సౌత్ లో ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరపై తమ టాలెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇలాంటి వారి కథలు చేయడానికి కొంత మంది హీరోలు కూడా సిద్ధంగానే ఉన్నారు.అలాగే హీరోయిన్స్ కి...
Read More..స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తనకు కరోనా నిర్ధారణ అయినట్టు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఆరు సినిమాలు ఉండగా పూజా హెగ్డేకు కరోనా సోకడంతో ఆయా సినిమాల షూటింగ్...
Read More..గత సంవత్సరం దేశంలోకి ఒంటరిగా వచ్చిన కరోనా భారత్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.కానీ కరోనా సెకండ్ వేవ్గా వస్తూ వస్తూ అగ్నిదేవుణ్ని తోడుగా తెచ్చుకుంది కావచ్చూ.అందుకే ఎక్కువగా కోవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్న అస్పత్రుల్లో తిష్ట వేసింది.అగ్నిప్రమాదాలతో వారి ప్రాణాలను తీస్తుంది....
Read More..ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన సినిమాల కంటే వివాదాల ద్వారానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు విడుదలవుతున్నా ఆ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.ఒక అమ్మాయి టీషర్ట్ పై 2019...
Read More..తెలంగాణ రాజకీయాలు దొరలపాలనను తలపిస్తున్నాయని ఇప్పటికే ప్రతిపక్షాలు ఎన్నో సార్లు ఆరోపణలు గుప్పించాయి.కాగా గులాభిబాస్కు కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన నేతలకు ఉద్వాసన పలకడం అనవాయితీగా పెట్టుకుని రాచకీయం చేస్తున్నారనే అపవాదు ఉండనే ఉంది. ఇలాంటి టైంలో తెరమీదికి వచ్చిన మంత్రి ఈటల...
Read More..జగన్ రాజకీయ ప్రస్తావనలో మొదటి నుండి మద్దతు తెలుపుతున్న వారిలో రెహమాన్ ఒకరు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన సమయం నుండి రెహమాన్ ఎప్పుడు జగన్ వెంటే ఉన్నారు.జాతీయ ప్రధాన కార్యదర్శి...
Read More..తెలుగు హీరోలపై మరియు తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ, అలాగే సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో నిత్యం వార్తల్లో నిలిచే తెలుగు నటి శ్రీ రెడ్డి గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే...
Read More..బాలీవుడ్ లో ప్రస్తుతం 28 ఏళ్ల యంగ్ బ్యూటీ “సాక్షి మాలిక్” మోడలింగ్ రంగంలో దూసుకుపోతుంది.అయితే ఈ అమ్మడు మరో పక్క పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.అయితే ఆ...
Read More..మే 1న కార్మికుల దినోత్సవం.ఈ సందర్భంగా కార్మికుల దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ప్రపంచ పురోగతిలో, ఆర్ధిక వ్యవస్థ వృద్ధిలో శ్రమజీవుల పాత్ర ఎనలేనిది.కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి.సాధించుకున్న రోజు మే డే...
Read More..తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన “హార్ట్ ఎటాక్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం ముంబై బ్యూటీ “ఆదా శర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా...
Read More..తెలుగులో అక్క, అమ్మ, చెల్లి, తదితర పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులని తన సెంటిమెంట్ నటనతో ఎంతగానో కట్టిపడేసిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు “సురేఖ వాణి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సినిమా పరిశ్రమకి...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా సినిమా షూటింగులు మరియు పలు చోట్ల సినిమా థియేటర్లు మూత పడటంతో ఓటిటీలలో విడుదలయ్యే వెబ్ సీరీస్ లకి మంచి డిమాండ్ ఏర్పడింది.దీంతో ఇప్పటికే కొందరు నటీనటులు ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో...
Read More..అమరావతి 500 రోజుల ఉద్యమంపై స్పందించారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.అమరావతి ఉద్యమం 500 రోజులు కాదు వెయ్యి రోజులు చేయండి మిమ్మల్ని ఎవరు వద్దన్నారని అన్నారు బొత్స సత్యనారాయణ.కోర్టులకు వెళ్లడం వల్లే అక్కడ అభివృద్ధి ఆలస్యం అవుతుందని...
Read More..స్టార్ హీరో బన్నీ చాలా ప్రతిభ ఉన్న నటుడనే సంగతి తెలిసిందే.నటుడిగా సినిమాసినిమాకు ఎదుగుతూ విజయాలను సొంతం చేసుకుంటున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించారు.దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్లో సైతం ఈ సినిమా...
Read More..After the conduct of by-polls in Tirupati, TDP and BJP candidates have filed a petition in the AP High Court seeking cancellation of the recently concluded by-election for the Tirupati...
Read More..తమిళనాడు బీజేపీ తనపై కుట్ర పన్నిందని.తమిళనాడు బీజేపీ ఐటి సెల్ తన ఫోన్ నెంబర్ ను లీక్ చేసిందని.తనకు ఫోన్ చేసి చంపేస్తామని.కుటుంబ సభ్యులపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ వెల్లడించిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయంపై స్పందించారు...
Read More..టాలీవుడ్ లో దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమా లు చేస్తూ వచ్చిన అనుష్క బాహుబలి తర్వాత అనూహ్యంగా సినిమా ల సంఖ్య పెంచాల్సింది పోయి తగ్గించింది.బాహుబలి తర్వాత అనుష్క చేసిన సినిమా లు ఏంటీ అనేది...
Read More..సినిమాలో హీరోల పక్కన సిస్టర్ క్యారెక్టర్ చేయడానికి కొంత మంది ఆర్టిస్టులు సపరేట్ గా ఉంటారు.కానీ.కొన్నిసార్లు హీరోయిన్లనే సిస్టర్ రోల్స్ కి సెలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇస్తారుదర్శక నిర్మాతలు.మోసగాళ్లు మూవీలో కాజల్, మంచు విష్ణు హీరో, హీరోయిన్లుగా కాకుండా అన్నాచెల్లిగా...
Read More..ప్రస్తుతం కరోనా వల్ల చోటు చేసుకుంటున్న మరణాలను చూసుంటే మనిషి జీవితం ఎంత అల్పమైనదో అనిపిస్తుంది.అహాంకారంతో మిడిసిపడుతున్న మనిషి బ్రతుకు నీటి బుడగకంటే దారుణంగా మారింది.ఇన్నాళ్లూ హోదా కోసం, సంపాదన కోసం పరిగెత్తిన మానవుడు ఇప్పుడు బ్రతకడం కోసం పరుగులు తీస్తున్నాడు....
Read More..ఓవైపు డైరెక్టర్లుగా చేస్తూనే.మరోవైపు ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు కొందరు దర్శకులు.గత కొంత కాలంగా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ నిర్మాతలుగా చేస్తున్నారు.అయితే దర్శకులుగా మంచి హిట్స్ సాధించినా.నిర్మాతలుగా తీసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఇంతకీ వాళ్లు చేసిన సినిమాలు ఏంటి? ఆ దర్శకనిర్మాతలు ఎవరో ఇప్పుడు...
Read More..Covid-19 is booming in the state of Andhra Pradesh.Recently, the daily cases crossed the 17,000 mark like never before.With this, the authorities were worried and the state government is trying...
Read More..తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈరోజు మంత్రి ఈటల వ్యవహారం మీడియాలో వైరల్గా మారడంతో నేతల దృష్టి అంతా ఈ వ్యవహారం వైపు మళ్లింది.ఈరోజూ మధ్యాహ్నం నుండి టీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానల్గా గుర్తింపు ఉన్న టీ న్యూస్తో పాటుగా, ప్రభుత్వానికి అనుకూలంగా...
Read More..టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు తెలుగు దర్శకులు.అంతేకాదు.మన హీరోలు, హీరోయిన్లు బాలీవుడ్ లో మంచి అవకాశాలు పొందుతున్నారు.తెలుగు సినిమా రేంజి పెరగడంతో బాలీవుడ్ బ్యూటిఫుల్ లేడీస్ ఇక్కడ అడుగు పెడుతున్నారు.డైరెక్టుగా తెలుగు సినిమాలు చేస్తున్నారు.దీపికా పదుకొనే...
Read More..ఈ ఏడాది చాలా సినిమాలు విడుదల అయ్యాయి.మరికొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.ఈ సినిమాలు చేసిన వారిలో చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ ఉన్నారు.ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్స్ విడుదల అయ్యాయి.ఆయా సినిమాలపై మంచి హైప్స్...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.భయంకరంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.దీంతో కరోనా బారిన పడిన రోగులు బెడ్లు అందక ఆక్సిజన్ కొరతతో సకాలంలో వైద్యం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక...
Read More..టాలీవుడ్ అంతా పర భాష హీరోయిన్లతో నిండిపోయింది.మీకు తెలుగు వచ్చా అని అడిగితే చాలా మంది నటీ మణులు కొంచెం కొంచెం వచ్చు అని చెప్తారు.ఏది మాట్లాడండి అంటే.అందరికీ నమస్కారం అంటారు.ఇక్కడి హీరోయిన్లు కాకపోవడం వల్ల వారికి తెలుగు కష్టం అనిపిస్తుంది.వాళ్లు...
Read More..చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్లు అనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలు దర్శకధీరుడి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని...
Read More..యంగ్ హీరో రానా మరో సినిమా ను కన్ఫర్మ్ చేశాడు.ఇటీవలే ఆయన అరణ్య సినిమా ను విడుదల చేసిన విషయం తెల్సిందే.మరో వైపు విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఇక పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో...
Read More..వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరగకపోవడం.చాలా మంది పిల్లల్లో కనిపించే సమస్య ఇది.ఆహారపు అలవాట్లు, ఎదుగుదల నెమ్మదిగా ఉండటం, హార్మోన్ల లోపం, హైపర్ థైరాయిడ్, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల పిల్లల్లో ఈ సమస్య ఏర్పడుతుంది.దాంతో తల్లిదండ్రులు ఎంతగానో ఆందోళన...
Read More..పులి తోకను చూసి పిల్లి తోక అని భ్రమపడినట్లుగా ఉందట తెలంగాణ ప్రజల పరిస్దితి.ఎందుకంటే కరోనా విషయంలో ఒకోక్కరి మాటలకు పొంతనలేకుండా ఉందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ పై బిజెపి...
Read More..ఏప్రిల్ 17వ తారీఖున తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఈ ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి.అయితే ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాల నుండి దొంగ ఓటర్లను తీసుకువచ్చి అధికార పార్టీ వైసిపి రిగ్గింగ్...
Read More..తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాం తెలియని అసలు సిసలైన తెలంగాణ వాది ఉండరనే చెప్పవచ్చు.తెలంగాణ పోరాట చరిత్రలో కోదండరాంకు ప్రత్యేక స్థానం ఉంది.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి ఆ జేఏసీకి కన్వీనర్ గా...
Read More..ఇండియన్ మార్కెట్ ను పెంచుకునేందుకు నెట్ఫ్లిక్స్ వారు వరుసగా పెద్ద హిందీ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.ఇదే సమయంలో తెలుగు లో కూడా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్నారు.మొత్తానికి నెట్...
Read More..వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ ఇదే వర్మ రూటే సపరేట్ అన్న విషయం మనకు తెలిసిందే.నా దారి రహదారి అన్న చందంగా వర్మ లైఫ్ స్టైల్ ఉంటుంది.అయితే వర్మ లైఫ్ స్టైల్ ను వ్యతిరేకించే వాళ్ళు ఎంత మంది ఉన్నారో, సమర్థించే...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.ప్రస్తుతం ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.సినిమా కు సంబంధించిన అప్ డేట్స్ ను ఇవ్వడం కోసం ట్విట్టర్.ఇన్స్టా మరియు...
Read More..సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్ఫింగ్ వీడియో కేసులో టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ కేసు నిమిత్తం ఇటీవల మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు కూడా హాజరయ్యారు.మళ్లీ మేము మొదటి...
Read More..ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్లో ఎండల దెబ్బకు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరి చర్మం ట్యానింగ్కు గురవుతుంది.ముఖ్యంగా ముఖంపై ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది.దాంతో ఈ ట్యాన్ సమస్యను నివారించుకునేందుకు ఏం చేయాలో తెలియక...
Read More..సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అల్లు అర్జున్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ మధ్యనే అల్లు అర్జున్...
Read More..తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావుకు ప్రత్యేక స్థానం ఉంది.రాజకీయాలకతీతంగా హరీష్ రావును ఇతర పార్టీల నాయకులు అభినందిస్తారు.అయితే ప్రస్తుతం సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే సిద్దిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన హరీష్ రావు రాష్ట్రంలోని అన్ని...
Read More..తెలంగాణలో కోవిడ్ తీవ్ర స్థాయిలో విజ్రుంభిస్తోంది.కోవిడ్ విజృంభణతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే కరోనాతో క్షీణిo చడం కంటే కరోనా వచ్చిందనే భయాందోళనతోనే ఎక్కువగా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని, వైద్యాధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది.అయితే దేశ వ్యాప్తంగా కరోనాతో చాలా...
Read More..ఏపీ ప్రజల విషయంలో సీయం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా కోవిడ్ సమయంలో మాత్రం ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అధికారులు వ్యవహరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కరోనా మహమ్మారి రాష్ట్రంలో తీవ్రంగా విజృంభిస్తోన్న నేపధ్యంలో 104 కాల్ సెంటర్లు...
Read More..సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం కంటే...
Read More..అన్నీ బాగానే ఉన్నాయి కానీ, కొన్ని విషయాల్లో మాత్రం జగన్ఎవరి మాట వినరు.ఆయన చెప్పిందే అందరూ వినాలి అనుకొంటారు అంటూ వైసీపీ నాయకులే జగన్ వ్యవహార శైలిపై తరచుగా విమర్శలు చేస్తూ ఉంటారు.ఆయన నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి.ప్రస్తుతం కరోనా ఉద్రిక్తంగా...
Read More..మనం సాధారణంగా పురాతన కాలంలో మమ్మీలని అక్కడ ఇక్కడ కనుగొన్నామని వార్తల్లో వినే ఉంటాం.కానీ ఎప్పుడు వాటి గురించి వినడమే తప్ప చాలా మంది వీక్షించి ఉండరు.తాజాగా ఒక మమ్మీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.రీసెర్చ్ లో భాగంగా ఆ మమ్మీ ని...
Read More..పరిస్థితుల ప్రభావమో , అలసత్వమో ! కారణం ఏదైనా కానీ ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.మోదీ దేశ ప్రధానిగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అయ్యారని, వెంటనే ఆయన రాజీనామా చేయాలంటూ ఫేస్ బుక్ లో...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న రష్మిక, పూజా హెగ్డేల మధ్య గట్టి పోటీ ఉందనే సంగతి తెలిసిందే.రెమ్యునరేషన్ విషయంలో పూజా హెగ్డే పై చేయి సాధిస్తున్నా సక్సెస్ రేట్ పరంగా మాత్రం రష్మికనే పైచేయి సాధిస్తున్నారు.అయితే ఒక విషయంలో...
Read More..ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కామెడీ షోల హవా కొనసాగుతోంది.బుల్లితెరపై కామెడీ ప్రధానంగా చేస్తున్న షోలు సక్సెస్ కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.జబర్దస్త్ షోకు పోటీగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్...
Read More..ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లాంటి యాప్స్ ను అందరూ వినియోగిస్తూనే ఉంటారు.అయితే ఎక్కువగా ఫేస్ బుక్ ఉయోగించడం మనం గమనిస్తూనే ఉంటాం.సాధారణంగా చాల మందికి మన ఫేస్ బుక్ ప్రొఫైల్...
Read More..తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరించి ఊరించి మొన్నటి వరకు పార్టీ అదుగో ఇదుగో అంటూ ఆశ పెట్టి చివరకు ఉసూరుమనింపించాడు.రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నాను.రెండు మూడు రోజుల్లో పార్టీ ప్రకటిస్తాను.మీటింగ్ తేదీ అదుగో...
Read More..మెగాస్టార్ చిరంజీవి పెద్దమ్మాయి సుష్మిత కొనిదెల ఇప్పటికే ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది.ఖైదీ నెం.150 సినిమా తో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పరిచయం అయిన సుష్మిత వరుసగా చిరంజీవి సినిమా లకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తుంది.ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమా...
Read More..భారత్లో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న సంగతతి తెలిసిందే.రోజురోజుకు ఇక్కడ కొత్త కేసులు, మరణాల సంఖ్య రికార్డుల్ని బద్ధలు కొడుతోంది.ఈ నేపథ్యంలో భారత్కు ప్రయాణం చేయాలంటేనే విదేశీయులు వణికిపోతున్నారు.అటు ఇండియా నుంచి వచ్చే విమానాలపైనా ఆయా దేశాలు నిషేధం...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించబోతున్న సినిమా జులై లేదా ఆగస్టులో పట్టాలెక్కే అవకాశం ఉంది.ఈ సినిమా లో హీరోయిన్ విషయమై గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.తాజాగా...
Read More..కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా గడిచిన 24...
Read More..ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.కరోనా మళ్లీ విజృంభించకుంటే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు...
Read More..టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు.ఈయన మొదటి సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకోలేదు.తన కెరీర్ లో చాలా కస్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు.శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా శివరాత్రి కానుకగా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ...
Read More..తెలంగాణ లో రాజకీయ సునామీ సృష్టించేందుకు ఎన్నో ఆశలతో వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు .టిఆర్ఎస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.అలాగే బిజెపి కాంగ్రెస్ పార్టీలను సైతం వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తున్నారు.ప్రతి విషయం పైన ఆమె స్పందిస్తున్నారు.నిలదీస్తున్నారు.ఉద్యోగుల సమస్యలపై పోరుకి...
Read More..1.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 7646 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందారు. 2.భారత్ లో కరోనా గడిచిన 24 గంటలో దేశవ్యాప్తంగా కొత్తగా 3,86,452 కరోనా పాజిటివ్ కేసులు...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉందన్న సంగతి తెలిసిందే.దీంతో చాలా వరకు మీడియాలో వస్తున్న వార్తలు.ఆర్తనాదాలు ప్రజలను భయాందోళనలకు కలుగజేస్తూ ఉన్నాయి. కేసుల సంఖ్య గురించి మరియు కరోనా కొత్త లక్షణాలు అంటూ… వైరస్ చావులు అంటూ వార్తలు...
Read More..మహమ్మారి కరోనా వైరస్ చైనా నుండి ప్రపంచ దేశాలకు ఎంట్రీ ఇచ్చాక.దాదాపు అన్ని దేశాలు మాస్క్ తప్పనిసరి చేయటం జరిగింది.2020 సంవత్సరం నుండి.ప్రపంచ దేశాలు ఈ వైరస్ నీ ఎదుర్కోవడం కోసం… ఏ దేశానికి ఆ దేశం… తమ పౌరులను మాస్కు...
Read More..దేశవ్యాప్తంగా పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు.ఈ మాట మనం చెప్పడమే కాదు, ప్రపంచ దేశాలు భారత్ లో కరోనా కేసులు పెరుగుదల విషయంలో చెబుతున్న మాట.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 40 కి పైగా దేశాలు భారత్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.వివిధ...
Read More..సాధారణంగా కొంతమందికి మద్యపానం అలవాటు ఉన్నవారికి ప్రతి రోజు వారి టైంకి మందు పడాల్సిందే.లేకపోతే వారికి తిప్పలు అంతా ఇంతా కాదు.అయితే ప్రస్తుతం కరోనా సమయం కనుక ఏదైనా లాక్ డౌన్ లాంటివి విధిస్తే ఇక మందుబాబుల కష్టాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం...
Read More..కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పదవ తరగతి ఇంటర్ పరీక్షల విషయంలో వెనకడుగు వేయకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలపటంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష...
Read More..దక్షిణాది అగ్ర దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి శంకర్.రెండేళ్ళ క్రితం లైకా ప్రొడక్షన్ లో శంకర్ ఇండియన్ 2 సినిమా స్టార్ట్ చేశాడు.20 ఏళ్ల క్రితం కమల్ హసన్, శంకర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ...
Read More..ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో వచ్చిన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుని ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసి...
Read More..ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నందు నాసా శాస్త్రజ్ఞులు లెట్టూస్ వంటి ఆకుకూరలను పండిస్తున్నారు.దీని వలన వ్యోమగాములు తాజాగా తమ ఆహారాన్ని తయారుచేసుకోగలుగుతారు.భూమిపై రైతులు ఎలా ఆకుకూరలను పండిస్తారో, అదే విధంగా ఐఎస్ఎస్ లోని వ్యోమగాములు ఎరుపు రంగులోని లెట్టూస్ ని పండిస్తున్నట్లు...
Read More..లండన్ లో రెండు ఎత్తైన భవనాల మధ్య ఈత కొడుతంటే ఆకాశంలో ఈదుతున్నట్లే ఉంటుంది. భూమికి 115 అడుగుల ఎత్తులో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే స్వర్గంలో తేలుతున్నట్లు అనిపిస్తుంది.ఇందులో ఈత కొట్టాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి.ఈ...
Read More..ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా జూన్, జులైలో స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఆర్ఆర్ఆర్ కంప్లీట్ చేసుకొని నేరుగా కొరటాల సినిమా కోసం తారక్ రెడీ అవుతాడు.ఇక...
Read More..ఆంధ్రప్రదేశ్లో బాగా డిమాండ్ ఉన్న జంతువుల్లో గాడిద కూడ చేరింది.ఆవు పాలు, గేదే పాలు, మేక పాల కంటే గాడిద పాలకు ఎక్కువ ధర పలుకుతోంది.చికెన్, మటన్ తో పాటు గాడిద మాంసానికీ గిరాకీ ఎక్కువైపోయింది.శారీరక దారుఢ్యానికి గాడిద పాలు, లైంగిక...
Read More..పాయల్ రాజ్ పుత్ RX 100 సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.మొదటి సినిమాతోనే అభినయం, అందం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి కుర్రకారు మనసును దోచేసుకుంది.ఈ...
Read More..వెళ్లిపోమాకే సినిమాతో విశ్వక్ సేన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.ఆ సినిమాతో నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న విశ్వక్ ఆ సినిమా తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించారు.విశ్వక్ సేన్ నటించిన ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఫలితాన్ని...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయాడు.అయితే సూపర్ స్టార్ కృష్ణ నాటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినా అనతి కాలంలోనే వెండి తెర పై తనకంటూ ఓ ప్రత్యేకతను...
Read More..ప్రస్తుత రోజులలో ఏదో ఒక సందర్భాలలో మనిషికి ఒకరికి ఇంకో ఒకరి తోడు అనేది అవసరం.ముఖ్యంగా జీవిత ప్రయాణంలో మనిషికి ఒకరికి ఒకరు తోడు చాలా అవసరం అయితే బాధ్యతలు తీరి, సంతానం వారి జీవితాల్లో బిజీగా ఉన్న సమయాలలో కూడా...
Read More..సినిమా రంగంలో ప్రస్తుతం హీరోయిన్ స్టేటస్ ను అందుకుని లక్షల్లో, కోట్లలో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో ఏదో ఒక సందర్భంలో అవమానాలను ఎదుర్కొని ఉంటారు.ఆ అవమానాలను చెప్పుకోవడానికి కొంతమంది హీరోయిన్లు ఇష్టపడితే మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం అస్సలు...
Read More..దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ ఐదు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి షాక్ ఇస్తున్నాయి.మేటర్ లోకి వెళితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్...
Read More..కరోనా విజృంభణతో వేసవిలో జరగాల్సిన పెళ్లిళ్లు మళ్లీ నిలిచిపోతున్నాయి.గత సంవత్సరం కొవిడ్ నిబంధనలు, లాక్డౌన్తో రెండు నెలలు ఆలస్యంగా పెళ్ళిళ్లు నిర్వహించారు.ఈసారి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో మే, జూన్లో వివాహాలు చేసేందుకు చాలా కుటుంబాలు సిద్ధమయ్యాయి.వచ్చే...
Read More..కరోనా పేరుకు మూడక్షరాలే గానీ ఇది సృష్టిస్తున్న వినాశనం మాత్రం ఒక చరిత్రనే తిరగ రాస్తుంది.మానవ బంధాలను మంట గలుపుతుంది.చావు పుట్టుకలు భగవంతుని చేతుల్లో ఉంటాయని ఇంత కాలం అనుకున్నారు.కానీ చావు మాత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కొరల్లో చిక్కుకుంది. లోకంలో...
Read More..తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.రోజు రోజుకి కొత్త కేసులు భారీగా పెరిగి పోవడంతో పాటు మరోపక్క మరణాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆలయాల...
Read More..బిగ్ బాస్ ఫోర్ సీజన్ కంటెస్టెంట్ మోనల్ గజ్జర్.హౌస్ లో ఉన్నంత కాలం ఎప్పుడు ఎమోషనల్ అవుతూ ఉండే ఈ బ్యూటీ.చివరి వరకు తన పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంది.బిగ్ బాస్ తర్వాత ఓ మంచి క్రేజ్ సంపాదించుకున్న మోనాల్ ప్రస్తుతం...
Read More..ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లోనూ చేతులెత్తేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులను కలవరపెడుతోంది.ఐపీఎల్ 2021 మొదటి నుంచి ఇప్పటి వరకు వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో దారుణంగా విఫలమవుతోంది.సన్ రైజర్స్ జట్టులో టాపార్డర్ మినహా, ఎవ్వరూ రాణించలేకపోవడం ఎస్ఆర్హెచ్ విజయావకాశాలను దెబ్బతీసింది.వరుసగా విఫలమవుతున్నా...
Read More..చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ కరోనా వైరస్ తెగ టెన్షన్ పెడుతోంది.ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలలో సైతం ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు.మరి కొందరు సినీ ప్రముఖులు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు.కరోనా సోకిందని తెలిసిన...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని గత కొంత కాలం నుండి అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకు వచ్చిందో అప్పటినుండి .రాజధాని కోసం భూములు...
Read More..కరోనా దెబ్బకు దేశంలో గానీ ప్రజల జీవితాల్లో గానీ ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి.అదీగాక భక్తులతో కిటకిటలాడే ఆలయాలు భక్తులు లేక వెలవెల పోతున్నాయి.ఒకప్పుడు దర్శనాల కోసం రోజుల తరబడి ఎదురు చూసే ఆలయాలను కూడా ప్రస్తుత పరిస్దితుల్లో దర్శించుకోవాలంటే...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.ఒకవైపు హాస్పిటల్లో బెడ్స్ కొరత , మరోవైపు ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఇది...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ యుగం నడుస్తుంది.ఎంటర్టైన్మెంట్ కూడా డిజిటల్ లోకి వచ్చేసింది.ఒకప్పుడు వీధి నాటకాలతో స్టార్ట్ అయిన ఎంటర్టైన్మెంట్ తరువాత రేడియోలకి వచ్చింది .తరువాత దృశ్యరూపంలో సినిమాలుగా రూపాంతరం చెందింది.ఈ సినిమాల హవా ప్రస్తుతం నడుస్తుంది.మరోవైపు టెలివిజన్ ప్రతి ఇంట్లోకి...
Read More..జగన్ కు రానున్నది కష్టకాలం గానే కనిపిస్తోంది.ముఖ్యంగా బీజేపీ విషయంలో ఆయన అటో ఇటో ఎటో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతున్న సంకేతాలు వస్తున్నాయి.ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.సొంతంగా బలం పెంచుకుని అధికారం...
Read More..ఏ ఛానల్ చూసినా, ఈ పేపర్ చూసిన కరోనా కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.కరోనా తీవ్రత పెంచి చూపిస్తూ హడావుడి చేస్తున్నాయి.అసలు దేశంలో కరోనా తీవ్రత కంటే, మీడియాలో చూపిస్తున్న తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.వాస్తవ పరిస్థితి...
Read More..దిల్ రాజు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.మొదట 56 రోజుల తర్వాత స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్న దిల్ రాజు...
Read More..తెలుగుదేశం పార్టీని ఏపీలో దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు.అందుకే ఆ పార్టీలో గత కొంత కాలంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.టీడీపీ కీలక నాయకుల అవినీతి వ్యవహారాలు , లొసుగులు అన్నిటినీ కనిపెట్టి,...
Read More..అమెరికా అధ్యక్షుడు బిడెన్ సెంచరీ కొట్టారు.అధ్యక్షుడిగా ఎన్నికయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బిడెన్ అమెరికన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.మొదటి సారిగా అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పలు ఆసక్తి కరమైన విషయాలను ప్రస్తావించారు.అమెరికాలో కరోనా...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంత దారుణమైన స్థితిలో అందరికీ తెలిసిందే.ఈ వైరస్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉండగా.ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో దేశం ఏమి చేయలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ఇప్పటికే పలు...
Read More..విదేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయుల కోసం భారత ప్రభుత్వం లేదా ఆయా వారి వారి ప్రాంత స్థానిక ప్రభుత్వాలు భీమా సౌకర్యాలను అందిస్తుంటాయి.ఎందుకంటే పొట్ట కూటి కోసం విదేశాలు వెళ్లి అక్కడ సంపాదించే సొమ్ము వారి జీవన ఆధారానికే సరిపోతుంది కానీ...
Read More..సినిమా అనేది మనిషి నిజజీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అప్పుడప్పుడు జరిగే సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది.ఈ సినిమాలను చూసి అందులో మంచిని గ్రహించిన వారు మంచి పనులు చేస్తూ ఆదర్శంగా ఉంటుంటే, ఇందులో ఉన్న చెడును గ్రహించిన వారు చెడ్దపనులు...
Read More..రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ తో పాటు బాలీవుడ్ నుంచి అలియా...
Read More..లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోగా పేరును సంపాదించుకున్న సోనూసూద్ తన సహాయాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు కష్టాలు పడుతున్న నేపథ్యంలో సోనూసూద్ మళ్లీ తనవంతు సహాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.పట్టణాల నుంచి మారుమూల పల్లెల్లో...
Read More..కరోనా ప్రస్తుతం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.ఊహించకుండా విజృంభించిన సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.ఇక చాలామంది పల్స్ రేట్ పడిపోవడంతో మృతి చెందుతున్న వల్ల ప్రభుత్వలు అప్రమత్తమై అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి...
Read More..టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ.సినిమాలలో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది.పలు సినిమాల్లో నటించిన ప్రగ్య.అంతగా పైకి రాలేకపోయింది.2014లో తెలుగు, హిందీ సినిమా లతో ఒకేసారి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.కొంత వరకు...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో గుర్తింపు పొందింది.ఇక అక్కడి నుంచి సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా...
Read More..డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి స్టార్ ఇమేజ్ రావడానికి రవితేజతో చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు కారణం అని చెప్పాలి.ఆ మూడు హ్యాట్రిక్ హిట్స్ తో ఒక్కసారిగా పూరీ పేరు టాలీవుడ్...
Read More..స్టార్ హీరోలకి ఎవరైనా దర్శకుడు భాగా కనెక్ట్ అయితే వారితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.వరుసగా కాకున్నా వారు సబ్జెక్ట్ చెబితే కాదనకుండా ఒప్పేసుకుంటారు.టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్...
Read More..కరోనా బాధితుల పట్ల ప్రాణదాతగా మారిన ఆక్సిజన్ అప్పుడప్పుడు ప్రాణాలను కూడా తీస్తుంది.అసలే కరోనా కొరలకు చిక్కిన జనం అల్లాడుతుంటే ఈ సమయంలో ఆక్సిజన్ అమృతం కంటే విలువైనదిగా భావించబడుతుంది.కానీ ప్రాణం పోసే ఈ ఆక్సిజన్ వల్ల జరిగే ప్రమాదాలు ఊహించలేకుండా...
Read More..బుల్లితెర యాంకర్ రవి గురించి అందరికీ పరిచయమే.ఎన్నో షో లలో యాంకరింగ్ చేస్తూ.మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.బిగ్ బాస్ ఫేమ్ లాస్య తో కలిసి తన యాంకరింగ్ ప్రయాణాన్ని మొదలు పెట్టిన రవ ప్రస్తుతం ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు.గతంలో తన వ్యక్తిగత...
Read More..టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పరిచయం అందరికి తెలిసిందే.మాయాజాలం సినిమాతో తొలి సారిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.ఇక ఈమె సినిమాలలో అంత సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్...
Read More..నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ స్టార్ హీరోలలో ఒకరుగా ఉన్నారు.ఏకంగా 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాని మార్కెట్ వేల్యూ కూడా ఓ 30 కోట్ల వరకు ఉంది.సినిమా సూపర్ హిట్...
Read More..సీనియర్ విలక్షణ నటుడు రావుగోపాలరావు కొడుకుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ చాలా తక్కువ సమయంలో తండ్రిని మించిన తనయుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.తన విలక్షణ నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా విభిన్న...
Read More..చాలామంది హీరోయిన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టాయిష్టాలు ఉంటాయి.కొందరు జంతువులను బాగా ఇష్టపడుతుంటారు.మరికొందరు రైడ్ లను ఇష్టపడుతుంటారు.ఇంకొందరు గార్డెనింగ్ ఇష్టపడుతుంటారు.ఇలా ఏదో ఒక వాటిపై ఇష్టాన్ని చూపుతుంటారు హీరోయిన్స్.ఇక జంతువులలో ఎక్కువగా చిన్న చిన్న కుక్క పిల్లలను ఇష్టంతో పెంచుకుంటారు.ఇక వారి...
Read More..టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ప్రియమణి.ఈ అమ్మడు కెరియర్ ఆరంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డుని సొంతం చేసుకుంది.ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో తెరంగేట్రం చేసింది.జగపతిబాబుకి జోడీగా ఆ సినిమా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.45 సూర్యాస్తమయం: సాయంత్రం 06.12 రాహుకాలం: మ.09.00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు ఈ రోజు...
Read More..అంటే అన్నారు గానీ, పాలకుల తప్పులు లెక్కపెడుతున్న ప్రజలు తాము చేస్తున్న తప్పులను మాత్రం బాండ్ పేపర్లా భద్రంగా దాచుకుంటారు.అసలే కరోనా కాలకూట విషాన్ని చిమ్ముతుంటే జాగ్రత్తలు తీసుకోవలసింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఇందుకు ఉదాహరణ ఇజ్రాయెల్లో గురువారం రాత్రి చోటు...
Read More..టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ పరిచయం అందరికీ తెలిసిందే.ఈమె నటిగానే కాకుండా సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా పలు సినిమాలలో నటించిన శృతి హాసన్.స్టార్ హీరోల సరసన నటించి ఓ గుర్తింపు అందుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది.ఇక...
Read More..ఒకప్పుడు సినిమా నటులకు అవకాశం దొరకాలంటే చాలా కష్టం.అంతేకాక నటులు పాపులర్ కావడానికి సినిమా ఒక్కటే వేదిక.కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.చాలా మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి.అందుకే ఇప్పుడు నటులు తెర మీది కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్...
Read More..చిత్రపరిశ్రమ వరుస మరణాలతో విషాదం లో కూరుకు పోతుంది.ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రాణాలు తీసుకున్న గత సంవత్సరం విషాదం మరవక ముందే ఈ కొత్త సంవత్సరం కూడా తానేమి తక్కువ తినలేదని విజృంభిస్తుంది. ఇకపోతే తాజాగా తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన...
Read More..సినిమా పరిశ్రమలో ప్రవేశించాక సినిమాలలో నటించడానికి అవకాశం రావాలంటే ముందుగా ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ కీలకమైన పాత్రల నుండి మొదలు కొన్ని చిన్న చిన్న పాత్రల వరకు ఆడిషన్ తీసుకుంటాడు.తద్వారా ఎవరి యాక్టింగ్ కేపాసిటీ ఏమిటి అన్నది అంతేకాక ఆ...
Read More..కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన విజయాన్ని అందుకున్న సూపర్ హిట్ చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జోడీగా విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజ్రుంభిస్తోంది.కరోనా దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.ఈ మధ్య తాజాగా డాక్టర్ లు తెలిపిన వివరాల ప్రకారం కరోనా మరణాలు ఎక్కువగా కరోనా సోకిందనే భయంతోని మృతి చెందుతున్నారని తెలిపారు.అంతేకాక వాట్సాప్ లలో,...
Read More..కష్టాల్లో ఉన్నప్పుడే మన వారు ఎవరు, పరాయి వారు ఎవరని తెలుస్తుందంటారు.ప్రస్తుతం మన దేశంలో ఇదే జరుగుతుంది.కరోనా కొరలకు చిక్కుకున్న భారతదేశం అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశానికి అండగా ప్రపంచ దేశాలన్ని తమ వంతుగా సహాయాన్ని అందిస్తున్నాయి....
Read More..తెలంగాణలో కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మాత్రం మొత్తానికి అనుకున్నది సాధించింది.వరుసగా ఎన్నికలను జరిపిస్తూ ఎట్టకేలకు రాష్ట్రంలో జరుగుతున్న మినీ పురపోరు తుది అంకానికి చేర్చింది. కాగా ఈ మినీ పురపోరులో 1307 మంది బరిలో ఉన్నారు.ఇకపోతే నేడు ఉదయం...
Read More..Chief Minister of Andhra Pradesh YS Jaganmohan Reddy conducted a review on the corona situation in the state.CM Jagan directed the authorities to increase the number of beds in Covid...
Read More..Telugu Desam Party senior leader and former TDP MLA Kagitha Venkatrao has recently passed away.He had been suffering from heart problems for some years and recently his health had further...
Read More..Praja Shanti Party president and Christianity religious preacher KA Paul said it was inappropriate for the AP state government to conduct SSC and Intermediate board exams in the state as...
Read More..చాలా మందికి చాలా సినిమాలు ఫేవరెట్ గా ఉంటాయి.ఆ సినిమాలు తమకు ఎంతో నచ్చుతాయని చెప్తారు.చాలా మంది సినిమా హీరోలు సైతం తమకు పలనా సినిమా అంటే ఇష్టం అని పలు షోలలో చెప్పిన సందర్బాలున్నాయి.అంతేకాదు.పాత సినిమాల్లో ఏ సినిమా రీమక్...
Read More..సినిమాలు తెరపై పడటానికి ముందు పలు యాడ్స్ వస్తుంటాయి.అందులో ప్రధానమైనది పొగాకు ఉత్పత్తులను వాడటం మూలంగా కలిగే నష్టాలను వివరించే యాడ్.ఇందులో ప్రధానంగా పొగాకు వల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి ఇబ్బందులు పడి చనిపోయిన వారి గురించి చూపిస్తారు.ఎట్టి...
Read More..సాధారణంగా హీరోయిన్లు స్లిమ్ గా అందంగా ఉండాలి.ఉంటారు కూడా.అయితే అందరు హీరోయిన్లలు అలా ఉండాలనే రూలేమీ లేదు.బొద్దుగా ఉంటేనే చూడ్డానికి బాగుంటారు.అయితే వాళ్లకు కూడా ఎప్పుడో ఒకప్పుడు స్లిమ్ గా కావాలనే ఆలోచన వస్తుంది.అప్పుడే జిమ్ లో కుస్తీలు పట్టి అనుకున్నది...
