ఎంపిటిసిలను అవమానిస్తున్నారు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొందరు ఎంపిటిసిలు తమను అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అధికారులు అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

 Insulting Mptcs Munagala Mandal Mpdo Office, Insulting Mptcs, Munagala Mandal ,m-TeluguStop.com

ఎంపీటీసీలను ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించడం లేదని అధికారులు నిలదీయడంతో గందరగోళం నెలకొంది.

జనవరి 26 నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి కూడా గ్రామాలలో ఎంపీటీసీలు ఆహ్వానించలేదని,ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులైన తమను ఆహ్వానించకుండా అవమానించడం సరైన పద్దతి కాదన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube