తెలంగాణలో 90 అసెంబ్లీ సీట్లు సాధించడమే టార్గెట్..: బీజేపీ నేత

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 90 అసెంబ్లీ సీట్లు సాధించడమే తమ లక్ష్యమని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.నిన్న హైదరాబాద్ లో బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలకు ప్రాముఖ్యత ఉందన్నారు.

 The Target Is To Win 90 Assembly Seats In Telangana: Bjp Leader-TeluguStop.com

ఈ మేరకు 119 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించామని చెప్పారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ప్రజలు విసిగిపోయారని లక్ష్మణ్ ఆరోపించారు.

రాష్ట్రంలో రైతుల బాధలు వర్ణణాతీతంగా మారాయన్నారు.రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు.

ఎన్నికల్లో గెలుపుకోసం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యమని తెలిపారు.160 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube