ఏలూరు డీటీసీ మృత్యుంజయరాజు నివాసంలో ఏసీబీ తనిఖీలు

ఏలూరు జిల్లాలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది.డీటీసీ మృత్యుంజయ రాజు నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.

 Acb Checks At Eluru Dtc Mrityunjayaraju's Residence-TeluguStop.com

ఈ క్రమంలో ఏలూరులోని ఇంటితో పాటు విజయవాడలోని నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మృత్యుంజయరాజుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదు వచ్చింది.దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube