి నేతలనే టార్గెట్ చేసుకుంటూ కేసులు నమోదు చేస్తూ ఉండడం, వైసిపి లీడర్లు,  కేడర్ ను భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహం...

Read More..

అక్కడ కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా బీఆర్ఎస్ వ్యూహం 

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ ( BRS )రోజురోజుకు బలహీనం అవుతోందన్న సంకేతాలు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, కీలక నాయకులు కాంగ్రెస్ లో...

Read More..

జగన్ కు ఇదే అతిపెద్ద సవాల్ ! మారుతారో మార్చుతారో ? 

ఒకరకంగా చెప్పాలంటే వైసిపి( YCP ) క్యాడర్ ప్రస్తుతం పూర్తిగా నిరాశ,  నిస్పృహాల్లో ఉంది.పార్టీకి ఎదురైన ఘోర ఓటమిని వారు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు.కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామని, 175 కు 175 గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసినా చివరకు 11...

Read More..

అనవసరంగా సవాల్ చేశామా ? రుణమాఫీ పై బీఆర్ఎస్ టెన్షన్

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదనే ధీమాతో ఉంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ .ఆ ధీమాతోనే రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ ను,  సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్( BRS ) అనేక విమర్శలు...

Read More..

అసెంబ్లీ సాక్షిగా..  జగన్ ను ఇలా టార్గెట్ చేస్తున్నారా బాబు ? 

టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) వ్యవహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని ప్రధాన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తూనే , ఏపీని పట్టిపీడిస్తున్న నిధుల కొరత కు గల కారణాలను ప్రజలకు...

Read More..

నాలుక మడతేసిన హరీష్ ? ఎదురుదాడి ముందే ఊహించారుగా 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ( BRS )తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు.మాజీ మంత్రి,  కేసీఆర్( KCR ) మేనల్లుడు హరీష్ రావు.ముఖ్యంగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.పదే పదే కాంగ్రెస్ పైన , రేవంత్ రెడ్డి పైన విమర్శలు...

Read More..

వీర్రాజు కు ఆ పదవి.. ? విష్ణుకూ ఛాన్స్ ? 

ఏపీలో సొంతంగా బలం పెంచుకునే విషయంపై బీజేపీ ( BJP ) దృష్టి సారించింది.ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని బిజెపి చూస్తున్నా.అందుకు సరైన అవకాశం మాత్రం దక్కడం లేదు.  ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏపీలో అధికారంలో ఉంది.దీంతో ఏపీలో...

Read More..

అవినీతి గురించి జగన్ మాట్లాడడమా..? లోకేష్ సెటైర్లు

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు దగ్గరయ్యే విధంగా అనేక నిర్ణయాలు వెలువడుతున్నాయి.ముఖ్యంగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,  మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) తరుచుగా వైసీపీని...

Read More..

క్యాడర్ ను ఆపేందుకు హరీష్ రావు తంటాలు ! ఎన్నికల అస్త్రం పనిచేస్తుందా ? 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్( BRS ) నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి( Congress ) వలసలు జోరందుకున్నాయి.వలసలను నివారించి , పార్టీ నాయకుల్లో భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అంతగా వర్కౌట్ కావడం లేదు.  దీంతో పార్టీ నుంచి...

Read More..

రేవంత్ డేరింగ్ స్టెప్ .. ఆ ఇబ్బందులన్నీ తొలిగినట్టే ?

పాలనలో ఎదురవుతున్న ఒక్కో సమస్యను అధిగమిస్తూ.  తెలంగాణలో తన పాలనకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి.( CM Revanth Reddy ) ముఖ్యంగా ఎన్నికల...

Read More..

జగన్ మద్దతు ఇవ్వకపోతే... బీజేపీ టార్గెట్ వారే ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి( BJP ) ఎన్ డి ఏ లోని మిత్రపక్షలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.సరైన మెజారిటీ రాకపోవడం తో గతంలో మాదిరిగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.ముఖ్యంగా ఎన్డీఏ కోటమికి రాజ్యసభలో తగినంత భావం లేకపోవడంతో,  ప్రాంతీయ పార్టీలే...

Read More..

వైరల్ వీడియో: మాజీ మంత్రి రోజా తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. మ్యాటరేంటంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా( EX Minister Roja ) సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత ఆవిడ పెద్దగా ఎక్కడ మీడియా ముందుకు రాలేదు.కొద్దిరోజుల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి...

Read More..

'జనసేన 'కు ఇదే సరైన సమయం .. పవన్ ఆలోచిస్తారా ? 

ఏపీలో అధికారంలో భాగస్వామిగా ఉంది జనసేన పార్టీ( Janasena party ).వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని దీనికోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.దీనిలో భాగంగానే టిడిపి తోనూ పొత్తు పెట్టుకుని జనసేన , టిడిపి, ...

Read More..

అధికారం వచ్చినా ఆనందం లేదా ? ఎందుకిలా ? 

ఏపీలో బలంగా ఉందనుకున్న వైసీపీని( YCP ) అధికారానికి దూరం చేయడంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) సక్సెస్ అయ్యారు.పొత్తులు పెట్టుకునే విషయంలో గానీ, ప్రజల మూడ్ ను మార్చే విషయంలో గాని చంద్రబాబు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యారు.ఫలితంగా...

Read More..

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ ... వీటిపై క్లారిటీ 

ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )అధ్యక్షతన ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఒక క్లారిటీకి రానున్నారు.ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు,  వాటి అమలు విధానాలపైన ప్రధానంగా చర్చించనున్నారు.ఎన్నికల సమయంలో...

Read More..

నేడు ఢిల్లీకి చంద్రబాబు ! అమిత్ షా కరుణిస్తారా ? 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )నేడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరనున్న చంద్రబాబు ఈరోజు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు.అంతకంటే ముందుగా ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన...

Read More..

కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ సమీక్ష .. ఆ తొమ్మిది అంశాలు ఏంటి ? 

పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సాధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఒకపక్క పార్టీని చేరికలతో బలోపేతం చేస్తూనే,  మరోవైపు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్...

Read More..

కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభిస్తున్న వైసిపి విజయసాయిరెడ్డి

వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై( Vijayasai Reddy ) గత కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా విజయ సాయి రెడ్డి వివాహేతర సంబంధం ఆరోపణలపై రాజ్యసభలోనూ చర్చిని అంశంగా మారింది.  ఈ వ్యవహారంపై...

Read More..

వాళ్లను పక్కనపెట్టకపోతే నష్టపోయేది జగనేగా  ? 

పార్టీని మళ్లీ అధికారం లోకి తీసుకువచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ చాలానే కష్టపడాల్సి ఉంటుంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 11 స్థానాలను మాత్రమే దక్కించుకుని , ఘోర ఓటమిని చవిచూసింది.ఇక ఈ ఐదేళ్లు పార్టీని ముందుకు నడిపించడం జగన్(...

Read More..

వైసీపీ సీనియర్ల చూపు ఆ పార్టీ పై పడిందా ? 

వైసీపీ ఏపీలో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆ పార్టీలో పదవులు అనుభవించిన నేతల్లో టెన్షన్ మొదలైంది .గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలను వెలికి తీసే విషయంలో టిడిపి,  జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వం సీరియస్ గా...

Read More..

ఆ కమిషన్ పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ .. నేడు విచారణ 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరిపోతుండడం,  రోజురోజుకు బీఆర్ఎస్ బలహీనం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.  దీంతో పాటు తెలంగాణ...

Read More..

దానంకు మంత్రి పదవి ? కానీ ఆ టార్గెట్ పూర్తి చేస్తేనే

తెలంగాణలో బీఆర్ఎస్ ను( BRS ) కాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి.( CM Revanth Reddy )  దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు.బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్...

Read More..

బలం పెంచుకునేందుకు సిద్ధమైన జనసేన ! పది రోజులపాటు ఆ ప్రక్రియ 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన,  బిజెపి ( TDP, Jana Sena, BJP )పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే .ఈ విజయంలో జనసేన కీలక పాత్ర పోషించిందని, జనసేన లేకపోతే తమకు ఈ...

Read More..

విలీనాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్తేమీ కాదు .. బీఆర్ఎస్ కంగారుపడుతోంది 

బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ ( Congress )లో విలీనం కాబోతున్నట్లు గత కొద్దిరోజలుగా హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 9మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే...

Read More..

బీజేపీలోకి హరీష్ రావు ... ? ఈటెల స్పందన ఏంటంటే ? 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికల జోరు పెరిగింది.ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ .ఇక ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు , కేటీఆర్ లు ఇటీవలే ఢిల్లీ...

Read More..

వైసీపీ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం .. చేరికలకు రంగం సిద్ధం

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ( Ycp )ఘోరంగా ఓటమి చెందడం,  175 స్థానాలకు గాను 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారు.దీంతో పాటు టిడిపి కూటమి ప్రభుత్వం వైసీపీ...

Read More..

ఎంవీవీ బీజేపీ వైపు చూస్తున్నారా ? అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా ? 

వైసిపి నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ( Former Visakha MP MVV Satyanarayana )వ్యవహారం వైసీపీ లో చర్చనీయాంశంగా మారింది.ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఎం వివి సత్యనారాయణ ఆసక్తి...

Read More..

వైసిపి పెద్దిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి ?

గత వైసిపి( ycp ) ప్రభుత్వంలో జగన్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిన మాజీ మంత్రి,  పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Punganur MLA Peddireddy Ramachandra Reddy ) హవా కు పులిస్టాప్ పడింది.గత ఎన్నికల్లో టిడిపి ,...

Read More..

వంశీ అజ్ఞాతంలోనే ఉన్నారా ?  అరెస్ట్ తప్పదా ? 

వైసీపీ నేత,  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే.ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వంశీ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.దాదాపు అజ్ఞాతంలో ఉన్నట్లుగానే  వ్యవహరిస్తున్నారు.గత వైసీపీ...

Read More..

బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తప్పదా ? రేపు కాంగ్రెస్ లోకి  ఆరుగురు ఎమ్మెల్యేలు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి బీ ఆర్ ఎస్ పార్టీకి( BRS ) వరుస కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.  పార్టీకి చెందిన కీలక నాయకులు,  ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బిజెపి లలో చేరిపోతుండడం ఆందోళన కలిగిస్తూనే ఉంది.ఎంతమంది పార్టీని...

Read More..

రఘురామ ఫిర్యాదు .. జగన్ పై కేసు నమోదు 

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ పై( Jagan ) హత్యాయత్నం కేసు నమోదు అయింది.వైసిపి మాజీ ఎంపీ , ప్రస్తుత టిడిపి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు( Raghurama Krishnaraju ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్ తో...

Read More..

ఒకరు ఆ పార్టీలోకి మరొకరు ఈ పార్టీలోకి ! ఆ వైసిపి సీనియర్లు డిసైడ్ అయ్యారా ? 

వైసీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది.ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావడం,  వైసిపి ఘోరంగా ఓటమి చెంది 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో, వైసీపీని...

Read More..

బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోందా ?  వారిద్దరి ఢిల్లీ టూర్ అందుకేనా ? 

తెలంగాణలో అధికారం కోల్పోవడం,  పార్టీ నుంచి వలసలు జోరందుకోవడం, పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వరుసగా కాంగ్రెస్ లో( Congress ) చేరిపోతుండడం ఈ పరిణామాలన్నీ  బీఆర్ఎస్ లో( BRS ) ఆందోళన పెంచుతున్నాయి.  ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లో...

Read More..

పొదుపు చర్యలకు దిగిన ఏపీ ప్రభుత్వం.. వాటి కొనుగోలు పై బ్యాన్

ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా  ఉండడంతో కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన,  బిజెపి( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే ఖర్చులు విషయంలో ఆలోచిస్తుంది.ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు...

Read More..

చంద్రబాబు తల్లికి వందనం స్కీమ్ అమలు వాళ్లకే.. ఆ నిబంధనలలో క్లారిటీ ఇదే!

చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం స్కీమ్( talliki vandanam scheme ) ను అమలు చేయనున్న సంగతి తెలిసిందే.తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి చంద్రబాబు విధివిధానాలను వెల్లడించడం గమనార్హం.ఈ స్కీమ్...

Read More..

అసలు ఎందుకు ఓడారు ? త్రిసభ్య కమిటీ విచారణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) గెలిచినా.ఇటీవల జరిగిన ఎంపి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో అభ్యర్థులు విజయం దక్కించుకోకపోవడం పై కాంగ్రెస్ ఇప్పుడు  చెందుతోంది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎందుకు ఎంపీ స్థానాలు తక్కువగా వచ్చాయి అనే విషయం పైన...

Read More..

ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ .. ఏం జరుగుతోంది ?

తెలంగాణలో రెండుసార్లు వరుసగా అధికారంలోకి మూడోసారి హ్యాట్రిక్ సాధ్యం అని వేసిన అంచనా తప్పడం తో  బీఆర్ఎస్( BRS ) పరిస్థితి ఇప్పుడు అల్లకల్లోలం  గానే ఉంది.ఊహించని విధంగా కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసుకోవడం...

Read More..

మరో శ్వేతపత్రం :  వైసీపీని టార్గెట్ చేసేలా చంద్రబాబు వ్యూహం  

ఏపీలో అధికార పీఠంపై ఎక్కిన దగ్గర నుంచి టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu Naidu ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం టిడిపి( TDP ) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పై పదే పదే వైసిపి( YCP...

Read More..

టిడిపిలోకి మల్లారెడ్డి ? పెద్ద ప్లానే ఇది 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి( Mallareddy ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.మీడియా , సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆయన ట్రెండింగ్ లో...

Read More..

బీజేపీ చేరాలంటే ఇన్ని కండిషన్లా ?  అందుకేనా కాంగ్రెస్ లోకి క్యూ ? 

వచ్చే ఎన్నికల్లో నైనా  తెలంగాణలో అధికారం సాధించాలని పట్టుదలతో ఉన్న బిజెపి( BJP ) అందుకు తగ్గట్లుగా మాత్రం నిర్ణయాలు తీసుకోలేకపోతోంది.  పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి,  రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేలా బలమైన నేతలను పార్టీలోకి తీసుకునే విషయంలో...

Read More..

ఆ నోట్లను రద్దు చేయాలంటున్న చంద్రబాబు

టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు దేశంలో అవినీతి తగ్గాలంటే 500 , 200 నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ,...

Read More..

ఢిల్లీలో కేటీఆర్ హరీష్ బిజి... కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నాయకుల వలస పరంపర కొనసాగుతూనే ఉంది .ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, హరీష్ రావు , కేటీఆర్ లు ఇద్దరు ఢిల్లీలోనే గత వారం రోజులుగా మకాం...

Read More..

ప్రవీణ్ ప్రకాశ్ భవిష్యత్తు ప్రణాళిక ఇదేనా.. ఆ వార్తల గురించి ఆయన క్లారిటీ ఇస్తారా?

వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రవీణ్ ప్రకాశ్ స్వచ్చంద పదవీ విరమణ చేయగా ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది.సర్వీస్ నుంచి ప్రవీణ్ ప్రకాష్ తొలగింపునకు అంగీకారం లభించింది.ప్రవీణ్ ప్రకాష్ 1994 బ్యాచ్ కు...

Read More..

బాబు ప్లాన్ వర్కౌట్ అయితే ఏపీలో 25,000 ఉద్యోగాలు.. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారా?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( CM Nara Chandrababu Naidu ) అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, అమరావతిని అభివృద్ధి చేస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న...

Read More..

ఆ భూతంపై పవన్ యుద్ధం .. పిఠాపురం నుంచి మొదలు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) వినూత్న ఆలోచనలతో సరికొత్త పరిపాలన అందించే విధంగా ముందుకు వెళుతున్నారు.ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందించేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.టిడిపి, జనసేన, బిజెపి కూటమి...

Read More..

ఏపీలో జగన్, కేతిరెడ్డి ఓటమికి కారణాలివే.. కేటీఆర్ కు ఏపీ మంత్రి ఘాటు రిప్లై వైరల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల ఫలితాలు ఒకింత సంచలన ఫలితాలు అనే చెప్పాలి.రాష్ట్రంలో కూటమి విజయాన్ని చాలామంది ఊహించినా వైసీపీ 11 సీట్లకే పరిమితం అవుతుందని ఎవరూ భావించలేదు.అయితే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ జగన్ కు, కేతిరెడ్డికి అనుకూలంగా ఢిల్లీలో...

Read More..

ఆ విధంగా బీఆర్ఎస్ కు మేలు చేస్తోన్న చంద్రబాబు 

తెలంగాణలో అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్( BRS ) ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది.పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,  కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో ( Congress ) చేరిపోతున్నారు.దీంతో బీఆర్ఎస్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే మారింది. పార్టీలో కీలక పదవులు...

Read More..

అయినా.. ఇక్కడ కాంగ్రెస్ కు కష్టమేనా ? 

ఏపీ తెలంగాణ విభజన తరువాత పూర్తిగా ఏపీలో ఉనికి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ( Congress party ) .అప్పటి నుంచి జరుగుతున్న ఏ ఎన్నికల్లోను కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించలేకపోతోంది.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంతమందిని మార్చినా ఫలితం శూన్యం అన్నట్లుగా తయారయింది.మిగతా...

Read More..

నామినేటెడ్ పదవుల భర్తీ పై లోకేష్ ఫోకస్ .. అదే ఇబ్బంది 

ఏపీలో అధికారం దక్కించుకున్న టిడిపి జనసేన, బిజెపి కూటమి పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టింది.ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలకు కసరత్తు చేస్తుంది.ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికే మంత్రి పదవులు విషయంలో టిడిపి మిత్ర ధర్మాన్ని...

Read More..

కార్యకర్తలకు వందనం .. జగన్ ను నమ్ముతారా ? 

ఓటమి భారం నుంచి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్( jagan ) కోరుకుంటున్నారు.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు గెలుపొందడాన్ని ఇప్పటికీ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ఈ తప్పిదాల కారణంగా పార్టీకి ఈ స్థాయిలో ఓటమి ఎదురైంది...

Read More..

కాంగ్రెస్ వైపే బీఆర్ఎస్ నేతల చూపు .. బీజేపీ ని ఎందుకు పట్టించుకోవడం లేదు ? 

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.ఈ చేరికల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు చేరిపోగా,  మరి కొంతమంది చేరేందుకు అన్ని ఏర్పాట్లు...

Read More..

షర్మిల పెద్ద ప్లాన్ వేశారుగా ? రేవంత్ తో సహా వీరంతా నేడు ఏపీకి 

తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఏపీలోనూ కాంగ్రెస్( Congress ) బలం పుంజుకుంటుంది అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.  కాంగ్రెస్ ఆగ్రనేతల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది.ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించిన తర్వాత కాస్తో, కూస్తో కాంగ్రెస్...

Read More..

కార్యకర్తలే బలం : తప్పు అర్థమయ్యిందా రాజా ?   

175కు 175 స్థానాలను గెలుచుకుంటామని ధీమాతో ఎన్నికలకు వెళ్ళిన జగన్ కు కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలోనే పార్టీ అభ్యర్థులు గెలవడం ఇప్పటికీ మింగుడు పడడం లేదు .ఓటమి భారం నుంచి ఇంకా పూర్తిగా జగన్ కోలుకోలేదు .ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి...

Read More..

ఓటమి లెక్కలు బయటకి వస్తున్నాయ్ .. వైసీపీ ప్రక్షాళన కు రంగం సిద్ధం 

ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ( YCP ) ఘోరంగా ఓటమి చెందడంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా నిరాశ , నిస్పృహల్లో ఉన్నారు.కొంతమంది నేతలు వివిధ ఆఫర్ లు, కేసుల భయంతో వైసీపీని వీడి టిడిపి ,జనసేన, బిజెపిలలో( TDP, Janasena...

Read More..

రేపటి నుంచే ఉచిత ఇసుక .. నిబంధనలు ఇవేనా ?

ఏపీలో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే కుదలైన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు,  భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు,  అలాగే భారీగా పెరిగిన ఇసుక ధరలతో సామాన్యులకు ఇంటి నిర్మాణ ఖర్చు తడిసి మోపుడు...

Read More..

ఓర్నీ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేది ఇందుకేనా రేవంతూ ? 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.బిఆర్ఎస్ లోని కీలక నేతలతో పాటు , వరుసుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతుండడం బీఆర్ఎస్ లో ఆందోళన పెంచుతుంది.పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్...

Read More..

ఏపీ ,తెలంగాణ సీఎంల మధ్య వీటి పైనే చర్చ ?

టీడీపీ అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భేటీ జరిగింది.ఈ ఇద్దరు సీఎంలు మధ్య జరిగిన భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.చంద్రబాబు శిష్యుడుగా గతంలో టిడిపి( TDP )లో...

Read More..

చంద్రబాబుపై సీబీఐ విచారణ .. హైకోర్టులో పిటిషన్ 

టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై( CM Chandrababu Naidu ) సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో( AP High Court ) పిటిషన్ దాఖలు అయింది.గతంలో చంద్రబాబుపై నమోదైన ఆరు కేసులకు సంబంధించి...

Read More..

టార్గెట్ జగన్... పులివెందుల నుంచే మొదలుపెట్టిన బాబు

గత వైసిపి ప్రభుత్వంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంను టార్గెట్ చేసుకుని, అక్కడ చంద్రబాబు ఓటమే లక్ష్యంగా అప్పటి సీఎం జగన్( Jagan ) అనేక వ్యూహాలు రచించారు.  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక...

Read More..

బీఆర్ఎస్ టు కాంగ్రెస్ : మరో ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ చేస్తున్నారా ?

తెలంగాణ రాజకీయాల్లో తమకు తిరిగే లేదన్నట్లుగా వ్యవహరించిన బీఆర్ఎస్( BRS ) ఇప్పుడు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.  మూడోసారి తామే అధికారంలోకి వస్తామని,  హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు అంచనా వేసినా,  అనూహ్యంగా కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చింది.ఇక...

Read More..

కేంద్రాన్ని ఒప్పించిన బాబు ... అమరావతికి మహర్దశ

ఎట్టకేలకు అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టలేదు టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.( CM Chandrababu Naidu )  అమరావతి కి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తూనే వస్తున్నారు.2014లో టిడిపి( TDP ) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు...

Read More..

కేసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) ఇప్పటికే రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తో పార్టీ క్యాడర్ చెల్లా చెదురు కావడంతో  పెద్ద ఎత్తున గ్రామ...

Read More..

' పిన్నెల్లి ' కి జగన్ మద్దతు ... ఈసీకి టీడీపీ ఫిర్యాదు ?

ఏపీలో టిడిపి, వైసిపిల ( TDP , YCP )మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో9కి వచ్చిన తర్వాత వైసిపి శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని , నిన్ననే వైసిపి అధినేత జగన్ విమర్శలు చేశారు.నెల్లూరు సెంట్రల్...

Read More..

ఆపరేషన్ ఏపీ : బీజేపీ లో చేరాలంటే బ్యాగ్రౌండ్ ఉండాల్సిందే 

ఏపీలో క్రమక్రమంగా బలం పెంచుకునే దిశగా బిజెపి ( BJP )అడుగులు వేస్తోంది.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, శరవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతానికి మూడు పార్టీలు కలిసి...

Read More..

అమరావతికి స్పెషల్ గ్రాంట్ ?  బాబు ప్రతిపాదన సక్సెస్ అవుతుందా ? 

ప్రస్తుతం టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు.ఏపీకి సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టుల నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తున్నారు.నిన్ననే ప్రధాని నరేంద్ర మోదితో( PM Narendra Modi ) ప్రత్యేకంగా...

Read More..

సినిమాల్లో నటించడంపై పవన్ కు జోగయ్య లేఖ

ఏపీ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు పదేపదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) లేఖలు రాస్తూ హడావుడి చేసిన మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య( Chegondi Harirama Jogaiah ) ఎన్నికల ఫలితాలు...

Read More..

రైతు భరోసాపై పూర్తి క్లారిటీ .. నేడు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

తెలంగాణలో రైతు భరోసా( Rythu Bharosa ) అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్...

Read More..

ఎమ్మెల్యే Vs మాజీ ఎంపీ... రాజమండ్రిలో ప్రమాణాల సవాల్ ! 

రాజమండ్రి ( Rajahmundry ) రాజకీయాలు వేడెక్కాయి.ప్రస్తుత అధికార పార్టీ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ వైసిపి మాజీ ఎంపీ మధ్య సవాల్ , ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్( Margani Bharat ) ఎన్నికల ప్రచార...

Read More..

అప్పుడు మీరు .. ఇప్పుడు వారు  ! రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదే బాసూ 

ఏపీలో టిడిపి ప్రభుత్వం( TDP Govt ) ఏర్పడిన తరువాత వైసిపి నాయకులను టార్గెట్ చేసుకుని అనేక దాడులు , కేసులు నమోదు చేయడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చసుకున్నాయి.  దీనిపైనే తాజాగా వైసిపి అధినేత జగన్( YS Jagan...

Read More..

ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ 

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తూ,  బదిలీ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు( Govt Employees Transfers ) తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  2018 తరువాత సాధారణ బదిలీలపై( General...

Read More..

క్యాడర్ కు ధైర్యం నూరిపొస్తున్న కేసీఆర్ 

పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్న బీఆర్ఎస్( BRS ) క్యాడర్ కు ధైర్యం నింపే పనిలో నిమగ్నం అయ్యారు ఆ పార్టీ అధినేత కెసిఆర్.( KCR )  ఇటీవల కాలంలో పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి( Congress )...

Read More..

నెల్లూరు వెళ్లి చంద్రబాబు పై జగన్ విమర్శలు 

వైసిపి అధినేత జగన్( jagan ) టిడిపి కూటమి ప్రభుత్వంపై తొలిసారిగా.బహిరంగంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు .ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం వైసీపీనే లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులు , కక్ష సాధింపు చర్యలపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు...

Read More..

జనసైనికులు : పవనన్నను ఢిల్లీ ఎందుకు తీసుకువెళ్ళలేదు ?

ఏపీ ఎన్నికలకు ముందు , తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారు అన్న సంగతి తెలిసిందే.అసలు జనసేన,  పవన్ సహకారం లేకపోతే టిడిపి...

Read More..

తొందరొద్దు ... వైసిపి కార్యాలయంలో కూల్చివేత పై హైకోర్టు 

వైసిపికి ఊరట లభించే విధంగా హైకోర్టు తీర్పును వెలువరించింది.టిడిపి, జనసేన,, బిజెపి, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటగా వైసీపీ కార్యాలయాల( YCP Offices ) కూల్చివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.సరైన అనుమతులు లేకుండా,  నిబంధనలు ఉల్లంఘించి వైసిపి కార్యాలయాలు...

Read More..

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ .. ఏ ఏ అంశాలపై చర్చించారంటే ? 

భారత ప్రధాని నరేంద్ర మోదితో ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఈరోజు భేటీ అయ్యారు.రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల పైన చంద్రబాబు చర్చించారు .ముఖ్యంగా విభజన హామీల అమలుతో పాటు, పోలవరం నిర్మాణం , మౌలిక వసతుల కల్పన...

Read More..

పేదలకు ఇళ్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ 

కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసే దిశగా అడుగులు ఇప్పటికే అనేక హామీలను నెరవేరుస్తూ ఉండగా,  పేదలకు ఇళ్ల పంపిణీ( Housing Scheme ) వ్యవహారం...

Read More..

అదిగో అన్నారు ఇదిగో అన్నారు... వాయిదా వేశారంటయ్యా ? 

తెలంగాణ క్యాబినెట్ విస్తరణతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు( TPCC Chief ) నియామకంపై నిన్న రాత్రి ప్రకటన వస్తుందని ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు.  దీనికి తగ్గట్లుగానే ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy...

Read More..

ఆ హామీతో ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి  ?

రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయ్యింది.ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మంత్రివర్గ విస్తరణ అంశంతో పాటు,  తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి( TPCC Chief...

Read More..

బాబు గారి నిర్ణయం :  ఏపీలో ఇసుక ఫ్రీ ఫ్రీ 

ఏపీ లో అధికారం దక్కించుకున్న టిడిపి, జనసేన, బిజెపి, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ,  తమ చిత్త శుద్దిని చాటుకుని ప్రయత్నం చేస్తున్నాయి.ఒక్కో హామీని నెరవేరుస్తూ, ప్రజలకు శుభవార్త లు చెబుతూనే వస్తున్నారు.  ఏపీలో...

Read More..

రోజా అవినీతి 3000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.. కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు సినీ నటి మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.ఇటీవల కాలంలో రోజా( Roja ) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.ఆమెపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.2014, 2019 ఎన్నికల సమయంలో వరుసగా...

Read More..

నేడు కాంగ్రెస్ లో చేరిపోతున్న కేకే 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి చేరికల జోరు పెరిగింది.  బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .ఇప్పటికే చాలామంది నేతలు చేరిపోయారు.దాదాపు 5 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో...

Read More..

జైలుకు వెళ్తున్న జగన్ .. మొదలుపెట్టారా ? 

ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలై వైసిపి ( YCP )ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి,  ఆ పార్టీ అధినేత జగన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు .ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీ నాయకులతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు.  ఆ తరువాత...

Read More..

స్కిల్ సెన్సెస్ :  సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత 

గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ , వాలంటరీ,  సచివాలయ వ్యవస్థ విషయంలో టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు .గత వైసిపి ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా...

Read More..

రేవంత్ రెడ్డి ' ఆకస్మిక ' నిర్ణయం .. ఇక పరుగులు పెట్టిస్తారా ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించేందుకు నిర్ణయించుకున్నారు .ఇకపై పాలనలో తన మార్క్ కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బీఆర్ఎస్ అధినేత  మాజీ సీఎం కేసీఆర్,  వైసీపీ అధినేత ఏపీ...

Read More..

వైరల్: నడి రోడ్డుపై కూలిన విమానం..

ప్రతిరోజు మనం ఏదో ఒక ప్రదేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం సంబంధించిన విషయాలను మనం మీడియా ద్వారా గమనిస్తూనే ఉంటాం.ఈ రోడ్డు ప్రమాదాలలో చాలామంది చనిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.ఒక్కోసారి మనం ఎంత...

Read More..

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?

తెలంగాణ బిజెపిలో కీలక నేతగా ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్( MP Etela Rajender ) ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించి,  కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన రాజేందర్ రెండోసారి బీఆర్ఎస్...

Read More..

టీపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ?

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు జరుగుతుంది.ఇప్పటికే ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు , సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో ఈ విషయంపై చర్చించారు.తాను...

Read More..

అమరావతిపై కీలక నిర్ణయం.. శ్వేతపత్రం విడుదల 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( AP CM Chandrababu Naidu ) దూకుడు పెంచుతున్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, అనేక అభివృద్ధి పనుల ను వేగవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.గత వైసిపి ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న...

Read More..

మంత్రివర్గంలో వీరికే ఛాన్స్ .. క్లారిటీ ఇచ్చేసిన దామోదర 

గత కొద్ది రోజులుగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై వార్తలు వస్తూనే ఉన్నాయి.పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు అధిష్టానం సూచనలతో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నిర్ణయం తీసుకోబోతున్నారు.మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు, ఇటీవల బీఆర్ఎస్ నుంచి...

Read More..

మంత్రి గారి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు వార్నింగ్

గత వైసిపి ( YCP )ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలన సాగించేలా, గతంలో వ్యవహరించినట్టుగా కాకుండా పూర్తిగా ప్రజలతో మమేకం అవుతూ , జన రంజక పాలన అందించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ముందడుగు వేస్తుండగా,  ఆయన ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు,...

Read More..

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయి.విషయంలోకి వెళ్తే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు.ఇప్పటివరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.ఇదిలా ఉంటే జగిత్యాల...

Read More..

నోట్ల రద్దు విషయంపై లోక్ సభలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు..!!

2014లో మోదీ ప్రభుత్వం( Narendra Modi ) తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో నోట్ల రద్దు ఒకటి.సరిగ్గా 2016 సంవత్సరం చివరిలో తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.500, 1000 రూపాయలు నోట్లు రద్దు చేయటం జరిగింది.ఆ తర్వాత కేంద్రం 2000...

Read More..

కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత..!!

ఢిల్లీ మద్యం పాలసీ కేసు( Delhi Liquor Policy Case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha: ) అరెస్ట్ కావటం తెలిసిందే.ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.ఈ కేసులో కవిత మూడు నెలలుగా జైలులో ఉంటున్నారు.ఎన్నోసార్లు బెయిల్ కోసం...

Read More..

ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

సోమవారం జులై మొదటి తారీకు నేపథ్యంలో ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం జులై మొదటి తారీకు 7వేల రూపాయలు పెన్షన్ దారులకు కూటమి ప్రభుత్వం అందించింది.సచివాలయ సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ కార్యక్రమం...

Read More..

జులై 4వ తారీఖు ఢిల్లీ వెళ్ళబోతున్న సీఎం చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు( Chief Minister Chandrababu Naidu )డు జులై 4వ తారీఖున ఢిల్లీ వెళ్ళనున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు ఇదే తొలి ఢిల్లీ పర్యటన.ఈ పర్యటనలో ప్రధాని మోదీ కేంద్రా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(...

Read More..

బీఆర్ఎస్ కుదేలవుతున్నా కేటీఆర్ కు ఏం పట్టదా ? 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో  బీఆర్ఎస్ పార్టీ( BRS party ) పడుతున్న ఇబ్బందులు అన్నీ .ఇన్ని కావు.మూడోసారి హ్యాట్రిక్ ఖాయం అనే అంచనాతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉండేవారు.కానీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చాయి.మూడో స్థానానికి...

Read More..

చంద్రబాబు ఢిల్లీ టూర్ ... చర్చించేది ఇవేనా ? 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( AP CM Chandrababu Naidu ) ఢిల్లీ టు ఖరారు అయింది.ప్రధాని నరేంద్ర మోది,  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో చంద్రబాబు భేటీ కానున్నారు .ఈ మేరకు ఈనెల నాలుగో...

Read More..

ఆ ఫార్ములాతో టి. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక .. వీరంతా పైరవీలు 

తెలంగాణ కాంగ్రెస్( Congress ) అధ్యక్షుడి ఎంపికపై ఇంకా తర్జన భర్జన లు జరుగుతున్నాయి.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy )సీఎం గానూ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడంతో,  రెండిటిని బ్యాలెన్స్ చేయడం ఆయనకు కష్టంగా...

Read More..

ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు 

గత వైసిపి( YCP ) ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటిషన్ బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ప్రస్తుత టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ బొత్స మాట్లాడిన...

Read More..

ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. చంద్రబాబే స్వయంగా వెళ్లి 

ఏపీలో పెన్షన్ల సందడి మొదలైంది.ఈరోజు ఉదయం నుంచి వృద్ధులు , వికలాంగులకు వారి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ( AP Govt )మొదలు పెట్టింది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయలుగా ఉన్న...

Read More..

ప్రత్యేక హోదా : నితీష్ కుమార్ నిప్పు రాజేశారుగా ? బాబు ఏం చేస్తారో ? 

బీహార్(Bihar ) కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనతా యునైటెడ్ పార్టీ అధినేత నితీష్ కుమార్ కేంద్రానికి డిమాండ్ వినిపించేందుకు సిద్ధం అయ్యారు.నిన్న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో జేడియూ ఈ నిర్ణయం తీసుకుంది.బీహార్ కు...

Read More..

హౌస్ అరెస్ట్ పై మిథున్ రెడ్డి ఫైర్ ... బుద్ధి లేని వారే అలా మాట్లాడుతున్నారు 

వైసిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి( Mithun Reddy )ని ఈరోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇటీవల పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ తో సహా 13 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారు.దీంతో పుంగనూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది .ఈ వ్యవహారంపై...

Read More..

ధనుంజయ్ రెడ్డి ని వదిలేలా లేరే ? 

గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు,  నిబంధనలు ఉల్లంఘన పై కొత్తగా ఏర్పడిన టిడిపి,  జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది.ఒక్కొక్కటిగా అప్పటి వ్యవహారాలను బయటపెట్టి అవినీతి వ్యవహారాలకు పాల్పడిన అధికారులు నాయకులను జైలుకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం...

Read More..

ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధికి నటుడు రావు రమేష్ భారీ విరాళం..!!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో రఘురామకృష్ణరాజు ( Raghuramakrishna Raju )ఉండి ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే.తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.2019 ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి నరసాపురం ఎంపీగా ఎన్నికయ్యారు.అయితే ఆ సమయంలో వైసీపీ( YCP...

Read More..

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీ సత్కరించిన తెలంగాణ రాష్ట్ర మహిళలు..!!

ఏపీ రాజకీయాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్( MLA Chintamaneni Prabhakar ) పేరు తెలియని వారు ఉండరు.2009, 2014 ఎన్నికలలో వరుసగా గెలిచి 2019 ఎన్నికలలో ఓడిపోయారు.ఆ తర్వాత ఇటీవల జరిగిన 2024 ఎన్నికలలో మళ్ళీ గెలవడం జరిగింది.ఈ క్రమంలో...

Read More..

ఏపీలో పెన్షన్ పంపిణీ పై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ( Distribution of pension ) విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్ మంజూరు చేస్తా అని చంద్రబాబు( Chandrababu ) ప్రకటించారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం...

Read More..

కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!

ఏపీ ఎన్నికలలో గెలిచినా అనంతరం డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు.ఒకపక్క పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ మరోపక్క ప్రజా సమస్యలు వినేందుకు సమయం కేటాయిస్తున్నారు.ఇదే సమయంలో తనకు కేటాయించిన శాఖలకు...

Read More..

వైసీపీ లో భారీ ప్రక్షాళన తప్పదా ? వారి పదవులకు ఎసరు ? 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) జీర్ణించుకోలేకపోతున్నారు.అసలు ఈ స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఎవరు అంచనా వేయలేకపోయారు.ఏపీలో పెద్ద...

Read More..

రేవంత్ కు టార్గెట్ అయిపోయిన హరీష్ రావు

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్వహత్మకంగా అడుగులు వేస్తున్నారు.తమ రాజకీయ ప్రత్యర్ధుల వ్యూహాలకు చిక్కకుండా పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు .దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ను టార్గెట్...

Read More..

తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత ? 

తెలంగాణలో తమ పట్టు పెంచుకునేందుకు బిజెపి( BJP ) ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేసినా, ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.ఇంకా ఇటీవల...

Read More..

వైసీపీకి ఆలీ రాజీనామా.. వెనుక ఎంత పెద్ద కథ నడిచిందా ? 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( YCP ) 175 స్థానాలకు 11 స్థానాలను మాత్రమే దక్కించుకోవడంతో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది ఈ క్రమంలో ఆ పార్టీలో కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి...

Read More..

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీ ఎస్ ) ఈ రోజు మృతి చెందారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన డి శ్రీనివాస్( D Srinivas ) ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని( Hyderabad ) ఆయన నివాసంలోనే తుది...

Read More..

రుణమాఫీకి రేషన్ కార్డ్ అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలంగాణలో రుణమాఫీ పై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) ప్రకటన చేయడం జరిగింది.2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని.పంట రుణాలు మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తేల్చి...

Read More..

వైసీపీ హయాంలో పోలవరం పనులపై మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!!

శుక్రవారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) సాగునీటి ప్రాజెక్టులు మరియు పోలవరం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో పోలవరం పనులపై శ్వేత పత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు(...

Read More..

వాలంటీర్ వ్యవస్థపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క పాలనపరంగా ప్రక్షాళన చేసే దిశగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన...

Read More..

పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) శుక్రవారం అమరావతిలో పోలవరంపై సమీక్ష నిర్వహించారు.ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు ఎంతవరకు పనులు జరిగాయి అన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.ఈ క్రమంలో నీటిపారుదల రంగానికి సంబంధించి...

Read More..

వైయస్ జగన్ భద్రతపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు.జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి.ఇది ఎన్నేళ్లు అనేది కాలమే...

Read More..

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకే .. ఆ యువ ఎంపీ వైపు  బాబు మొగ్గు ? 

కేంద్రంలో బిజెపి( BJP ) మూడోసారి అధికారంలోకి వచ్చింది.సరైన మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వన్ని ఏర్పాటు చేశారు.  ముఖ్యంగా టిడిపి ఎన్ డి ఏ కూటమిలో కీలక భాగస్వామిగా మారడంతో,  ఆ పార్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు...

Read More..

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక : రేవంత్ సూచించిన వారికే ఛాన్స్ 

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు.అటు పార్టీ ,ఇటు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విషయంలో రేవంత్ ఒత్తిడికి గురవుతున్నారు.దీంతో పిసిసి అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని ఇప్పటికే అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి...

Read More..

అప్పుడు టీడీపీలో ఇప్పుడు వైసీపీలో ... వణికిపోతున్నారే ?

గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏ పరిస్థితులు అయితే నెలకొన్నాయో, ఇప్పుడు అదే పరిస్థితులు టిడిపి ప్రభుత్వంలోను కనిపిస్తున్నాయి.2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి టిడిపి నేతలు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టింది లేదు.టిడిపి నేతలపై...

Read More..

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నారా ?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ను కొనసాగిస్తారా లేక పూర్తిగా ఈ వ్యవస్థను రద్దు చేస్తారా అనే విషయంలో టిడిపి , జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది.గత వైసిపి ప్రభుత్వంలో ఏర్పాట యిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను...

Read More..

ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకపక్క పాలన మరోపక్క ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే మెగా డిఎస్సి,...

Read More..

రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

విజయవాడ కానూరులో రామోజీరావు సంస్మరణ సభ( Ramojirao Memorial Program ) నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) సతీ సమేతంగా హాజరయ్యారు.సీనీ రాజకీయ ప్రముఖులు పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులర్పించారు.సీనియర్ నటులు మురళీమోహన్, జయసుధ...

Read More..

రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు( Ramojirao ) సంస్మరణ సభని వైభవంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు,( CM Chandrababu ) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో( Deputy CM Pawan Kalyan...

Read More..

వైసీపీ కార్యాలయాలకు నోటీసులపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 16 వైసీపీ కార్యాలయాలకు( YCP Offices ) అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించారని.ఆ కార్యాలయాలను ఎందుకు కూల్చకూడదో...

Read More..

ఢిల్లీలో ముగిసిన జీవన్ రెడ్డి అసంతృప్తి .. త్వరలోనే కీలక పదవి 

ఇటీవల కాలం లో కాంగ్రెస్ లో వలసలు జోరు అందుకోవడం  ఉత్సాహాన్ని కలిగిస్తున్నా… ఆ చేరికలు మాత్రం నియోజకవర్గ నేతల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేపుతున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు చేరుతుండడంతో,  నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను...

Read More..

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ .. ఆ నలుగురు ఎవరు 

అతి త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ ను విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రయత్నిస్తున్నారు.ఎప్పటి నుంచో క్యాబినెట్ విస్తరణ పై వార్తలు వస్తున్నా.ఇప్పుడు మాత్రం క్యాబినెట్ ను విస్తరించాలని కాంగ్రెస్ సైతం సూచించినట్లు తెలుస్తోంది .అందుకే తెలంగాణ...

Read More..

ఒకే సారు అంటూనే ... 'కారు ' దిగేందుకు ఆ ఎమ్మెల్యేల స్కెచ్ ? 

రెండుసార్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )మూడోసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూసింది.  ఇక అప్పటి నుంచి గడ్డు పరిస్థితులనే బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు.ఇక నియోజకవర్గంలో...

Read More..

కాంగ్రెస్ లో చేరాలంటే వాళ్లను ఒప్పించాల్సిందే .. హై కమాండ్ ఆదేశాలు ?

ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరికలు జోరు కనిపిస్తోంది.బీఆర్ఎస్ ను బలహీనం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి,  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,  నియోజకవర్గస్థాయి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి...

Read More..

పాపం పురంధరేశ్వరి .. అందుకే పదవి దక్కలేదా ? 

రాజమండ్రి ఎంపీ , ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati purandeswari ) కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.ఆ తర్వాత బిజెపిలో చేరడం,  ఏపీ...

Read More..

ప్రధాని మోదీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు..!!

దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది.ఈ క్రమంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీ( PM Modi ) సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి...

Read More..

వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల( Volunteers ) విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళానికి దారి తీస్తుంది.ఇప్పటికే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత అందించబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు.దీంతో వాలంటీర్ లు తమ ఉద్యోగం విషయంలో అభద్రత భావంతో ఉన్నారు.పరిస్థితి ఇలా...

Read More..

రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవి అందుకోబోతున్నారా?

జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు హైపర్ ఆది( Hyper Aadi ) .జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో ఈయన స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేవారు అనంతరం కమెడియన్ గా కొనసాగే వారు.ఇక అది...

Read More..

జనసేన గెలుపుతో చిరంజీవి పాలిటిక్స్ లో రీఎంట్రీ.. వైరల్ వార్తల్లో నిజాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన( Janasena ) 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన సంగతి తెలిసిందే.21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో జనసేనకు అనుకూల ఫలితాలు దక్కాయి.జనసేన గెలుపుతో చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని కొన్ని...

Read More..

పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే.దాదాపు 70 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించడానికి...

Read More..

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే.కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది.ఈ ఓటమి అనంతరం వైసీపీ పై దారుణమైన విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ప్రత్యర్థులు వైసీపీ పార్టీని...

Read More..

స్పీకర్ కి జగన్ రాసిన లెటర్ పై స్పందించిన బుద్ధా వెంకన్న..!!

మంగళవారం వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) ఏపీ స్పీకర్ కి లేఖ రాయడం జరిగింది.తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంశంపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించటం పద్ధతులకు విరుద్ధం.ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే...

Read More..

కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్..!!

ఎన్నికలలో గెలిచిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పంలో మంగళవారం సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పర్యటించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత...

Read More..

ఆ ఎమ్మెల్యేలపై లీగల్ వార్ కు బీఆర్ఎస్ రెడీ 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి.ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు,  రాష్ట్రస్థాయి నాయకులు,  ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.దీంతో బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనమైన పరిస్థితి నెలకొంది.దీంతో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు...

Read More..

వాలంటీర్ల కు కోతలు మొదలు... ఆ విధులు వీరికి అప్పగింత  

కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయాలే తీసుకుంటోంది .ఎన్నికల కు ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 గౌరవ...

Read More..

వైసీపీ నేతల మొర ఇప్పటికైనా జగన్ ఆలకిస్తారా ? 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) వైసిపికి పెద్ద షాక్ నే ఇచ్చాయి.ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని,  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 99% పూర్తి చేశామని , ప్రజలంతా తమ...

Read More..

కుప్పంలో రెండు రోజులు... ఆసక్తికరంగా చంద్రబాబు టూర్ 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( AP CM Chandrababu Naidu )ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.ఈ మేరకు నేడు, రేపు ఆయన కుప్పం నియోజకవర్గంలోనే పర్యటించేందుకు ఏర్పాట్లు...

Read More..

బీఆర్ఎస్ టూ కాంగ్రెస్ : ఎవరూ మిగిలేలా లేరేంటి బాస్ ? 

తెలంగాణ అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది.తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించింది.మూడోసారి హ్యాట్రిక్ ఖాయమని అంచనా వేసినా,  ప్రజలు బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలికి,...

Read More..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన సినీ కార్మికులు..!!

సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బిజీ బిజీగా గడిపారు.ఉదయం క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.అనంతరం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.సాయంత్రం హోంమంత్రి విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కావడం జరిగింది.ఆ...

Read More..

ఏపీ హోంమంత్రికి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు..!!

సోమవారం సాయంత్రం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని హోంమంత్రి వంగలపూడి అనిత( Home Minister Vangalapudi Anitha ), పలువురు పోలీసు ఉన్నతాధికారు వివరించారు.శాంతిభద్రతలు, డ్రగ్స్, గంజాయి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని హోం మంత్రి అనితకి పవన్...

Read More..

అమరావతిలో బసవతారకం హాస్పిటల్ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన..!!

బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్( Basavatharakam Hospital ) ఏపీలో కూడా స్థాపించబోతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేశారు.ఈ హాస్పిటల్ కి మేనేజింగ్ ట్రస్ట్ అండ్ చైర్మన్ గా బాలకృష్ణ( Balakrishna ) ఉండటం తెలిసిందే.హైదరాబాద్ లో ఉన్న ఈ హాస్పిటల్ ద్వారా...

Read More..

వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ కీలక సూచనలు..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్( Ys Jagan ) సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.దాదాపు మూడు రోజుల నుండి పులివెందులలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో భేటీ అవుతున్నారు.ఇదే సమయంలో స్థానిక ప్రజల సమస్యలను వింటున్నారు.ఈ క్రమంలో అక్కడికక్కడ పరిష్కారాలు చూపుతున్నారు.ఏపీలో మొన్న...

Read More..

వైరల్ వీడియో: పార్లమెంట్‌కు సైకిల్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు..

గత నెలలో జరిగిన భారతదేశ పార్లమెంటు ఎన్నికల్లో( Parliament Elections ) భాగంగా ఎన్డీయే కూటమి మరోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ప్రధానిగా నరేంద్ర మోడీ( PM Narendra Modi ) మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ఎన్నికల ఫలితాలలో ఆంధ్రప్రదేశ్...

Read More..

ప్రజలకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం 

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి,  జనసేన, బిజెపి కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రజలకు హామీలు ఇచ్చింది టీడీపీ కూటమి.ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా టిడిపి...

Read More..

టి.టీడీపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ .. బాబు ఆశీస్సులు ఎవరికి ? 

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ ( Telangana ) ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది.మొన్నటి వరకు తెలంగాణలో టిడిపి ఉన్నా లేదన్నట్లుగానే పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున టీడీపీ...

Read More..

కాంగ్రెస్ లో చేరిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే .. చేరేవారు ఇంకా ఉన్నారా ? 

ఇప్పటికే అనేక ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ పార్టీ( BRS ) అతలాకుతలం అయింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ నేతలను కుంగదీయగా.ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను, ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించకపోవడం...

Read More..

సీట్లు త్యాగం చేసిన వారికి చంద్రబాబు ఏం న్యాయం చేయబోతున్నారు ? 

టిడిపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు( Chandrababu ) అనేక రాజకీయ ఎత్తుగడలను ఎన్నికలకు ముందు అమలు చేశారు.వైసీపీ ని ఓడించే వ్యూహంలో భాగంగానే జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకున్నారు.  ఆ పార్టీలు కు సీట్లను కేటాయించారు.ఈ విధంగా జనసేనకు 21,...

Read More..

వైసిపి ఆఫీసులో కూల్చివేతలు.. లిస్ట్ లో మరో రెండు

ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన టిడిపి ,జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం పూర్తిగా వైసిపిని టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది.మొన్నటి ఎన్నికల ఫలితాలలో వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని...

Read More..

ఆ ప్రక్షాళన సీమ నుంచే మొదలు పెడుతున్న జగన్ 

వైసిపి అధినేత జగన్( jagan ) పార్టీ ప్రక్షాళన పై ఇప్పుడు పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారు.2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారం చేపట్టి , దాదాపు రాయలసీమ జిల్లాల్లో ఒక సీటు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు.కానీ...

Read More..

ఇక అసెంబ్లీ లో జగన్ అడుగుపెట్టరా ? ఇలా డిసైడ్ అయ్యారా ? 

వైసిపి అధినేత,  మాజీ సీఎం జగన్( Ex CM Jagan ) గురించి ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలు జరుగుతోంది .ప్రస్తుతం జగన్ వైఖరి చూస్తుంటే ఇక ఈ ఐదేళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదన్నట్లుగా ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థం అవుతుంది.నిన్నటితో...

Read More..

భారత్ సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడ్డాం శ్రీలంక అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..!!

కొద్ది నెలల క్రితం పొరుగు దేశం శ్రీలంక( Sri Lanka ) ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ఇంధన ధరలు, నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి.ఆర్థిక సంక్షోభంతో లంక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ సమయంలో భారత్ ఎంతగానో సాయపడింది.ఇదిలా...

Read More..

కుప్పంలో పర్యటించబోతున్న సీఎం చంద్రబాబు..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) కుప్పం పర్యటన ఖరారు అయింది.ఈనెల 25 నుంచి రెండు రోజులపాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు.25న మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ లో కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంటారు.అనంతరం...

Read More..

పులివెందులలో వైయస్ జగన్ ఇంటిపై దాడి ప్రచారాన్ని ఖండించిన వైసీపీ..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan )పులివెందులలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం వైయస్ జగన్ పులివెందులలో అడుగుపెట్టగానే భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఎన్నికల ఫలితాల అనంతరం మొన్నటి వరకు పార్టీ నాయకులతో గెలిచిన సభ్యులతో భేటీ...

Read More..

పార్టీ ఆఫీస్ బయటే ప్రజా దర్బార్ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల్లో గెలిచాక డిప్యూటీ సీఎం అయ్యాక.కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే తన శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం పవన్...

Read More..

టీడీపీ క్యాడర్ కోసం సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు( Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.గత వైసీపీ( YCP ) ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం జరిగింది.ఆ తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన...

Read More..

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

గత వైసిపి ప్రభుత్వం కంటే భిన్నంగా టిడిపి కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని అంతా అంచనా వేశారు.దీనికి తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) కూడా ఏ కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటించారు.2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి...

Read More..

తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. హైకోర్ట్ ఆదేశాలను సైతం పట్టించుకోరా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వారం రోజుల తర్వాత తాడేపల్లి( Tadepalle )లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేయడం చర్చనీయాంశమైంది.హైకోర్ట్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కార్యాలయాన్ని కూల్చివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా...

Read More..

పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేయాలి అంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలలో ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabha Reddy ) వ్యవహారం రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతుంది.ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఎన్నికల ముందు కామెంట్లు చేశారు.కాగా ఎన్నికలలో జనసేన...

Read More..

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క..!!

మంత్రి సీతక్క( Seethakka ) శుక్రవారం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు.తెలంగాణలో మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పేర్కొన్నారు.మంత్రి సీతక్క సచివాలయంలో రెండు క్యాంటీన్లను ప్రారంభించి...

Read More..

రైతుభరోసా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana Chief Minister Revanth Reddy ) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం...

Read More..

రేపటి నుండి పులివెందులలో పర్యటించబోతున్న వైయస్ జగన్..!!

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ( YS jagan )నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం జరిగాయి.ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు నేడు...

Read More..

బీఆర్ఎస్ఎల్పి విలీనం దిశగా రేవంత్ స్కెచ్ ?

తెలంగాణ అధికార పార్టీ లోకి చేరికల జోరు పెరుగుతోంది.ముఖ్యంగా బి ఆర్ ఎస్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున మండల ,నియోజకవర్గ స్థాయి నాయకులు కాంగ్రెస్ లో చేరిపోగా , వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్...

Read More..

పేరు మార్చుకున్న ముద్రగడ.. ఇరకాటంలో కొడాలి నాని 

2024 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సవాళ్లు,  ప్రతి సవాళ్లు కొనసాగాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి( TDP ) గెలిచే అవకాశం లేదని, మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో సవాళ్లు విసిరిన వైసిపి నేతలకు ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ ...

Read More..

సలహాదారుల జాబితాలో ఏబీ .. జగన్ కు  ఇబ్బందులే ?

కొత్తగా ఏపీలో కొలువుతీరిన టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఏపీలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైంది.ఇప్పటికే అనుకూలమైన ఉన్నతాధికారులను వివిధ విభాగాల్లో నియమించింది.ఏపీ డిజిపిగా ద్వారకాతిరుమూరుల రావు నియమితులయ్యారు.ఇంకా అనేకమంది ఐఏఎస్ , ఐపీఎస్ లను ఇతర కీలక...

Read More..