భీమారం బ్రిడ్జిపై రాకపోకలు నిలుపుదల

మూసీ నది( Musi River )కి భారీగా వరద నీరు దిగువకు వదలడంతో జిల్లా కేంద్రం నుండి భీమారం వెళ్ళే బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుందని సూర్యాపేట తహశీల్దార్‌ వెంకన్న,రూరల్‌ ఎస్‌ఐ సాయిరాం అన్నారు.గురువారం రాత్రి భీమారం బ్రిడ్జి( Bheemaram Bridge )ను సందర్శించి,అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

 Bheemaram Bridge Closed Due To Heavy Water Flood,bheemaram Bridge,heavy Rains,fl-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ వాహనదారులు బ్రిడ్జిపై నుంచి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.సమీప గ్రామాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్‌ లోని టోల్‌ ఫ్రీ నెంబరు 6281492368 నంబర్‌తో పాటు డయల్‌ 100ను సంప్రదించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube