Latest News &

Telugu Daily Trending Breaking News, Political News,Movie News,Gossips,Celebrity News,Unknown Interesting Facts Website.

సీఎం కేసీఆర్ పై టీకాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సీరియస్ కామెంట్స్..!!

కొత్త సంవత్సరం మరికొద్ది గంటల్లో వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా మంచి హడావిడి మీద ఉన్నారు.కొత్త సంవత్సరం వేడుకలను సరికొత్తగా జరుపుకోవడానికి ఇప్పటికే ప్లాన్స్ కూడా వేసుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్ వేడుకల విషయంలో...

Read More..

సవతి తల్లి కోసం రాఘవేంద్ర రావు చేసిన పనెంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే !

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామందికి ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది కానీ ఆ ఇండస్ట్రీలో కూడా ఎంతో పెద్ద మనసున్న వారు ఉంటారు అలాంటి వారిలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా రాఘవేంద్రరావు సినిమా ప్రస్థానం గురించి ప్రత్యేకంగా...

Read More..

అన్ స్టాపబుల్ బూతు షోనా.. ఈ షో గురించి అలాంటి కామెంట్లు వస్తున్నాయా?

తెలుగులో ఎన్నో ప్రముఖ ఓటీటీలు ఉన్నా ఆ ఓటీటీలో ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీగా ఆహా ఓటీటీ పాపులర్ అయింది.అల్లు అర్జున్ ప్రమోషన్స్ చేయడం, బాలయ్య అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా...

Read More..

నేను అందుకే విలన్ గా చేయాల్సి వచ్చింది: గోపి చంద్

గోపి చంద్.టాలీవుడ్ హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.తోలివలపు సినిమాతో తొలిసారిగా హీరో అయ్యారు గోపి చంద్.మధ్యలో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించిన ఆ తర్వాత మళ్లీ హీరోగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి...

Read More..

2022లో సూపర్ హిట్స్ తో ఎంట్రీ ఇచ్చిన న్యూ డైరెక్టర్స్ వీరే!

2022 ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ హిట్ లు చాలానే వచ్చాయి.ఈ సూపర్ హిట్ సినిమాలు మన ఇండస్ట్రీకి మంచి పేరు తెచ్చాయి.బాలీవుడ్ కంటే కూడా మన సినిమాలు అందులో ఉన్న కంటెంట్ లు మన ఇండస్ట్రీని టాప్ లో...

Read More..

అల్లు రామలింగయ్య కొడుకు తో పాటు కన్ను మూసిన ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడు

గతంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం.అల్లు రమలింగయ్య తనయుడు, అల్లు అరవింద్ తోబుట్టువు ట్రైన్ ప్రమాదం లో కానీ మూశాడు అనే విషయం.అసలు విషయం ఏమిటి అంటే అల్లు రామలింగయ్య తనయుడితో పాటు ఒక స్టార్ హీరోయిన్ తమ్ముడు కూడా అదే...

Read More..

ఏమాయ చేసావె సీక్వెల్.. చైతూతో సామ్ కాదట.. మరి హీరోయిన్ ఎవరంటే?

అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి జంటగా నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావె.ఈ సినిమా వీరి కెరీర్ లో సూపర్ హిట్ అయ్యింది.సమంత ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేసింది.గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Read More..

వంద కోట్ల ఆఫర్‌ ను తిరస్కరించిన జక్కన్న రాజమౌళి

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మరో సూపర్ డూపర్ హిట్ సినిమా ను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.బాహుబలి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవ్వగా ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అయింది.ఇప్పటికీ...

Read More..

మంత్రి హరీశ్ రావుకు ఎమ్మెల్యే ఈటల కౌంటర్

మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.హరీశ్ రావు ఇతర పార్టీలపై పదే పదే మండిపడుతున్నారని విమర్శించారు.బీజేపీ చేరికల కమిటీని చీలికల కమిటీ అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.నిధులు, గౌరవం లేక సర్పంచ్ లు ఆత్మహత్యలు...

Read More..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే పండ్లు..

మధుమేహ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చిన్న వయసు నుంచే బాధపడుతున్నారు.అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తీసుకునే ఆహారపు అలవాట్ల విషయంలో విరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరిగే వీరి ప్రాణాలకే ప్రమాదం...

Read More..

ధమాకా సక్సెస్ వీరయ్యకు కలిసి వచ్చేలా ఉంది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లో చిరంజీవి తో పాటు కీలక పాత్ర...

Read More..

రవితేజ డేట్స్‌ కోసం బండ్ల గణేష్‌ ప్రయత్నిస్తున్నాడా?

మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన ధమాకా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సినిమా సక్సెస్ నేపథ్యం లో థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ సభ్యులు రవితేజ అభిమానుల కోసం...

Read More..

దత్త తండ్రి.. దత్త పుత్రుడు ! ఏకిపారేసిన జగన్ 

తమ రాజకీయ ప్రధాని ప్రత్యర్థులుగా ప్రస్తుతం భావిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై సమయం దొరికినప్పుడల్లా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్  తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ.వారిపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు.ఈ...

Read More..

బీజేపీపై మంత్రి హరీశ్ రావు మండిపాటు

బీజేపీపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.బీజేపీది చేరికల కమిటీ కాదని, పార్టీల చీలికల కమిటీ అని తెలిపారు.సైనికులు, గోవులను కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ఆరోపించారు.బీజేపీలా ఆలయాలను రాజకీయాలకు వాడుకోమని చెప్పారు.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని...

Read More..

ఈ ప్రాంతం పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారయ్యేది..నారా చంద్రబాబు నాయుడు

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందర్శించారు.ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేలన భాగంగానే దామవరం ఎయిర్ పోర్ట్, రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేశామన్నారు. మాజీ ముఖ్యమంత్రి...

Read More..

పల్లీలు బెల్లం కలిపి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం అనేక ఆరోగ్య నియమాలను పాటిస్తూ ఉండాలి.ఆ ఆరోగ్య నియమాలలో త్వరగా ఉదయం నిద్ర లేవడం, వేళకు భోజనం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, తగినంత నీరు త్రాగడం రాత్రి త్వరగా నిద్రించడం, ఇలాంటివి ఆరోగ్యకరమైన...

Read More..

తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు స్టాఫ్ నర్సు పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ మేరకు 5,204 స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయనుంది.కాగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్...

Read More..

సండ్ర వెనుక ఉన్నది ఎవరు? తుమ్మలని పొమ్మనలేక పొగ పెడుతున్నారా ?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు హీట్ ఎక్కాయి.ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలంతా, ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో వ్యక్తులుగా మారిపోతున్నారు.ఏదో ఒక అంశంతో వారు హైలెట్ అవుతున్నారు.ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మంలో...

Read More..

నారాయణపేట జిల్లా కోస్గిలో అయ్యప్పస్వాముల ధర్నా

నారాయణ పేట జిల్లా కోస్గిలో అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.బైరి నరేశ్ వ్యాఖ్యలను నిరసిస్తూ అయ్యప్ప స్వాములు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో అయ్యప్ప స్వాములను ఓ వ్యక్తి వీడియో తీయగా.నాస్తికుడు తమ వీడియో తీయొద్దని అయ్యప్ప భక్తులు తెలిపారు.దీంతో సదరు...

Read More..

హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్

హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది.రాత్రి 10 గంటలు దాటిన తర్వాత సౌండ్ పెట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది.జూబ్లీహిల్స్ లోని పది పబ్ లు రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని తెలిపింది.న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ 10 గంటల...

Read More..

మహిళలలో సంతాన ఉత్పత్తిని పెంచే ఈ అద్భుతమైన మొక్క గురించి మీకు తెలుసా?

ఈ భూమి మీద ఉన్న ఎన్నో రకాల మొక్కలు మానవ జీవితానికి సంబంధించి ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగపడతాయి.ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో అతిబల మొక్క కూడా ఒకటి.దీనిని అడవి బెండకాయ, ముద్ర పిండా లేదా...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.యాదాద్రిలో రాష్ట్రపతి   భారత రాష్ట్రపతి ద్రౌపది నేడు యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.  2.జగన్ పర్యటన   ఏపీ సీఎం జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులకు ఆయన...

Read More..

హైదరాబాద్ లో ఓయూ విద్యార్థి వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్ లో ఓయూ విద్యార్థి అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కొడంగల్ సభలో కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఈ క్రమంలో నరేశ్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు భగ్గుమన్నారు.హైదరాబాద్ తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో భారీగా ఆందోళన...

Read More..

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీలో అంతర్గత విభేదాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు అధికార పార్టీ వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.సొంత పార్టీ నేతలే తమ కులం, కుటుంబంపై బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.తన కుటుంబాన్ని కించపరిస్తే విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.అవసరమైతే రాజకీయాలను వదులుకుంటానని...

Read More..

కోవిడ్‌పై పోరాటం.. సింగపూర్‌లో భారత సంతతి అధికారికి ప్రతిష్టాత్మక పురస్కారం

కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వెనుక కీలకపాత్ర పోషించిన భారత సంతతికి చెందిన ప్రజారోగ్య అధికారి దినేష్ వాసు దాస్‌ని సింగపూర్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ స్టార్ అవార్డ్‌తో సత్కరించింది.ఆయనతో పాటు మరో 32 మందిని కూడా ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు.ఆరోగ్య...

Read More..

బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దుబ్బాకలో బీఆర్ఎస్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్నారు.టార్గెట్ రఘునందన్ లా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు.బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.

Read More..

తిరుమలకు వెళ్లాల్సిన భక్తులు కచ్చితంగా ఇవి తెలుసుకోవాలి..

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం సూచనలని తెలుసుకోవాలని అధికారులు చెబుతున్నారు.వైకుంఠ ద్వార దర్శనం ద్వారా వీలైనంత ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.2020లో తిరుమల...

Read More..

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెబుతున్న గలాటా గీతూ.. ఆ పార్టీ నుంచేనా?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న గలాటా గీతూపై మొదట్లో నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఆ తర్వాత తన ఆటిట్యూడ్ తో ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.గలాటా గీతూ టాప్5 లో ఉంటారని అందరూ భావించగా అందుకు...

Read More..

బీజేపీ నేతలపై వైఎస్ షర్మిల ఫైర్

తెలంగాణ బీజేపీ నేతలపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి లేదన్నారు.కేసీఆర్ చేస్తున్న అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.ఎమ్మెల్యేలకు కొనుగోలుపై...

Read More..

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‎లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.ఈ మేరకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు అధికారులు.రేపు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆంక్షలు అమలులోకి రానున్నాయి.ఎన్టీఆర్ మార్గ్,...

Read More..

2022లో హాట్ టాపిక్ గా నిలిచిన నలుగురు భామలు వీరే!

2022 ఏడాది మరొక 24 గంటల్లో పూర్తి కాబోతుంది.కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి అందరు సిద్ధం అవుతున్నారు.అయితే 2022 ఏడాది మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యి మంచి లాభాలు అందుకున్నాయి.మరి ఈ సినిమాల...

Read More..

సీఎం జగన్ బీసీల ద్రోహి..: చంద్రబాబు వ్యాఖ్యలు

బీసీల కోసం పని చేసే పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీనేనని చెప్పారు.బీసీలకు టీడీపీ రిజర్వేషన్లు పెంచితే వైసీపీ తగ్గించిందని విమర్శించారు.వెనుకబడిన వర్గాలను నాయకులుగా చేసిన పార్టీ తమదన్నారు.బీసీ నాయకులను పొట్టన...

Read More..

ఆడవారిలో ఈ లక్షణాలు అస్సలు ఉండకూడదు.. ఉంటే మాత్రం ముప్పే..

ఆచార చాణక్య చెప్పినట్లుగా కచ్చితంగా మనం నడుచుకుంటే మన జీవితం ఎప్పటికీ బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్థులు చాలామంది నమ్ముతారు.మన జీవితాన్ని మార్చుకొని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కచ్చితంగా చాణక్య చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని ఆచరించడం ఎంతో మంచిది.ఇలా పాటించడం వల్ల...

Read More..

తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.శ్రీవారి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి.దట్టమైన పొగతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే ప్రమాదానికి గల...

Read More..

సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీరియస్ కామెంట్స్..!!

టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీరియస్  వ్యాఖ్యలు చేశారు.పంచాయతీలకు సంబంధించి కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.ఈ రకంగా స్థానిక సంస్థలను సీఎం జగన్ మోసం చేశారని మండిపడ్డారు.మూడు...

Read More..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకటన

ఏపీలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 2,83,749 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది.ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,83,396 మంది ఓటర్లుండగా కడప,...

Read More..

డోర్ కర్టెన్ చుట్టుకున్నావంటూ పూజ హెగ్డే డ్రెస్ పై ట్రోల్స్.. వైరల్ పిక్?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ బుట్ట బొమ్మ పూజా హెగ్డే.ప్రస్తుతం ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంటున్నప్పటికి కూడా సక్సెస్ లు మాత్రం అందుకోవడం లేదు.ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటుంది.కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది....

Read More..

మంగళగిరి డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కే.ఎ పాల్

కందుకూరు ఘటనపై చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, తదుపరి సభలకు అనుమతి ఇవ్వకూడదని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కే.ఎ పాల్ కార్ లోపలికి అనుమతించకపోవడంతో కాసేపు డీజీపీ కార్యాలయం ఎదుట హడావుడి చేసిన కే.ఏ పాల్డీ జీపీ కార్యాలయం బయటే చంద్రబాబు పై...

Read More..

వామ్మో.. యాంకర్ రష్మీకి ఎత్తు పళ్ళు ఉన్నాయా.. వైరల్ పిక్?

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ బుల్లితెర ప్రేక్షకులు బాగా పరిచయం.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది.అలా యాంకరింగ్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ఇక గ్లామర్ విషయంలో కూడా యువతను బాగా ఆకట్టుకుంటుంది.వెండితెరపై కూడా...

Read More..

భారత సంతతి ఫార్మాసిస్ట్‌కు యూకేలో జైలు శిక్ష.. ఏం చేశాడంటే..?

మహిళ మరణానికి కారణమైన నేరంపై భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్‌కు యూకే కోర్ట్ 18 నెలల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే.లండన్‌లో స్థిరపడిన దుష్యంత్ పటేల్ (67)కు ఫార్మా రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం వుంది.ఈ క్రమంలో ఆయన 2020లో...

Read More..

ఇన్‌స్టాగ్రామ్ లో క్రేజ్ ఉన్న టాప్ 10 తెలుగు హీరోలు.. ఎవరెవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు బయట భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడంతో పాటుగా ఇంస్టాగ్రామ్ లో కూడా భారీగా అభిమానులు ఉంటారు.అయితే ఎంతమంది అభిమానులు ఉన్నారో లెక్క చేయడం కష్టం కానీ ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్లలో మాత్రం ఇట్టే చెప్పొచ్చు.చాలామంది హీరోలకు...

Read More..

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అంటూ ఆ ఫుడ్ తీసుకుంటున్న ఉపాసన.. ఏది పడితే అది తినకంటూ అభిమానులు సలహా?

సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటులకు ఉండే అభిమానులు అంతా ఇంతా కాదు.అభిమానులు తమ అభిమాన హీరో హీరోయిన్ లపై చూపించే ప్రేమ, అభిమానం మాత్రం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.ఇక వారి సినిమాలు విడుదలవుతుందంటే చాలు థియేటర్ల ముందు...

Read More..

ఈ రాశుల వారితో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది..

కొంతమంది ఈ సామాజికంగా కొందరితో చాలా యాక్టివ్ గా ఉంటారు.  కానీ వీరు అందరిని వారితో కలవకుండా దూరంగా ఉంటారు.కొందరు కిటికీల పక్కన, కర్టెన్ల పక్కన నుంచి ఎదుటివారి ఇంట్లో రహస్యాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే ఈ రాశుల వారు...

Read More..

ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయని విద్యాశాఖ తెలిపింది.ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరగనుందని అధికారులు వెల్లడించారు.పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు...

Read More..

అప్పుడు జీతాలు లేటు.. ఇప్పుడు ఏకంగా కోత..! ఇదే ఏపీ సర్కార్ తీరు

ఆఫీసులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులందరికీ వేతనాల్లో కోత విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.నిర్లక్ష్యానికి, సమయపాలన పాటించని ఉద్యోగులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఆ ఉత్తర్వుల ప్రకారం కార్యాలయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చే...

Read More..

రాగి లోహంతో తయారుచేసే సూర్యుడి రూపాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచితే మంచిదో తెలుసా..

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఉదయం లేచినప్పటి నుంచి ఉద్యోగాల వలన ఎప్పుడూ బిజీగా జీవితంతో పోరాడుతూనే ఉన్నారు.ప్రస్తుత రోజుల్లో మనిషి జీవించడానికి డబ్బు ఎంతో అవసరం అయిపోయింది.అందువల్ల డబ్బు సంపాదించడం కోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు...

Read More..

యూఎస్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజరీ గ్రూప్‌లో భారతీయుడికి కీలక పదవి.. కమలా హారిస్ ఆదేశాలు

యూఎస్ నేషనల్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజరీ గ్రూప్‌లో భారత సంతతికి చెందిన రాజీవ్ బద్యాల్‌కు కీలక పదవిని కట్టబెట్టారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటనను విడుదల చేసింది.డిసెంబర్ 16న నేషనల్ స్పేస్ కౌన్సిల్ యూజర్స్ అడ్వైజరీ...

Read More..

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.నంజంపేట, ఉప్పరపల్లిలో టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కారుపై దాడి జరిగింది.అనంతరం కొందరు చేసిన రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.అయితే రెండు చోట్ల వైసీపీ...

Read More..

స్టేజ్ పై ఒకటైన సద్దాం, హైపర్ ఆది.. ఇకపై గొడవలు పడం అంటూ షాక్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హైపర్ ఆది ఎక్కడ ఉంటే అక్కడ పంచుల వర్షం అని చెప్పవచ్చు.ఏ షోకి వెళ్లిన అక్కడ షోలో జడ్జి నుంచి యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై తనదైన...

Read More..

ఏడాదిలో 70 హ‌త్య‌లు... వ‌ణుకు పుట్టించే హేమర్ కిల్లర్ కథ

డెబ్బై దశకంలో దేశంలో చోటుచేసుకున్న వ‌రుస హ‌త్య‌ను అంద‌రినీ వ‌ణికించాయి.ఆ ఏడాది భయానికి మారుపేరుగా నిలిచింద‌ని పెద్ద‌లు చెబుతుంటారు.జ‌నం వీధుల్లోకి రావాలంటేనే భయప‌డిపోయారు.ఆ హంత‌కుడు ఒకరిద్దరిని కాదు ఏకంగా 70 మందిని పొట్ట‌న పెట్టుకున్నాడు.కేవలం ఒక సంవత్సరంలో దేశంలోని ఈ అత్యంత...

Read More..

8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని

నాదెండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని విడదల రజిని మంత్రి కామెంట్స్.చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి పట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కందుకూరు...

Read More..

2024 అధికారమే లక్ష్యంగా ఏపీ బీజేపీ యాత్రలు..!

2024లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అన్నారు.జనవరి 8న ఏపీలో అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు.త్వరలో విశాఖ, విజయవాడలో బీసీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో 13 వేల గ్రామాల్లో పాదయాత్రతో పాటు...

Read More..

అందరి ముందు నా జుట్టు కత్తరించారన్న తులసి.. ఏడ్చినా వదల్లేదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్న నటీమణులలో తులసి శివమణి ఒకరనే సంగతి తెలిసిందే.బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన తులసి ప్రస్తుతం సహాయ నటి పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ...

Read More..

పుష్ప 2.. బ్లాక్ బస్టర్ అయితే ఐకాన్ స్టార్ నే నెంబర్ 1!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్..ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్...

Read More..

పుబ్బతి ఆంజనేయ స్వామికి మహా కుంభాభిషేకం ఎలా జరిగిందంటే..

మన తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో మద్దిమడుగు పుబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారులలో దట్టమైన నల్లమల అడవి పరిసర ప్రాంతాల్లో దివ్య మహిమాన్విత ప్రకృతి అందాల మధ్య ఈ ఆంజనేయ స్వామి దేవాలయం...

Read More..

నువ్వెన్ని నాటకాలు వేసిన నిన్ను మాత్రం సినిమాల్లోకి తీసుకోరు.. ఈషా రెబ్బాపై షాకింగ్ కామెంట్స్?

చాలామంది అమ్మాయిలకు నటన మీద బాగా ఆసక్తి ఉంటుంది.ఎలాగైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదగాలి అని బాగా కలలు కంటూ ఉంటారు.అలా తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు.ఇక ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు...

Read More..

దుబ్బాకలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో దుబ్బాకలోని బస్టాండ్, వేర్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది.ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్...

Read More..

అప్ప‌ట్లో విమాన టిక్కెట్లు చేతితో రాసేవారు: 86 ఏళ్ల ఎయిర్ హోస్టెస్

ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం అంత సులభం కాదు.దీనికి సంబంధించిన ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు మ‌నం గతంలో చూశాం.ఇండిగో విమానంలోని ఎయిర్ హోస్టెస్ విష‌యంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు.ఎయిర్ హోస్టెస్ ఎంత‌గా న‌చ్చ‌జెప్పినా, ఆ ప్ర‌యాణికుడు త‌న వాద‌న మాన‌లేదు.చివరికి ఎయిర్ హోస్టెస్...

Read More..

ఆ హీరో తమ్ముడుతో నాకు శోభనం జరిగింది అక్కడే.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రీ రెడ్డి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఎక్కువగా కాంట్రవర్సీలు...

Read More..

చిరంజీవి పాటకు స్టెప్పులు ఇరగదీసిన మంచు లక్ష్మి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా నుంచి పాటలు విడుదల అయ్యి మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుని ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.అయితే అటువంటి పాటలకు సామాన్యులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రీల్స్ చేస్తూ డాన్సులు చేస్తూ అందుకు సంబంధించిన...

Read More..

పవన్, చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు

ఏపీ విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. పవన్, చంద్రబాబులను చూస్తే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనిపిస్తుందని సీఎం జగన్ తెలిపారు.పవన్...

Read More..

యూకే లోని భారతీయ విద్యార్థులకు శుభవార్త.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో చాలామంది విద్యార్థులు అమెరికా తర్వాత ఎక్కువగా వెళ్లి చదువుకోవాలి అనుకునేది యూకే లోనే.ఎందుకంటే బ్రిటన్ లో నాణ్యమైన విద్యను అందించే ప్రపంచ స్థాయి ప్రమాణాల యూనివర్సిటీలు ఉండడంతో పాటు విద్యార్థి అనుకూల విధానాలు కూడా అందుకు ముఖ్య...

Read More..

రామ్ చరణ్ #rc15 మరియు మెగా వారసుడు వచ్చేది ఓకే నెలలో..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో భారీ సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మాణం లో రూపొందుతున్న ఆ సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం...

Read More..

కాంగ్రెస్ పార్టీలోకి కమల్ పార్టీ..?

మార్పు కోసం అంటూ.మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పార్టీ పెట్టిన కమల్ హాసన్.అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో ఎదగలేక పోయారు.పార్టీ పెట్టిన దగ్గరి నుంచి ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకుంటూ.తన ఇజ్జత్ కరాబ్ చేసుకున్నారు.హిందూ టెర్రరిజం.అంటూ సెటైర్లు వేసి.ప్రజల్లో నెగిటివిటీని మూటగట్టుకున్నారు.ఇక లోక్...

Read More..

థియేటర్స్ లో విడుదల అయిన నారప్ప సాధించింది ఏంటి?

వెంకటేష్ హీరో గా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన నారప్ప సినిమా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.తమిళ చిత్రం అసురన్‌ కి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలుసు.ధనుష్ అక్కడ కీలక పాత్ర లో నటించగా ఇక్కడ వెంకటేష్ నారప్ప...

Read More..

సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో ఉద్రిక్తత

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ సవాళ్లతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తీరుపై దుబ్బాక...

Read More..

పవన్ కళ్యాణ్ దేవుడు... నిర్మాత కామెంట్స్ వైరల్!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు నిర్మాత ఏ యం రత్నం.తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఈయన నిర్మాణంలో హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు.ఇలా ఈయన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా తిరిగి...

Read More..

తెలంగాణలో మరోసారి ముందస్తు రాగం..!

తెలంగాణలో బీజేపీ దూకుడు చూస్తుంటే.మరోసారి ముందస్తు ఎన్నికల పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.2014 ఎన్నికల తర్వాల సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా.ముందస్తుకు వెళ్లి విజయ దుందుభి మోగించారు.ఆతర్వాత ఇప్పుడు మరో్ సారి అదే వ్యూహాన్ని ఫాలో అవుతారని టాక్ నడుస్తోంది.నిజానికి ప్రతిపక్ష పార్టీలు...

Read More..

ప్రభాస్ మారుతి సినిమా షూట్ అయ్యే వరకు బయట పెట్టరా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని.ఔట్ పుట్ విషయంలో ప్రభాస్ చాలా సంతృప్తిగా ఉన్నాడట.అందుకే వెంటనే రెండవ షెడ్యూల్ మొదలైంది.హైదరాబాదులో ఒక...

Read More..

రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇండియన్ మెడిసిన్ స్టూడెంట్స్ మృతి.. ఎక్కడంటే..

ప్రస్తుత సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు పెద్ద పెద్ద ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి.దీనికి ముఖ్య కారణం అతి వేగమే అని చాలామంది మేధావులు చెబుతున్నారు.కాస్త వేగం తగ్గించి...

Read More..

మరో హీరోతో మల్టీస్టారర్ సినిమాకు సిద్ధమైన అల్లరి నరేష్.. ఆ హీరో ఎవరంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ హీరోగా మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తూ సందడి చేశారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కీలక...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త పిటిషన్‎పై తీర్పు వాయిదా..!

తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.సైబర్ క్రైం పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరు...

Read More..

ప్రైవేట్ పార్ట్ లో టాటూతో రెచ్చగొట్టిన దివి.. దారుణమైన కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

ఈ మధ్య సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు.ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు మాత్రం ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు.నిజానికి అవకాశాల కోసం ఏదైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం సోషల్ మీడియా...

Read More..

రైల్వే ట్రాక్ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నూత‌న సాంకేతిక‌త‌... ఎంత ఉప‌యోగ‌క‌ర‌మో తెలిస్తే...

రైలు ప్రయాణం పూర్తి సురక్షితంగా మారేందుకు రైల్వేశాఖ నిరంత‌రం శ్రమిస్తుంటుంది.రైలు పట్టాలు తప్పడం వంటి ఘటనలను నియంత్రించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతుంటుంది.ఎలాంటి సమస్య వచ్చినా దానిని ముందుగా ఎదుర్కోనేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉంటుంది.ప్రయాణికులకు ప్రాణ నష్టం జ‌ర‌గ‌కుండా చూస్తుంది.రైలు ప్రమాదాలను సున్నాకి తగ్గించేందుకు...

Read More..

పెళ్లిలో అవయవదానం... ఓ కొత్త జంట వినూత్న ప్రయత్నం

పెళ్లిలో అవయవదానం ఓ కొత్త జంట వినూత్న ప్రయత్నం అద్భుతంగా స్పందించిన బంధుమిత్రులు 68 మంది నుంచి అంగీకార పత్రాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మల్టీ పర్పస్ కమిటీ హాల్ వేదిక అయింది.ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి...

Read More..

క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తొలి బులెటిన్ ను విడుదల చేశారు. రిషన్ పంత్ కండిషన్ నిలకడగానే...

Read More..

చెప్పుతో కొట్టినట్టు రవితేజ సమాధానం చెప్పాడు.. హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్!

మాస్ మహారాజ్ రవితేజ ఎన్నో కష్టాలు పడి హీరో అయ్యారనే సంగతి తెలిసిందే.తన గురించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను సైతం పవన్ కళ్యాణ్ అస్సలు పట్టించుకోరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ధమాకా సినిమాతో కూడా రవితేజ ఖాతాలో మరో...

Read More..

ఈ హోమ్ మేడ్ ఆమ్లా ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్ తో సహా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

ఉసిరికాయలు.వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.పులుపు, వ‌గ‌రు రుచులను కలగ‌ల‌సి ఉండే ఉసిరికాయల్లో బోలెడ‌న్ని పోషకాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికే కాకుండా కురుల సంరక్షణకు సైతం ఎంతగానో సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఆమ్లా ఆయిల్ ను తయారు...

Read More..

ఆహా క్రాష్ పబ్లిసిటీ స్టంట్.. సోషల్‌ మీడియాలో వింత పుకారు

తెలుగు ఓటీటీ ఆహా లో నిన్న రాత్రి నుండి ప్రభాస్ గెస్ట్‌ గా హాజరు అయిన బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే.మొదట ప్రకటించిన దాని ప్రకారం నేటి నుండి ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉంది.కానీ...

Read More..

ఆ విషయాన్ని దిల్ రాజు తో చిరు, బాలయ్య లు మాట్లాడతారా?

ఈ సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమా లతో పాటు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన తెలుగు...

Read More..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.పర్యటనలో భాగంగా ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.కాగా రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది.తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన పనులకు...

Read More..

కాంగ్రెస్ జోడో యాత్రకు.. స్మృతి ఇరానీ..?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంచుకోటలో ఆయన్ను ఓడించి ఇంటికి పంపిన వ్యక్తి స్మృతి ఇరాని.ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ లో మొదటి సారి బీజేపీ జెండా ఎగుర వేశారు.దాంతో ఆమెకు ఏకంగా కేంద్ర మంత్రి...

Read More..

జగన్ ఢిల్లీ టూర్ : ముందస్తు పై మొదలైన సందడి !

గత కొద్ది రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై హడావుడి నడుస్తోంది.కచ్చితంగా వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారని, అందుకే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను,  ప్రజాప్రతినిధులను జనాల్లోకి పంపుతున్నారనే అభిప్రాయాలు వైసిపి నాయకుల్లోనే...

Read More..

అప్పుడే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన 'ఉస్తాద్'.. పిక్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈయన మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉండగా సినిమాలను పక్కన పెట్టాడు.ఇక ఇప్పుడు మళ్ళీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే తర్వాత లైనప్ ను...

Read More..

బిగ్ బాస్ 7 హోస్ట్ గా మంచు విష్ణు.. పొరపాటు పడుంటారంటూ నెటిజన్స్ కామెంట్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.అలాగే నాన్ స్టాప్ పేరిట ఒక ఓటీటీ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది.ఇకపోతే బిగ్ బాస్ సీజన్...

Read More..

రైస్ వాటర్ తో సీరం.. రోజు నైట్ వాడితే మీ ముఖం అందంగా వెలిగిపోవడం ఖాయం!

సాధారణంగా అన్నం ఉడికించిన తర్వాత వచ్చే వాటర్ ను చాలా మంది బయట పారేస్తుంటారు.అయితే నిజానికి ఈ రైస్ వాటర్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.అవి మన చర్మ సౌందర్యానికి ఎంతగానో సహాయపడతాయి.ముఖ్యంగా రైస్ వాటర్ తో ఇప్పుడు చెప్పబోయే...

Read More..

రంగారెడ్డి జిల్లాలో సివిల్స్ విద్యార్థిని సూసైడ్ కేసులో కొత్తకోణం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లాకాలనీలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.సివిల్స్ విద్యార్థిని పూజిత గౌడ్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా ప్రేమించిన...

Read More..

అండర్ ఆర్మ్స్ ను ఒక్క దెబ్బతో తెల్లగా మార్చే పవర్ ఫుల్ రెమెడీ మీకోసం!

సాధారణంగా కొందరి అండర్ ఆర్మ్స్ చాలా డార్క్ గా ఉంటాయి.డెడ్ స్కిన్ సెల్స్‌ పేరుకుపోవడం, చెమట, అన్ వాంటెడ్ హెయిర్ ను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ డార్క్ గా మారుతుంటాయి.ఇలాంటి వారు స్లీవ్ లెస్ దుస్తులు...

Read More..

బీఆర్ఎస్ కు రైతు ఎజెండా కలిసొచ్చేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా.భారతీయ రాష్ట్ర సమితిగా మారిన దగ్గరి నుంచి రైతులే ఎజెండాగా పావులు కదుపుతోంది.అన్ని రాష్ట్రాలలోనూ.రైతులనే టార్గెట్ గా రాజకీయం చేయాలని నిర్ణయించుకుంది.దాంతో ప్రతీ చోట బీఆర్ఎస్ రాష్ట్ర వింగ్ అనే పేరుతో రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని...

Read More..

కళ్లు చెదిరే న్యూ ఇయర్ ఆఫర్‌లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. అదిరిపోయే భారీ డిస్కౌంట్లు

కొన్ని గంటల్లో 2022 సంవత్సరం ముగుస్తుంది.అందరం 2023లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం.అందరూ కొత్త సంవత్సరం కోసం ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో తమ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది.ఎన్నో ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువులు అతి తక్కువ...

Read More..

లావుగా ఉన్నామని బాధపడొద్దు.. ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే నాజూగ్గా మారడం ఖాయం!

ఇటీవల కాలంలో అధిక బరువు సమస్య కోట్లాది మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి దెబ్బతింటుంది.ఎన్నో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.అలాగే అద్దంలో చూసుకున్నప్పుడల్లా లావుగా ఉన్నామే అని మానసిక ఆందోళనకు గురవుతుంటారు.ఈ క్రమంలోనే...

Read More..

తెలంగాణలో 90 అసెంబ్లీ సీట్లు సాధించడమే టార్గెట్..: బీజేపీ నేత

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 90 అసెంబ్లీ సీట్లు సాధించడమే తమ లక్ష్యమని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.నిన్న హైదరాబాద్ లో బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలకు ప్రాముఖ్యత ఉందన్నారు.ఈ మేరకు 119 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించామని చెప్పారు. తెలంగాణలో...

Read More..

టీమ్ ఇండియా కెప్టెన్ తో రాఖీ బాయ్.. వైరల్ అవుతున్న ఫోటో?

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు కేజిఎఫ్ ప్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ సుపరిచితమే.కే జి ఎఫ్ సినిమా ద్వారా ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.కే...

Read More..

ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రారంభం.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ జ్యూడీషియల్ అకాడమీ ప్రారంభమైంది.గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఖాజాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ అకాడమీని ప్రారంభించారు.ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు.న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగిందన్న...

Read More..

రెండేళ్ల తర్వాత 'ధమాకా'తో పండుగ వచ్చింది.. మాస్ మీట్ లో రవితేజ!

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’.ఈ సినిమా మొన్న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ...

Read More..

నా సినీ కెరియర్ లోనే 2022 బెస్ట్ ఇయర్.. హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.చందు మొండేటి దర్శకత్వంలో అనుపమ నిఖిల్ హీరో హీరోయిన్లుగా నటించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు...

Read More..

న్యూయార్క్ లో భారతీయ అమెరికన్ ఘరానా మోసం.. ఏం చేశాడంటే..

కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్మార్ట్ ఫోన్లు లేని రోజులలో మోసాలు అంటే పిక్ పాకెట్ చేయడం, ఏదో పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం లాంటివి కొంత మంది నేరగాళ్లు చేసేవారు.కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి...

Read More..

తక్కువలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలా? ఇవి ట్రై చేయండి, రూ.7 వేల లోపే!

స్మార్ట్ ఫోన్ కావాలనే కోరిక ఎవరికుండదు? నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ అవసరం ఎంతైనా వుంది.అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి అయిపోయింది.అయితే మార్కెట్లో మనకు అనేకరకాలైన స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధారాలలోనే దర్శనమిస్తాయి.అయితే సదరు ఇన్ఫర్మేషన్ మాత్రం...

Read More..

'స్మార్ట్‌ విలేజ్‌' కల సాకారానికి ఆ యువ‌కుడు ఏం చేస్తున్నాడంటే...

గ్రామాల్లో అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్ర‌ముఖ స‌మాజ సేవ‌కుడు నానాజీ దేశ్‌ముఖ్ చేప‌ట్టిన ఉద్య‌మంతో అసంఖ్యాక యువత అనుబంధం కలిగి ఉంది.వారిలో ఒకరే యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల అనురాగ్ త్రివేది.అనురాగ్ తన అంకితభావం, కృషి, ప‌ట్టుద‌ల‌తో నానాజీ...

Read More..

యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది.ఈ పర్యటనలో భాగంగా ఆమె యాదాద్రికి చేరుకున్నారు.యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతికి మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు స్వాగతం...

Read More..

బీఆర్ఎస్, బీజేపీ మధ్య ముదిరిన యుద్ధం

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం క్రమక్రమంగా ముదురుతోంది.బీఎల్ సంతోష్ రాకతో పొలిటికల్ వార్ మరింత ఆజ్యం పోశారు.బీజేపీ సమావేశాలకు హాజరైన ఆయన మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక...

Read More..

బడ్జెట్ ధరలో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే... 35 కిలోమీటర్లు పైనే వస్తాయి!

కార్లు కొనాలని ఎవరికుండదు? నేటి దైనందిత జీవితంలో… ఈ ట్రాఫిక్ మహాయుగంలో ఓ కుటుంబంతో దూర ప్రయాణాలు వెళ్లాలంటే ఇపుడు కారు తప్పనిసరి అయిపోయింది.అయితే కారు కొనడం అనేది అందరికీ సాధ్య పడదు.ఒకవేళ EMIలో కొన్నప్పటికీ దాని మైలేజ్ కారణంగా ఎక్కువమంది...

Read More..

శశిథరరూ పని కంచికేనా..? కాంగ్రెస్ ఏం ఆలోచిస్తోంది..?

కాంగ్రెస్ పగ్గాల కోసం శత విధాల ప్రయత్నించి చతికిల పడిన నేత తిరువనంతపురం ఎంపీ శశిథరూర్. అధిష్టానం ఏకగ్రీవంగా పార్టీ పగ్గాలను అప్పగించాలని అనుకుంటే ఆయన మాత్రం తన రూటే సపరేటు అంటూ పోటీకి సై అన్నాడు.అయితే పైకి చెప్పక పోయినా.ఇది...

Read More..

రూ.12 లక్షలు ఖర్చు పెట్టి కుక్కలా మారాడు.. ఇప్పుడేం అయిందంటే

ఎప్పుడైనా ‘కుక్క‘ కావాలని కలలు కన్నారా? ఈ ప్రశ్న మీకు వింతగా మరియు అర్ధంలేనిదిగా అనిపించవచ్చు.అయితే జపాన్‌లోని ఓ వ్యక్తికి కుక్కలా కనిపించాలనే మనస్ఫూర్తిగా కోరిక కలిగింది, దానిని కూడా నెరవేర్చుకున్నాడు.ప్రస్తుతం ఈ వ్యక్తి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మే...

Read More..

బద్వేల్‎లో బాలుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం

కడప జిల్లా బద్వేల్‎లో బాలుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది.బాలుడు అదృశ్యం కావడంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా చిన్నారిని హత్య చేసి పూడ్చి పెట్టినట్లు గుర్తించారు.అయితే భార్యే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని బాలుని తండ్రి మారుతి...

Read More..

అన్ స్టాపబుల్ షోకు పోటీగా సుమ కొత్త షో.. ఆయనను మించి మెప్పించగలరా?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు అంచనాలకు మించి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుండగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.బాలయ్య ప్రభాస్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్...

Read More..

యూపీ రాజ‌కీయాల్లో అంట‌రానిదిగా మారిన కాంగ్రెస్‌

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ భారత్‌ జోడో యాత్రతో తమ స్థానాన్ని మ‌రింత‌గా బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను జనవరి 3 నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్రారంభించనున్నారు.ఈ యాత్ర యూపీలో మూడు రోజుల పాటు కొనసాగనుంది.యాత్రలో విపక్షాలను ఒక వేదికపైకి...

Read More..

కేవలం రు. 1000లతో బైక్‌ దొంగలను కనుక్కోవచ్చు... రిమోట్‌ కంట్రోల్‌ మహిమ!

నేటి దైనందిత జీవితంలో వాహనదారులకు బైక్‌ పార్కింగ్‌ చేయడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది.ఇంట్లో సరిపడ స్థలం లేకపోవడం వలన కావచ్చు, బయటకి వెళ్ళినపుడు వచ్చే పార్కింగ్ సమస్య కావచ్చు… బైక్‌ భద్రత అనేది చాలాచోట్ల నేడు ప్రశ్నార్థకంగా మారింది.కొంతమంది...

Read More..

ప్రభాస్ విత్ బాలయ్య.. ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచిన చరణ్ ఫోన్ కాల్!

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’.ఈ షోలో ఇప్పటి వరకు చాలా మంది సెలెబ్రిటీలు సందడి చేసారు.సీజన్ 1...

Read More..

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్‎కు రోడ్డుప్రమాదం..తీవ్రగాయాలు

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.ఈ క్రమంలో...

Read More..

బస్సులో నిలబడి ప్రయాణించినట్టు విమానంలో కుదరదా? విషయమిదే?

మన భారతదేశ జనాభా గురించి మనం చెప్పుకోవలసిన పనిలేదు.విదేశాలు మనదేశ జనాభాను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాయి.దాంతో ఇక్కడ ట్రాఫిక్ ఏరీతిలో ఉంటుంది చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇక్కడ బస్సు ప్రయాణాలు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది.ఒకేసారి పదుల సంఖ్యలో ప్రయాణిస్తూ వుంటారు.అందులోని సీట్స్ ఫుల్...

Read More..

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేదిశగా కేంద్రం... పెద్ద పెద్ద పరిశ్రమలపై వేటు!

కాలుష్యం విషయంలో భారదేశం దుస్థితి రోజురోజుకీ చాలా అద్వాన్నంగా తయారవుతోంది.పెరిగిపోతున్న జనాభా, తదనుగుణంగా వాడబడుతున్న వాహనాలు, నరికివేయబడుతున్న అడవుల కారణంగా భరతభూమి వేడెక్కిపోతోంది.ఇక కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టినా, అది తామరాకుపై నీటిబొట్టువలె క్షణికమే.కాలుష్యం ఏ మాత్రం తగ్గడం...

Read More..

చంచల్ గూడ జైలు నుంచి రామచంద్రభారతి విడుదల

హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు నుంచి రామచంద్రభారతి విడుదల అయ్యారు.నకిలీ పాస్ పోస్టు కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.కాగా ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రామచంద్రభారతి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన...

Read More..

Twitterలో బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ అని ఉంటాయి... ఇవి ఎందుకో తెలుసా?

ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను యేముహుర్తాన టేకోవర్ చేసాడో గాని ఆనాటినుండి అనేక మార్పులు ఇందులో చోటుచేసుకున్నాయి.అంతవరకూ ట్విట్టర్ ని జనాలు వాడటం తప్ప పెద్దగా పట్టించుకొనేవారు.ఆ తరువాతనే బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే...

Read More..

అదానీ, అంబానీలలో ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది ఎవరంటే

ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఈ 2022 ఏడాదిలో బాగా సంపాదించారు.వారి కంపెనీలు ఊహించని రీతిలో లాభాలను ఆర్జించాయి.ముఖ్యంగా గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో పెరిగింది.కొన్నాళ్ల క్రితం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ రెండవ స్థానానికి...

Read More..

అలా చేయడం పెద్ద తప్పు... తమిళ నటుడు సంతానంపై యాంకర్ రష్మీ ఫైర్?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు అలాగే వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మూగజీవాల పట్ల కూడా ఎంతో ప్రేమను...

Read More..

ఆ రెస్పాన్స్ చాలా సంతృప్తిగా ఉంది... అనుపమ కామెంట్స్ వైరల్!

ఈ ఏడాది నటి అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఇలా ఈమె కార్తికేయ 2,18 పేజస్, వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ రెండు సినిమాలు...

Read More..

షాకింగ్ న్యూస్.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్

భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ దుర్ఘటనలో రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. రూర్కీకి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.రూర్కీలోని గురుకుల్ నర్సన్ ప్రాంతంలో కారు...

Read More..

టికెట్ వున్నా ఆ మహిళను విమానంలోకి అనుమతించలేదు! కారణమిదే!

మనలో ఎవరన్నా సుదీరలకు పయనమైనపుడు అది బస్సు ద్వారా అయినా ట్రైన్ ద్వారా అయినా టికెట్లను ముందే రిజర్వ్ చేసుకుంటాము.ఎందుకంటే ఇక్కడ సౌకర్యవంతమైన ప్రయాణం అందరికీ అవసరం కాబట్టి.అలాంటిది విమానయానం చేయాలనుకున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.సుమారు ఓ నెల రోజుల ముందే...

Read More..

ఆయిల్ దిగుమతులు పెంచిన కేంద్రం... నిలకడగా ధరలు, మరింత తగ్గే అవకాశం!

నిన్న మొన్నటి వరకూ జనాలను ఆయిల్ రేట్స్ ఏ విధంగా బాధించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడు కూడా పెద్దగా ఆయా రేట్స్ నుండి పెద్దగా ఉపశమనం లేదుగాని గుడ్డిలో మెల్ల మాదిరి కాస్త బెటర్ అని చెప్పుకోవాలి.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం...

Read More..

వ్యూహకర్త వ్యూహం బెడిసికొట్టిందా ? కందుకూరు ఘటన వెనుక..? 

ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్ని వ్యూహకర్తల వ్యూహం ప్రకారమే నడుచుకుంటున్నాయి.ప్రతి రాజకీయ పార్టీకి వివాహకర్త ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయారు.రాజకీయంగా ఎంత అనుభవం ఉన్నా,  ప్రస్తుత పరిస్థితుల్లో వ్యూహకర్తల సూచనలను పాటిస్తూ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతామనే అభిప్రాయం...

Read More..

కోడి పిల్లల దయవల్ల పెద్ద సిటీయే బయటపడింది.. ఆ వివరాలు ఇవే..

తుర్కియే దేశంలోని కపడోషియా ప్రాంతంలో కోడి పిల్లల కారణంగా చాలా పెద్ద నగరం బయటపడింది.అదెలాగంటే, ఈ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి కోళ్లను పెంచుకుంటున్నాడు.ఆ కోళ్లు మేత కోసం ఉదయాన్నే బయలుదేరి బయటికి వెళ్ళేవి.కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి అదృశ్యమయ్యేవి.మళ్లీ...

Read More..

2022 సంవత్సరంలో ఏకంగా ఇన్ని సినిమాలు విడుదలయ్యాయా.. రికార్డ్ అంటూ?

2022 సంవత్సరంలో ఊహించని స్థాయిలో సినిమాలు విడుదలయ్యాయి.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆలస్యం కావడంతో 2020, 2021 సంవత్సరాలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో...

Read More..

అంగారకునిపై సిమ్లా, మ‌నాలి... అదెలాగంటే...

అంగారక గ్రహం అంద‌రి దృష్టిలో ఎడారుల‌తో కూడిన‌ పొడి వాతావ‌ర‌ణం క‌లిగిన గ్రహం.కానీ శీతాకాలం వ‌చ్చేస‌రికి ఈ రెడ్ ప్లానెట్ అకస్మాత్తుగా మారిపోతుంది.అంగారక గ్రహంలోని ఉత్తర అర్ధగోళంలో శీతాకాలంలో చల్లని వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.ఇక్కడే నాసా పురాతన నది డెల్టాను అన్వేషిస్తున్న‌ది.సాధారణంగా వింతగా...

Read More..

ప్రభాస్ కు ఇష్టమైన దర్శకులు వీరేనట.. ఆ ఇద్దరు ఎవరంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు.ఈయన బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే.దీంతో ఈయన క్షణం తీరిక లేకుండా షూటింగులతో బిజీగా ఉన్నాడు.వరుసగా నాలుగు సినిమాల షూటింగులను...

Read More..

బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళిన కియారా అద్వానీ.. పెళ్ళికి ముందే అవసరమా అంటూ ట్రోల్స్?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె టాలీవుడ్ లో హీరో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో పొందుతున్న సినిమాలో హీరోయిన్గా...

Read More..

ఆరవసారి ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు.. ఆయ‌న ప్ర‌భుత్వ ల‌క్ష్యాలివే...

ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు.ఇజ్రాయెల్‌లో అత్య‌ధిక కాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా 73 ఏళ్ల బెంజమిన్‌ నెతన్యాహు ఘ‌న‌త సాధించారు.అతని నాయకత్వంలో ఆరవసారి ప్రభుత్వం ఏర్పాట‌య్యింది.దీనిలో లెఫ్ట్‌, రైట్ ప‌క్షాల భాగ‌స్వామ్యం ఉంది.నెతన్యాహుకు ఇజ్రాయెల్ పార్లమెంటులోని...

Read More..

ఖుషి రీ రిలీజ్.. స్పందించిన భూమిక ఏమన్నారంటే?

ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ధోరణి...

Read More..

నేను ఎమ్మెల్యే గా ఉన్నానా లేదా ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో దిక్కర స్వరాలు పెరుగుతున్నాయి.ఒక్కో నేత తన అసంతృప్తి వెళ్ళగక్కుతూ బహిరంగంగా ప్రభుత్వం పైన విమర్శలు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  మొన్నటి వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా...

Read More..

కన్నుమూసిన ఫుట్‌బాల్ కింగ్ పీలే.. శోకసంద్రంలో మునిగిన అభిమానులు..

కొంతకాలంగా పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే (82) గురువారం రోజు తుది శ్వాస విడిచారు.బ్రెజిల్‌లోని సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో ఆయన గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. పీలే 2021, సెప్టెంబర్‌లో పెద్దపేగు క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలతో...

Read More..

వైరల్: చిరుతపులితో పెట్టుకుంటే ఎలా? అట్లుంటది దాంతోని!

సోషల్ మీడియా ప్రభావం జనాలమీద బాగానే వుంది.ముఖ్యంగా యూత్ అయితే చెప్పాల్సిన పనిలేదు.పొద్దున్నే లేవగానే ఇంకా కళ్ళు తెరవకుండానే సోషల్ మీడియా చూడనిదే వారికి రోజుగడవదంటే నమ్మితీరాలి.దాంతో వివిధ సోషల్ మీడియాలకు బాగానే గిట్టుబాటు అవుతోంది.ఆ సంగతి పక్కనబెడితే నిత్యం సోషల్...

Read More..

షాకింగ్: 12 గంటల్లో 31 గుడ్లు పెట్టి, రికార్డులు సృష్టించిన కోడి!

బోడి కోడి రికార్డులు సృష్టించడం ఏమిటని అనుకోవద్దు.అవును, మీరు విన్నది అక్షరాలా నిజమే.సాధార‌ణంగా ఒక కోడి ఒక రోజులో ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది.అదే అరుదైన కోళ్లు అయితే మహాకాకపోతే 2 గుడ్లు పెడతాయి.అంత‌క‌మించి గుడ్లు పెట్ట‌డం అయితే వాటివలన కాదు.ఇప్ప‌టి...

Read More..

థాయ్‌లాండ్ వెళ్లేవారు వీటిని తెలుసుకోక‌పోతే... పెద్ద త‌ప్పు జ‌రిగిపోతుంది...

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల‌లో థాయిలాండ్ పేరు కూడా వినిపిస్తుంది.అక్క‌డకు వెళ్లేవారు కొన్ని విష‌యాలు తెలుసుకోకుండా వెళితే త‌ప్పు చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.థాయ్‌లాండ్‌లో సన్యాసులకు అత్యున్నత గౌరవం ఇస్తారు.అటువంటి పరిస్థితిలో స్థానికులు వారికి దూరంగా మెల‌గుతారు.వారిని...

Read More..

ఇదే నా ఆఖరి సినిమా అంటూ కేఆర్కే ట్వీట్.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కెఆర్కే గురించి మనందరికి తెలిసిందే.కేఆర్కే తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.ఎక్కువగా బాలీవుడ్ సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.ఇప్పటికే గతంలో పలువురు సెలబ్రిటీలపై కామెంట్స్ చేసిన ఆప్షన్...

Read More..

అలాంటి వాటి కోసం ఇదే సరైన సమయం.. సమంత పోస్ట్ వైరల్ ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతోంది.ఈ విషయాన్ని ఆమె ఇటీవల సోషల్...

Read More..

25 ఏళ్ల పాటు ఇంటిలో ఏ విద్యుత్ ప‌రిక‌రం వాడినా బిల్లు రాకూడ‌ద‌నుకుంటే...

మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా విద్యుత్తు బిల్లును ఆదా చేసుకోవచ్చు.దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత రాబోయే 25 ఏళ్ల పాటు మీ కరెంటు బిల్లు జీరో అవుతుందని నిపుణులు చెబుతున్నారు.సోలార్ ప్యానెల్ అనేది సౌర‌శ‌క్తితో ఛార్జ్ అవుతుంది.అందుకే...

Read More..

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 30, శుక్రవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.49 సూర్యాస్తమయం: సాయంత్రం 05.47 రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు:ఉ.8.32 ల9.23 మ12.48 మ 1.39వరకు దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...

Read More..

రైలు ఆగకముందే డోర్ దగ్గర నిలబడుతున్నారా? అయితే ఈ వీడియో మీ కోస‌మే...

రైలులో ప్ర‌యాణిస్తున్న మీరు దిగాల‌నుకుంటున్న స్టేషన్ చేరేలోపు రైలులోని సీటు వదిలేసి, డోర్ దగ్గరకు వస్తున్నారా? అవున‌ని స‌మాధానం చెబితే మీరు ఈ వీడియోను తప్పక చూడండి.ఈ వీడియోలో రైలు గేటు దగ్గర ఓ మహిళ, ఓ వృద్ధుడు నిలుచున్నారు.రైలు నెమ్మదిగా...

Read More..

పీలే... అస‌లైన‌ ఫుట్‌బాల్ మాంత్రికుడు... మూడు ప్రపంచ కప్‌లను సాధించి...

మూడు ప్రపంచకప్‌లు సాధించి రికార్డు సృష్టించిన బ్రెజిల్‌ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే త‌న 82 ఏళ్ల వ‌య‌సులో కన్నుమూశాడు.ఫుట్‌బాల్ ఆడటం ఒక కళ.అయితే ప్రపంచంలో బహుశా అతని కంటే పెద్ద కళాకారుడు మరొకరుండరు.పీలే గొప్ప విజయాలు సాధించాడు.మూడు ప్రపంచ కప్ టైటిల్‌లు,...

Read More..

Breaking: తుది శ్వాస విడిచిన ప్రధాని మోడీ తల్లి..!!

గత మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ అనారోగ్యానికి గురికావడం తెలిసిందే.దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారు.అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ చేయడం...

Read More..

ఎంత తీవ్ర‌మైన ద‌గ్గు అయినా ఈ డ్రింక్‌ను తాగితే ఇట్టే త‌గ్గిపోతుంది!

ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరినీ ఇబ్బంది పెట్టే కామన్ సమస్యల్లో దగ్గు ఒక‌టి.అయితే ఒక్కోసారి దగ్గు పట్టుకుని వదలదు.అలాంటి సమయంలో ఏం చేయాలో తెలీక ద‌గ్గును ఎలా వదిలించుకోవాలో...

Read More..

బాలకృష్ణ "అన్ స్టాపబుల్" షోకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు..!!

ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షో దేశంలోనే నెంబర్ వన్ టాకీ షోగా నిలిచింది.ముఖ్యంగా హోస్ట్ గా బాలకృష్ణ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తూ వేస్తున్న ప్రశ్నలు.ఇంకా పంచ్ డైలాగులు చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.మొదటి సీజన్ కి బాగా ఆదరణ...

Read More..

మ‌లినాల‌ను తొల‌గించి బాడీని కూల్‌గా మార్చే సూప‌ర్ డ్రింక్ ఇదే!

శ‌రీరంలో మ‌లినాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించుకోవాల‌న్న సంగ‌తి తెలిసిందే.లేదంటే అంత‌ర్గ‌త అవ‌య‌వాల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.ఫ‌లితంగా వివిధ ర‌కాల జ‌బ్బుల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే బాడీని త‌ర‌చూ డిటాక్స్ చేసుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ డ్రింక్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌స్తుత వేస‌వి...

Read More..

మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శాశ్వత పరిష్కారం..!

ప్రస్తుత కాలంలో అనేకమంది తక్కువ వయసులోనే మోకాళ్ళ నొప్పులు అంటూ తెగ ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో తయారయ్యారు.ఇదివరకు కాలంలో 60 సంవత్సరాలు దాటిన వారు మోకాళ్లనొప్పులతో ఇబ్బంది పడుతుంటే ప్రస్తుతం జనరేషన్ లో 40 సంవత్సరాలు వచ్చాయంటే చాలు మోకాళ్ళ...

Read More..

రోజూ మార్నింగ్ ఈ జ్యూస్ తాగితే అందం, ఆరోగ్యం రెండు పెరుగుతాయి!

అందం, ఆరోగ్యం.రెండు మ‌న‌కు ముఖ్య‌మే.రెండిటిలో ఏది త‌గ్గినా.ప్ర‌శాంతంగా ఉండ‌లేము.అందుకే ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా మేలు చేసే ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను రోజూ మార్నింగ్ టైమ్ లో తీసుకుంటే అటు ఆరోగ్యం, ఇటు అందం...

Read More..

స్నానానికి స‌బ్బు బ‌దులు ఇది వాడితే మ‌స్తు బెనిఫిట్స్‌!

స్నానం చేయ‌డానికి స‌బ్బు వాడ‌టం చాలా కామ‌న్‌.ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లోకి ఎన్నో ర‌కాల సోపులు అందుబాటులోకి వ‌చ్చాయి.దీంతో స్కిన్ కేర్ కోసం ఒక్కొక్క‌రు ఒక్కో సోప్ ను సెలెక్ట్ చేసుకుంటారు.కానీ, సోప్స్ వాడ‌కం వ‌ల్ల.వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై...

Read More..

నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సాధార‌ణంగా కొంద‌రు ఉద్యోగ‌స్తులు నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు.ముఖ్యంగా కాల్ సెంటర్లు, కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీల‌లో ఉద్యోగులు రాత్రి సమయాల్లోనూ ప‌ని చేస్తుంటారు.అయితే ఇలా నిద్ర మానుకుని రాత్ర‌ళ్లు వ‌ర్క్ చేయ‌డం అనేది ఎంతో క‌ష్టంతో కూడుకున్న‌ది.అయిన‌ప్ప‌టికీ, డ‌బ్బు ఎక్కువ...

Read More..

గర్భిణీ స్త్రీలకు డయాబెటిస్ వస్తే ఏం అవుతుంది?

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు వారి ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.వారు తీసుకునే ఆహార విషయంలో కానీ, చేసే పనులలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు.వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా ఆ డైట్ ను...

Read More..

ఐరన్ లోపంతో ఇన్ని సమస్యలా? అయితే వెంటనే ఇలా చెక్ పెట్టండి!

మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి.అయితే ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మందిలో ఐరన్ లోపం సర్వ సాధారణంగా తలెత్తుతుంది. ఐరన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి.ముఖ్యంగా...

Read More..

రోజుకు కేవ‌లం 20 నిమిషాలు న‌డిస్తే.. ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?

నేటి కాలంలో జీవన విధానం యాంత్రికంగా మారడంతో.చాలా మందికి ఎక్సర్ సైజ్ చేసే స‌మ‌య‌మే ఉండ‌డం లేదు.త‌ద్వారా స్థూలకాయం, బీపీ, షుగర్‌, గుండె పోటు, ఒత్తిడి ఇలా ఎన్నో రుగ్మతల బారిన ప‌డి.నానా ఇబ్బందులు ప‌డ‌ట‌మో లేదా ప్రాణాలు కోల్పోవ‌డ‌మో జ‌రుగుతోంది.అయితే...

Read More..

రాత్రి భోజ‌నం త‌ర్వాత ఇలా చేస్తే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్యే ఉండ‌ద‌ట‌!

మ‌ల‌బ‌ద్ధ‌కం.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.ఎప్పుడో ఒక సారి ఇబ్బంది పెడితే.పెద్ద స‌మ‌స్యేమి కాదు.కానీ, కొంద‌రు త‌ర‌చూ మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు.ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, ఫైబ‌ర్ ఫుడ్‌ను స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, ఒత్తిడి,...

Read More..

పవన్ కళ్యాణ్ కిరాయి పొలిటీషియన్ - మంత్రి అంబటి రాంబాబు

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పట్టణ సచివాలయల కన్వీనర్లు, వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం.మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.కందుకూరులో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు చాలా దుర్మార్గమైన అంశం.కార్యకర్తల కోసం 2 నిముషాలు మౌనం.చంద్రబాబు నాకు జనం బాగా వస్తున్నారని చూపించుకోవాలని ఇరుకు...

Read More..

ఈ గింజలతో జుట్టు, గ్యాస్ ట్రబుల్ కి ఒకేసారి చెక్ పెట్టచ్చు..

నువ్వులు మన పూర్వీకులు దగ్గరనుండి నువ్వులకి ప్రత్యేకమైన స్థానం ఉంది.నువ్వులని అనేక ఆయుర్వేద మందులలో కూడా వాడుతారు.అనేకరకాలైన పోషక విలువలు కలిగినవి ఈ నువ్వులు.వీటిలో నల్లనువ్వులు.తెల్లనువ్వులు అని రెండు రకాలు ఉంటాయి.నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని ఇస్తాయి.అనేకరకాల పోషకాలు.విటమిన్స్ కలిగి ఉంటాయి...

Read More..

చంటి పిల్ల‌ల‌కు కొబ్బ‌రి నీళ్లు ప‌టిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

కొబ్బ‌రి నీళ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌నూ క‌లిగి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా కొబ్బ‌రి నీళ్లు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అయితే కొంద‌రు చంటి పిల్ల‌ల‌కూ కొబ్బ‌రి నీళ్లు ప‌ట్టిస్తుంటారు.మ‌రికొంద‌రు మాత్రం చిన్న పిల్ల‌ల‌కు కొబ్బ‌రి నీళ్లు ప‌ట్టిస్తే...

Read More..

అర‌టిపండుతో జ‌ర జాగ్ర‌త్త‌..ఆ స‌మ‌యాల్లో తింటే తిప్ప‌లు త‌ప్ప‌వు!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఇష్టంగా తినే పండ్ల‌లో అర‌టి పండు ఒక‌టి.సంవ‌త్స‌రం పొడుగునా ల‌భించే అర‌టి పండ్లు త‌క్కువ ధ‌ర‌కే ల‌భించినా రుచిలోనూ, పోష‌కాల విష‌యంలోనూ దానిక‌దే సాటి.అర‌టి పండులో మెగ్నీషియం, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, విటిమ‌న్...

Read More..

30 ఏళ్లుగా అదే అందం, అంతే బిజీ.. టబు లో ఏంటి ఈ రహస్యం

సినిమా ఇండస్ట్రీకి ఈమధ్య వయసుతో పెద్దగా పని లేనట్టుగా కనిపిస్తుంది.ఎందుకంటే మన టాలీవుడ్ కాస్త పక్కకు పడితే బాలీవుడ్ లో వయస్సు పెరిగిన హీరోయిన్స్ కి బోలెడంత డిమాండ్ ఉంది.వయసు పెరిగినా కూడా ఎక్కడ ఆ ప్రభావం కనబడకుండా మెయింటైన్ చేయడంలో...

Read More..

పచ్చి బఠాణీ తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పచ్చి బఠాణి మంచి రంగు,రుచిని కలిగి ఉంటాయి.వీటిని ఎక్కువగా కూరల్లో వేసుకుంటూ ఉంటాం.కూరల్లో వేసుకుంటే కొరకు మంచి రుచి వస్తుంది.అంతేకాక ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది.పచ్చి బఠాణిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.పచ్చి...

Read More..

ముందు హీరోల కూతుళ్లకు అవకాశాలు ఇప్పించండి.. ఆ తర్వాత భార్యలను హీరోయిన్స్ చేద్దాం.

గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా స్టార్ హీరోల భార్యలు ఏకంగా హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు అంటూ వార్తలు కనిపిస్తున్నాయి.కొన్ని ప్రధాన వెబ్ సైట్స్ దీన్ని పతాక శీర్షికగా రాస్తున్నారు.హీరోయిన్ అవ్వాలంటే ఏం కావాలి చెప్పండి ?...

Read More..

బెల్లం, పెరుగు క‌లిపి తింటే ఏం అవుతుందో తెలుసా?

బెల్లం, పెరుగు.ఈ రెండూ అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.అలాగే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి.అందుకే వీటిని విరి విరిగా వాడ‌తారు.అయితే విడి విడిగా ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Read More..

ఈ పొడిని రోజు వాట‌ర్‌లో క‌లిపి తాగితే ఎంత లావుగా ఉన్నా స‌న్న‌గా మార‌తారు!

జంక్‌ఫుడ్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒత్తిడి, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ స్మార్ట్ ఫోన్ల‌తో గ‌డ‌ప‌టం, మారిన జీవ‌న శైలి, మ‌ద్యపానం, ధూమ‌పానం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా...

Read More..

కీళ్ల నొప్పులను మాయం చేసే ధ‌నియాలు.. ఎలాగంటే?

కీళ్ల నొప్పులు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని తీవ్రంగా వేధిస్తున్న స‌మ‌స్య ఇది.వ‌య‌సు పెరిగే కొద్ది కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో ముప్పై, నలబై ఏళ్ల వారు సైతం ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.దాంతో కీళ్ల నొప్పుల‌ను నివారించుకోవ‌డం...

Read More..

టీవీ చూస్తూ తింటున్నారా? అయితే వెంటనే ఇది తెలుసుకోండి!

మనలో చాలా మందికి భోజనం చేసేటప్పుడు టీవీ ముందర కూర్చొని తినడం అలవాటుగా ఉంటుంది.కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టీవీ చూస్తూ తినడం ద్వారా మన దృష్టి మొత్తం టీవీ పై ఉండటంతో మనం ఎంత పరిమాణంలో...

Read More..

తెలుగు భాషలో అత్యంత హీనపదం ' హీరోయిన్ సరుకు ' .. ఇది ఎలా పుట్టింది ?

తెలుగు భాషలోనే అత్యంత హీనమైన పదం సరుకు. అదేంటి ఈ పదం ఎలా హీనమైనది అని అనుకుంటున్నారా ? దానికి ముందు హీరోయిన్ జోడిస్తే అది హీనమైన పదమే.పలానా నటి ఒక హీరోయిన్ సరుకు అని చెప్పడం ఎంతవరకు సమంజసం.అసలు ఈ...

Read More..

అత్యధిక కేసులు ఉన్న సీఎంగా కేసీఆర్.. ధనిక సీఎంగా జగన్!

వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు.వివిధ రాష్ట్రాల్లో  ముఖ్యమంత్రి అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం. వైఎస్‌ జగన్‌కు అత్యధిక నికర ఆస్తులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి అత్యల్ప ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్...

Read More..

పోలీసులే నిందితులు.. కందుకూరులో ఘటనపై విచిత్ర వాదనలు!

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు రోడ్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.మాయల మరాఠి ప్రసంగాన్ని వినేందుకు భారీగా జనం తరలివచ్చారని, అందుకే రోడ్‌షో...

Read More..

అల్లు అర్జున్ షాకింగ్ డెసిషన్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ని పూర్తి చేయాలని చూస్తున్నాడు.2023 ఎండింగ్ కల్లా పుష్ప 2 ని రిలీజ్ చేసే ఆలోచనతో సుక్కు అండ్ టీం కష్టపడుతుంది.ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత...

Read More..

ఆ హీరో చేసిన పని వల్ల చాలా బాధ పడ్డా.. రంభ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి రంభ ఒకప్పుడు వరుస సినిమాలలో నటించగా ప్రస్తుతం ఈ నటి సినిమాలకు దూరంగా ఉన్నారు.తాజాగా రంభ ఒక సందర్భంలో మాట్లాడుతూ నటుడు జేడీ చక్రవర్తిపై షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ...

Read More..

విజయ్ ఖుషి సినిమాలో ఆమె సర్ ప్రైజ్..!

విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖుషి. సమంత అనారోగ్యం కారణంగా సినిమా షూటింగ్ కొంతకాలం బ్రేక్ ఇచ్చారు.ఈలోగా విజయ్ తన నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరి సినిమాని కొంత పార్ట్...

Read More..

సమంత ప్లేస్ లో రష్మిక..!

నాగ చైతన్య సమంత కలిసి నటించిన ఏమాయ చేసావె సినిమాకు సీక్వెల్ గా ఏమాయ చేసావె 2 ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.గౌతం మీనన్ ఈ సినిమా కథ ఆల్రెడీ సిద్ధం చేశారట.అయితే చైతు, సాం పెళ్లై విడిపోయాక ఇద్దరు...

Read More..

వామ్మో శ్రీ లీల మామూలు గడుసుపిండం కాదు కదా !

దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకోవాలో ఈమధ్య ఎవరైనా సరే శ్రిలీలను చూసే నేర్చుకోవాలి.ఈ అమ్మడికి తాజాగా ధమాకా సినిమా మంచి సక్సెస్ ని ఇచ్చింది.ఇంతకుముందే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా పెళ్లి సందడి...

Read More..

నాగార్జున పర్లేదు రిస్క్ చేయొచ్చు..!

ది ఘోస్ట్ ఫ్లాప్ తర్వాత నాగార్జున తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఘోస్ట్ మూవీ నిరాశపరచింది.అందుకే తన తర్వాత సినిమా విషయంలో నాగ్ చాలా ఆచి తూచి అడుగులేస్తున్నాడు.నాగార్జున తన నెక్స్ట్...

Read More..

దక్షిణ కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం..!!

ప్రపంచవ్యాప్తంగా భయానక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఒకపక్క కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే మరోపక్క యుద్ధాలు ప్రపంచ పాలకులకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో దక్షిణ కొరియా దేశ రాజధాని సీయోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.గ్వాచియెన్ నగరంలో ఓ సొరంగం...

Read More..

కందుకూరు ఘటన విషయంలో ఎమోషనల్ అయినా బాలకృష్ణ..!!

నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో అపశృతి చోటు చేసుకోవడం తెలిసిందే.ఈ ఘటనలో 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణించడం జరిగింది.రాష్ట్రంలో దేశంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది.దీంతో ప్రధాని మోడీ ఇంకా ఏపీ సీఎం వైఎస్...

Read More..

బ్లాక్ లో ఖుషి మూవీ టికెట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. పవన్ రేంజ్ ఇదే అంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా సక్సెస్ తోనే భూమికకు అప్పట్లో స్టార్ హీరోయిన్ స్టేటస్...

Read More..

దిల్‌ రాజు గారు ఇదేం ట్విస్ట్‌... ఆ సినిమాను కూడా ఎలా రిలీజ్ చేస్తారు?

ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమా లతో పాటు దిల్ రాజు నిర్మించిన తమిళ మరియు తెలుగు సినిమా వారసుడు కూడా విడుదల కాబోతుంది.తన...

Read More..

ఒక రోజు ముందుగానే ప్రభాస్‌ 'అన్‌ స్టాపబుల్‌' సందడి

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్ కార్యక్రమం ప్రభాస్ ఎపిసోడ్ రేపు స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది.అంటే నేటి అర్ధరాత్రి నుండి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వాలి, కానీ అంతకు ముందే అంటే నేడు రాత్రి 9 గంటల నుండి ఈ...

Read More..

ప్రముఖ నటుడు కృష్ణుడి కూతురిని మీరు చూశారా.. చాలా క్యూట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో కృష్ణుడు ఒకరనే సంగతి తెలిసిందే.2005 సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో ఉన్న కృష్ణుడు హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.గోపాల గోపాల సినిమా కృష్ణుడికి మంచి పేరు...

Read More..

రేవంత్ కొత్త పార్టీ పెడుతున్నారా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పని దాదాపు అయిపోయింది అనుకున్న టైంలో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలను తీసుకున్నారు.అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ విమర్శలతో హోరెత్తించారు.దాంతో పని అయిపోయిందనుకున్న.కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంది.ఒక్కసారిగా తెలంగాణలో పార్టీకి హైప్...

Read More..

వచ్చే నెల 3న రాజమండ్రికి సీఎం జగన్..!

వచ్చే నెల 3వ తేదీన రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా 13 రకాల ఫించన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభాస్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించనున్నారు.అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.వైఎస్ఆర్ భరోసా ఫించన్ ను...

Read More..

చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చిని ఎనిమిది మంది బలయ్యారని తెలిపారు.అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో అమాయకులను బలిగొన్నారని మండిపడ్డారు.రోడ్ షోకు బాగా జనం వచ్చినట్లు...

Read More..

చైతూ 'కస్టడీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త ఏడాదైనా కలిసొచ్చేనా?

అక్కినేని సెకండ్ తరం వారసుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.వరుస హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ సొంతం చేసుకున్నాడు.అయితే వరుస హిట్స్ అందుకుంటున్న నాగ చైతన్యకు థాంక్యూ వంటి ప్లాప్ తో డీలా పడిపోయాడు....

Read More..

ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్‎కు ఆహా గ్రీన్‎సిగ్నల్

సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్‎కు ఆహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందే అన్ స్టాపబుల్ ప్రభాస్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కానుంది.ఈ క్రమంలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి బాహుబలి ఎపిసోడ్ పార్ట్...

Read More..

జగన్ టూర్ సక్ససేనా..?

విభజన హామీలే ఎజెండాగా.హస్తినలో పర్యటిస్తోన్న జగన్.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో బేటీ అయ్యారు.అయితే ఇది కేవలం విభజన హామీల కోసం, పెండింగ్ బిల్లుల కోసం మాత్రమే జరిగిన టూర్ లా కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే...

Read More..

తెలంగాణలో పలువురు ఐపీఎస్‎ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్‎లకు బదిలీలతో పాటు పదోన్నతి కలిగింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ నియామకం అయ్యారు.ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం...

Read More..

అనారోగ్యం కారణంగా మృతి చెందిన మంత్రి కేటీఆర్ మామ పాకల హరినాధ్ రావు..

అనారోగ్యం కారణంగా మృతి చెందిన ముఖ్యమంత్రి వియ్యంకుడు మంత్రి కేటీఆర్ మామ పాకల హరినాధ్ రావు. మృతదేహాన్ని రాయదుర్గం లోని ఓరియన్ విల్లాకు తరలించిన కుటుంబ సభ్యులు.పార్థివ దేహాన్ని నివాళులర్పించడనికి వస్తున్న ప్రముఖులు రాజకీయ నాయకులు. పాకల హరినాధ్ రావు పార్థివాదేహనికి...

Read More..

బీజేపీ.. టార్గెట్ 90 సాధ్యమేనా..?

తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వడిబడిగా పావులు కదుపుతోంది.ఎన్నికలు దగ్గర పడటంతో.అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.ఇక తెలంగాణ ఇంచార్జ్ నుంచి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేంద్ర మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు...

Read More..

మరోసారి వైసీపీ ఎమ్మెల్యే ఆనం హాట్ కామెంట్స్

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి ముందు ఎమ్మెల్యే ఆనం ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.తాను ఎమ్మెల్యేనా.? కాదా.? అన్నది క్లారిటీ ఇవ్వాలని ఆనం కోరారు.అనంతరం వెంకటగిరికి కొత్త...

Read More..

రాహుల్ గాంధీపై దాడి జరుగుతుందా..?

దేశం కోసం అంటూ కాంగ్రస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించారు.కన్యాకుమారి నుంచి మొదలైన ఆయన యాత్ర కశ్మీర్ వరకూ సాగనుంది.అయితే.ఆయన కశ్మీర్ వెళ్లేలోపే దాడి జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.అయితే అవి ప్రీ ప్లాన్...

Read More..

ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే'పై లేటెస్ట్ అప్డేట్.. టైటిల్ రివీల్ ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్.ఇక బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా...

Read More..

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై కాంగ్రెస్ ఫోకస్..!

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఇంప్లీడ్ కావడంపై తెలంగాణ కాంగ్రెస్ దృష్టి సారించింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ప్రత్యేకంగా నేతలు సమావేశమైయ్యారు.కాంగ్రెస్ లో గెలిచి పార్టీ వీడిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీ...

Read More..

ఒకే రన్ టైంతో సంక్రాంతికి మూడు సినిమాలు.. మరి 'వీరయ్య' పరిస్థితి ఏంటి?

టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.నాలుగు కూడా పెద్ద సినిమాలే.అందులో...

Read More..

బీజేపీ సమావేశాలు నిర్వహించుకోవడం పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు...పొన్నం ప్రభాకర్

బీజేపీ సమావేశాలు నిర్వహించుకోవడం పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.కానీ మీ పార్టీ చేరికల కమిటీ తో సమావేశం పెట్టుకుని .కాంగ్రెస్ నేతలను ఆకర్షించమని చెప్తున్నారు.ఇతర పార్టీ ల నేతలను ఆకర్షించమని చెప్పడంతోనే బీజేపీ ఎంత బలహీనంగా ఉందో అర్థం అవుతుంది.బీఏల్...

Read More..

హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తీరుపై మంత్రి తలసాని సీరియస్

హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పని తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు.నగరంలో భవన నిర్మాణ దారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.బ్లాక్ మెయిలర్లతో సిబ్బంది కుమ్మక్కు అవుతున్నారని విమర్శించారు.ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడే సిబ్బందిపై క్రిమినల్ చర్యలు...

Read More..

దుబాయ్ : పొరపాటున ఖాతాలోకి రూ.1.2 కోట్లు.. తిరిగి ఇవ్వమంటే కుంటిసాకులు, భారతీయుడికి జైలు

తన బ్యాంక్ ఖాతాకు పొరపాటున బదిలీ అయిన 5,70,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీలో రూ.1.2 కోట్లు) నగదును తిరిగి ఇవ్వని నేరంలో భారతీయుడికి దుబాయ్ కోర్ట్ నెల రోజులు జైలు శిక్ష విధించింది.అంతేకాదు.శిక్ష పూర్తయిన తర్వాత అతనిని బహిష్కరించాలని ఆదేశించినట్లు ది...

Read More..

చలికాలం లో సూర్యరశ్మి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

ఈ బిజీ లైఫ్ వల్ల చాలామంది ఉదయం పూట బయటికి రావడమే మానేశారు.అయితే శరీరానికి విటమిన్ డి అందాలంటే సూర్యరష్మి చాలా అవసరం ఉంటుంది.సూర్య రష్మీ కావాలంటే కచ్చితంగా బయటికి రావాల్సి ఉంటుంది.కానీ చాలామంది ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండి వర్క్...

Read More..

ఏలూరు డీటీసీ మృత్యుంజయరాజు నివాసంలో ఏసీబీ తనిఖీలు

ఏలూరు జిల్లాలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది.డీటీసీ మృత్యుంజయ రాజు నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.ఈ క్రమంలో ఏలూరులోని ఇంటితో పాటు విజయవాడలోని నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మృత్యుంజయరాజుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆయనపై ఆదాయానికి...

Read More..

చంద్రబాబుకు యాత్రలు కలసి రావడం లేదా..?

తెలుగు రాజకీయాల్లో..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఒక ప్రత్యేక స్థానం.ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన దగ్గరి నుంచి ఏన్నో ఆటో పోట్లు ఎదుర్కుంటూ వచ్చారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది.అదే అనుభవంతో అన్నగారి పార్టీని ఇంతకాలం...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.బిజెపిలోకి భారీగా చేరికలు : ఈటెల రాజేందర్ తెలంగాణలో బిజెపి మిషన్ ప్రారంభమైందని,  త్వరలో భారీగా చేరికలు ఉంటాయని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.  2.కరోనాపై హరీష్ రావు కామెంట్స్   మళ్లీ కరోనా వస్తే ఎదుర్కొనే శక్తి...

Read More..

తెలంగాణలో బిజెపి దూకుడు ! నియోజకవర్గ పాలక్ ల నియామకం 

తెలంగాణలో బిజెపి దూకుడు పెంచుతుంది.క్రమక్రమంగా తెలంగాణ అంతటా బలం పెంచుకుని రాబోయే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉంది.అందుకే తాము బలంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు,  బలహీనంగా ఉన్న నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించింది.కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణ...

Read More..

తుమ్మల టార్గెట్‎గా ఎమ్మెల్యే సండ్ర కామెంట్స్

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు టార్గెట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.అహంభావంతో తాను ఎక్కడా పని చేయలేదన్నారు.కొంతమంది తప్పుడు పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.గతంలో ఎప్పుడైనా సత్తుపల్లిలో ఇలాంటి అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు.సత్తుపల్లికి రూ.60...

Read More..