Read More..తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.ఆ తర్వాత మూవీలో చతికిలబడ్డ డైరెక్టర్లను ఎంతో మందిని చూశాం.మరికొంత మంది తమ తొలి సినిమా అంతంత మాత్రంగా ఆడినా రెండో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టినవారు ఉన్నారు.ఇలా డెబ్యూ మూవీకంటే సెకెండ్ సినిమాతో...
Read More..రాష్ట్రంలో కరోనా కాలనాగులా తన విషాన్ని కక్కుతున్న, ఎన్నికలు మాత్రం ఆగలేదు.ప్రజలు చచ్చిపోతున్నా సరే.కోవిడ్ సునామిలో కొట్టుమిట్టాడుతున్న సరే పదవులే ముఖ్యం అని ఈ వైరస్ను లెక్క చేయకుండా మొత్తానికి ప్రచారాన్ని, ఎన్నికలను పూర్తి చేసుకున్నారు వివిధ పార్టీ నేతలు. ఇక...
Read More..కరోనా సృష్టిస్తున్న ప్రళయంలో అన్ని రంగాల వారు సమిధలు అవుతున్న విషయం తెలిసిందే.నిజానికి గత సంవత్సరం నుండి గడిచిపోతున్న రోజులను చూస్తుంటే ఈ రోజు బాగుంటే చాలు అనేలా సాగిపోతున్నాయి.ఎందుకంటే ఎటువైపు నుండి గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్న కరోనా చటుక్కున...
Read More..నాగార్జున అనగానే మన్మథుడు, గ్రీకు వీరుడు, కింగ్ ఆఫ్ రొమాన్స్, హ్యాండ్సమ్, అందగాడు అని చాలా చెప్తారు.తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర్ రావు పేరును నిలబెడుతూ.తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు నాగార్జున.అంతేకాదు తనకంటూ కొంత ఇమేజ్ ని తయారు చేసుకున్నాడు.అయితే...
Read More..ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఎన్నికల మీద వివిధ సర్వే సంస్దలు వారు చేసిన సర్వే తాలుకూ వివరాలు వెల్లడించడం సర్వసాధారణంగా మారింది.అంతే కాకుండా అధికారంలో ఉన్న వారు తామే తప్పక గెలుస్తామనే ధీమాతో ఉండటం కూడా తెలిసిందే....
Read More..వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు.తాజాగా ఈ నటి కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడం...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులకు సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎంతమంది యాంకర్లు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినా సుమకు ఆ యాంకర్లు పెద్దగా పోటీని ఇవ్వలేకపోతున్నారు.ప్రస్తుతం సుమ రవితో కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షో...
Read More..తెలంగాణలో కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.మొదటి దశ కరోనా వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదైనా మరణాలు తక్కువగా నమోదైనాయి.చికిత్స ద్వారా కరోనా నుండి రికవరీ అయిన వారు...
Read More..రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.కానీ కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు అడ్డంపెట్టుకుని పరీక్షల విషయంలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో మే నెల 5వ తారీఖున ఇంటర్ పరీక్షలు...
Read More..తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తమ పార్టీకి ఉన్న వాస్తవ పరిస్థితి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందనతో కొంత మేర నిరాశకు గురయ్యారని సమాచారం.కొన్ని ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రజల...
Read More..తెలంగాణలో కరోనా విజ్రుంభిస్తోంది.రోజు రోజుకు కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్నాయి.జనాలు పిట్టల్లా రాలోపోతున్న పరిస్థితి ఉంది.రెండో దశ మొదట్లో ఆక్సిజన్ కొరత తీవ్రతతో కరోనా మరణాలు సంభవించిన పరిస్థితులలో అప్రమత్తమైన ప్రభుత్వం త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంక్ లను తెప్పించింది.అయితే...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాక్సినేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.సీఎం జగన్ మాట్లాడుతూ.వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం పెద్ద సమస్యగా మారిపోయింది స్పష్టం చేశారు.ఏ విధంగా ఈ సమస్య తీరుతుంది అన్నదానిపై స్పష్టత...
Read More..దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మే రెండో తారీకు రానున్నాయి.కాని ప్రస్తుతం దేశంలో పరిస్థితి చూస్తే.సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది.రోజుకి లక్షల్లో కేసులు పెరిగిపోతూ ఉండటంతోపాటు మరణాలు వేల...
Read More..హైదరాబాద్ నగరం కుకట్ పల్లి ప్రాంతం వద్ద ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఆలీ అనే వ్యక్తిని దుండగులు కాల్చిచంపారు.సరిగ్గా ఏటీఎంలో డబ్బులు లోడ్ చేస్తున్న సమయంలో దోపిడీకి పాల్పడుతు విచక్షణ రహితంగా తుపాకులతో దాడి చేయడం జరిగింది.పల్సర్...
Read More..కనురెప్పలు ఒత్తుగా, పొడవుగా ఉంటే కళ్లు ఎట్రాక్టివ్గా, ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.అందుకే కొందరు ఆర్టిఫిషియల్ కను రెప్పలను అతికించుకుంటారు.కానీ, కొందరు మాత్రం న్యాచురల్గానే కను రెప్పలను పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సులువుగా కను...
Read More..సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.వెంకటేష్ వరస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కు పోటీగా నిలుస్తున్నాడు.కుర్ర హీరోలు కూడా హిట్ కొట్టడానికి తడబడుతుంటే వెంకీ మామ మాత్రం చెప్పుకో దగ్గ హిట్స్ తో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం వెంకటేష్ మూడు...
Read More..టాలీవుడ్ ప్రేక్షకులు మరియు హీరోలు సెంటిమెంట్ లను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.ఒక సారి ప్లాప్ పడితే మళ్లీ వారితో సినిమా ను చేసేందుకు ఇష్టపడరు.అంతగా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వారు ఇప్పుడు ఒక విషయంకు ఆందోళన చెందుతున్నారు.మెగా హీరో రామ్...
Read More..పెళ్లి అయ్యి ఇరవై ఏళ్లు కావస్తున్నా ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అనసూయను ఆమె అభిమానులు అందాల దేవతగా కొలుస్తారు.ఆమెను సోషల్ మీడియా లో ఆరాధించే వారు ఎంతో మంది ఉన్నారు.అలాంటి అనసూయను జనాలు మరో రకంగా చూడాలంటే మాత్రం...
Read More..అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా నుండి ఇటీవల వచ్చిన పుష్ప రాజ్ ఇంట్రడ్యూస్ వీడియో 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది.తక్కువ సమయంలో నే 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న...
Read More..ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల క్రేజ్ తగ్గి పోయి మెల్ల మెల్లగా ఓటీటీ వైపు అంతా జనాలు మల్లుతున్నారు.ఇలాంటి సమయంలో తెలుగు లో ప్రత్యేకంగా ఒక ఓటీటీ ఉండాలనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ తీసుకు వచ్చిన ఓటీటీ ఆహా.ఈ ఓటీటీ అతి తక్కువ...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా లోని కొన్ని సినిమా లు ఇప్పటి వరకు తెలుగు సినిమా తెరపైనే కాకుండా యావత్ దేశం మొత్తం మీద ఏ ఒక్క బాష లో కూడా వచ్చింది లేదు.అలాంటి సన్నివేశాలను జక్కన్న...
Read More..ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమా టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమలకు చాలా ఆశను కలిగించింది.దాదాపు ఏడాది తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి.ఏడాది కాలం పాటు థియేటర్లు లేక పోవడం వల్ల...
Read More..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తల్చుకోవాలే కాని ఎంతటి రికార్డ్ అయిన వారికి దక్కాల్సిందే.ముఖ్యంగా ఆన్ లైన్ రికార్డ్ ల జోరు వారికి కొత్తేం కాదు.పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో వారు చేసే పోస్ట్ లు ఏకంగా ప్రపంచ రికార్డును నమోదు...
Read More..అమెరికాలో జనాభా లెక్కలు పూర్తయ్యాయి.ఇందుకు సంబంధించిన వివరాలను యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసింది.గడిచిన పదేళ్లలో గతంలో ఏ దశాబ్ధంలోను నమోదు కాని స్థాయిలో అమెరికా జనాభా విస్ఫోటనం చెందింది.2010-2020 మధ్య కాలంలో అమెరికాలోని జనాభాను లెక్కించారు.తాజా గణాంకాల ప్రకారం అమెరికా...
Read More..పొడవుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా తమ కేశాలు ఉండాలని అందరూ కోరుకుంటారు.ఇందు కోసం ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుంటారు.తరచూ హెయిర్ ప్యాక్స్ వేసుకుంటారు.అయితే ఎన్ని చేసినా కొందరిని మాత్రం హెయిర్ ఫాల్ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.దీంతో కేశాలకు వాడే ప్రోడెక్ట్స్ను మారుస్తారు.కానీ,...
Read More..టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.ఈయన గత సంవత్సరం విడుదలైన భీష్మ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇది అన్ని సినిమాల్లా కాకుండా కాస్త డిఫెరెంట్...
Read More..కరోనా మహమ్మారి విజృంభణతో మునుపెన్నడూ లేని రీతిలో భారతదేశం విపత్తును ఎదుర్కొంటోంది.తొలి దశ నాడు కలిసికట్టుగా వైరస్తో తలపడిన ఇండియా.ఇప్పుడు అలిసిపోయిందో లేక అస్త్రశస్త్రాలు సరిపోవడం లేదో కానీ ప్రస్తుతానికి మహమ్మారిదే పైచేయిగా వుంటోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 3,79,257 కేసులు...
Read More..బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో హీరో సిద్దార్థ్ ప్రేక్షకుల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సిద్దార్థ్ మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ మళ్లీ తెలుగులో...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణను అమితంగా అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారనే సంగతి తెలిసిందే.అలా బాలకృష్ణను ఎంతో అభిమానించే ఫ్యాన్స్ లో బళ్లారి బాలయ్య కూడా ఒకరు.గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న బాలకృష్ణ ఫ్యాన్ బళ్లారి బాలయ్య...
Read More..పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఏది అంటే ఖుషి అంటూ ప్రతి ఒక్కరు చెబుతారు.ఇప్పటికి ఆ సినిమా గురించిన చర్చ జరుగుతూనే ఉంటుంది.ఆ సినిమా లో పవన్ కళ్యాన్ బాడీ లాంగ్వేజ్ హీరోయిన్ తో ప్రేమ...
Read More..తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది.అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు పైన తీవ్రస్థాయిలో మండిపడింది.తెలంగాణలో కరోనా పరిస్థితుల పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న మినీ పుర పోరు పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ...
Read More..1.’ నారప్ప’వాయిదా విక్టరీ వెంకటేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ నారప్ప ‘ చిత్రాన్ని మే 14న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది .అయితే ఇప్పుడు కరోనా ప్రభావంతో ఆ సినిమా...
Read More..మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే.దేశంలో రోజుకి లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావటం మరో పక్క వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తో.ఇండియాలో పరిస్థితి చూసి అంతర్జాతీయంగా వివిధ దేశాలు సహాయాలు చేయడానికి...
Read More..ప్రస్తుతం మనం ప్రపంచంలో ఎలాంటి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఉదయం లేచినప్పుడు నుంచి ఏదో ఒక పని మీద పరుగులు పెడుతూనే జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం.నిమిషం తీరిక లేకుండా ఏదో ఒక పని మీద దృష్టి సారించి...
Read More..జనసేన పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు.బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన గుర్తు అయిన గాజు గ్లాస్ను కోల్పోయింది.సాగర్ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఎవరికీ మద్దతు ప్రకటన చేయకండా జనసేన...
Read More..గుంటూరు జిల్లా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.సంగం డైరీ లో అవకతవకలకి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి ధూళిపాల నరేంద్ర ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.ఈ పరిణామంతో ధూళిపాల...
Read More..ఆనందోబ్రహ్మ సినిమాతో దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసి హిట్ కొట్టిన టాలెంటెడ్ స్టార్ మహి వి రాఘవ.అతని రెండో సినిమాగా వైఎస్ఆర్ జీవితంలో అతను ముఖ్యమంత్రి కావడానికి కారణం అయిన కీలకఘట్టం పాదయాత్ర నేపధ్యంలో యాత్ర టైటిల్ తో తెరకెక్కించారు.మలయాళీ స్టార్...
Read More..మనిషి చేసే తప్పులకు వన్యప్రాణులు ప్రాణాలు విడుస్తున్నాయి.మనిషి స్వార్థం కోసం మూగజీవాలను బలితీసుకుంటున్నారు.అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం.ఎక్కడో ఓ చోటు ఓ మూగ జీవి బలైపోతోంది.రాబోయే రోజుల్లో కొన్ని రకాల జంతువులు కనుమరుగు కానున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు.మనుషులు మూగజీవాలతో...
Read More..టాలీవుడ్ లో ఏం.ఎస్.రాజు అంటే తెలియని వారు ఉండరు.ఒకప్పుడు బడా నిర్మాతగా సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ మీద స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన వాటిలో చాలా వరకు హిట్...
Read More..ప్రస్తుతం ఓ కరోనా తీవ్రంగా కొనసాగుతున్న మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగుతున్న సంగతి అందరికీ విధితమే.ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరంగా జట్టల మధ్య పోరు కొనసాగుతోంది .ఇది ఇలా ఉండగా ఈ ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ వరసగా...
Read More..టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఈరోజు మంగళగిరి సిఐడి కార్యాలయం లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి జగన్ వీడియో ని మార్ఫింగ్ చేసిన కేసులో దేవినేని ఉమా ని సిఐడి పోలీసులు విచారించడం జరిగింది.విచారణ అనంతరం దేవినేని...
Read More..సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ముఖ్యమో లక్ కూడా అంతే ముఖ్యమనే చెప్పాలి.అందం, అభినయం ఉన్న కూడా కొంతమందికి అదృష్టం ఉండదు.కొంతమంది ఇండస్ట్రీలోకి రావడం తోనే మంచి హిట్ సాధించి స్టార్ స్టేటస్ అందుకుంటారు.కానీ మరికొంత మంది సరైన హిట్ పడక...
Read More..తెలుగుదేశం పార్టీ ని ఎన్ని రకాలుగా దెబ్బ తీయవచ్చొ, అన్ని రకాలుగానూ దెబ్బతీస్తూ, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు అందరూ అరెస్టుల భయంతో అల్లాడుతున్నారు.అయితే ఈ అరెస్టులు అవ్వడం, జైలుకు వెళ్లడం...
Read More..మన శరీరం థైరాయిడ్ హార్మోన్లను కావాల్సినంత ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం అనే వ్యాధి రావడం జరుగుతుంది.ఈ హార్మోన్ మానవ శరీర పెరుగుదల, జీవక్రియలు మరియు అంతర్గత రోగనిరోధకతలో సైతం కీలక పాత్ర పోషిస్తుంది.అందువల్ల, థైరాయిడ్ లోపం ఉన్నవారికి శరీరంలోని అదనపు బరువు...
Read More..ఐపీఎల్ 2021 సీజన్ లో ప్రత్యర్థులకి చెమటలు పట్టించడాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అలవాటుగా చేసుకుంది.ఇప్పటికే ఆరు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ నాల్గింటిలో గెలుపొందడం ద్వారా టాప్-4 లో కొనసాగుతోంది.మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కోల్కతా...
