కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

సూర్యాపేట జిల్లా:హుజార్ నగర్ పట్టణంలోని మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.సాధారణంగా వేసవిలో టమాటాల ధర మాత్రమే పెరగడం చూస్తుంటాం.కానీ, హుజూర్ నగర్ ప్రాంతంలో మాత్రం కూరగాయలు కిలో రూ.80 నుంచి రూ.100 పైనే పెరిగిపోయాయి.రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.

 Common Mistakes Common People Make When Buying Vegetables, Common Mistakes, Comm-TeluguStop.com

దీంతో అన్నిరకాల ధరలకు రెక్కలొచ్చి కూరగాయల ధరలు మండిపోతున్నాయి.రైతు బజార్లు,వారాంతపు సంత,కూరగాయల మార్కెట్‌ ఎక్కడ చూసినా ధరలు సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.పెరిగిన ధరలతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube