గ్యాస్ లీకేజ్ తృటిలో తప్పిన ప్రమాదం...580 మంది విద్యార్థులు సురక్షితం

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లోని శ్రీసాయిభవాని మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో మున్సిపాలిటీ సిబ్బంది నీటి పైపులైన్ మరమ్మత్తుల్లో భాగంగా గుంతను తవ్వుతున్నారు.ఈ క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ కు గడ్డపార తగలడంతో పైపు పగిలి గ్యాస్ పైకి వచ్చింది.

 Gas Leakage Narrowly Avoided 580 Students Safe, Gas Leakage , 580 Students Safe,-TeluguStop.com

ఏం జరుగుతుందో అర్థం కాక టీచర్లు,580మంది విద్యార్థులు వెంటనే ఒక్కసారిగా స్కూల్ ఆవరణంలో నుండి బయటికి పరుగులు పెట్టారు.సకాలంలో పోలీసులు,ఫైర్, గ్యాస్ సిబ్బంది స్పందించడంతో పేను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube