ఈ రోజుల్లో ఎవరు కూడా ఆహార నియమాలను పాటించడం లేదు.సకాలంలో భోజనం చేసిన వారు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు.కొందరైతే పొద్దున ఏమి తినకుండా డైరెక్ట్ గా సాయంత్రం నాలుగు గంటలకి భోజనం చేస్తుంటారు.అలానే రాత్రి 11-12 గంటల సమయంలో...
Read More..డిప్రెషన్.ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధిస్తున్న మానసిక సమస్య ఇది.ఇష్టమైన వారు దూరం అయినప్పుడు, గోల్స్ రీచ్ అవ్వలేనప్పుడు, నిద్ర లేమి, అధిక ఒత్తిడి, లైఫ్ స్టైల్, లైఫ్లో ఉండే కాంప్లికేషన్స్, మెనోపాజ్, పలు రకాల...
Read More..మనిషి అనేవారికి ఎవరికైనా తుమ్ములు రావడం సహజం…జలుబు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తుమ్ములు వస్తుంటాయి.సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే తుమ్ములు ఆపుకోవచ్చు కానీ జలుబు అప్పుడు వెంటవెంటనే వచ్చే తుమ్ముల్ని వాటిని ఎవరూ ఆపలేరు.కానీ జలుబు తగ్గేందుకు వేసుకునే మందుల వల్ల తుమ్ములను...
Read More..గుమ్మడికాయ మాట వినగానే అందరి మదిలో ఒక ఆలోచన వస్తుంది.అది ఏంటంటే. నూతన గృహ ప్రవేశం రోజున ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయను ఇంటి ముందు దిష్టి తీసి కొడుతూ ఉంటారు కదా.అయితే చాలామంది గుమ్మడికాయను ఇంటి దిష్టి పోవడానికి ఉపయోగిస్తారు అనుకుంటారు.కానీ...
Read More..ఒకప్పుడు బట్టలు ఉతకటం అంటే ఒక పెద్ద పని.బకెట్ నీటిలో సర్ఫ్ వేసి బట్టలను అరగంట నానబెట్టి ఆ తర్వాత బట్టలను ఒకొక్కటిగా తీసి సబ్బు పెట్టి ఉతికి జాడించి ఆరవేసేవాళ్ళం.ఇపుడైతే వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి.బట్టలు ఉతకటం చాలా సులభం అయిపోయింది.బట్టలు...
Read More..దంతాలు తళతళా మెరుస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కానీ, కొందరి దంతాలు తెల్లగా కాకుండా పసుపు రంగులో గారపట్టేసి ఉంటాయి.ఎన్ని టూస్ట్ పేస్ట్లను మార్చినా ఫలితం ఉండదు.ఇలాంటి వారు నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే...
Read More..జీలకర్ర ఇది మనం రోజువారి వాడే వంటల్లో వినియోగిస్తూ ఉంటాం.అసలు జీలకర్ర ని నిత్య వస్తువుగా ఎందుకు చేర్చారు వాటి ఉపయోగం ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలియదు.జీలకర్రతో పోపు పెడుతారు అనే విషయం మాత్రమే మనకి తెలుసు.కానీ జీలకర్ర...
Read More..రక్తహీనత. పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.పోషకాహార లోపం, నెలసరి, ప్రెగ్నెన్సీ, వయసు పై పడటం తదితర కారణాల వల్ల స్త్రీలు రక్తహీనత బారిన పడుతుంటారు.హలో లేడీస్.మీరు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారా? అయితే డోంట్...
Read More..వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి పుచ్చకాయను తింటూ ఉంటాం.పుచ్చకాయలో 93 శాతం నీరు ఉండుట వలన చర్మానికి తేమను అందించటమే కాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది.పుచ్చకాయలో ఖనిజాలు మరియు విటమిన్లయిన ఏ, ఇ, సి మరియు బి6 ఉండుట వలన...
Read More..భానుమతి, రామకృష్ణ, గాయత్రి. ఏంటి పేర్లు అనుకుంటున్నారా ? అయితే ఇవి మనుషుల పేర్లు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.ఇవి కుక్కల పేర్లు ఇలా పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా అంటే దీని వెనక చాలా ఫన్నీ స్టోరీ ఉంది.ఇలా తన కుక్కలకు...
Read More..తిరుపతి: మంత్రి ఆర్.కే.రోజా కామెంట్స్.యువ గళమా, నారా గళమా… అంటూ ఎద్దేవా చేసిన మంత్రి రోజా.కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నారు, ఏ మొహం పెట్టుకొని పాద యాత్ర చేస్తారు.ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు చంద్రబాబు.వైఎస్ ఆర్...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం తిరిగి పట్టించుకోవాలి అని ఎంతో పట్టుదలతో ఉన్నారు.ఈ ఏడాది మేలో జరిగిన మహానాడు ఈవెంట్ అంచనాలకు మించి పెద్ద హిట్ అయింది.మహానాడు తర్వాత పెరిగిన ధరలపై అధికార పార్టీని టార్గెట్...
Read More..అయితే చాలామంది మునగ కాయల చారును ఎక్కువగా ఇష్టపడతారు.అయితే మునగాకులో, మునగ కాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకు తెలిసిందే.అయితే మునగ పువ్వులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు.మునగ చెట్టు పువ్వులు తెల్లగా గత్తుగతులుగా పూస్తాయి.అయితే...
Read More..ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలలో కిడ్నీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యం ఎంతో బాగా ఉండాలి.ఎందుకంటే శరీరంలో కిడ్నీ ప్రాముఖ్యత అలాంటిది.మన శరీరంలోని విషపదార్థాలను బయటకి పంపే పనిని కిడ్నీ...
Read More..తన, మన అనే తేడా లేకుండా అవతలి వైపు ఎవరున్నా ముక్కుసూటిగా మాట్లాడే వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు.ఆనం ఈసారి కూడా ప్రభుత్వం మాటలను ఖాతరు చేయకపోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలకు...
Read More..జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో సీజన్2 లో కనిపించి ఈ షోపై అంచనాలను అమాంతం పెంచేశారు.తాజాగా పవన్ ఈ షోలో పాల్గొన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా బాలయ్య, పవన్ లను ఒకే...
Read More..దళపతి విజయ్ 66వ సినిమా వారసుడు సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయ్యింది.ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.విజయ్ 67వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ఐదుగురు విలన్ లు ఉంటారని తెలుస్తుంది.అందులో ఒక...
Read More..ఆహా వారి తెలివి తేటలు ఓ రేంజ్ లో ఉన్నాయి.అన్ స్టాపబుల్ సీజన్ 2 తో అదరగొట్టేస్తున్న ఆహా త్వరలో ప్రభాస్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేస్తుంది.మొన్నామధ్య ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమోతోనే సెన్సేషన్ సృష్టించిన ఆహా టీం ఇప్పుడు ఆ ఎపిసోడ్...
Read More..తెలుగు సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.అలాగే అక్కడ స్టార్స్ మన సినిమాల్లో నటించడానికి కానీ.వారి సినిమాలను ఇక్కడ ప్రోమోట్ చేయడానికి కానీ అంత ఆసక్తి చూపించేవారు కాదు.కానీ ఇప్పుడు...
Read More..మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రెస్ మీట్ రీసెంట్ గా జరిగింది.ఈ ప్రెస్ మీట్ లో సినిమాపై అంచనాలు పెంచడమే పనిగా పెట్టుకున్నారు చిత్రయూనిట్.రాసి పెట్టుకోండి మెగా ఫ్యాన్స్ కి ఈ పండుగకి...
Read More..టాలీవుడ్ యువ హీరో అడివి శేష్ తన వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు.ఈ ఏడాది మేజర్, హిట్ 2 సినిమాలతో సక్సెస్ లు అందుకున్న అడివి శేష్ నెక్స్ట్ ఇయర్ గూఢచారి 2 తో రాబోతున్నాడు.ఇక యంగ్ హీరోల్లో మంచి క్రేజ్...
Read More..తమిళ స్టార్ దర్శకుడు మణి రత్నం రూపొందించిన పోనియన్ సెల్వం పార్ట్ 1 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.సినిమా ప్రారంభం సమయం లోనే ఈ సినిమా ను రెండు పార్ట్ లుగా...
Read More..మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.ఇక తాజాగా రెండు డిజాస్టర్స్ తర్వాత రవితేజ ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ...
Read More..నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో.గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నారు.మహా మహులను షోకు తీసుకుని వచ్చి.తనదైన శైలితో మన్ననలు పొందుతున్నారు.ఏకంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని షోకి తీసుకుని వచ్చి.ఆయన మనోగతాన్ని ప్రజలతో పంచుకునేలా చేశారు.అంతే కాకుండా.ఆయన ఎన్టీఆర్ కు ద్రోహం...
Read More..హిందూ వర్సెస్ ముస్లిం అనే కంటెంట్ ని బేస్ చేసుకొని ఆది నుంచి అనేక సినిమాలు వస్తున్నాయి.అందులో కొన్ని విద్వేషాలను సృష్టిస్తే మరి కొన్ని కథలో లోలోన లీనమై మనల్ని నడిపించాయి.ఈ ఏడాది ఇదే కోవలో మరి కొన్ని సినిమాలు రాగా...
Read More..బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.కిషన్ రెడ్డి అవహేళనగా మాట్లాడటం సరికాదని చెప్పారు.హైదరాబాద్ కు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి హైదరాబాద్...
Read More..తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణం లో వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందుతున్న వారసుడు సినిమా ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి...
Read More..ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయింది.ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్...
Read More..తెలంగాణ కాంగ్రెస్ నష్టాల్లో లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పారు.రాష్ట్రం వచ్చాక బాగుపడింది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని విమర్శించారు.సిట్టింగ్ ఎంపీగా...
Read More..అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ తొలిసారిగా ‘వీర్ బల్ దివాస్’ను జరుపుకుంది.ఈ సందర్భంగా మత విశ్వాసాల కోసం ప్రాణ త్యాగం చేసిన 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు నివాళులర్పించారు.గురు గోవింద్ సింగ్ కుమారులు...
Read More..తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రంపై పడింది.ఎలాగైనా కేంద్రంలో పాగా వేయాలని.దేశ వ్యాప్తంగా తన పార్టీని విస్తరించడానికి వ్యూహాలు రచిస్తున్నారు.దాని కోసం ఏఏ రాష్ట్రాలలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు అనే గణాంకాలను సైతం తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.ముందుగా గుజరాత్ లో...
Read More..కోనా వెంకట్.సినిమా పైన ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి.ఆయన సినిమాను చూసే పద్ధతి ఒక దర్శకుడి లాగానే ఉంటుంది.నిజానకి దర్శకత్వం అంటే ఆయనకు ఎంతో ఇష్టం.అయితే ఆయన మంచి రచయితగానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.వెంకట్ 2003 లో ఒకరికి ఒకరు సినిమాకి రైటర్...
Read More..నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను గోపీచంద్ మలినేని దర్శకత్వం లో దాదాపు...
Read More..నల్లమల్ల దారి దోపిడీ కేసులో పురోగతి లభించింది.ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలో చోరీకి పాల్పడిన...
Read More..ఒకప్పుడు బాలీవుడ్ వారు సౌత్ సినిమా లను చాలా చిన్న చూపు చూసే వారు.అక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా వారు కూడా తెలుగు తమిళ సినిమాలు అంటే నాసిరకం సినిమాలు అనే అభిప్రాయంతో ఉండే వారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.విమానశ్రయం నుండి నేరుగా ఆయన తన అధికార నివాసానికి చేరుకున్నారు.సీఎం జగన్ తో పాటు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ...
Read More..ప్రతి సంక్రాంతి మాదిరిగానే ఈ సంక్రాంతికి కూడా మూడు నాలుగు సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.అందులో రెండు పెద్ద తెలుగు సినిమాలు కాగా, ఒక తమిళ స్టార్ హీరో సినిమా కూడా ఉంది.అలాగే ఒక చిన్న...
Read More..ఈరోజు ప్రముఖ నటుడు చలపతిరావు అంత్యక్రియలు జరిగాయనే సంగతి తెలిసిందే.అటు విలన్ రోల్స్ లో ఇటు కమెడియన్ రోల్స్ లో మెప్పించిన చలపతిరావు జీవించి లేరనే వార్త నిజం కాకపోయి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయితే ఆయన బ్రతికున్న సమయంలో...
Read More..కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకున్న జోడో యాత్ర కశ్మీర్ చేరుతుందా.? లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు.దేశ ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించేందుకు రాహుల్ తిరంగా యాత్రను ప్రారంభించారు.మువ్వన్నెల జెండాను చేత పట్టుకుని.కన్యాకుమారి నుంచి.కశ్మీర్ వరకూ పాదయాత్ర చేపట్టారు.గాంధీజీ...
Read More..నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఒక టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్‘.సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.సీజన్ 1 ఘన...
Read More..పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహకులు దౌర్జన్యంగా ప్రవర్తించారు.ఉండి మండలం యండగండిలో పందెం రాయుళ్లు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.కోడి పందాలు నిర్వహిస్తున్నారని 112 కాల్ సెంటర్ కు ఫోన్ రావడంతో పోలీసులకు సమాచారం వచ్చింది.దీంతో కానిస్టేబుళ్లు రత్నం, శ్రీనివాసులు కోడి...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో హాలిడే ట్రిప్ లో ఉన్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా వరుసగా ఎన్టీఆర్ తన అమెరికా ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నాడు.కొరటాల శివ...
Read More..ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలంతా వరసబెట్టి ప్రజల్లో ఉంటున్నారు.అటు వైపీపీ గడప గడపకు అంటూ.మంత్రుల దగ్గరి నుంచి ప్రతీ నేతను ప్రజల్లో ఉంచుతుంటే.టీడీపీ జనసేనలు మాత్రం యాత్రలను నమ్ముకున్నాయి.ఎన్నికలు వచ్చే నాటికి ప్రజల్లో సానుకుల...
Read More..కాల గమనంలో 2022 సంవత్సరం కూడా కలిసి పోబోతుంది.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వినోదాల విందు వచ్చింది.చాలా మంది స్టార్ హీరోలు ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.బాలకృష్ణ మరియు అల్లు అర్జున్...
Read More..టీడీపీ నేత యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ చేశారు.ఏపీ ఆర్థిక వ్యవస్థపై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అని ప్రశ్నించారు.రాష్ట్రాన్ని అప్పులతో తూట్లు పొడిచింది టీడీపీయేనని విమర్శించారు.నీరు – చెట్టు పనులకు టీడీపీ రూ.25 వేల కోట్ల బకాయి పెట్టిందని...
Read More..1.రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2.జగన్ ఢిల్లీ పర్యటనపై రఘురామ కామెంట్స్...
Read More..హైదరాబాద్లో డ్రగ్స్ మరోసారి కలకలం సృష్టించాయి.నూతన సంవత్సర వేడుకలే టార్గెట్ గా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ టీమ్స్ గుర్తించాయి.విజయవాడలో ప్రధాన నిందితుడు హరిసతీశ్ ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలో బంజారాహిల్స్ లోని ఓ హాస్టల్...
Read More..సల్మాన్ ఖాన్.57 ఏళ్ళ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.నిత్య యవ్వనుడు.ఎప్పటికి అయినా కుర్రాడే.పెళ్లి మాత్రం వద్దు.కానీ అతడి జీవితంలో ఎంతో మంది ఆడవాళ్ళకి స్థానం ఉంది.ఎవరు అతడితో ఎక్కువ కాలం జీవించలేరు.తన ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి పాపులారిటీ వచ్చే దాకా...
Read More..నర్సాపురం ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసీ.లోక్ సభలో అడుగు పెట్టిన రఘురామకృష్ణం రాజు. ఇప్పుడు సొంత పార్టీకే ఏకులో మేకై కూర్చున్నాడు.అంతేనా ఏ చిన్న సందు దొరికినా.సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కు పెడుతుంటారు.ఇక ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా సీఎం...
Read More..రాపూరులో వాలంటీర్లు, కన్వీనర్లు సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆనం.రోడ్లు పై గుంటలు పూడ్చలేకపోతున్నాం.త్రాగునీరు అంటే కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ వస్తే ఇస్తామని పరిస్థితి.కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు.నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు...
Read More..వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.వలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్లపై గోతులు కూడా పూడ్చలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు.తాగడానికి నీళ్లు అడిగితే కేంద్ర నిధులు వచ్చే వరకు ఆగమని చెబుతున్నారన్నారు.కేంద్రం...
Read More..ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ (ఈఎంబీవో) యంగ్ ఇన్వెస్టిగేటర్ నెట్వర్క్లో భారతీయ మహిళా శాస్త్రవేత్త స్థానం సంపాదించారు.అంతేకాదు ఆమె ఐరోపా ఖండంలోనే జీవశాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన డాక్టర్ మహిమా స్వామి. డూండీ యూనివర్సిటీ...
Read More..పెద్దపల్లి జిల్లా మానేరు నదిలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు తవ్వకాలకు సంబంధించిన పత్రాలను జనవరి 3వ తేదీన సమర్పించాలని తెలిపింది.డిసిలెట్రేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరపడం వలన నష్టం జరుగుతుందని...
Read More..చంద్రబాబు కు ఉడిగంచేస్తున్న పవన్ దగ్గర వుంటారో, జగన్ మోహన రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో తేల్చుకోవాలి పవన్ కల్యాణ్ ఎన్ని పార్టీలు మారతాడు బుద్ధి జ్ఞానం లేని పవన్ కు రాజకీయాలు తెలుసా వైసీపీ కి అధికారం రానివ్వనని...
Read More..ఒక స్టార్ హీరోను నమ్మి వేర్వేరు నిర్మాతలు 3000 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను నిర్మించడం కేవలం ప్రభాస్ విషయంలోనే సాధ్యమవుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకనిర్మాతలు ఉన్నా వాళ్లు ప్రభాస్ ను నమ్మిన స్థాయిలో ఇతర హీరోలను నమ్మడం లేదు.ప్రభాస్...
Read More..ఈ ఎండకు ఆ గొడుగు పడితేనే ఈ రోజుల్లో బ్రతకగలం.అలాగే తాము గొప్పవారము, గతంలో చాల గొప్ప పనులు చేసాము అని హెచ్చులకు పోతే ఇప్పుడు అన్ని సర్దుకొని పోవాల్సి వస్తుంది.ఈ విషయం బాగా అర్ధం చేసుకున్నాడు పోసాని కృష్ణ మురళి.గతంలో...
Read More..నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్‘.ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 2 ఇటీవలే...
Read More..నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది.పాలిటెక్నిక్ గ్రౌండ్స్లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.కారులో వచ్చిన దుండగులు వ్యక్తిని చితకబాది తీసుకుని వెళ్లారు.నిందితులు TS 29 C 6688 కారులో వచ్చినట్లు తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం...
Read More..తెలుగులో సంగీత దర్శకుడుగా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి కీరవాణి.రాజమౌళికి సోదరుడిగా పేరు రాక ముందే సంగీతంలో ఆయన కంటూ ఒక ప్రస్థానం ఉంది.200 సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి జీవితంలో ఎలాంటి లోటు లేదు అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో...
Read More..రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎంతో గొప్ప దర్శకుడు.వయసు పైబడుతున్న శ్రీదేవి ని కుర్ర హీరోల సరసన తెలుగులో నటింపచేసి హిట్స్ అందుకున్న ఘనుడు.కేవలం అమే పైన అభిమానం తో తెలుగు లో శ్రీదేవి కి సెకండ్ ఇన్నింగ్స్ సృష్టించాడు.అయితే అదంతా...
Read More..జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు.బుద్ధి, జ్ఞానం లేని పవన్ కు రాజకీయాలు తెలుసా అని ప్రశ్నించారు.తాను ఒక్క పైసా ఆశించనన్న అంబటి అసత్య ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు.వైసీపీని అధికారంలోకి రానివ్వం,...
Read More..రోజురోజుకు ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు , ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసీపీని గద్దె దించేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో పాటు,...
Read More..మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించిన వారు స్వామికి సమర్పించే ప్రతి తులసి ఆకుకి ప్రతి అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుంది.కార్తీకమాసంలో దీపా దానం చేసే వారికి బ్రహ్మహత్యా ఇతర దోషాలు కూడా తొలగిపోతాయి.మార్గశిర మాసం అంతా ఉదయం,...
Read More..హైదరాబాద్ లోని శామీర్పేట్లో బీజేపీ పార్లమెంట్ విస్తారక్ల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి 110 పార్లమెంట్ నియోజకవర్గాల విస్తారక్ లు హాజరైయ్యారు.ఇందులో భాగంగా ఇవాళ, రేపు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ లకు శిక్షణ ఇవ్వనున్నారు.ఉత్తరాదిలో బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లోని విస్తారక్...
Read More..మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఆచార్య వంటి ప్లాప్ తర్వాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్నాడు.ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.ఇక ఇప్పుడు మరో సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానానికి మన దేశ నలుమూలల నుంచి చాలా మంది భక్తులు వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ తిరుమల శ్రీవారి దేవస్థానం జనవరి రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్...
Read More..హనుమకొండ కలెక్టరేట్ ముందు సర్పంచ్ ల ధర్నా రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడం పట్ల సర్పంచుల అసహనం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యుత్ బకాయి కింద జమచేసారని మండిపాటు గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల...
Read More..మాజీమంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పేర్ని నానివి అనాలోచిత వ్యాఖ్యలని చెప్పారు.కాపులకు రిజర్వేషన్లు కావాలంటే పార్లమెంట్ కి వెళ్లాలా అని ప్రశ్నించారు.రెండు పార్టీలు కాపులను నమ్మించి మోసం చేశాయని ఆరోపించారు.ముస్లింలకు ఏ విధంగా...
Read More..ప్రస్తుత రోజుల్లో వితంతు వివాహాలు అంటే సర్వసాధనంగా మారిపోవడం జరిగింది.కానీ ఒకప్పటి రోజుల్లో వితంతువు అంటే ఏదో దరిద్రాన్ని చూసినట్లు చూసేవారు.డిసెంబర్ 11 1881 లో సుప్రసిద్ధ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు మొదటిసారిగా వితంతు వివాహం జరిపారు.అయితే దాన్ని జరిపించడం...
Read More..అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో భారతీయ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.మృతుడిని 26 ఏళ్ల మన్ప్రీత్ సింగ్గా గుర్తించారు.వివరాల్లోకి వెళితే.పెన్సిల్వేనియా రాష్ట్రం క్లారియన్ టౌన్షిప్లో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.మన్ప్రీత్ న్యూయార్క్లోని క్వీన్స్లో నివసిస్తున్నారు.తన వ్యక్తిగత వాహనంలో...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ అనేక డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.వైసిపి 2024 ఎన్నికల్లో తమకు 175 స్థానాలు వస్తాయని నమ్మకంతో ఉంది.దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ రకుల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన అందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.తన నటనకు కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదానే సొంతం చేసుకుంది.కేవలం...
Read More..భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం హీరాబెన్ మోదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా తల్లిని పరామర్శించేందుకు ప్రధాని మోదీ అహ్మదాబాద్ వెళ్లే అవకాశం ఉంది.దీంతో అప్రమత్తమైన పోలీసులు...
Read More..మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.గత కొద్ది రోజుల క్రితం గాడ్ ఫాదర్ సినిమా ద్వారా...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబి దర్శకత్వంలో చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా విడుదల తేదీ...
Read More..జగిత్యాల జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.రాయికల్ మండలం వస్తాపూర్లో చిరుత సంచరిస్తోంది.ఈ క్రమంలోనే వస్తాపూర్లో మేకల మందపై దాడి చేసిన చిరుత పులి మేకలను చంపేసింది.దీంతో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ...
Read More..బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ సినీమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన...
Read More..త్రిగుణ హోటల్ లో తిరుపతి మాజీ ఎంపీ విలేకరుల సమావేశం కామెంట్స్.దళితుల పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.కాంగ్రేస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా 11రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇచ్చి దళితుల ఆకలి తీర్చేవారు ప్రస్తుతం రాష్ట్రములో ఆ...
Read More..విశాఖ రాజధానిగా ఎప్పుడైనా ఏర్పాటు కావొచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో మహాయజ్ఞంలా కొనసాగుతోందన్నారు.దేశానికే ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తోందని చెప్పారు.కొందరు రాక్షస దూతలు, మారీచులు కుట్రపూరితంగా ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read More..కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి 39 రోజుల్లో దాదాపు 29 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.ఈ అయ్యప్ప స్వామి దేవాలయం ఆదాయంలోనూ ఆల్ క్రియేట్ టైం రికార్డును దేవాలయ అధికారులు చెబుతున్నారు.ఈ సంవత్సరం మండల పూజ కార్యక్రమాలు జరిగిన...
Read More..ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది.గుజరాత్ లో అహ్మదాబాద్ లో యుఎన్ మెహతా హాస్పిటల్ లో జాయిన్ చేశారు.ఇటీవలే మోడీ తల్లి హీరాబెన్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది.ఆ...
Read More..టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక టాక్ షో కి వెళ్లడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆ షో మరేదో కాదు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరైన విషయం తెలిసిందే.ఇందుకు సంబంధించిన ప్రోమోలు...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,అగ్ర హీరో బాలకృష్ణ ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా హీరోలకు పోటీగా నిలుస్తూ వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు.ఆరుపదుల వయసు దాటినా కూడా మెగాస్టార్ అలాగే బాలయ్య...
Read More..నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీటీసీ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.బలవన్మరణం చెందేందుకు దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కారు.తమ భూమిపై గ్రామంలోని కొంతమంది వ్యక్తులు, సమస్యలు సృష్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సమస్య పరిష్కరిస్తామని...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో జనవరి 27 నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ పాదయాత్రకు సంబంధించి లోగోను పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.ఈ సందర్భంగా...
Read More..టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు దర్శకుడిగా సినిమాలను తెరకెక్కిస్తూనే మరొకవైపు అభిమానులకు మంచి మాటలను చెబుతూ ఉంటాడు.ఈ క్రమంలోని ప్యూరీ మ్యూజింగ్స్ పేరుతో ఇప్పటికే ఎన్నో అంశాల పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా కొన్ని పుణ్యక్షేత్రాలలో దేవదేవతలకు అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇంకొన్ని ఇప్పుడు నక్షత్రాలలో గ్రామ ఉత్సవాలు, ఆరుద్రోత్సవాలు కూడా ఎంతో ఘనంగా వైభవంగా...
Read More..చిత్తూరు జిల్లా ఆస్పత్రులలోని పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు జిల్లా ఆస్పత్రులలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు తదితర 53 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.విద్యార్హతలు,...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో రకాల వైరస్లు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.అందులో ముఖ్యమైనది కరోనా వైరస్.కానీ ప్రస్తుతం కొవిడ్ కి మించిన వైరస్ వచ్చే అవకాశం ఉందని, అదే కనుక వస్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య...
Read More..టాలీవుడ్ హీరో సిద్దార్థ్ గురించి మనందరికి తెలిసిందే.హీరో సిద్ధార్థ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సిద్ధార్థ్ ఇటీవలే మహాసముద్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.సినిమాలకు దూరంగా...
Read More..ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈడీ విచారణపై రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు రోహిత్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు హైకోర్టు ఆదేశాలు...
Read More..తెలుగు ప్రేక్షకులకు నటి , బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కరాటి కళ్యాణి సినిమాల్లో ద్వారకంటే కాంట్రవర్సీల ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు.మొన్నటికి మొన్న యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి విషయంలో సోషల్ మీడియాలో సంచలనం...
Read More..ప్రత్యేక పండుగలకు సినిమాలను రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ మన ఇండియన్ సినిమాల దగ్గర ఉంది.అందుకే ప్రతీ పండుగకు వరుసగా సినిమాలను రంగంలోకి దించేందుకు రెడీగా ఉంటారు.ఇక సంక్రాంతి సీజన్ అంటే చెప్పాల్సిన పని లేదు.ఈ...
Read More..గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న వస్నాలో ఓ ఘటన చోటుచేసుకుంది.అయితే భర్త చనిపోయి డిప్రెషన్ లో ఉన్న ఎన్నారై మహిళను ఆన్లైన్ లో ఓ వ్యక్తి పరిచయమయి ఏకంగా ఆమె దగ్గర 34 లక్షలు కొట్టేశాడు.అయితే ఆ వ్యక్తి ఆమెను...
Read More..రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో డిటోనేటర్ పేలిన ఘటన కలకలం సృష్టించింది.పేలుడు ధాటికి బండరాళ్లు ఆకాశంలోకి ఎగిరిపడ్డారు.ఈ నేపథ్యంలో పేలుడు శబ్ధానికి తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు.ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ప్రమాదం చోటు...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో రవితేజ అదిరిపోయే నటన కనబరిచినట్టు...
Read More..ధమాకా.ఇప్పుడు ఎక్కడ చూసిన మాస్ మహారాజా రవితేజ సినిమా పేరునే వినిపిస్తుంది.క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత రెండు భారీ డిజాస్టర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.మాస్ రాజా ఈసారి మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో...
Read More..ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ కేసును రెండు కోణాల్లో చూడాలన్నారు.బీఆర్ఎస్, బీజేపీ రెండూ బాధితులమని చెప్తున్నాయి.మరి దోషి ఎవరని ఆయన ప్రశ్నించారు.తామే విచారణ చేస్తామనడంతో బీఆర్ఎస్ లోపం బయటపడిందన్నారు.నేరం జరగలేదంటూ సీబీఐ విచారణ అడగడంతో...
Read More..నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వీర సింహారెడ్డి.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ సినిమా విడుదల...
Read More..టాలీవుడ్ లో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఏ యాంకర్ తెచ్చుకొని గుర్తింపును సుమ సంపాదించుకొని ప్రస్తుతం బెస్ట్ యాంకర్ గా బాగా దూసుకుపోతుంది.పైగా స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ సుమ సంపాదించుకుంది.ఇక ఈమెకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా...
Read More..మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో శిశువుల తారుమారు వివాదం కొనసాగుతోంది.దీంతో ఆస్పత్రిలో తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువులు తారుమారైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఒకే రోజు ఇద్దరు గర్భిణులకు వైద్యులు డెలివరీ చేశారు.అయితే ఆస్పత్రి సిబ్బంది ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చినట్లు తెలుస్తోంది.శిశువులను...
Read More..దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.జాతీయ రాజకీయాలలో రాహుల్ కీలకంగా రాణిస్తున్నారు.రాహుల్ పాదయాత్రకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలుపుతున్నారు.ఇదే సమయంలో ప్రజల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది.సినిమా...
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో రితేశ్ దేశ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రితేశ్ దేశ్ముఖ్ అంటే చాలామంది గుర్తుపెట్టుకపోవచ్చు కానీ జెనీలియా భర్త అంటే చాలు ఇస్తే గుర్తుపట్టేస్తారు.కాగా రితేశ్ దేశ్ముఖ్ టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా...
Read More..టాలివుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి తెలియని వారంటూ ఉండరు.ఎవరి అండ లేకపోయినా కూడా స్టార్ హీరో గా ఎదిగి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి ఇండస్ట్రీలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ...
Read More..బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఈమె తరచుగా హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారును...
Read More..నెల్లూరు జిల్లాలోని అధికార వైసీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి.గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ మధ్య జెడ్పీటీసీ, ఎంపీటీల మధ్య వివాదం రాజుకున్నట్లు సమాచారం.ఈ వివాదాల కారణంగానే జెడ్పీటీసీ యామిని రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.మరోవైపు నెల్లూరు వైసీపీలో ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్...
Read More..సాధారణంగా కొందరి ముఖ చర్మం పై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. మొటిమలు, హార్మోన్ చేంజ్, ఎండల ప్రభావం తదితర అంశాలు ఈ మచ్చలకు కారణాలుగా మారుతుంటాయి.ఏదేమైనప్పటికీ చర్మంపై మచ్చలు ఉంటే ముఖాన్ని అద్దంలో చూస్తున్నప్పుడల్లా తమలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు.ఈ క్రమంలోనే...
Read More..ఏపీ అధికార పార్టీ వైసిపి 2024 ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు ఏపీలోని విపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే టిడిపి ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటు అవుతోంది.ఈ మహాకూటమిలో ప్రస్తుతానికి బిజెపి, జనసేన అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.అయితే బిజెపి జనసేన పార్టీలను...
Read More..తెల్ల జుట్టు.ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.అందుకు కారణాలు అనేకం.ఏదేమైనప్పటికీ తెల్ల జుట్టు అందంతో పాటు తమలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బ తీస్తుంది.అందుకే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు చాలా మంది కృత్రిమ రంగులపై ఆధారపడుతుంటారు.అయితే...
Read More..రుచికరమైన నట్స్ లో పిస్తా ఒకటి.పిస్తా ఖరీదు కూడా ఎక్కువే.కానీ అందుకు తగ్గ పోషకాలు పిస్తా లో పుష్కలంగా నిండి ఉంటాయి.అవి మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా ప్రస్తుత ఈ చలికాలంలో మధుమేహులకు పిస్తా పప్పు ఒక వరం అని...
Read More..తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభానికి దిగ్విజయ్ సింగ్ చేసిన చికిత్స ఫలించలేదని తెలుస్తోంది.ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సీనియర్లు డుమ్మా కొట్టారు.డిగ్గీ రాజా హితబోధ చేసినా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ తీరును...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రతి గురు, శుక్ర వారాలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.కాగా జబర్దస్త్ షోలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా డబ్బులు మీనింగ్ డైలాగులు కాంట్రవర్సీలో క్రియేట్ చేసే...
Read More..నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.కొంతమంది అగంతకులు కావాలనే ఫ్లెక్సీ వివాదం తెర లేపారు.మేము ఎవరికీ ఫ్లెక్సీ వేయమని చెప్పలేదు.అభిమానులు వేసే ప్రయత్నం చేశారు.గురజాల లో కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తారు.నరసరావుపేట లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారు.అధిష్టానం ఆదేశానుసారం...
Read More..తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా రోజా సక్సెస్ అయ్యే విషయం తెలిసిందే.సినిమాల ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుని స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న రోజా,...
Read More..సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్ అయిన సినిమాలను వేరొక భాషలో మళ్ళీ రీమేక్ చేస్తూ ఉంటారు.ఇలా హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం, లేదా తమిళ, కన్నడ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను...
Read More..తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్టులో కరోనా కలకలం చెలరేగింది.విమానాశ్రయంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో చైనా నుంచి వచ్చిన ఇద్దరు తల్లీకూతుళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ క్రమంలో ఇద్దరి శాంపిల్స్ ను వైద్యాధికారులు ల్యాబ్ కు పంపారని సమాచారం.మరోవైపు మధురై ఎయిర్...
Read More..సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత...
Read More..హైదరాబాద్ లోని కవాడిగూడ బాలిక మిస్సింగ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలో కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్లు సీసీ టీపీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు.స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ను...
Read More..వీధుల్లో జీవించే ఒక అభాగ్యుడితో బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు.తనకంటూ ఒక ఇల్లు కూడా లేని వ్యక్తి పట్ల రిషికి జాలి కూడా లేదు అని ప్రతిపక్ష నేతలు భారీగా విమర్శిస్తున్నారు.పేద...
Read More..రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇక వీరిద్దరి కలయిక గురించి వైసిపి నేతలు తమకేమీ భయం లేదని… తాము ఒంటరిగానే ఢీకొంటామని అంటున్నా… లోపల మాత్రం వారికి వెన్నులో వణుకు మొదలైంది.ఇందుకు వీరు అధికారంలో ఉన్న సమయంలో...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ సమస్థ అహాను స్థాపించి ఆహా ద్వారా ఎన్నో వెబ్ సిరీస్లో సినిమాలు టాక్ షోలను...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానంకు నూతన పాలకమండలి రానుందా.? ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారా.? అనే విషయంపై చర్చ జోరందుకుంది. త్వరలోనే టీటీడీకి నూతన పాలక మండలి ఏర్పాటు అవుతుందని తెలుస్తోంది.సంక్రాంతి తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే...
Read More..మామూలుగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరికైనా ఉంటారు.ఏ విషయం చెప్పుకోవాల్సి వచ్చినా కూడా ముందుగా ఫ్రెండ్స్ తోనే షేర్ చేస్తూ ఉంటారు.ఎందుకంటే ఫ్రెండ్షిప్ కి ఉన్న విలువ అటువంటిది కాబట్టి.అయితే కొన్ని కొన్ని సమయాల్లలో ఫ్రెండ్స్ పై కోపాన్ని కూడా ప్రదర్శిస్తుంటాము.అది ఏ...
Read More..పండగలు వస్తే ప్రజల కంటే ఎక్కువ సైబర్ నేరగాళ్లకే ఆనందం.లింకులు పంపడం డబ్బు లూటీ చేయడం.లేదా స్మాట్ గా ఆపర్లు అంటూ డబ్బు చెల్లించమనడం.నిజంగానే పండగ ఆఫర్లేమో అని ప్రజలు గుడ్డిగా నమ్మి కొనేయడం, నమ్మేయడం శరమామూలే.అక్కడే వచ్చి పడుతుంది చిక్కంత.జాలరి...
Read More..ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ బకాయిలపై చర్చించనున్నారు.అదేవిధంగా విభజన అంశంతో పాటు రాజధాని...
Read More..ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్లు పెళ్లి లైఫ్ ను అస్సలు ఇష్టపడరు.తమ కెరీర్ ను మొత్తం నటనకే అంకితం చేస్తారు.మరి కొంతమంది హీరోయిన్లు అలా కాదు.తమ లైఫ్ లో నటన ఒక భాగమైతే జీవితాన్ని కూడా మరో భాగంగా తీసుకుంటారు.అలా పెళ్లి...
Read More..ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది.ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా పలు కార్యక్రమాలకు, పాదయాత్రలకు నేతలు సిద్ధం అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.‘యువగళం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్నారు.వచ్చే నెల 27న ఉదయం 11...
Read More..తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ మేరకు ఇవాళ పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించనుంది.యాసంగి సీజన్ కోసం 70.54 లక్షల రైతుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనుంది.తొలిరోజు ఎకరం ఉన్న 21,02,822 మంది రైతుల అకౌంట్లలో అధికారులు...
Read More..ఇప్పటికే లోకేశ్ పాదయాత్ర పేరు, తేదీ, సమయం ఖరారుజనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్రకు రంగం సిద్ధంరూట్ మ్యాప్, ఇతర వివరాలు వెల్లడించనున్న టీడీపీ నేతలుప్రెస్మీట్లో పాల్గొననున్న అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఆనంద్బాబు, వంగలపూడి అనిత, షరీఫ్, ఇతర నేతలు .
Read More..టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ లో రోహిత్ రెడ్డి నలుగురిని ప్రతివాదులుగా చేర్చారు.ప్రతివాదులుగా కేంద్రంతో పాటు...
Read More..ఇక్కడ ఎన్ని ప్రయాణ మార్గాలు వున్నా రైలు ప్రయాణం అనేది అనేక మందికి చాలా ప్రత్యేకం.ఎందుకంటే ట్రైన్ జర్నీ అనేది చాలా సులువైన, సౌకర్యవంతమైన ఛాయిస్ అని చెప్పుకోవాలి.పేద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేడే రైల్వే.అందుకే చాలామంది...
Read More..బుల్లితెర మేల్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి అందరికీ సుపరిచితమే.ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇక ప్రదీప్ వెండితెరపై పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా 30...
Read More..ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టెక్ రంగంలోనే విశేష సేవలు అందిస్తోంది.కంప్యూటర్ వినియోగించే ప్రతి ఒక్కరికి మైక్రోసాఫ్ట్ ప్రొడక్టులను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లకు అప్డేట్స్ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది మైక్రోసాఫ్ట్.కాగా తాజాగా మైక్రోసాఫ్ట్ నోట్ప్యాడ్ అప్లికేషన్...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అనే సినిమాలతోప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది తాజాగా టాప్ గేర్ సినిమా...
Read More..భారతదేశం సర్వ సంప్రదాయాలకు నిలయం.అందులో ఆహారం అనేది భారతీయ సంస్కృతిలోనే అంతర్భాగమైంది.తాజాగా ఆహారం విషయంలో ప్రేక్షకుల నుంచి ఆన్ లైన్ల సర్వేలు చేపట్టారు.ఈ సర్వే ప్రకారం 2022కి ప్రపంచంలోని అగ్రశ్రేణి వంటకాల్లో భారతదేశం 5వ స్థానంలో నిలిచి అందరికీ ఆశ్చర్యపరిచింది.మనదగ్గర భోజన...
Read More..సినీనటి రకుల్ ప్రీతిసింగ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే ఈ విషాద ఘటనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ రకుల్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ కనుక చూస్తుంటే ఆమె ఎంతలా బాధపడుతుందో అర్థమవుతుంది.అసలు రకుల్ ప్రీతిసింగ్ ఇంట్లో ఏం జరిగింది?...
Read More..తాజాగా ఫ్లిప్కార్ట్ తన ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.అవును… సాధారణంగా కొన్ని కంపెనీలు తమ వాటాదారులకు లాభాలలో షేర్ అనేది ఇస్తూ ఉంటాయి.అలాగే చాలా కంపెనీలు డివెండెండ్స్ రూపంలో లాభాలను వాటాదారులకు కేటాయిస్తాయి.ఈ నేపథ్యంలోనే ఇపుడు వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్...
Read More..తుని లో అన్నదమ్ములు ఎలా కొట్టుకుని చస్తే నాకెందుకు, నేను గెలవడానికి ఎలక్షన్ చేస్తాను తుని లో అన్నదమ్ములు ఎలా కొట్టుకుని చస్తే నాకెందుకు, నేను గెలవడానికి ఎలక్షన్ చేస్తానుయనమల రామకృష్ణుడు దుర్మార్గుడుఅతని పరిపాలనలో 35 మందిని చంపాడుతుని రైల్ దగ్ధం...
Read More..ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ పొలిటికల్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా రెండుసార్లు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి లగడపాటి విజయం సాధించారు.ఎన్నికల సర్వేలు చేయిస్తూ రాజకీయ జోస్యం...
Read More..ఒకప్పుడు ఫారిన్ కంట్రీలలో మాత్రమే సందడి చేసిన OTTలు మనదేశంలోకి కూడా వచ్చేసాయి.ముఖ్యంగా కరోనా తరువాత ఈ మేకోవర్ వచ్చిందని చెప్పుకోవాలి.ఈ క్రమంలోనే ప్రముఖ OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఇక్కడ భారీగానే వినియోగదారులను సంపాదించింది.మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనే మన తెలుగు...
Read More..సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు నిత్యం అప్లోడ్ అయినా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటాయి.అందులో ఈమధ్య కాలంలో పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా నెటిజన్లను అలరిస్తున్నాయి.సాధారణంగా మనదగ్గర చాలా ఇళ్లల్లో కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.ఎందుకంటే...
Read More..చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.అలాంటి వారి జీవితం లో ఏదైనా చెడు సంఘటన జరిగితే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు.ఇక వారు ఆ డిప్రెషన్ నుంచి బయటకి రావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు.అలా డిప్రెషన్లో...
Read More..ప్రస్తుతం మనకి అందుబాటులో వున్న ప్రముఖ సోషల్ మీడియాలలో ట్విట్టర్ ది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి.ఎందుకంటే దీనిని సామాన్యులు ఎలాగైతే విరివిగా వినియోగిస్తారో… సెలిబ్రిటీలు కూడా అదేరీతిలో వినియోగిస్తారు.అలా వాడబాటుతున్న మరో సోషల్ మీడియా దాదాపు లేదనే చెప్పుకోవాలి.అందుకే...
Read More..గూగుల్ పే గురించి తెలియని జనాలు గ్లోబ్ పైనే ఉండరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.ఇక్కడ అనేకమంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రుణాలు తీసుకొని ఆ తరువాత నానా ఇబ్బందులకు గురవుతుంటారు.ఇటీవల ఇలాంటి కేసులను చాలా చూసాం.ఈ క్రమంలో చాలామంది సూసైడ్...
Read More..అవును, మీరు విన్నది నిజమే.ఓ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చేయగలదు.కాలంతో పాటు ఆటో మొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు వివిధ కంపెనీలు వాహనాలను రూపొందిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ అయినటువంటి BMW ఒక...
Read More..కొన్ని కొన్ని సంఘటనలను గురించి తెలిసినపుడు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది.సాధారణంగా ఇలాంటివి సినిమాలలో మనం చూస్తుంటాం.కానీ నిజ జీవితంలో కూడా జరుగుతాయి అని ఇలాంటివి విన్నప్పుడే అనిపిస్తుంటుంది.తాజాగా అలాంటి ఓ సంఘటన బిహార్లోని గయ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగింది.అక్కడ...
Read More..సోషల్ మీడియా నేడు అన్ని మీడియాలని డామినేట్ చేస్తోంది.ఈ క్రమంలో టీవీలు చూసే వారి సంఖ్య తగ్గిపోయింది అంటే నమ్మశక్యం కాదు.ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ రోజుకి కొన్ని లక్షల సంఖ్యలో వివిధ దేశాల, ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు దర్శనం ఇస్తాయి.అయితే...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ పైకి గంభీరంగా కనిపించినా ఆయన మనస్తత్వం విషయంలో చిన్న పిల్లాడు అని అయనతో పని చేసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తారనే సంగతి తెలిసిందే.అన్ స్టాపబుల్ సీజన్2 గెస్ట్ ల విషయంలో విమర్శలు వినిపించడంతో...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సుకు ఆయన లుక్ కు ఏ మాత్రం పొంతన ఉండదు.ఆయన వయస్సు 47 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టమని ఆయన ఫ్యాన్స్ సైతం భావిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.అయితే తాజాగా మహేష్ ఫ్యామిలీతో కలిసి...
Read More..మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్ వచ్చినా నాగబాబు అస్సలు తట్టుకోలేరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.పొలిటికల్ గా ఆశించిన ఫలితాలను సాధించకపోయినా చిరంజీవిపై అటు పొలిటికల్ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో మంచి పేరు ఉంది.చిరంజీవి అందరితో మంచిగా ఉండాలని...
Read More..అడవిలో నివసించే క్రూరమృగాలు జంతువులను వేటాడి వాటి ఆహారంగా మార్చుకుంటాయి.బలహీనమైన జంతువులు ఆ క్రూర మృగాలకు తొందరగా ఆహారం అవుతాయి.అలా ఒక జీవి ప్రాణం ఇంకో జీవికి ఆహారంగా మారి దాని కడుపు నింపుతుంది.అయితే ఈ ఆహార వేటకు సంబంధించిన వీడియోలు...
Read More..మ్యూజిక్ వినగానే ఎలాంటి వారైనా లేచి స్టెప్పులు వేయడం మొదలు పెడతారు.ఇక డ్యాన్సర్స్ అయితే పాట ఎక్కడ వినపడ్డా వెంటనే స్టెప్పులు వేస్తుంటారు.మ్యూజిక్కి అలాంటి మహిమ ఉంది మరి.ఒకరకంగా చెప్పాలంటే డ్యాన్స్ అనేది ఒక్క ఎక్స్సర్సైజ్ లాంటిది.డ్యాన్స్ వేసే సమయంలో బాడీలోని...
Read More..టాలీవుడ్ హీరోలలో నందమూరి బాలకృష్ణ రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.బాలయ్య తన సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా ఒకే విధంగా ఉంటారని జయాపజయాలు దైవాధీనాలు అని భావిస్తారని ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయపడతారు. బాలయ్య వీరసింహారెడ్డి మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.షష్టి మ.2.00 సా4.00 వరకు దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది.ఒక్క సినిమాతో సక్సెస్ సాధిస్తే కొంతమంది హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.అలా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ గా శ్రీలీల పేరు సంపాదించుకోవడం గమనార్హం.అయితే ఈ యంగ్ హీరోయిన్...
Read More..కరివేపాకును మనం ప్రతి రోజు వంటల్లో వేస్తూ ఉంటాం.కరివేపాకు వంటకు రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.అయితే చాలా మంది వంటల్లో వేసిన కరివేపాకును ఏరి పారేస్తూ ఉంటారు.ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే కరివేపాకును పాడేయకుండా...
Read More..ఈ మధ్య కాలంలో స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.మూత్రపిండాల లోపలి పొరలో కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పేరుకుపోయి.అవి రాళ్లుగా మారతాయి.మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.వీపు, బొడ్డు భాగాల్లో తరచూ...
Read More..ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్లో వేగంగా విజృంభిస్తున్న డెంగ్యూ మహమ్మారి కారణంగా చాలా మందిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి.దాంతో వారి ప్రాణాలే రిస్క్లో పడుతున్నాయి.అయితే అలాంటి సమయంలో మందల కంటే కొన్ని కొన్ని జ్యూసుల ద్వారానే వేగంగా ప్లేట్ లెట్స్ను పెంచుకోవచ్చు.మరి ఆ...
Read More..ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.మహిళల్లో చాలా మందికి అవగాహన రాహిత్యం వలన ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు.ప్రారంభ దశలోనే గుర్తించి రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.మీ ఆహారపు అలవాట్లలో చిన్న...
Read More..చర్మం కాలడం.మనిషి సాగించే జీవన ప్రయాణంలో ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యను ఫేస్ చేస్తారు.ముఖ్యంగా వంట చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ముఖమో, చేతులో, వేళ్లో కలిపోతుంటాయి.అయితే కాలిన గాయాలు తగ్గినా.వాటి వల్ల ఏర్పడే మచ్చలు మాత్రం పోనే పోవు.ఈ...
Read More..వేసవికాలం వచ్చిందంటే అనేక రకాల చర్మ సమస్యలు వచ్చేస్తాయి.వాటిని తగ్గించుకోవటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.వేసవిలో చర్మ సమస్యలకు దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది.దోసకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు,ఖనిజాలు,విటమిన్స్ చర్మంపై ట్యాన్, మచ్చలు, పొడిచర్మం వంటి సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఇప్పుడు...
Read More..బిర్యానీ ఈ పేరు వినగానే ఆటోమేటిక్ గా మన నోట్లో నీళ్లు ఊరుతాయి.బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.సండే వచ్చిందంటే చాలు ఇక బిర్యాని తయారు చేయడానికి సిద్ధమైపోతుంటారు.సాధారణంగా బిర్యానీ అనే పదం పెర్షియన్ పదం “బిరియన్”నుంచి ఉద్భవించింది.బిర్యానీ అనేది...
Read More..ఆయిల్ స్కిన్ (జిడ్డు చర్మం).ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది.కేవలం ఆడవారినే కాదు.మగవారిని కూడా ఈ సమస్య తెగ ఇబ్బంది పెడుతుంటుంది.ఆ సీజన్.ఈ సీజన్ అనే తేడా లేకుండా అన్ని సీజన్స్లోనూ ఇలాంటి వారికి స్కిన్ జిడ్డుగానే ఉంటుంది.ఇక ఆయిల్ స్కిన్...
Read More..హై బీపీ లేదా అధిక రక్తపోటు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య ఇది.వయసుతో సంబంధం లేకుండా ఎందరో అధిక రక్తపోటుకు బాధితులుగా మారుతున్నారు.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి ఇలా వివిధ కారణాల వల్ల...
Read More..పాలు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిరోజు వీటిని వాడుతూనే ఉంటారు.పాలు చక్కటి రుచితో పాటు ఎన్నో అమోఘమైన పోషక విలువలు కలిగి ఉంటాయి.అందుకే పాలు సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తుంటారు.రోజుకు ఒక గ్లాసు పాలు తీసుకుంటే వివిధ రకాల జబ్బులకు దూరంగా...
Read More..మే నెల ప్రారంభమైందో లేదో భానుడు భగభగమంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు.చాలా ప్రాంతాల్లో వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి.అయితే మండే ఎండలు, వేడి గాలుల కారణంగా కళ్ళు తడారిపోయి మంట పుడుతుంటాయి.ఈ సమస్యను చాలా మంది ఫేస్ చేస్తుంటారు.ఈ...
Read More..యమ్మీ యమ్మీగా ఉండే ఖర్జూరం గురించి తెలియని వారుండరు.ఈ ఖర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉండడమే కాదు.ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.సాధారణంగా చాలా మంది ఖర్జూరాన్ని చక్కెరకు బదులుగా వాడుతూంటారు.అనేక వంటకాల్లో కూడా యూజ్...
Read More..మొటిమలు.స్త్రీ లనే కాదు పురుషులను ఇవి తీవ్రంగా వేధిస్తుంటాయి.కాలుష్యం, దుమ్ము, ధూళి,మద్యపానం, ధూమపానం, ఆహారపు అలవాట్లు, స్కిన్ కేర్ లేక పోవడం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు ఇలా రక రకాల కారణాల...
Read More..చాలా మంది తమ జీవిత భాగస్వామి తో పొంతన కుదరక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఒక వేళ ఇబ్బందులు ఉన్న కూడా సర్దుకు పోతూ ఉంటారు.ఎందుకంటే వివాహ బంధం అంటే అంతేగా మనకు నచ్చితే కలుపుకుపోవడం ఉన్నట్టే, నచ్చక పోతే విడిపోవడం...
Read More..శీతాకాలం రానే వచ్చింది.ఈ కాలంలో జలుబు, జ్వరాలతో పాటు పలు రకాల అంటు వ్యాధులు, వైరస్ల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఈ సీజన్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకోవాలి.అయితే అటువంటి...
Read More..సాధారణంగా కొందరికి జుట్టు తలపై కంటే ముఖంపైనే ఎక్కువగా పెరుగుతుంటుంది.తలపై జుట్టు అందాన్ని పెంచితే.ముఖంపై జుట్టు అందాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది.అందుకే ముఖంపై ఏర్పడిన అవాంఛిత రోమాలను నివారించుకోవడం కోసం త్రెడ్డింగ్, షేవింగ్, లేజర్ ట్రీట్మెంట్ వంటి వాటిపై ఆధారపడుతూ వేలకు...
Read More..పిస్తా తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది.దీనికి కారణం ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ B, A, E, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు వీటిలో లభిస్తాయి.అటువంటి పిస్తా పప్పులు డైట్ లో...
Read More..సీనియర్ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ OTT ప్లాట్ఫారమ్లో హోస్ట్ చేస్తున్న ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్కు మంచి స్పందన వస్తోంది, ముఖ్యంగా, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్లతో ప్రారంభమైన సీజన్-2 షోకు రాను...
Read More..మధుమేహం లేదా చక్కర వ్యాధి.ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.మారిన జీవన శైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల మధుమేహం బారిన పడుతుంటారు.ఇక మధుమేహం ఉన్న వారు ఎన్నో జాగ్రత్తలు...
Read More..ప్రతి ఒక్కరు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు.దాని కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు.అలాగే ఎంతటి కష్టమైన పడతారు.అలాగే ఎన్నో రకాల మేకప్ చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు.ఎన్నో కాస్మొటిక్స్ కొంటూ వాటి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు.ఆలా కాకూండా మన...
Read More..బ్రిటన్లోని యువత ఉద్యోగాలు చేయకుండా స్వేచ్ఛగా జీవించాలనుకుంటోంది.18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల 1.7 మిలియన్లకు మించిన యువకులు వారి తల్లిదండ్రుల ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.వారు ఉద్యోగం చేయడం లేదు.భవిష్యత్తులోనూ ఏ పని చేయాలనుకోవడం లేదు.వారు చదువుకు కూడా దూరంగా...
Read More..గత కొద్ది రోజుల నుంచి శీతాకాలం మొదలవడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు చోటుచేసుకుంటాయి.అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం వల్ల చలి తీవ్రతకు కరోనా వైరస్ వ్యాధి తీవ్రత అధికమవుతుందని, తగు...
Read More..చాలా మందికి వివిధ వాహనాల్లో ప్రయాణాలు చేస్తే వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అంతేకాకుండా వాంతుల వల్ల తలనొప్పి, నీరసం, శరీరమంతా నొప్పిగా కూడా ఉంటుంది.ఇలా వాంతులు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే వాంతులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి.బస్సు, కార్లల్లోనే...
Read More..సికే ఆట్మోస్ లో ఫామ్ ల్యాండ్ కొన్న 300 ఫ్యామిలీస్ తో క్రిస్టమస్ రోజున గెట్ టు గెథర్ జరిగింది.ఈ కార్యక్రమం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శంషాబాద్ సమీపంలో మహేశ్వరంలో జరిగింది.ఈ ఈవెంట్ లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు...
Read More..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంతటి ముక్కోపి అనే విషయం టాలీవుడ్ లో అందరికీ తెలుసు సినిమాల విషయంలో కాస్త అటు ఇటు అయితే ఆయన ఊరుకోడు షూటింగ్ కి ఎవరైనా లేటుగా వచ్చినా కూడా ఆ రోజు వారి పని...
Read More..సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ఉన్నవారి వెనకాలే నడుస్తుంది.సక్సెస్ ఉంటేనే ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు, గుర్తింపు ఇస్తారు.ఒక్కసారి ఫెయిల్యూర్స్ బాట తొక్కాం అంటే అంతే సంగతులు.ఐరన్ లెగ్ అని తీసి పక్కన పెడుతూ ఉంటారు.అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇరుక్కుపోయింది పూజ హెగ్డే. కెరియర్...
Read More..వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళాలా లేక పోత్తుల వెళ్ళాలా వెళ్తే ఎవరితో కలిసి వెళ్ళాలనేది దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తుంది. అధికార పార్టీ కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చడం ఇష్టం...
Read More..తిరుపతి జిల్లా వరదయ్యపాలెం కాంబకం గిరిజన కాలనీ దేవాలయం లో గిరిజన ప్రజలతో కలిసి వారి బాగోగులు తెలుసుకొని వారి పిల్లలను ఎత్తుకొని ఆటలాడిన ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్. నిత్య మీనన్ గారు ప్రతి సంవత్సరం వరదయ్యపాలెంలో ఉన్న కల్కి ట్రస్ట్ను...
Read More..మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి దిగి… గొర్రు పట్టి ఎడ్లను సై అన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందరితో కలిసి.గొంతు కలిపి నాట్లు వేశారు.దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం...
Read More..ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆ యూట్యూబ్ లో సెలబ్రిటీస్ హడావిడి మామూలుగా ఉండడం లేదు.వారి నిత్య జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.తెల్లవారి లేచింది మొదలు పడుకునేంతవరకు ప్రతి విషయాన్ని డబ్బు...
Read More..అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు దంపతులు సరస్సు దాటుతూ గల్లంతయ్యారు.అధికారుల రెస్క్యూ ఆపరేషన్లో భార్య మృతదేహం లభించగా.భర్త కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందినప ముద్దన నారాయణ, హరిత దంపతులు...
Read More..ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి.ఒకపక్క ఆర్థిక మంద్యం మరోపక్క కరోనా కేసులు ప్రపంచ స్థితిగతులను మార్చేస్తున్నాయి.పేదవాళ్లు బతకలేని రోజులు దాపురించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇక ఇదే సమయంలో రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు...
Read More..ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో తాను దీక్ష చేపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు అల్టిమేటం ఇవ్వడంతో కాపు రిజర్వేషన్ల డిమాండ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.గతంలో ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన రాజకీయ...
Read More..వైదవ్యం ఎవరికి రాదు చెప్పండి.మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు అందరూ అన్ని దశలు దాటుకుంటూ వెళ్లాల్సిందే.కానీ మన కళ్ళ ముందు ఎంతో చలాకీగా వందల సినిమాల్లో నటించి ఇప్పుడు నడవలేని స్థితిలో ఉంటే చూసి తట్టుకోలేం.ఎంతో హుషారుగా ఉండే వారు...
Read More..తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అసలు కలిసి రాలేదు.చాలామంది ప్రముఖ నటులు మరణించడం జరిగింది.సెప్టెంబర్ నెలలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించగా ఇటీవల సీనియర్ నటుడు కైకాల ఆ తర్వాత చలపతిరావు...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన సందీప్ వంగ ప్రస్తుతం అక్కడ యానిమల్...
Read More..విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత సెట్స్ మీద ఉన్న ఖుషి అయినా పూర్తి చేద్దామని అనుకోగా అది కూడా లేట్ అవుతూ వస్తుంది.సమంత అనారోగ్యం వల్ల ఆ సినిమా కూడా అనుకున్న విధంగా షూటింగ్ జరగట్లేదు.అందుకే విజయ్ ఈ గ్యాప్ లో...
Read More..సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరంటే ఒకరు పడనట్టుగా ఉంటారు.అసలు ఒక హీరోయిన్ ముందు మరో హీరోయిన్ పేరు ప్రస్తావించాలన్నా ఇబ్బంది పడే వారు.ఆమె కన్నా నేనే గొప్ప.నా కన్నా ఆమె ఎందులో గొప్ప అన్న టాక్ ఉండేది.కానీ ఇది ఒకప్పుడు...
Read More..టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ తీవ్రస్థాయిలో మండిపడింది.విచారణకు హాజరు విషయంలో మొదటి నుంచి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈడీ తెలిపింది.విచారణకు సహకరిస్తానంటూనే ఎమ్మెల్యే గైర్హాజరు అవుతున్నారని అధికారులు మండిపడ్డారు.ఇప్పటికే ఈడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రోహిత్...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్పై ఏపీ బీజేపీ నేత సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్ అబద్ధాలతో ముందుకు వెళ్తున్నారన్నారు.బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి నిరోధకులు అని చెప్పారు.కేసీఆర్ కూతురు, కొడుకు, అల్లుడు, మనువడు అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.బీజేపీ బలమైన పార్టీ కాదని డిబేట్...
Read More..కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్కు 18 సర్పంచ్ల రాజీనామా చేశారని సమాచారం.వాంకిడి మండలానికి చెందిన మొత్తం 18 మంది సర్పంచులు పార్టీకి రిజైన్ చేశారు.ఎమ్మెల్యే ఆత్రం సక్కు తీరుకు నిరసనగా సర్పంచులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు...
Read More..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ముక్కు పచ్చలారని పసికందును ఓ యువకుడు ముళ్లపొదల్లో పడేశాడు.కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఓ యువతితో షాబాజ్ అనే యువకుడు సహజీవనం చేస్తున్నాడు.గర్భవతి అయిన యువతికి పురిటినొప్పులు రావడంతో ఈనెల 23న...
Read More..ఇప్పటికే చాలా సార్లు కేరాఫ్ కంచర పాలెం సినిమా గురించి మాట్లాడుకున్నాం.అయితే ఎప్పుడు సినిమా మరియు దానికి ప్రభావాల గురించి మాత్రమే తెలుసుకున్నాం.కానీ అలాంటి ఒక సినిమాకు సృష్టించిన మెదడు గురించి చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు.నటుడిగా అడపా దడపా...
Read More..ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉంటె ఎలాంటి సినిమా అయినా, ఏ బాషా లో తీసిన హిట్ చేసి పడేస్తున్నారు.సినిమా పాన్ ఇండియా గా మారోపోయింది.ఓటిటి పుణ్యమా అని ప్రేక్షకుడు ఒక భాషకు ఏమి ఫిక్స్ అవ్వడం లేదు.ఇక 2016 లో...
Read More..