Read More..మాస్ మహారాజ రవితేజ తన ఎనర్జీ లెవెల్స్ కు తగ్గ సినిమా పడితే సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి నిరూపించాడు.మొన్న సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.చాలా రోజులుగా...
Read More..ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది.మల్టీస్టారర్ సినిమాలకు రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడంతో భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.ఈ ఏడాది విడుదల కాబోతున్న ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు మల్టీస్టారర్ సినిమాలనే సంగతి తెలిసిందే.అయితే తమిళంలో బ్లాక్...
Read More..కరోనా విలయ తాండవానికి దేశమంతా అల్లాడుతోంది.ఈ సమయంలో లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నా, కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.దీనికి కారణం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తే తలెత్తే పరిణామాలు అన్నిటికీ కేంద్రమే...
Read More..ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఈ నెలలో ముస్లిం సోదర, సోదరీమణులు చాలా నిష్ఠ గా ఉపవాసాలు ఉంటుంటారు.కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా .దాదాపు 30 రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్ష చేస్తుంటారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియోను మార్ఫ్ చేసి సదరు వీడియోను మాజీ మంత్రి దేవినేని ఉమా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో తిరుపతి నగరాన్ని కించపరిచినట్టు జగన్ మాట్లాడినట్లు వీడియో ని ఎడిట్ చేశారు.అంతేకాకుండా...
Read More..ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చాలామంది హీరోలు, డైరెక్టర్లు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారు.అలా కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ డైరెక్టర్ గా...
Read More..మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.థమన్ ఒకరు.తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్.2008లో వచ్చిన మళ్లీ మళ్లీ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టారు.తర్వాత కిక్, ఆంజనేయులు, బృందావనం, నాయక్,...
Read More..మాజీ టీమిండియా కోచ్ గా వ్యవహరించిన రవిశాస్త్రిగురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంట ఆయన క్రికేటర్ గా, టీమిండియా కోచ్ గా రాణించారు.రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, మీమ్స్ వస్తుండటం తెలిసిందే.అందుకు తగ్గట్లుగా ఆయన కూడా నెట్టింట ఎప్పుడూ యాక్టీవ్...
Read More..ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ సినిమా చేస్తున్నాడు.మొన్నటి వరకు టైటిల్ విషయంలో ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో ఉన్నారు.అందుకే అభిమానుల కోసం ఉగాది పండుగ రోజు బాలయ్య బోయపాటి...
Read More..దేశంలో కరోనా ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ విషయం తెలిసి కూడా ఎన్నికలు అంటూ నేతలు కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు.ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఊహించని స్దాయిలో నమోదవుతుండటంతో ఆందోళన మొదలైంది. ఇకపోతే కోవిడ్ బారిన సామాన్యులతో పాటుగా, రాజకీయ...
Read More..పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.మొత్తం ఎనిమిది దశల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జరుగుతుండగా ఇప్పటివరకు ఏడు దశల్లో పోలింగ్ పూర్తి కావడం జరిగింది.దీంతో 259 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది.నేడు జరుగుతున్న ఎనిమిదో దశ పోలింగ్.మొత్తం...
Read More..మల విసర్జనకు ఉపయోగించే టాయిలెట్ ఆహారపానీయాలు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలిసిందే.బ్యాక్టీరియాలకు నెలవైన టాయిలెట్ అనేక రోగాలకు కేంద్రం.అయితే, ఓ యువతి మలవిసర్జనకు ఉపయోగించే టాయిలెట్ కుండీలోనే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, క్యాండీలను మిక్స్ చేసి స్నేహితులకు పార్టీ ఇచ్చింది.మరి,...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి టాలెంటెడ్ నటుడో అంతే మంచి డ్యాన్సర్ కూడా.హీరోగా, డ్యాన్సర్గా పరిశ్రమలో తనకంటూ తారక్ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.వెస్టర్న్ తో పాటు ఆయన క్లాసీకల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్న సంగతి తెలిసిందే.బాలరామాయణం సినిమాతో పరిశ్రమలో అడుగు...
Read More..జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే కమెడియన్ గా హైపర్ ఆది ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.అయితే హైపర్ ఆది స్కిట్లు చేసే సమయంలో ఎక్కువగా దొరబాబు, పరదేశీ పేర్లతో కామెడీని పండిస్తారు.దొరబాబు, పరదేశీలను గతంలో ఒక కేసులో పోలీసులు అరెస్ట్...
Read More..ఏపీ పలు ప్రమాద సంఘటనలకు నిలయంగా మారింది.ఇప్పటికే కమ్మేసిన కరోనా, ఊహించని వర్షాలతో జన జీవనం గతి తప్పగా, తరచుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు కూడా ఎందరి ప్రాణాలో హరించాయి.ఏవైపు నుండి ప్రమాదం పొంచి ఉందో గ్రహించడం చాలా కష్టమైన...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని బాబు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.తిరుపతి ఉప ఎన్నికలలో గెలవకపోయినా వైసిపి మెజారిటీ...
Read More..ఒకప్పుడు దొంగతనాలు అంటే దారిదోపిడీలు, ఇళ్ళల్లో పడి చోరీ చేయడం, బ్యాంకులని లూటీ చేయడం వంటివి జరిగేవి.అయితే టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు రావడంతో ఇలా జరిగే దొంగతనాల్లో నేరగాళ్ళు చాలా ఈజీగా, వేగంగా దొరికేస్తున్నారు.ఒళ్ళు హూనం చేసుకొని దొంగతనం...
Read More..చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తరువాత హీరోయిన్స్ గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు.శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.అలాగే రంభ కూడా చైల్డ్...
Read More..భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో భారత బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కో వాగ్జిన్ పై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది.భారత బయోటెక్ కంపెనీ చేస్తున్న ఈ వ్యాక్సిన్ చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చింది.ఈ మేరకు ఆంటోని...
Read More..విదేశాల్లో మనుషులను చంపడం ఒక అలవాటుగా మారిపోయింది.ఎందుకు ఇలా విచక్షణ రహితంగా ప్రాణాలు తీస్తున్నారో అర్ధం కాదు.ఇప్పటికే అమెరికాలో ఎన్నో సార్లు దుండగులు ప్రజలపై కాల్పులు జరుపుతూ నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలను హరించి వేస్తున్నారు.ఇక ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. చైనా...
Read More..20 ఏళ్ల క్రితం శ్రీకాంత్, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ లవ్ స్టొరీ సినిమా పెళ్లి సందడి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఆ సినిమా శ్రీకాంత్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అదే...
Read More..బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ రుద్ర అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు డిజిటల్ వెబ్ సిరీస్ లలోకి అడుగు పెట్టారు.ఇప్పటికే సౌత్ భామలైన తమన్నా, కాజల్ అగర్వాల్, సమంత, ప్రియమణి,...
Read More..దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లాలన్నా, వెనక్కి తీసుకు రావాలన్నా అది పూర్తిగా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది.ఎవరు అధికారంలో ఉంటే వారిమాటే చెల్లుబాటు అవుతుంది.వారి నిర్ణయాలు అమలు అవుతాయి.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ విధానాలే అమలు...
Read More..భారత్ లో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తూ కరాళ నృత్యం చేస్తోంది.రోజు రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే నమోదు అవుతోంది.భారత్ నుంచీ వచ్చే విమానాలపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించాయి.ఈ నేపధ్యంలో...
Read More..కోలీవుడ్ స్టార్ కమర్షియల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పాన్...
Read More..ఈ మధ్య కాలంలో సమాజంలో మానవత్వం రోజురోజుకి నశించిపోతుందని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది.సొంత చెల్లెలు మీద అన్నలు అత్యాచారం.సొంత అన్నదమ్ముల వైరంతో చంపుకునే వరకు వెళ్ళడం, తల్లిదండ్రులని కనికరం లేకుండా ఆస్తుల కోసం, వ్యసనాలకి బానిసైన పిల్లలు హత్యలు...
Read More..